శనివారం, 4 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (13:34 IST)
సంబంధిత వార్తలు
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
తలకాయ వుందా అని అడిగితే..?
హోటల్ బిల్లు.. బ్యాంకు లోనుకు లింకు.. ఎలా?
మగాళ్లు మిర్చిలాంటోళ్లా.. అయితే ఆడవాళ్లు?
''మగాళ్లు మిర్చిలాంటి వారు కొంచెం ఘాటుగా పొగరుగా వుంటారు..!" అన్నాడు రాజు
"మరి ఆడవారు..?" అడిగాడు సుందర్
"ఆ మిర్చి ఎంత ఘాటుగా వున్నా దాన్ని పచ్చడి చేస్తారు..!" అసలు విషయం చెప్పాడు రాజు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
యూపీలో ఘోరం.. థార్ బండి రివర్స్ గేర్ వేసిన మనవడు.. బామ్మ మృతి.. ఎలా? (video)
యూపీలో ఘోరం జరిగింది. నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఓ మనవడు ఓ వృద్ధురాలి ప్రాణాల మీదకు తెచ్చాడు. చిన్న పొరపాటు ఆ వృద్ధురాలి ప్రాణాలను బలిగొంది. తన మహీంద్రా థార్ వాహనాన్ని ఇంటి గ్యారేజీలో పార్క్ చేసేందుకు యత్నించిన ఓ యువకుడు.. అతని నాన్నమ్మ ఇంటి మెయిన్ డోర్ వేసేందుకు వెనుక నిలబడి వున్న విషయాన్ని గమనించక.. వెనక్కి తీసే క్రమంలో వెనక గేర్ వేశాడు.
ఆడపిల్లలు పుట్టారని అసంతృప్తి.. కవల కుమార్తెలను కన్నతండ్రే కడతేర్చాడు..
ఐదేళ్ల కవల కుమార్తెలను కన్నతండ్రే కడతేర్చాడు. ఒక తండ్రి తన ఐదేళ్ల కవల కుమార్తెలు గీతాంశి, గీతా నవికలను శుక్రవారం నాడు హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ గ్రామీణ మండల పరిధిలో ఉన్న జూబ్లీ నగర్ గ్రామంలో చోటుచేసుకుంది. ప్రాథమిక దర్యాప్తు వివరాల ప్రకారం, ఆడపిల్లలు పుట్టారనే విషయంపై ఉన్న తీవ్రమైన అసంతృప్తి కారణంగానే ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. కచ్చు శ్రీశైలం అనే వ్యక్తిగా గుర్తించబడిన నిందితుడు, తన భార్య బయటకు వెళ్లిన సమయంలో కుమార్తెలను బైక్పై ఎక్కించుకుని వెళ్లి, బలవంతంగా వారికి పురుగుమందు తాగించి, ఆపై వారి మృతదేహాలను ఒక వ్యవసాయ బావిలో పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మీపై నమ్మకం పోయింది, మాకివ్వాల్సి రూ. 3 లక్షల కోట్ల బాకీ తిరిగి ఇచ్చేయండి: పాకిస్తాన్కు యూఏఇ డెడ్లైన్
ఇరాన్ యుద్ధం పాకిస్తాన్ దేశంపై చావుదెబ్బ పడుతోంది. ఇరాన్ దేశానికి పాకిస్తాన్ పరోక్ష మద్దతు ఇస్తుందన్న సందేహంలో యూఎఇ అనుమానపడుతోంది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ తమకు చెల్లించాల్సిన రూ. 3.24 లక్షల కోట్ల బాకీని ఏప్రియల్ నెలాఖరులోగా చెల్లించాలంటూ డెడ్ లైన్ విధించింది. దీనితో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇప్పటికే పాకిస్తాన్ దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా యూఎఇ తమ బాకీ తక్షణమే తీర్చాలంటూ కండిషన్ పెట్టింది. యూఎఇ ఒత్తిడి కారణంగా పాకిస్తాన్ దేశానికి ఇతర దేశాల నుంచి కూడా అప్పు పుట్టే పరిస్థితి లేకుండా పోయింది.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ టి. సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్పర్సన్గా బీజేపీకి చెందిన ముత్యాల శ్యామల భాస్కర్ ఎన్నికయ్యారు. శనివారం నాడు ఇక్కడి కౌన్సిల్ కార్యాలయంలో అధికారులు నిర్వహించిన సమావేశంలో రెడ్డి,శ్యామల ఇద్దరూ ఎంపికయ్యారు. పోలీసుల భద్రత నడుమ జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు హాజరయ్యారు.
