శనివారం, 19 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (13:34 IST)
సంబంధిత వార్తలు
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
తలకాయ వుందా అని అడిగితే..?
హోటల్ బిల్లు.. బ్యాంకు లోనుకు లింకు.. ఎలా?
మగాళ్లు మిర్చిలాంటోళ్లా.. అయితే ఆడవాళ్లు?
''మగాళ్లు మిర్చిలాంటి వారు కొంచెం ఘాటుగా పొగరుగా వుంటారు..!" అన్నాడు రాజు
"మరి ఆడవారు..?" అడిగాడు సుందర్
"ఆ మిర్చి ఎంత ఘాటుగా వున్నా దాన్ని పచ్చడి చేస్తారు..!" అసలు విషయం చెప్పాడు రాజు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను రద్దు చేయాలి.. చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చిన రేవంత్
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (RLIP) తెలంగాణ నీటి ప్రయోజనాలకు తీవ్ర ముప్పు కలిగిస్తుందని పేర్కొంటూ, ఆ ప్రాజెక్టును రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రద్దు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ ప్రాజెక్ట్ కృష్ణా నది నుండి రోజుకు 3 టీఎంసీల అడుగుల నీటిని తీసుకుంటుందని, ఇది తెలంగాణలో నీటి లభ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.
Prashant Kishor: కారు మీద పడిన జనం.. కారు డోర్ తగిలి ప్రశాంత్ కిషోర్కు తీవ్రగాయం.. ఏమైందంటే? (video)
బీహార్లోని అర్రాలో శుక్రవారం జరిగిన రోడ్ మార్చ్లో ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ కన్వీనర్ ప్రశాంత్ కిషోర్కు పక్కటెముకలకు తీవ్ర గాయమైందని పార్టీ వర్గాలు ధృవీకరించాయి. ఆయనను అర్రాలోని శాంతి మెమోరియల్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించారు. భోజ్పూర్ జిల్లాలోని వీర్ కున్వర్ సింగ్ స్టేడియంలో జరిగిన "బీహార్ బద్లావ్ సభ"లో ప్రసంగించడానికి కిషోర్ అర్రాలో ఉన్నారు. ర్యాలీకి ముందు, ఆయన నగరంలోని వివిధ ప్రాంతాల గుండా మూడు కిలోమీటర్ల రోడ్ మార్చ్ (పాదయాత్ర) నిర్వహించారు. అక్కడ ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు.
హైదరాబాద్లో భారీ వర్షాలు.. ఇంట్లోనే వుండండి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ (video)
హైదరాబాద్ - సమీప జిల్లాలను వరుసగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇంకా భారత వాతావరణ శాఖ (IMD) వారాంతంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి, మహబూబ్నగర్ సహా 10 జిల్లాలకు భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేసింది. దీంతో పాటు హైదరాబాదులో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా వరద ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. భారీ వర్షాలు కురిసే సందర్భంలో అనవసరమైన ప్రయాణాలను నివారించాలని, మెట్రో రైలు సేవలను ఎంచుకోవాలని అధికారులు ప్రయాణికులను కోరారు.
Hyderabad floods: హైదరాబాదులో భారీ వర్షాలు- హుస్సేన్ సాగర్ సరస్సులో భారీగా వరదలు
హైదరాబాదులో భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాల కారణంగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు హుస్సేన్సాగర్ సరస్సు వద్ద నీటి మట్టం 513.38 మీటర్లకు పెరిగిందని, ఇది 513.41 మీటర్ల పూర్తి ట్యాంక్ స్థాయి (FTL) కంటే కొన్ని సెంటీమీటర్ల దిగువన ఉందని అధికారులు తెలిపారు. హుస్సేన్ సాగర్ గరిష్ట నీటి మట్టం 514.75 మీటర్లకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్త చర్యలు చేపట్టారు. ఇంకా వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించడంతో.. అధికారులు ప్రక్కనే ఉన్న లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా నెక్లెస్ రోడ్, పీవీఎన్ఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ దిగువన ఉన్న ప్రదేశాలలో వున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)
హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి వేళ నగరవాసులకు హైడ్రా హెచ్చరికలు జారీచేసింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చాంద్రాయణ గుట్టలో పెను ప్రమాదం తప్పింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గ్రూప్ సెంటర్ చాంద్రాయణ గుట్టలో ప్రహరీ గోడ కూలిపోయింది. సాయంత్రం కురిసిన వర్షానికి గోడ కూలిపోయింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?
వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు. మెుక్కజొన్న గింజల నుండి పాప్ కార్న్, కార్న్ ఫ్లేక్స్ తయారుచేస్తారు. మెుక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. ఇది చాలా బలమైన ఆహారపదార్ధం. సన్నగా చినుకులు పడుతూ ఉంటే మొక్కజొన్న కండెను నిప్పుల మీద వేడి వేడిగా కాల్చుకుని తింటే ఆ మజా మాటల్లో చెప్పలేనిది. మొక్కజొన్న కేవలం ఆస్వాదించడానికే కాదు.. దీనిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం. అవి ఏమిటో తెలుసుకుందాం. మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి 1, బి 6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్ మరియు రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి.
జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు
మతిమరుపు. ఈ సమస్య కొంతమందిలో వుంటుంది. చాలాసార్లు కీలకమైన విషయాలను మర్చిపోతుంటారు. పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టామో అని వెతుక్కుంటుంటారు. ఇలాంటి మతిమరుపు పోవాలంటే ఈ క్రింద చెప్పుకునే పదార్థాలు తీసుకుంటే ప్రయోజనం వుంటుందని చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. బాదం గింజలు తింటుంటే మతిమరుపు తగ్గటానికి ఎంతో దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. మతిమరుపును దూరం చేసే వాటిలో వాల్నట్స్ కూడా వున్నాయి. వీటిని ఆక్రోట్లు అంటారు. అంజీరతో కలిపి ఆక్రోట్లను తింటుంటే మతిమరుపు సమస్యను నిరోధించవచ్చు. యాపిల్ పండ్లను తింటుంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా చేయగలవని చెపుతారు. తేనె లేదంటే పాలతో యాపిల్ పండ్లను తీసుకుంటే నాడుల పునరుత్తేజం కలిగి మతిమరుపు దూరమవుతుంది.
తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?
ఆయుర్వేదం ప్రకారం తులసి ఔషధ మొక్క. దేవతా మొక్కగా చెప్పుకునే తులసితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. తులసిని అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు. తులసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తులసిలోని యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు దీనికి సహాయపడతాయి. తులసితో నీటిని మరిగించి త్రాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది తులసి శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మంచిది.
వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు
వర్షాకాలంలో, చర్మం నిస్తేజంగా, నిర్జీవంగా, ఎటువంటి మెరుపు లేకుండా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన నివారణల కోసం చూస్తారు. ఇవి కొన్నిసార్లు తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి కానీ, వీటిని పలుమార్లు ఉపయోగించాల్సి రావటం వల్ల దద్దుర్లు, నల్లమచ్చలు, దురద మొదలైన ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు. ఈ కారణం చేతనే, ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ మధుమిత కృష్ణన్, సరైన చర్మ ఆరోగ్యాన్ని, లోపల నుండి మొత్తం శ్రేయస్సును అందించడానికి సరళమైన సహజ నివారణలను ఆశ్రయించాలని సిఫార్సు చేస్తున్నారు.
స్లిమ్గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?
కొంతమంది అధిక బరువును ఎలా వదిలించుకోవాలి అని తిప్పలు పడుతుంటారు. ఐతే మరికొందరు మాత్రం ఎంత తింటున్నా తాము లావెక్కడం లేదని వాపోతుంటారు. ఇలా సన్నగా వున్నవారు కొన్ని పదార్థాలను తింటుంటే క్రమంగా లావయ్యే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము. నట్స్ లేదా గింజలు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లకు సహజ వనరులు. కనుక బరువు పెరగాలనుకునేవారు తమ ఆహారంలో గింజలను చేర్చుకోవాలి. వేట మాంసం, చికెన్ మొదలైన మాంసాహారాలు కూడా అధిక కేలరీల కలిగిన ఆహారాలు, ఇవి కండరాల పెరుగుదల ప్రక్రియలో సహాయపడి బలం, ఆరోగ్యాన్ని ఇస్తాయి.