శనివారం, 24 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (18:18 IST)
సంబంధిత వార్తలు
ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చిన టీచర్.. స్టూడెంట్ను ఇంటికి పిలిపించుకుని..?
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
మద్యం మత్తులో పురుగుల మందు తాగిన కుమారుడు, నీళ్ళనుకుని అదే మందును తాగిన తల్లి
ప్రేమించిన యువకుడితో పెళ్ళి చేయలేదని.. నిద్రిస్తున్న తల్లిని చంపేసిన కుమార్తె
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
Kids Jokes
టీచర్: "చింటు.. అమ్మ గొప్పదా..? టీచర్ గొప్పదా?"
చింటు : "టీచరే.. ఎందుకంటే.. అమ్మ జోల పాడితే ఒక్కరికే నిద్రవస్తుంది. అదే టీచర్ పాఠం చెబితే.. క్లాస్ మొత్తానికి నిద్రొచ్చేస్తుంది.. !"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
దావోస్లో అవగాహన ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం- బ్లైజ్
దావోస్: ఈ వారం ప్రారంభంలో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వం బ్లైజ్ ఇంక్తో కట్టుబాటు లేని అవగాహన ఒప్పందం(MoU)పై సంతకం చేసినట్లు ఈ రోజు ప్రకటించింది. ఈ అవగాహన ఒప్పందం తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్ (TAIH)ను ప్రారంభించాలనే ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుండగా, అనువర్తిత, పరిశ్రమ ఆధారిత కృత్రిమ మేధస్సు కోసం రాష్ట్రాన్ని ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ఆశయంలో ఒక ప్రధాన అడుగు ముందుకు వేసింది.
అటు ఫోన్ ట్యాపింగ్ - ఇటు లిక్కర్ స్కామ్.. జోరుగా విచారణలు
తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్లలో విచారణ జోరుగా సాగుతోంది. శుక్రవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. అలాగే, లిక్కర్ స్కామ్లో ఈడీ అధికారుల ఎదుట వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి విచారణకు వచ్చారు. ఈ ఇద్దరినీ ఏడేసి గంటల పాటు ఆయా దర్యాప్తు సంస్థల అధికారులు విచారించారు. ముఖ్యంగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్తో పాటు ఈ కేసులో మరో నిందితుడు రాధా కిషన్ రావును కలిపి సిట్ అధికారులు విచారించినట్టు తెలుస్తోంది. ఈ విచారణ ముగిసిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్కు చేరుకున్నారు.
తెలంగాణలోని కొల్లాపూర్లో గ్రంథాలయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచిన డియాజియో ఇండియా
హైదరాబాద్: డియాజియో ఇండియా తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలలో భాగంగా, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని కొల్లాపూర్ మోడల్ పబ్లిక్ లైబ్రరీలో మౌలిక సదుపాయాలను ఆధునికీకరించినట్లు ఈ రోజు ప్రకటించింది. మెరుగుపరచిన ఈ గ్రంథాలయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రారంభించారు. తాను పనిచేసే కమ్యూనిటీలకు మద్దతు ఇవ్వడం, సరైన పద్ధతిలో వ్యాపారం చేయడం పట్ల డియాజియో ఇండియాకు ఉన్న నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుంది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ శాఖామాత్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు ఈ ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించారు.
ట్రాఫిక్లో రద్దీలో తన స్థానాన్ని దిగజార్చుకున్న బెంగుళూరు సిటీ
దేశానికి ఐటీ రంగానికి రాజధానిగా ఉన్న బెంగుళూరు నగరం ట్రాఫిక్ రద్దీలో మరోమారు తన స్థానాన్ని మరింతగా దిగజార్చుకుంది. ఫలితంగా ప్రపంచంలోనే రెండో అత్యంత రద్దీ సిటీగా ఈ సిలికాన్ వ్యాలీ నిలిచింది. నెదర్లాండ్స్కు చెందిన లొకేషన్ టెక్నాలజీ సంస్థ టామ్టామ్ విడుదల చేసిన 2025 ట్రాఫిక్ ఇండెక్స్ జాబితా ఈ వివరాలను వెల్లడించింది. ఈ జాబితాలో మెక్సికో నగరం మొదటి స్థానంలో ఉండగా, ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మూడో స్థానంలో నిలిచింది.
పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని... భార్య గొంతు కోసి చంపేసిన భర్త
ఏపీలోని అనంతపురం జిల్లాలో ఓ దారుణం జరిగింది. కట్టుకున్న భార్య పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అక్కసుతో ఆమె గొంతు కోసం హత్య చేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
మెచ్యూర్డ్ అండ్ ఇన్స్పిరేషన్ స్టోరీతో రాబోతున్న సినిమా శ్రీ చిదంబరం గారు
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన శ్రీ చిదంబరం గారు చిత్రం టీజర్కు వచ్చిన అనూహ్య స్పందన గురించి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి గారు ఆలపించిన 'వెళ్లేదారిలో' అనే ఓ పాట బ్యూటిఫుల్ పాటను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. చందు, రవి సంగీతం అందించిన ఈ పాటకు చంద్రశేఖర్ సాహిత్యాన్ని సమాకూర్చారు.
టి గోపీచంద్, సంకల్ప్ రెడ్డి చిత్రం క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం
టి గోపీచంద్, విజనరీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న హిస్టారికల్ మూవీ #గోపీచంద్33 తో రాబోతున్నారు. పవన్ కుమార్ ప్రజెంట్స్ చేస్తున్న ఈ చిత్రం గోపీచంద్ కెరీర్లోనే అత్యంత భారీ చిత్రాలలో ఒకటిగా రూపొందుతోంది.
ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్ ను అభినందించిన విజయ్ దేవరకొండ
ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్ , నవీన్ సనివరపు ఈ వెంచర్ను నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసింది. సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
Sharwanand: న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్ టీజర్
ఒక రోజు జరిగిన అనుకోని ఓ ఘటనతో 6 వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి, కశ్యప్, రాజారవీంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టీజర్ను ప్రముఖ స్టార్ హీరో శర్వానంద్ విడుదల చేసి చిత్ర యూనిట్ను అభినందించారు.
Niharika Konidela: రాకాస గ్లింప్స్లో కామెడీ టైమింగ్తో మెప్పించిన సంగీత్ శోభన్
జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి నిహారిక నిర్మిస్తోన్న చిత్రం ‘రాకాస’. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ ఈ చిత్రంతో మొదటి సారి సోలో హీరోగా తెరపైకి రాబోతోన్నారు. ఈ సినిమాకి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.