బుధవారం, 22 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (18:18 IST)
సంబంధిత వార్తలు
ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చిన టీచర్.. స్టూడెంట్ను ఇంటికి పిలిపించుకుని..?
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
మద్యం మత్తులో పురుగుల మందు తాగిన కుమారుడు, నీళ్ళనుకుని అదే మందును తాగిన తల్లి
ప్రేమించిన యువకుడితో పెళ్ళి చేయలేదని.. నిద్రిస్తున్న తల్లిని చంపేసిన కుమార్తె
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
Kids Jokes
టీచర్: "చింటు.. అమ్మ గొప్పదా..? టీచర్ గొప్పదా?"
చింటు : "టీచరే.. ఎందుకంటే.. అమ్మ జోల పాడితే ఒక్కరికే నిద్రవస్తుంది. అదే టీచర్ పాఠం చెబితే.. క్లాస్ మొత్తానికి నిద్రొచ్చేస్తుంది.. !"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
కబడ్డీ టోర్నీలో పందెం కాసి చిక్కుల్లోపడిన కర్నాటక మంత్రి.. కేసు నమోదుకు కోర్టు ఆదేశం
కర్నాటక మంత్రి జి.పరమేశ్వర చిక్కుల్లో పడ్డారు. కబడ్డీ పోటీలకు హాజరైన ఆయన అక్కడ పందెం కాశారు. దీంతో ఆయనపై బెట్టింగ్ కేసు నమోదు చేసి విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇరాన్ నుంచి భారతీయులు తక్షణమే వీడండి: భారత ప్రభుత్వం హెచ్చరిక
కాల్పుల విరమణ పొడగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు చెప్పినప్పటికీ భారత ప్రభుత్వం మాత్రం బుధవారం నాడు మరో హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ దేశంలో వుంటున్న భారతీయులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలంటూ పేర్కొన్నది. సాధ్యమైనంత త్వరగా ఖాళీ చేసి వచ్చేయాలంటూ కేంద్ర విదేశాంగ శాఖ ఇరాన్ లోని రాయబార కార్యాలయం ద్వారా స్పష్టం చేసింది. కానీ ఇరాన్ దేశంలోని ఇండియన్ ఎంబసీ సూచించిన మార్గాల ద్వారా రావాలనీ, సొంత మార్గాల ద్వారా వచ్చేయలనే ప్రయత్నం చేయవద్దని తెలిపింది. కాగా ఇప్పటికే ఇరాన్ నుండి 2,300 మందికి పైగా భారతీయులను సురక్షితంగా తరలించారు.
హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై దాడి చేసిన ఇరాన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్ దేశాలు పరస్పరం దాడులు చేస్తోంది. ముఖ్యంగా, ఇంధన రవాణాకు ప్రధాన మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొంది. తాజాగా హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ కాల్పులు దాడి చేసింది. ఈ విషయాన్ని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది. ఈ దాడిలో కంటైనర్ నౌక్ దెబ్బతినట్టు తెలుస్తోంది.
ఓటమి అంచున ఉన్నవారు షరతులు విధించలేరు : ట్రంప్ కాల్పుల విమరణ పొడగింపుపై ఇరాన్ కామెంట్స్
ఓటమి అంచునవున్నవారు షరతులు విధించలేరని ఇరాన్ వ్యాఖ్యానించింది. అమెరికా - ఇరాన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధంలో భాగంగా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడగించారు. దీనిపై ఇరాన్ వ్యంగ్యంగా కామెంట్స్ చేసింది. కాల్పుల విరమణను పొడగించడాన్ని ఇరాన్ వెక్కిరించింది. ఇది అర్థంలేని చర్యగా అభివర్ణించింది. పైగా, ఓడిపోయేవారు షరతులు పెట్టకూడదంటూ ఎద్దేవా చేసింది.
