శనివారం, 21 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (18:18 IST)
సంబంధిత వార్తలు
ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చిన టీచర్.. స్టూడెంట్ను ఇంటికి పిలిపించుకుని..?
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
మద్యం మత్తులో పురుగుల మందు తాగిన కుమారుడు, నీళ్ళనుకుని అదే మందును తాగిన తల్లి
ప్రేమించిన యువకుడితో పెళ్ళి చేయలేదని.. నిద్రిస్తున్న తల్లిని చంపేసిన కుమార్తె
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
Kids Jokes
టీచర్: "చింటు.. అమ్మ గొప్పదా..? టీచర్ గొప్పదా?"
చింటు : "టీచరే.. ఎందుకంటే.. అమ్మ జోల పాడితే ఒక్కరికే నిద్రవస్తుంది. అదే టీచర్ పాఠం చెబితే.. క్లాస్ మొత్తానికి నిద్రొచ్చేస్తుంది.. !"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు చైనాలో డొనాల్డ్ ట్రంప్ పర్యటన
చైనాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటించనున్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆయన మూడు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు జరపనున్నారు. ట్రంప్ ప్రపంచవ్యాప్త టారిఫ్ విధానాన్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ పర్యటన జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
విదేశీ పర్యటనకు పట్టుబట్టిన భార్య.. నో చెప్పిన భర్త.. ఉరేసుకుని ఆత్మహత్య
సెలవుల్లో విదేశీ పర్యటనకు సంబంధించిన విషయంలో ఏర్పడిన వివాదం విషాదాన్ని మిగిల్చింది. సెలవుల్లో విదేశీ ట్రిప్పుకు వెళ్లాలని పట్టుబట్టిన మహిళకు కుటుంబంతో వివాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మైసూరులోని సరస్వతిపురంలో చోటుచేసుకుంది. మృతురాలు సంధ్య తన భర్త రంగనాథ్తో విదేశీ పర్యటన ప్రణాళికల గురించి గొడవ పడ్డారని తెలుస్తోంది. తమ కొడుకు పరీక్షలు ఉన్నాయని పేర్కొంటూ రంగనాథ్ తక్షణ పర్యటనకు అభ్యంతరం తెలిపాడని వర్గాలు తెలిపాయి. వాదన తర్వాత, అతను కొద్దిసేపు ఇంటి నుండి వెళ్లిపోయాడని తెలుస్తోంది.
యాచకుని వద్ద లక్షలాది రూపాయలు.. పెట్టెలో నోట్లకట్టలు.. బ్యాంకు ఖాతాలో..?
భిక్షాటన చేస్తున్న వ్యక్తుల్ని తక్కువగా అంచనా వేయకూడదనేందుకు ఈ ఘటనే నిదర్శనం. తాజాగా పదేళ్లుగా భిక్షాటన చేస్తూ కనిపించిన ఒక వృద్ధుడి దగ్గర ఏకంగా లక్షలాది రూపాయల సంపద బయటపడింది. చిరిగిన చొక్కా.. అతని పెట్టెల్లో లక్షలాది రూపాయల సంపద బయటపడింది. బట్టలతో దీనంగా కనిపించే ఆ యాచకుడి పెట్టెలో నోట్లకట్టలు, బ్యాంకు ఖాతాలో లక్షల రూపాయలు ఉండడం స్థానికులను ఆశ్చర్యపరిచింది.
Madam Zeher: ఢిల్లీలో లేడీ డాన్ అరెస్ట్.. పగలు ఆ పని.. రాత్రి వేరే పని
ఢిల్లీలో లేడీ డాన్ గుట్టు రట్టు అయ్యింది. పగలు బ్యూటీ పార్లర్ నడుపుతూ, రాత్రిపూట డ్రగ్స్ సిండికేట్ను శాసిస్తున్న ఈమెను గ్యాంగ్స్టర్లు మేడమ్ జహర్ అని పిలుస్తారు. ఇటీవల మహిపాల్పూర్ ఫ్లైఓవర్ వద్ద భారీగా డ్రగ్స్ పట్టుబడిన కేసు దర్యాప్తులో ఈమె పేరు పోలీసులకు పదే పదే వినిపించడంతో.. విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
Crime Rate: ఏపీలో నేరాల రేటు ఆరు శాతం తగ్గింది.. హోం మంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్ మొత్తం నేరాల రేటు ఆరు శాతం తగ్గిందని హోంమంత్రి వంగలపూడి అనిత ఏపీ శాసనసభకు తెలియజేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనతో పోలిస్తే సంకీర్ణ ప్రభుత్వ హయాంలో నేరాలు తగ్గాయని చెప్పారు. శాంతిభద్రతలలో మెరుగుదలలు, పటిష్టమైన పోలీసింగ్ రాష్ట్రవ్యాప్తంగా నేరాల తగ్గింపుకు దోహదపడ్డాయని అనిత అన్నారు. మహిళలపై నేరాలు 4.4 శాతం తగ్గాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం దృష్టి సారించిన చొరవ వల్లే ఈ తగ్గుదల జరిగిందని ఆమె అన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Allu Sirish wedding: అల్లు శిరీష్- నయనిక వెడ్డింగ్.. ఒకే ఫోటోలో చెర్రీ, బన్నీ
అల్లు అరవింద్ కుటుంబంలో త్వరలో శుభకార్యం జరగనుంది. ఆయన కుమారుడు, హీరో అల్లు శిరీష్ తన ప్రేయసి నయనికతో వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మార్చి 6వ తేదీన అల్లు శిరీష్- నయనిక పెళ్లి వేడుక జరగనుంది. ఈ మేరకు అల్లు కుటుంబంలో పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల దుబాయ్లో అల్లు సోదరులు ఘనంగా ఓ పార్టీ నిర్వహించారు. అలాగే హైదరాబాద్లోని వారి నివాసంలో పసుపు కార్యక్రమంతో పెళ్లి సంబరాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రామ్ చరణ్. తన భార్య ఉపాసనతో కలిసి పార్టీ ఎంజాయ్ చేశారు చెర్రీ.
