గురువారం, 26 డిశెంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (18:18 IST)
సంబంధిత వార్తలు
ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చిన టీచర్.. స్టూడెంట్ను ఇంటికి పిలిపించుకుని..?
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
మద్యం మత్తులో పురుగుల మందు తాగిన కుమారుడు, నీళ్ళనుకుని అదే మందును తాగిన తల్లి
ప్రేమించిన యువకుడితో పెళ్ళి చేయలేదని.. నిద్రిస్తున్న తల్లిని చంపేసిన కుమార్తె
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
Kids Jokes
టీచర్: "చింటు.. అమ్మ గొప్పదా..? టీచర్ గొప్పదా?"
చింటు : "టీచరే.. ఎందుకంటే.. అమ్మ జోల పాడితే ఒక్కరికే నిద్రవస్తుంది. అదే టీచర్ పాఠం చెబితే.. క్లాస్ మొత్తానికి నిద్రొచ్చేస్తుంది.. !"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు వేసుకోను : బీజేపీ నేత శపథం!!
తమిళనాడు రాష్ట్రంలోని అధికార డీఎంకేను గద్దె దించేవరకు తాను చెప్పులు ధరించబోనని భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్ర శాఖ కార్యదర్శి కె.అన్నామలై శపథం చేశారు. చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసు ఇపుడు రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ అంశాన్ని లక్ష్యంగా చేసుకుని విపక్ష పార్టీలు డీఎంకే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆధారాలు లేకుండా ఈవీఎంలను తప్పుబట్టలేం : సుప్రియా సూలే
కాంగ్రెస్ పార్టీతో పాటు పలు రాజకీయ పార్టీలు ఈవీఎం పనితీరుపై నిందారోపణలు చేస్తున్నాయి. ఈవీఎంలను హ్యాక్ చేసి బీజేపీ ఎన్నికల్లో గెలుస్తుందంటూ ఆరోపణలు చేస్తున్నాయి. అయితే, ఎన్సీపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి మాజీ మంత్రి శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే మాత్రం ఈవీఎంలను తప్పుబట్టడం లేదు. ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లో తాను నాలుగుసార్లు విజయం సాధించానని, అలాంటపుడు అందులో స్కాం ఉందని ఎలా చెప్పగలుగుతామని చెప్పారు.
సంకీర్ణ ప్రభుత్వంపై చిందులేసిన ఆర్కే రోజా.. తదుపరి ప్రభుత్వం మాదే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) నాయకురాలు, మాజీ మంత్రి ఆర్.కె. రోజా సంకీర్ణ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. అది ఏర్పడిన ఆరు నెలల్లోనే ప్రజలను కష్టాలకు గురిచేసిందని ఆరోపించారు. నగరిలో జరిగిన సమీక్షా సమావేశంలో రోజా మాట్లాడుతూ, ప్రభుత్వం మహిళలు, విద్యార్థులు, యువతకు ద్రోహం చేసిందని ఆరోపించారు.
అల్లు అర్జున్పై ఎలాంటి కోపం లేదు : సీఎం రేవంత్ రెడ్డి
'పుష్ప-2' హీరో అల్లు అర్జున్పై తనకు ఏ విధమైన కోపం లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు గురువారం సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో సమావేశమయ్యారు.
ఫీలింగ్స్ సాంగ్ చేయడం రష్మికకు ఏమాత్రం ఇష్టం లేదు : సీపీఐ నారాయణ
అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప-2' చిత్రంలోని ఫీలింగ్స్ పాటలో నృత్యం చేసేందుకు హీరోయిన్ రష్మికకు ఏమాత్రం ఇష్టం లేదని, దర్శకుడు ఒత్తిడి మేరకే ఆమె చేసిందని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు కె.నారాయణ అన్నారు. ఈ చిత్రంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
"ఎల్లమ్మ"లో కనిపించనున్న సాయిపల్లవి..?
అమరన్ సినిమాలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ప్రతిభావంతులైన నటి సాయి పల్లవి, దర్శకుడు వేణు యెల్దండి తదుపరి చిత్రంలో ఎల్లమ్మ పాత్రలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. వేణుకు కీర్తిని తెచ్చిపెట్టిన చిత్రం హృదయాన్ని హత్తుకునే బలగం. మరోసారి తెలంగాణకు సంబంధించిన కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సాయి పల్లవి కథను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తలు పాటిస్తుంది. ప్రస్తుతం ఆమె తండేల్ చిత్రంలో నటిస్తోంది. రామాయణంతో బాలీవుడ్లోకి కూడా అడుగుపెడుతోంది. ఇందులో సీత దేవత పాత్రను పోషిస్తోంది.
Game changer DHOP, చెర్రీ-కియారా ధోప్ సాంగ్ సోషల్ మీడియాలో షేక్ (Video)
రామ్ చరణ్ (Ram Charan), కియరా (Kiara Adwani) జంటగా నటించిన గేమ్ ఛేంజర్ (Game changer) చిత్రంలో క్రేజీగా సాగే డోప్ (DHOP) సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ శంకర్ తనదైన శైలిలో మరోసారి మేకింగ్లో తనేంటో ఈ సాంగ్తో ప్రూవ్ చేశారు. తమన్ కంపోజిషన్ దీనికి పెద్ద ఎసెట్గా మారింది. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను తమిళంలో వివేక్, హిందీలో రక్వీబ్ ఆలం రాశారు.
నవీన్ పొలిశెట్టి పెండ్లి కోసం ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్
కథానాయకుడు నవీన్ పొలిశెట్టి తీవ్ర గాయాల కారణంగా సంవత్సరం పాటు నటనకు దూరమయ్యారు. ఇప్పుడు పూర్తిగా కోలుకొని, తన నూతన చిత్రం 'అనగనగా ఒక రాజు'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.
Charmy Kaur : తెలంగాణ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపిన ఛార్మీ కౌర్
Charmy Kaur సినీ పరిశ్రమకు మద్దతు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి నటి, నిర్మాత చార్మి కౌర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల దార్శనిక నాయకత్వం, చలనచిత్ర రంగం సంక్షేమం పట్ల అచంచలమైన నిబద్ధతకు చార్మి ఒక ట్వీట్లో కృతజ్ఞతలు తెలిపారు.
పూర్ణ ప్రదాన పాత్రలో ఎమోషనల్ థ్రిల్లర్ డార్క్ నైట్
పూర్ణ ప్రదాన పాత్రలో P 19 ట్రాన్సమీడియా స్టూడియోస్ పతాకంపై పట్లోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఎమోషనల్ థ్రిల్లర్ కథా చిత్రం "డార్క్ నైట్". ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డబ్బింగ్ జరుపుకొంటోంది. ఈ చిత్రాన్ని జి.ఆర్.ఆదిత్య దర్శకత్వం వహించారు. పూర్ణ ఆమె సరసన త్రిగుణ్ (ఆదిత్ అరుణ్), నటించగా విధార్థ్, సుభాశ్రీ రాయగురు, మిగతా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.