శనివారం, 31 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (18:18 IST)
సంబంధిత వార్తలు
ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చిన టీచర్.. స్టూడెంట్ను ఇంటికి పిలిపించుకుని..?
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
మద్యం మత్తులో పురుగుల మందు తాగిన కుమారుడు, నీళ్ళనుకుని అదే మందును తాగిన తల్లి
ప్రేమించిన యువకుడితో పెళ్ళి చేయలేదని.. నిద్రిస్తున్న తల్లిని చంపేసిన కుమార్తె
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
Kids Jokes
టీచర్: "చింటు.. అమ్మ గొప్పదా..? టీచర్ గొప్పదా?"
చింటు : "టీచరే.. ఎందుకంటే.. అమ్మ జోల పాడితే ఒక్కరికే నిద్రవస్తుంది. అదే టీచర్ పాఠం చెబితే.. క్లాస్ మొత్తానికి నిద్రొచ్చేస్తుంది.. !"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
13.5 టన్నుల బంగారం, 23 టన్నుల నగదు- చైనా మాజీ మేయర్ జాంగ్ జీకి ఉరిశిక్ష (video)
చైనా మాజీ మేయర్ జాంగ్ జీకి ఉరిశిక్ష విధించడం జరిగింది. అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఉద్యమం కింద పది లక్షల మందికి పైగా అధికారులు శిక్షలు ఎదుర్కొన్నారు. ఇందులో కేవలం చిన్న అధికారులే కాకుండా, మంత్రులు, గవర్నర్లు మరియు సైనికాధికారులు కూడా ఉండటం గమనార్హం. చైనాలో అవినీతికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో ఒక సంచలన తీర్పు వెలువడింది.
KCR Plea Dismissed: ఫామ్హౌస్కు రాలేం.. కేసీఆర్ అభ్యర్థనను తిరస్కరించిన సిట్
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థనను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తిరస్కరించడంతో ఆయనకు చుక్కెదురైంది. దర్యాప్తు యథావిధిగా కొనసాగుతుందని సిట్ ధృవీకరించింది. సిద్దిపేట జిల్లాలోని మార్కూక్ మండలంలో ఉన్న కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్హౌస్కు తాము రాలేమని సిట్ స్పష్టంగా పేర్కొంది. దానికి బదులుగా, ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బంజారాహిల్స్లోని నంది నగర్లో ఉన్న తన నివాసంలో హాజరు కావాలని ఆయనను కోరారు. అధికారులు కేసీఆర్ నివాసం గోడకు నోటీసును అంటించి, ఆ తర్వాత నంది నగర్లోని ఇంట్లో ఉన్న ఆయన సిబ్బందికి ఒక కాపీని అందజేశారు.
హైదరాబాద్లో విషాద ఘటన - రైలు కిందపడి ముగ్గురు కుటుంబ సభ్యులు సూసైడ్
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. చర్లపల్లి - ఘట్కేసర్ రైల్వే స్టేషన్ మధ్య శనివారం తెల్లవారుజామున రైల్వే ట్రాక్పై మూడు మృతదేహాలు పడివుండటాన్ని గమనించిన గూడ్సు రైలు లోకో పైలెట్ వాకీటాకీ ద్వారా సమీపంలోని అధికారులకు సమాచారమిచ్చారు.
Tirumala Laddu: టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్పై సిట్ యాక్షన్
టీటీడీ మాజీ, ప్రస్తుత ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, మాజీ అదనపు ఈఓ ధర్మారెడ్డి, మాజీ ఆర్థిక సలహాదారు, ముఖ్య ఖాతాల అధికారి బాలాజీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ ముగ్గురు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా, అనిల్ కుమార్ సింఘాల్ను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు శనివారం లేదా ఆదివారం జారీ అయ్యే అవకాశం ఉంది. చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత, సిట్ తీవ్రమైన పరిపాలనా వైఫల్యాలను హైలైట్ చేస్తూ ఏపీ ప్రభుత్వానికి 14 పేజీల లేఖను పంపింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు : కేసీఆర్ రెండోసారి సిట్ నోటీసులు... అడ్వకేట్స్తో మంతనాలు...
తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీచేసింది. దీంతో కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో పార్టీకి చెందిన ముఖ్య నేతలు, న్యాయవాదులతో సమాలోచనలు చేశారు. కేటీఆర్, హరీశ్రావు శుక్రవారం నుంచి ఎర్రవల్లిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో సిట్ విచారణ అంశంపై చర్చిస్తున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
కపుల్ ఫ్రెండ్లీ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న ధీరజ్ మొగిలినేని
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Madhura Sreedhar: ఆకాశమంత ప్రేమ కథతో విడుదలకు సిద్ధమైన స్కై చిత్రం
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా "స్కై". పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు.
Kamal: కమల్ హాసన్ దృష్టికోణంలో షార్ట్ డాక్యుమెంటరీ లీడ్ ఆన్ గాంధీ రిలీజ్
ఈ డాక్యుమెంటరీ మోహన్దాస్ కరంచంద్ గాంధీని హతమార్చిన బుల్లెట్ ప్రయాణాన్ని ఇటలీ గనుల నుంచి, న్యూఢిల్లీ బిర్లా హౌస్ వరకు చూపించిన తీరు ఆలోచన రేకెత్తించేలా వుంది. ఒకే ఒక బుల్లెట్ కథ ద్వారా, హింస ఎలా దేశాలు, సరిహద్దులు దాటుతుందో, శాంతి ఆలోచనలు మాత్రం ఎంత కష్టంగా ప్రయాణిస్తాయో ఈ ఫిల్మ్ స్పష్టంగా చూపిస్తుంది.
Aishwarya Rajesh: ఫోటోగ్రాఫర్ లోదుస్తులు ఇచ్చి వేసుకోమన్నాడు.. : ఐశ్వర్యా రాజేష్
ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం అనే తెలుగు చిత్రంలో కనిపించిన, తమిళ, తెలుగు, మలయాళం, హిందీ చిత్రసీమలలో తన బలమైన నటనకు పేరుగాంచిన నటి ఐశ్వర్య రాజేష్, చిత్ర పరిశ్రమలో తన తొలినాళ్లలో ఎదురైన ఒక కలవరపరిచే వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, చాలా చిన్న వయసులో, సినిమాలకు కొత్తగా ఉన్నప్పుడు తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి ఆ నటి వెల్లడించారు. ఒక వృత్తిపరమైన అవకాశం కోసమని భావించి, తన సోదరుడితో కలిసి ఒక స్టూడియోకి వెళ్లినట్లు ఐశ్వర్య గుర్తుచేసుకున్నారు.
Suriya: గజిని చాయలున్నా సరికొత్త కథగా సూర్య 46 చిత్రం : నాగవంశీ
గత ఏడాది చివరిలో సూర్య 46 సినిమా ప్రారంభమైంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోంది. వర్కింగ్ టైటిల్ గా సూర్య 46 గా వుంచారు. నిర్మాణ దశలో వున్న ఈ సినిమాలో మలయాళ నటి మమితా బైజు కథానాయికగా నటిస్తోంది. కాగా, ఈ సినిమా గురించి తార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాత నాగవంశీ ఇటీవలే వెల్లడించారు. తాజాగా ఆయన అనగనగనా ఒక రాజు విజయంతో ఆనందంలో వున్న ఆయన చెప్పిన విశేషాలు.