Uday kiran Wife: ఉదయ్ కిరణ్ భార్య విషిత ఏం చేస్తున్నారంటే?
తెలుగులో ఉదయ్ కిరణ్ నటించిన మొదటి సినిమా చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక ఆ తర్వాత వరుసగా నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలతో విజయాలు అందుకుని హ్యాట్రిక్ హీరోగా నిలిచాడు. ఇక టాలీవుడ్లో క్రేజీ స్టార్గా ఎదిగిన ఉదయ్ కిరణ్.. అప్పట్లో అమ్మాయిల డ్రీమ్ బాయ్గా ఉండేవాడు. ఈ క్రమంలో ఉదయ్కి చిరంజీవి కూతురు సుస్మితతో ఎంగేజ్మెంట్ జరగడం, ఆ వెంటనే ఏమైందో తెలీదు కానీ అది క్యాన్సిల్ కూడా కావడం చకచకా జరిగిపోయాయి.
Tripti Dimri: బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రి నాయికగా బిజీ అయిపోయింది
బాలీవుడ్ నటి, డాన్సర్, కరాటే అనుభవం వున్న త్రిప్తి దిమ్రి నాయికగా బిజీ అయిపోయింది బాలీవుడ్ లో యానిమల్ సినిమాలో ప్రముఖ పాత్ర పోషించిన త్రిప్తి దిమ్రి ని సందీప్ రెడ్డి వంగా తన తీస్తున్న ప్రభాస్ సినిమా స్పిరిట్ లో ఆమెనే నాయికగా పెట్టుకున్నట్లు ఫొటోలు కూడా వచ్చాయి. అయితే అందులో ఆమె పాత్ర చాలా కీలకం అని మరో నాయికగా వుందనే వార్తలు కూడా వినిపస్తున్నాయి.
Nithya Menen: కథలు చెప్పడంకంటే సినిమా తీయడం ఇష్టం : నిత్యా మీనన్
నటి నిత్యా మీనన్ తన సినీ ప్రయాణంలో కొత్త అడుగు వేశారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నటి తన సొంత బ్యానర్ కేయూరి ప్రొడక్షన్స్తో చిత్ర నిర్మాణంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వార్తలను పంచుకుంది. పోస్ట్లో, నిత్యా తనకు సినిమాలు అంటే ఏమిటి మరియు సినిమాలు నిర్మించాలని ఎందుకు నిర్ణయించుకున్నాడో గురించి మాట్లాడింది.
Rashmika: రష్మికమందన్న వివాహంపై ప్రమోద్ శెట్టి వ్యాఖ్యల వివాదం !
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మధ్య సంబంధం గురించి సోషల్ మీడియా ఊహాగానాలు చేస్తోంది. వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ హృదయాలను గెలుచుకున్నప్పటి నుండి అభిమానులు ఇద్దరు నటులను ఆసక్తిగా “షిప్” చేస్తున్నారు. ఇప్పుడు, ఈ నెల చివర్లో ఈ జంట వివాహం చేసుకోబోతున్నందున మరియు వారి వివాహ ఆహ్వానాలు ఆన్లైన్లో ప్రసారం కావడంతో, ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. అయితే, వేడుకల సందడి మధ్య, రష్మిక గతంలోని పాత అధ్యాయం తిరిగి తెరపైకి వచ్చింది, ఇది ఆన్లైన్లో తాజా చర్చకు దారితీసింది.