గురువారం, 1 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (18:18 IST)
సంబంధిత వార్తలు
ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చిన టీచర్.. స్టూడెంట్ను ఇంటికి పిలిపించుకుని..?
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
మద్యం మత్తులో పురుగుల మందు తాగిన కుమారుడు, నీళ్ళనుకుని అదే మందును తాగిన తల్లి
ప్రేమించిన యువకుడితో పెళ్ళి చేయలేదని.. నిద్రిస్తున్న తల్లిని చంపేసిన కుమార్తె
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
Kids Jokes
టీచర్: "చింటు.. అమ్మ గొప్పదా..? టీచర్ గొప్పదా?"
చింటు : "టీచరే.. ఎందుకంటే.. అమ్మ జోల పాడితే ఒక్కరికే నిద్రవస్తుంది. అదే టీచర్ పాఠం చెబితే.. క్లాస్ మొత్తానికి నిద్రొచ్చేస్తుంది.. !"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
బ్రహ్మదేవుడి కంటే నాకే ఎక్కువ తెలుసు, నేను చెప్పింది వినిసావు: యువతితో వీడియోలో అన్వేష్
ఇదివరకు మీరు చెప్పింది బాగా అనిపించేది ఇప్పుడెందుకో నెగటివ్ అనిపిస్తుంది, అందుకే నేను మీ ఛానల్ అన్ సబ్ స్క్రైబ్ చేసా అని ఓ యువతి వీడియో ద్వారా యూ ట్యూబర్ అన్వేష్ తో అన్నది. ఆ మాటలు విన్న అన్వేష్... నాకు ఇన్స్టాగ్రాంలో 18 లక్షల మంది ఫాలోవర్స్ వున్నారు. వాళ్లంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ అని తెలుసుకున్నా. నాకిప్పుడు మరో 20 వేల మంది పెరిగారు. నేనేమన్నా ఫాలో అవ్వమని చెప్పానా. వాళ్లని నా యూ ట్యూబ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పానా. నాకేంటి? నాకు నచ్చిందే నేను చెప్తా. నీకు నచ్చితే చూడు లేపోతే ఫో.
2026లో AI వెన్నుపోటు పొడిచే ఉద్యోగాల జాబితాలో నా ఉద్యోగం ఉందా?
AI ఎంతటి విప్లవం సృష్టిస్తుందో అంతా చూస్తూనే వున్నాము. ఐతే అంతకంటే ఎక్కువగా ఎంతోమంది ఉపాధిని లాక్కెళ్లిపోతోంది. నిరుద్యోగులను చేసి రోడ్లపైకి విసిరేస్తుంది. ఎన్నో ఆశలతో ఐటీ పరిశ్రమలో ఉద్యాగాలు వస్తాయన్న యువతకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. మొత్తంగా ఏఐతో ఎన్నో విభాగాలలో పనిచేసేవారి ఉద్యోగాలు రోజుల వ్యవధుల్లో ఊడిపోతున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ మరో బాంబ్ పేల్చింది. గాడ్ ఫాదర్ ఆఫ్ జెఫ్రీ హింటన్ 2026లో భారీ లేఆఫ్స్ జరుగుతాయని పేర్కొన్నారు. ఆ ప్రకారంగా మైక్రోసాఫ్ట్ లిస్ట్ చేసిన 40 జాబ్స్తో ఇక భవిష్యత్తులో అవసరం వుండదని చెప్పేసారు.
సొరంగంలో ఢీకొన్న లోకోమోటివ్ రైళ్లు - 60 మందికి గాయాలు
కొత్త సంవత్సర వేళ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. టీ.హెచ్.డి.సి. నిర్మిస్తున్న విష్ణుగఢ్ - పీపల్ కోటి జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన పీపల్ కోటి సొరంగంలో మంగళవారం అర్థరాత్రి రెండు లోకోమోటివ్ రైళ్ళు ఢీకొన్నాయి. షిఫ్ట్ మార్తున్న సమయంలో కార్మికులు, అధికారులను తీసుకెళుతున్న రైలు, నిర్మాణ సామాగ్రితో వస్తున్న మరో రైలును ఢీకొట్టింది.
పులిహోరలో నత్తను పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అనుమానం: సింహాచలం ఈవో
సింహాచలం పులిహోర ప్రసాదంలో నత్త కనబడిందంటూ ఇద్దరు భక్తులు వీడియో వైరల్ చేయడంపై ఆలయ ఈవో స్పందించారు. పులిహోరలో ఎట్టి పరిస్థితుల్లో నత్త వచ్చే పరిస్థితి లేదని అన్నారు. గత మూడు దశాబ్దాలుగా ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదన్న ఆయన పులిహోరలో కావాలనే నత్తను కలిపి దాన్ని వీడియో తీసి వైరల్ చేస్తున్నట్లు తమకు అనుమానం వుందని అన్నారు. అందుకే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలియజేసారు.
