మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (13:34 IST)
సంబంధిత వార్తలు
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
తలకాయ వుందా అని అడిగితే..?
హోటల్ బిల్లు.. బ్యాంకు లోనుకు లింకు.. ఎలా?
మగాళ్లు మిర్చిలాంటోళ్లా.. అయితే ఆడవాళ్లు?
''మగాళ్లు మిర్చిలాంటి వారు కొంచెం ఘాటుగా పొగరుగా వుంటారు..!" అన్నాడు రాజు
"మరి ఆడవారు..?" అడిగాడు సుందర్
"ఆ మిర్చి ఎంత ఘాటుగా వున్నా దాన్ని పచ్చడి చేస్తారు..!" అసలు విషయం చెప్పాడు రాజు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు.. వార్ రూమ్ సిద్ధం చేయండి.. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ విద్య- ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, జంట గోదావరి జిల్లాలు, కృష్ణ-గుంటూరు ప్రాంతానికి జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత ఓట్ల ద్వారా నిర్ణయాత్మక విజయం సాధించాలని ఉద్ఘాటించారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ సీనియర్ నాయకులతో నారా లోకేష్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రచార సమయం పరిమితంగా ఉండటం వల్ల ప్రతి ఓటరును చేరుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని సమావేశంలో లోకేష్ పేర్కొన్నారు.
ప్రపంచ పెట్టుబడిదారుల సమ్మిట్-2025: మధ్యప్రదేశ్ సీఎం మోహన్పై ప్రధాని మోడీ ప్రశంసలు
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ పని పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా సంతోషంగా ఉన్నారు. సీఎం యాదవ్ను ప్రశంసించారు ప్రధాని. రాష్ట్ర రాజధాని భోపాల్లో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2025 మొదటి రోజు ఫిబ్రవరి 24న, ఆంత్రోపోలాజికల్ మ్యూజియంలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన మధ్యప్రదేశ్ నుండి అభివృద్ధి చెందిన భారతదేశం వరకు ఈరోజు కార్యక్రమం చాలా ముఖ్యమైనదని అన్నారు. ఈ గొప్ప కార్యక్రమానికి ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, ఆయన బృందానికి నా అభినందనలు.
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం : జీవీ రెడ్డి రాజీనామా.. టీడీపీకి కూడా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. దాంతోపాటే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదాలకు కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయన తన రాజీనామా లేఖను పంపించారు.
సంతోషంగా సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్న కుక్కపిల్ల-బాతుపిల్ల (video)
మనిషన్నాక కూసింత కళాపోషణ వుండాల అనేది సినిమా డైలాగ్. అంటే... ఎంత పెద్ద వ్యాపారాలు చేస్తున్నా, ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా... ఇంకా తీరక లేని పనులు చేస్తున్నా కూడా జీవితంలో తన కుటుంబ సభ్యులు, స్నేహితులుతో కలిసి అప్పుడప్పుడు ప్రకృతి అందాల మధ్య సంతోషంగా కొంత సమయాన్ని గడపాలి. పాపం... ప్రస్తుతం చాలామంది మనుషులకు మాత్రం ఇది సాధ్యం కావడంలేదు. కానీ జంతువులు మాత్రం కాస్తో కూస్తో ఎంజాయ్ చేస్తున్నాయ్. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కుక్కపిల్ల తనతో పాటు బాతుపిల్లను వెంటేసుకుని తెగ చక్కెర్లు కొట్టేస్తుంది. బాతుపిల్ల కిందపడిపోతుంటే పైకి లేపుతుంది. పరుగెత్తలేకపోతే నోటితో పట్టుకుని తనతో తీసుకెళ్తోంది.
మీ అమ్మాయిని ప్రేమించా, నాకిచ్చేయండి: నీకింకా పెళ్లీడు రాలేదన్న బాలిక తండ్రిని పొడిచిన బాలుడు
మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి అని ఓ 16 ఏళ్ల బాలుడు ఏకంగా బాలిక తండ్రిని అడిగాడు. ఇప్పుడే తొందర ఎందుకు... మీ ఇద్దరికీ పెళ్లీడు వచ్చాక చూద్దాములే అని బాలిక తండ్రి చెప్పాడు. ఇలా చెప్పిన ఆయన తనకు పిల్లనివ్వడని నిర్ణయించుుకున్న ఆ బాలుడు బాలిక తండ్రిపై హత్యా యత్నం చేసాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తెలంగాణ లోని నిర్మల్ లో 16 ఏళ్ల బాలుడు మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక పట్ల ప్రేమను పెంచుకుని ఆమె వెంటబడుతూ తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?
ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో టీ తాగడం చాలా మంది దినచర్యలో ఒక భాగంగా వుంటుంది. కానీ అది మీ ఆరోగ్యంపై కొన్ని వ్యతిరేక ప్రభావాలను చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో ఆమ్ల స్థాయి పెరుగుతుంది. ఈ కారణంగా అసిడిటీ, కడుపులో చికాకు, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు. టీలో ఉండే టానిన్లు, కెఫిన్ జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల ఆకలి లేకపోవడం, జీర్ణవ్యవస్థ బలహీనపడటం జరుగుతుంది. టీలో ఉండే కెఫిన్ శరీరం నుండి నీటిని తొలగించడానికి పనిచేస్తుంది.
Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?
వేసవి కాలం మొదలైంది. దీనివల్ల అధిక వేడి కారణంగా చాలామంది వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలామంది అధిక వేడి వల్ల చాలా బాధపడుతున్నారు. శరీర వేడిని నియంత్రించడానికి పెద్ద సంఖ్యలో పానీయాలు అమ్ముడవుతాయి. కానీ ఈ వేడి ప్రభావాల నుండి శరీరాన్ని ఉపశమనం చేసుకోవడానికి ప్రతిరోజూ సజ్జపిండితో జావ తాగడం చాలా మంచిది. సజ్జపిండి అనేది తృణధాన్యాల రకాల్లో ఒకటి. ఇందులో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే ఇందులో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ ఇ, విటమిన్ బి, ప్రోటీన్ మొదలైనవి ఉంటాయి. కాబట్టి, ఈ పోస్ట్లో, ప్రతి ఉదయం ఒక గ్లాసు సజ్జపిండి జావ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీరు తెలుసుకోవచ్చు.
బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు
తీపి పదార్థాలలో బాదుషా స్వీట్ ప్రత్యేకం. వీటిని చూడగానే నోరు ఊరుతుంది. సహజంగా స్వీట్లు మితంగా తీసుకుంటే మేలు చేస్తాయి. మోతాదు మించితే అనారోగ్యాన్ని తెస్తాయి. బాదుషా తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదుషా పాలతో చేస్తారు కనుక ఇందులో ప్రోటీన్ వుంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచి కండర శక్తికి దోహదపడుతుంది. బాదుషాలో క్యాల్షియం వుంటుంది కనుక ఎముక పుష్టికి మేలు చేస్తుంది. బాదుషాలో కాస్తంత నిమ్మరసం కూడా వాడుతారు కనుక సి విటమిన్ వుంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బాదుషాలో బాదములు కూడా వుంటాయి, ఇవి అధిక బరువును తగ్గించేందుకు ఉపయోగపడతాయి.
నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం
హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలపై దృష్టి సారించిన మొట్టమొదటి, వాస్తవ-ప్రపంచ కేస్-ఆధారిత పోటీగా నిలిచిన NEST(నర్చరింగ్ ఎక్సలెన్స్, స్ట్రెంథనింగ్ టాలెంట్) యొక్క గ్రాండ్ ఫినాలేను నోవార్టిస్ ఇండియా విజయవంతంగా నిర్వహించింది. నెలల తరబడి కొనసాగిన కఠినమైన పోటీ, మార్గదర్శకత్వం అనంతరం, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లినికల్ డెవలప్మెంట్లో ప్రతిభావంతులు కలిసి, ఔషధాన్ని పునఃరూపకల్పన చేసి రోగి సంరక్షణను మెరుగుపరిచే తమ వినూత్న ఆలోచనలను ప్రదర్శించడం లక్ష్యంగా వచ్చాయి.
నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు
నల్ల ద్రాక్ష. సహజంగా ఎక్కువగా పచ్చ ద్రాక్షపండ్లనే ఇష్టపడుతుంటారు చాలామంది. ఐతే నల్లద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వున్నాయి. ఈ పండ్లు తింటుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్, ఆంథోసైనిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని అడ్డుకుంటాయి. నల్ల ద్రాక్షలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. నల్ల ద్రాక్షలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.