బుధవారం, 1 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (18:18 IST)
సంబంధిత వార్తలు
ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చిన టీచర్.. స్టూడెంట్ను ఇంటికి పిలిపించుకుని..?
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
మద్యం మత్తులో పురుగుల మందు తాగిన కుమారుడు, నీళ్ళనుకుని అదే మందును తాగిన తల్లి
ప్రేమించిన యువకుడితో పెళ్ళి చేయలేదని.. నిద్రిస్తున్న తల్లిని చంపేసిన కుమార్తె
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
Kids Jokes
టీచర్: "చింటు.. అమ్మ గొప్పదా..? టీచర్ గొప్పదా?"
చింటు : "టీచరే.. ఎందుకంటే.. అమ్మ జోల పాడితే ఒక్కరికే నిద్రవస్తుంది. అదే టీచర్ పాఠం చెబితే.. క్లాస్ మొత్తానికి నిద్రొచ్చేస్తుంది.. !"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
80 లక్షల ప్యాకేజీ, అమెరికాలో ఇల్లు.. రహస్య వివాహం.. సహజీవన భాగస్వాముల ఆత్మహత్య
క్షణికావేశాలతో ఆగ్రహాలకు లోనై ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు చాలామంది. అలాగే ఆవేశంలో ఏం చేస్తున్నామనే విషయాన్ని మరిచి నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా సహజీవనం చేసిన ఇద్దరు ఒకరి తర్వాత మరొకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ప్రియుడు ఉరేసుకుని ముందుగా ఆత్మహత్యకు పాల్పడగా, ఆపై ప్రియురాలు అపార్ట్మెంట్లోని 17వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వీరిద్దరిలో ఆత్మహత్యకు పాల్పడిన ప్రియుడిది తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.
కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి దాడి చేసి.. చంపేసింది..
కట్టుకున్న భర్తను కాదని.. కన్నబిడ్డల భవిష్యత్ని మరిచి, ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేసి చంపిన ఘటన పెను సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. పాల్వంచ మండల పరిధిలోని మొండికట్ట గ్రామానికి చెందిన గడికోట ప్రసాద్ (28) కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రసాద్, కృష్ణవేణి దంపతులకు ఇద్దరు సంతానం. గత కొంత కాలంగా వీరి మధ్య వివాదాలు జరుగుతున్నట్టు సమాచారం. కృష్ణవేణి తన భర్తను వదిలేసి గత ఆరు నెలలుగా హైదరాబాదులోని బోడుప్పల్లో నివాసం వుంటుంది.
అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ బుధవారం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఈ బిల్లుపై రెండు గంటలపాటు సుధీర్ఘంగా చర్చించారు. ఈ బిల్లుకు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ, జనసేన, సమాజ్ వాదీ పార్టీలతో సహా అనేక పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అయితే, వైకాపా సభ్యులు మాత్రం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత బిల్లుకు ఆమోదం పొందినట్టు స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. కాగా, గురువారం ఈ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.
కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. 1200 మంది ఆత్మ బలిదానంతో తెలంగాణ వచ్చింది..
అమరావతి చట్టబద్ధత బిల్లుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 1969 కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ పోరాటంలో పాల్గొన్న 369 మందిని తుపాకులతో కాల్చిచంపిందని విమర్శించారు. జై తెలంగాణ అన్నందుకు విద్యార్థులను కాల్చి చంపిన ఘనత కాంగ్రెస్దే తెలిపారు. చివరి దశలో కూడా 1200 మంది ఆత్మ బలిదానంతో తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు. ఏపీలో నేడు ఏడు ఎయిర్ పోర్టులు వున్నాయని, తెలంగాణలో కేవలం ఒకే ఒక్క ఎయిర్ పోర్టు మాత్రమే వుందన్నారు.
అమరావతి మహిళల కన్నీళ్లే ఈ చట్టానికి పునాది : కేంద్ర మంత్రి పెమ్మసాని
అమరావతి మహిళల కన్నీళ్లే అమరావతి చట్టబద్ధత చట్టానికి పునాది అని కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పైగా, అమరావతి అనేది ఆంధ్రుల కలల రాజధాని అని అన్నారు. బుధవారం లోక్సభలో కేంద్ర హోం శాఖ అమరావతికి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా చర్చకు అనుమతిచ్చారు. ఈ సందర్భంగా పెమ్మసాని ప్రసంగించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఏ మతాన్ని తక్కువ చూపించలేదు : టొవినో థామస్- కెరీర్ లో స్పెషల్ మూవీ: కయదు లోహర్
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. "పళ్లి చట్టంబి" సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీ ఈ నెల 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు హీరో టొవినో థామస్, హీరోయిన్ కయదు లోహర్
King 100: నాగార్జున, టబు కాంబినేషన్ లో కింగ్ 100 చిత్రం షూటింగ్
కింగ్ నాగార్జున తన 100 సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో టబు ఓ కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఇద్దరు నాయికలు వున్నారు. రా. కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే 45% పూర్తైంది. టైటిల్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. వర్కింగ్ టైటిల్ గా కింగ్ 100 అని పెట్టారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కోటీ ఉమెన్స్ కాలేజీలో ఓ ఆపీసుకు సంబంధించి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిస్తోంది.
NTR: ఎన్టీఆర్ చిత్రం డ్రాగన్ లో నటించడంలేదంటున్న టోవినో థామస్
మలయాళ నటుడు టోవినో థామస్ తాజాగా పళ్లిచట్టంబి సినిమా చేశాడు. ఇది మలయాళంతోపాటు తెలుగులోనూ ఏప్రిల్ 10వ తేదీన విడుదల కాబోతుంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగం ఆయన హైదరాబాద్ లో పలు విషయాలను వెల్లడించారు. ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ లో టోవినో థామస్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
Akhil: లెనిన్ తర్వాత అఖిల్ చిత్రం ఎవరితో అనేది క్లారిటీ వచ్చిందా !
ప్రస్తుతం అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ సినిమా విడుదలకు సిద్ధమైంది. షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఈ సినిమా తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ అఖిల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తదుపరి దర్శకుడు మారుతీతో చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మారుతీ చర్చలు జరిపాడని సమాచారం.
స్వర్ణ దేవాలయంలో అంట్లు తోముతున్న ప్రియాంకా చోప్రా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా స్వర్ణ దేవాలయంలో సామాన్లు కడుగుతూ కనిపించారు. ప్రస్తుతం లండన్లో ఉంటున్న ఆమె చాలా రోజుల తర్వాత స్వదేశానికి వచ్చారు. ప్రస్తుతం ఆమె పర్యటనకు సంబంధించిన వార్తలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా అమృతసర్లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా, అక్కడ ఆధ్యాత్మిక సేవలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. గుడి ప్రాంగణంలో ఆమె స్వయంగా గిన్నెలు శుభ్రం చేస్తూ కనిపించారు. ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.