Ayyanna: వైఎస్సార్సీపీ నేతల వైఖరికి సర్వత్రా విమర్శలు - అయ్యన్నకు అండగా పబ్లిక్
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ దళిత సోదరులను పావులుగా ఎంచుకుని తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్న విమర్శలకు సర్వత్రా వ్యతిరేక వస్తోంది. వైఎస్సార్సీపీ నేతల రాజకీయ క్రీడలో మా దళిత సోదరులను పావులుగా వాడుకోకండి అంటూ ఎలుగెత్తి చాటుతున్నారు. డప్పు సోదరల గురించి వారి చేసుకుంటున్న జాతర గురించి వైసీపీ నేతలు చేస్తున్న విధానాన్ని తప్పు పట్టారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?
డయాబెటిస్. ఒకసారి వస్తే దాన్ని పూర్తిగా తగ్గించడం కష్టమని అంటారు. ఐతే క్రమబద్ధమైన ఆహారపుటలవాట్లు, వ్యాయామం చేస్తుంటే దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని రకాల పండ్లకు దూరంగా వుంటే శరీరంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో వుంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు ఏమిటో తెలుసుకుందాము. ఒక మామిడికాయలో 46 గ్రాముల చక్కెర వుంటుంది కనుక దాన్ని తినరాదు. కప్పు ద్రాక్షపండ్లలో 23 గ్రాముల షుగర్ వుంటుంది కనుక దూరం పెట్టాలి. ఒక కప్పు చెర్రీ పండ్లలో 18 గ్రాముల చక్కెర వుంటుంది కాబట్టి తినకపోవడం మంచిది.
హైదరాబాద్లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా
హైదరాబాద్లోని మెడికవర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ట్రామా సైన్సెస్ ఆధ్వర్యంలో ట్రామా, కాన్ఫ్లిక్ట్ మెడిసిన్పై జాతీయ స్థాయి సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి విచ్చేసిన ఎమర్జెన్సీ వైద్య నిపుణులు, ట్రామా స్పెషలిస్టులు, విపత్తు నిర్వహణ నిపుణులు పాల్గొని, ప్రమాదాల సమయంలో అత్యవసర వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించే విధానాలపై లోతైన చర్చలు జరిపారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటగా పరిగణించే “గోల్డెన్ అవర్”లో తీసుకోవాల్సిన చర్యల ప్రాధాన్యంపై విశేషంగా చర్చించారు.
యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్
యూరిక్ యాసిడ్. ఇపుడీ అనారోగ్య సమస్య చాలామందిని వేధిస్తున్నది. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగకుండా వుండాలంటే ఈ క్రింది 8 డ్రైఫ్రూట్స్ ఆహారంలో భాగంగా చేసుకుంటే మేలు కలుగుతుంది. శరీరానికి ఉపయోగపడే ఆ డ్రై ఫ్రూట్స్ ఏమిటో తెలుసుకుందాము. చెర్రీ పండ్లలో యాంటిఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నందువల్ల ఇవి మేలు చేస్తాయి. జీడిపప్పు మంచి కొవ్వును పెంచి ఎల్డిఎల్ కొవ్వును తగ్గిస్తుంది, చెడు కొవ్వును నిర్మూలిస్తుంది. ఖర్జూరాలులో వున్న పొటాషియం నిల్వలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించేదుకు దోహదం చేస్తాయి.
Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?
తులసి. తులసి ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. తులసి ఆకు ఒక్కటి నమిలినా ఎన్నో అనారోగ్యాలు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తగినన్ని తులసి ఆకులను రాత్రిపూట మంచినీటిలో నానబెట్టుకుని ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. ఈ తులసి నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపులో మంట సమస్యలు తగ్గిపోతాయి. తులసిలో వున్న యాంటిమైక్రోబయల్ గుణాల వల్ల శ్వాసకోస ఇబ్బందులు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో ఉదయాన్నే తులసి నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, క్రిములు నశిస్తాయి. తులసి నీటిని తాగేవారి చర్మం కాంతివంతంగా మిలమిల మెరిసిపోతుంది.
జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు
టీ లేదా ఆహారంలో అల్లం ఉపయోగిస్తాము. ఐతే గోరువెచ్చటి నీటిలో అల్లం వేసి ఆ నీటిని తాగడం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో అల్లం నీటిని తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. అల్లం నీరు తాగితే కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో అల్లం నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. మధుమేహం వల్ల వచ్చే సమస్యలను దూరం చేయడంలో అల్లం నీరు సహాయపడుతుంది. చర్మంపై దద్దుర్లు, మొటిమలు, ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం నీరు సహజంగా రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.