హోమ్ స్టేలో బస చేసిన మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఇద్దరి అరెస్టు
కర్నాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలో ఓ దారుణం జరిగింది. అమెరికాకు చెందిన ఓ మహిళ స్థానికంగా ఓ హోమ్స్టేలో ఉంటున్నారు. ఆమెపై హోమ్స్టే యజమాని, బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వరస కార్మికుడు కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మహిళకు మత్తుమందు ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టారు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు అమెరికా ఎంబసీకి సమాచారం అందించింది. ఎంబసీ నుంచి వచ్చిన ఈ మెయిల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందతులు పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Nani: పారడైజ్ కే అడ్రెస్ అయితా అంటూ జడలతో హడలెత్తిస్తున్న నాని
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ది పారడైజ్ నుంచి ఆయారే.. జడలలులో హడలురో ..అంటూ తన గ్యాంగ్ తో రూపొందిన సాంగ్ ను విడుదల చేశారు. వందాలాది మంది చిత్రమైన గెటప్ లో పక్కా మాస్ సాంగ్ గా వుంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 21, 2026 విడుదలకు సిద్ధమవుతోంది. అభిమానుల నుండి క్రికెటర్ల వరకు, ప్రతి ఒక్కరూ ఆయా షేర్ ను గ్రౌండ్ లో బ్యాక్ గ్రౌండ్ లో పాడుతున్న వీడియో క్లింప్ ను కూడా ఇందులో చూపించారు.
Allu Arjun: పుష్ప సంపాదనకంటే రాకాతో తగ్గేదేలా అంటున్న అల్లు అర్జున్ ?
పుష్ప ఫ్రాంచైజీ ద్వారా అల్లు అర్జున్ అత్యధిక పారితోషికం పొందే నటుడిగా నిలిపిన రూ. 600 కోట్లకు పైగా రాబట్టారని ఓ సర్వేలో తేలింది. భారతీయ నటుల్లో అల్లు అర్జున్ ఫేమస్ కావడంతో ఆయనతో కొందరు విశ్లేషకులు ద్రుష్టి సారించారు. ఇటీవలే రాకా లుక్ తో అందరినీ ఆకట్టుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఆ షూటింగ్ పనుల్లో వున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ పాన్-ఇండియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్-ఫాంటసీ చిత్రంలో దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం 2027లో థియేటర్లలో విడుదల కానుంది.
Disha Patani: రొమాన్స్ జానర్లో చరిత్ర సృష్టించడానికి సిద్ధం అవుతున్న దిశాపటానీ
ఇమ్రాన్ హష్మీ, దిశా పటానీ ప్రధాన పాత్రలలో నటిస్తున్న 'అవరపన్ 2', 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ చిత్రాలలో ఒకటి. ఈరోజు, చిత్ర నిర్మాతలు అధికారికంగా సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో, బాక్సాఫీస్ అభిమానులలో ఉత్సాహం పెరిగింది. రాబోయే ఈ సీక్వెల్కు భారీ గిరాకీ ఉన్నప్పటికీ, సన్నీ డియోల్ ప్రతిష్టాత్మక చిత్రంతో ఇది పోటీ పడుతుండటంతో సినీ అభిమానులు ఇప్పుడు మరింత ఉత్సాహంగా ఉన్నారు.
ఆటుపోట్లను దాటి బయటకువస్తున్న పరమపద సోపానం విజయం సాధించాలి : భీమనేని శ్రీనివాసరావు
అర్జున్ అంబటి హీరోగా ‘గణపర్తి శ్వేత’ సమర్పణలో ‘స్వయంభూ క్రియేషన్స్’ బ్యానర్పై గణపర్తి నారాయణరావు నిర్మించిన చిత్రం ‘పరమపద సోపానం’. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ నాగ శివ దర్శకత్వం వహించారు. తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా... పులగం సుప్రియ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథా నాయికగా నటించింది.
Chittibabu: దర్శకుడు, నటుడు, బీజేపీ నాయకుడు చిట్టిబాబు కన్నుమూత
అలనాటి రచయిత, నిర్మాత త్రిపురనేని మహారథి వారసత్వంగా సినీ రంగంలోకి ప్రవేశించిన త్రిపురనేని చిట్టిబాబు (71) కన్నుమూశారు. ఆయన నటుడు, రాజకీయ విశ్లేషకులు కూడా. కాగా, నిన్న గుండెపోటుతో హైదరాబాద్ కొండాపూర్ సింధు హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఆయన మరణం పట్ల ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. చిట్టిబాబు మృతిపై సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి వెలిబుచ్చారు.