మంగళవారం, 1 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (18:18 IST)
సంబంధిత వార్తలు
ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చిన టీచర్.. స్టూడెంట్ను ఇంటికి పిలిపించుకుని..?
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
మద్యం మత్తులో పురుగుల మందు తాగిన కుమారుడు, నీళ్ళనుకుని అదే మందును తాగిన తల్లి
ప్రేమించిన యువకుడితో పెళ్ళి చేయలేదని.. నిద్రిస్తున్న తల్లిని చంపేసిన కుమార్తె
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
Kids Jokes
టీచర్: "చింటు.. అమ్మ గొప్పదా..? టీచర్ గొప్పదా?"
చింటు : "టీచరే.. ఎందుకంటే.. అమ్మ జోల పాడితే ఒక్కరికే నిద్రవస్తుంది. అదే టీచర్ పాఠం చెబితే.. క్లాస్ మొత్తానికి నిద్రొచ్చేస్తుంది.. !"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)
ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నది బోయింగ్ 737 విమానం. ఇండోనేసియాలోని శేకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం స్కిడ్ అయ్యింది. దీనితో విమానం కుడి రెక్క రన్ వేను తాకుతున్నట్లు పక్కకి ఒరిగిపోయింది. ఐతే అదృష్టవశాత్తూ పైలట్ విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకుని సేఫ్ ల్యాండ్ చేసాడు. దీనితో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో రన్ వే పైన పూర్తిగా నీరు వున్నది. గాలివాన బీభత్సం సృష్టించి వాతావరణం కాస్త ప్రతికూలంగా మారింది. ఆ తరుణంలో విమానం ల్యాండ్ అయ్యింది.
గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)
భారతదేశంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ కొన్నిచోట్ల మూఢ విశ్వాసాలు ప్రచారంలో వున్నాయి. అమాయకుల నమ్మకాలను ఆసరా చేసుకుని కొందరు మోసగాళ్లు రకరకాల అవతారాల్లో మాయ చేసి వంచిస్తున్న ఘటనలు ఎన్నో బైటకు వస్తూనే వున్నాయి. తాజాగా తమిళనాడుకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ఇలా వున్నాయి. ఎవరైనా సమస్యలు, ఇక్కట్లు, దోషాలతో సతమతమవుతుంటే వాటిని తరిమేందుకు పూజారులు వున్నారట. సమస్యలతో బాధపడేవారిని వారి వద్దకు తీసుకుని వెళితే... బాధితులను వారు గట్టిగా వాటేసుకుంటారు. మెడ మీద ముద్దు పెట్టుకుంటారు. బాధితులు ఎవరైనా సరే పూజారుల కౌగిలిలో నలిగిపోవాల్సిందే.
కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలోని ఫుల్పూర్ ప్రాంతంలో ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది, అక్కడ ఒక దళిత యువతిని ఆమె స్నేహితుడు ప్రలోభపెట్టి, ఆమెను బ్రెయిన్వాష్ చేసి, దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దళిత యువకురాలి స్నేహితుడు, ఆమె సహచరులలో ఒకరు ఆమెను మోసం చేసి ఇస్లాంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నారని, ఆమెను ఉగ్రవాద సంస్థలో చేర్చాలని కూడా ప్లాన్ చేశారని తెలిసింది. దళిత యువకురాలు ఏదో అనుమానం కలిగి, వారిని తప్పించుకుని అక్కడి నుండి పరారైంది.
కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి
కారుకి ముసుగేసి లోపల ఏసీ వేసుకుని మద్యం సేవించారు. అనంతరం మత్తులోకి జారుకున్నారు. కారులో ఆయిల్ అయిపోవడంతో ఏసీ ఆగిపోయింది. మత్తులోకి పోయిన యువకులు ఊపిరాడక కారులోనే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన తిరుపతిలోని తిరుచానూరు ప్రాంతంలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తిరుపతిలోని తిరుచానూరులో దిలీప్, వినయ్ అనే ఇద్దరు యువకులు మద్యం సేవించాలనుకున్నారు. ఐతే తాము మద్యం సేవించడాన్ని ఎవ్వరూ చూడకూడదని కారులో ఎక్కారు. ఐనప్పటికీ కారు అద్దల్లోంచి కనిపిస్తుండటంతో ఇద్దరూ కారు దిగి దానికి కవర్ వేసి కప్పేసారు. ఆ తర్వాత తిరిగి కారులోకి వెళ్లిపోయి ఏసీ ఆన్ చేసారు.
ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)
'' ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎంత చెప్పినా నన్ను బలవంతం పెట్టి మరో అమ్మాయితో పెళ్లి చేసారు. నా భార్యగా వచ్చిన ఆమెతో నేను ఇప్పటివరకూ సుఖపడింది లేనేలేదు. అలాగే నేను ఇష్టపడిన అమ్మాయిని విడిచి బ్రతకలేను. అందుకే అమ్మా-నాన్నా నన్ను క్షమించండి. నేను నా ప్రియురాలితో కలిసి చనిపోతున్నా'' అంటూ తెలంగాణలోని బీబీ నగర్ మండలం కొండమడుగులో 39 ఏళ్ల సుధాకర్ తన ప్రియురాలు పాసాల సుష్మితతో కలిసి ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఆత్మహత్యకు ముందు సుధాకర్ ఓ వీడియో విడుదల చేసాడు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు
"సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ "తమ్ముడు". నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు డైరెక్టర్ శ్రీరామ్ వేణు.
పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం
పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతితో కలిసి అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా మూవీ చేయబోతున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పూర్తయిన ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. నిర్మాతలు స్టార్ నటీనటులను ఒక్కొక్కరిగా పరిచయం చేయడం ఈ ప్రాజెక్ట్ చుట్టూ అంచనాలు పెరుగుతున్నాయి.
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్
హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా " K-ర్యాంప్". కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.
Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క
విష్ణు మంచు ‘కన్నప్ప’ చిత్రానికి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మౌత్ టాక్ పాజిటివ్గా ఉండటంతో రోజు రోజుకీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. ఈ క్రమంలో కన్నప్ప సినిమాను రాజకీయ ప్రముఖులు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ వంటి వారు ఆదివారం రాత్రి ప్రత్యేకంగా వీక్షించారు. వీరితో పాటుగా మోహన్ బాబు, విష్ణు వంటి వారు కూడా ఈ స్పెషల్ స్క్రీనింగ్లో సందడి చేశారు.
రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ
రమేష్ ఉప్పు హీరోగా, లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వీడే మన వారసుడు’. రమేష్ ఉప్పు కథ, స్క్రీన్ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మల్టీటాలెంట్ చూపిస్తున్న రమేష్ ఉప్పును దర్శకరత్న దాసరితో పోల్చారు పాల్గొన్న అతిథులు.