ఫ్రెండ్స్, సింహాచలం ప్రసాదంలో నత్త కనబడింది: భక్తులు ఆరోపణ (video)
సింహాచలం అప్పన్నను దర్శించుకుని స్వామివారి ప్రసాదం తీసుకుని తినబోతుండగా అందులో నత్త కనిపించిందని భక్తులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. స్వామివారి ప్రసాదం పులిహోర తింటుండగా పొట్లం లోపల నుంచి నత్త బైటకు వచ్చిందని, దాంతో దాన్ని తీసుకుని కౌంటర్ వద్దకు వెళ్లి ప్రశ్నిస్తే వారి నుంచి సరైన స్పందన రాలేదని ఆరోపించారు. పైగా తమ వద్ద వున్న ప్యాకెట్ తీసుకుని వేరే ప్యాకెట్ చేతిలో పెట్టి పొమ్మన్నారనీ, తాము ఆ ప్యాకెట్ కూడా వెనక్కి ఇచ్చేసి వచ్చామని చెప్పారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
శివాజీ గారు అలా మాట్లాడితే విజిల్స్, చప్పట్లు కొట్టారు, వాళ్లనేం చేయాలి?: నవదీప్ ప్రశ్న
నటుడు శివాజీ మాట్లాడేటప్పుడు మీరు కూడా స్టేజిపైనే వున్నారు కదా, ఎందుకు ఆపలేదు అంటూ కొందరు నటుడు నవదీప్ను ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూ... సినీ ఇండస్ట్రీలో ఆయన 30 ఏళ్ల సీనియర్. ఆయన మాట్లాడేటప్పుడు మనం మధ్యలో కల్పించుకుని ఏమని అంటాము. స్టేజి పైన ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను అప్పటికప్పుడు ఎలా స్పందించగలను. క్లాసులో టీచర్ ఒక విషయం గురించి చెబుతున్నప్పుడు పక్కవాడు ఏదో మాట్లాడుతాడు. దాని గురించి మనం వెంటనే చెప్పలేము కదా. ఆ తర్వాత మన అభిప్రాయాన్ని చెప్తాం.
Sprit update: ప్రభాస్ నూతన చిత్రం స్పిరిట్ నుంచి కొత్త పోస్టర్
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా రాజా సాబ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇక నూతన సంవత్సర కానుకగా స్పిరిట్ సినిమా గురించి చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఓ న్యూస్ ను విడుదల చేశారు. సోషల్ మీడియా ఎక్స్ లో స్పిరిట్ స్టిల్ ను పోస్ట్ చేశారు. గాయాలతో ప్రభాస్ వీపు చేతులకు కట్టుకున్న పోస్టర్ తోపాటు నాయిక తృప్తి డిమ్రి సిగరెట్ వెలిగిస్తున్న స్టిల్ అది. అభిమానులకు కొత్త ఏడాది వార్తగా దర్శకుడు తెలియజేస్తున్నారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జైత్రరామమూవీస్ బేనర్ లో కొత్త ఏడాది సినిమా ప్రకటన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి నూతన సంవత్సర కానుకగా జైత్రరామమూవీస్ బేనర్ ను స్థాపించి సినిమా తీయనున్నట్లు రామ్ తాల్లూరి వెల్లడించారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. లీడ్ IT కార్ప్, ఫ్లై జోన్ ట్రామ్పోలిన్ పార్క్, మరియు రామ్ ఇన్నోవేషన్స్, SRT ఎంటర్టైన్మెంట్స్లో వ్యవస్థాపకుడు & డైరెక్టర్ అయిన రామ్ తాల్లూరి నేడు సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కెరీర్ను మలుపుతిప్పంది : అనిల్ రావిపూడి
తన సినీ కెరీర్ను సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మలుపుతిప్పిందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. మెగాస్టార్ చిరంజీవితో ఆయన తెరకెక్కించిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. జనవరి 12వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రంలోని పాటల్లో ఒకటైన ఏంటి బాసు సంగతీ.. అదిరిపోద్ది సంక్రాంతి అంటూ సాగే పాటను తాజాగా విడుదల చేశారు.
Sri Nandu: నాకు డబ్బు కంటే గౌరవం చాలా ముఖ్యం : సైక్ సిద్ధార్థ.హీరో శ్రీ నందు
ఇప్పుడే డల్లాస్ లో స్పెషల్ స్క్రీనింగ్ హౌస్ ఫుల్ షో పడింది. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా ఆనందంగా ప్రశాంతంగా వుంది అని సైక్ సిద్ధార్థ హీరో శ్రీ నందు అన్నారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా తో వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు.