శనివారం, 8 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (19:29 IST)
సంబంధిత వార్తలు
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
మూడు ముక్కలైన విమానం... ప్రయాణికులంతా క్షేమం?
తలకాయ వుందా అని అడిగితే..?
నిర్భయ ముద్దాయిలకు టైమ్ దగ్గరపడింది... నేడు తేల్చనున్న ఢిల్లీకోర్టు
హోటల్ బిల్లు.. బ్యాంకు లోనుకు లింకు.. ఎలా?
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
"నేను ఆదివారం పుట్టాను.. తెలుసా?" చెప్పాడు బంటి
"అబద్ధం చెప్పొద్దు.. ఆదివారం సెలవు కదరా?" అడిగాడు చంటి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బావతో భార్య నవ్వుతూ మాట్లాడిందని పీక కోసిన భర్త, ఆపై ఆత్మహత్య
వరసకు బావ అయ్యే వ్యక్తితో తన భార్య నవ్వుతూ మాట్లాడిందనీ, పార్కులో చాలా సన్నిహితంగా వున్నట్లు మాట్లాడుకున్నారని తెలుసుకున్న భర్త ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. అతడితో పకపకలూ ఇకఇకలూ ఏమిటంటే గొడవకు దిగాడు. అది కాస్తా పెద్దదయి ఆగ్రహంతో భార్య పీక కోసేసాడు. ఆ తర్వాత అతడు పురుగుమందు తాగి కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కర్నాటక లోని సింధనూరులో రాజేష్, దేవి తమ ఇద్దరి పిల్లలతో కలిసి వుంటున్నారు. ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా కాకినాడలోని తూరంగి గ్రామంలోని అత్తగారింటికి వచ్చారు.
వాగులో వజ్రాలు దొరుకుతున్నాయని నంద్యాల గాజులపల్లె ప్రజలు క్యూ (video)
ప్రతి ఏటా భారీవర్షాలు పడిన తర్వాత నంద్యాల జిల్లా గాజులపల్లె గ్రామ సమీపంలోని వాగులో వజ్రాలు దొరుకుతాయట. వాగులో మాత్రమే కాదు... ఆ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా కొన్నయినా వజ్రాలు దొరుకుతాయని అక్కడి ప్రజల గట్టి నమ్మకం. అందుకే... భారీ వర్షాలు ముగిసిన వెంటనే వాగులో వాలిపోయారు అక్కడి ప్రజలు. వజ్రాలు దొరుకుతున్నాయంటూ అందరూ మొల లోతు నీళ్లలో దిగి వాటి కోసం వెతుకుతున్నారు. ఈ వజ్రాలు కర్నూలు, అనంతపురం, నంద్యాల జిల్లాల్లోని జొన్నగిరి, తుగ్గలి, మడికెర, పెరవలి మండలాల్లోని వ్యవసాయ భూములను ఆనుకుని వుండే వాగుల్లో దొరుకుతుంటాయని చెబుతారు.
kakinada, బస్సుకోసం వేచి చూస్తున్నవారిపైకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు దుర్మరణం
కాకినాడ జిల్లా కిర్లంపూడి జాతీయ రహదారిపై ఘోర విషాద సంఘటన జరిగింది. వేగంగా వస్తున్న కారు ముందు టైరు పేలి పోవడంతో అది అదుపుతప్పి బస్సు కోసం రోడ్డు పక్కన వేచి చూస్తున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదాలు. కొన్ని అకస్మాత్తుగా జరుగుతుంటాయి. వాటిని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఐతే చాలా ప్రమాదాల్లో ప్రమాదానికి కారణం సదరు వాహనాలను బాధ్యతారాహిత్యంగా నడిపేవారి వల్లనే జరుగుతోంది. దీనివల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.
stray dogs, ఆడు మగాడ్రా బుజ్జీ, వీధి కుక్కల్ని తరిమికొట్టిన బుజ్జిగాడు (video)
వీధి కుక్కలు. ఈ కుక్కలు ఎప్పుడు ఎలా దాడి చేస్తాయో ఎవ్వరికీ తెలియడంలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో వీధికుక్కలు ఇద్దరు చిన్నారులపైకి దాడి చేసేందుకు మీదకు వచ్చాయి. అలా రావడంతో ఓ చిన్నారి వెనుదిరిగి పరుగులు తీసింది. ఐతే చిన్నబాబు మాత్రం కుక్కలకు ఎదురుగా నిలబడి వాటిని ఎదిరించాడు. దాంతో అవి తోక ముడిచాయి. మరోవైపు వెనుదిరిగి ఇంటికి వెళ్లిన పాప కాస్త విషయాన్ని పెద్దవారికి చేరవేసింది. వారంతా బయటకు రావడంతో ఆ చిన్న పిల్లవాడు కూడా సురక్షితంగా కుక్కల దాడి నుంచి బైటపడ్డాడు.
కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఏఐ టూల్ అందుబాటులోకి వచ్చిన దగ్గర్నుంచి ఏది నిజమో ఏది అవాస్తవమో తెలియక తికమకపడుతున్నారు. వార్తను ప్రజలకు అందజేయాలన్న తొందరలో కొన్ని మీడియా హౌసులు ఏఐ జనరేటెడ్ వీడియోలను చూసి, అదే నిజం అనుకుని తప్పులో కాలేస్తున్నారు. తాజాగా అలాంటి ప్రచారం జరిగింది. కర్నూలు బస్సు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్... డ్రైవర్ బిగ్ బాస్ చూస్తూ నడిపాడు. అందువల్లనే ప్రమాదం జరిగిందంటూ వార్తలు రాస్తున్నారు. ఐతే ఇది వాస్తవం కాదనీ, బైక్ నడిపిన వ్యక్తి వల్లనే ఈ ఘోరం జరిగిందని ఇప్పటికే పోలీసులు వివరించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు
ప్రతి సంవత్సరం నవంబర్ 14న జరుపుకునే ప్రపంచ మధుమేహ దినోత్సవం, మధుమేహం గురించి అవగాహన మెరుగుపరచటం, అందరికీ అందుబాటులో ఉండే సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం పని ప్రదేశంలో మధుమేహం అనే నేపథ్యంతో ఈ మధుమేహ దినోత్సవం నిర్వహిస్తున్నారు. యజమానులు, ఉద్యోగులు మధుమేహాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, పని ప్రదేశంలో సమర్థవంతమైన మధుమేహ నిర్వహణ కోసం సహాయక వాతావరణాలను సృష్టించడానికి ఇది ప్రోత్సహిస్తుంది.
హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు
జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సిఎస్ఆర్ విభాగమైన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫౌండేషన్, క్యాన్సర్ సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న తమ నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటి మద్రాస్) సహకారంతో అభివృద్ధి చేసిన తమ ప్రతిష్టాత్మక హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ కార్యక్రమం ద్వారా ఈ సేవలను అందిస్తోంది. 2025 సెప్టెంబర్లో ప్రారంభమైనప్పటి నుండి, ఈ కార్యక్రమం క్యాన్సర్ పరిశోధన, నివారణ, అవగాహన రంగాలలో గుర్తించదగిన పురోగతిని సాధిస్తూ, వేలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది.
చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?
మార్కెట్లోకి చిక్కుడు కాయలు వచ్చేసాయి. వీటిని తింటుంటే శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. చిక్కుడు కాయ గింజలలో వుండే పోషకాలు ఏమిటో తెలుసుకుందాము. వీటిల్లో శరీర నిర్మాణం, కండర నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్ అవసరమైనంత వుంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించి, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, మలబద్ధకం సమస్యను లేకుండా చేస్తాయి. అలాగే రక్తహీనత సమస్యతో బాధపడేవారికి వీటిని తింటుంటే శరీరానికి ఐరన్ అందుతుంది. ఎముక పుష్టికి, నాడీ వ్యవస్థకు, కండరాల బలానికి ఇందులోని మెగ్నీషియం దోహదం చేస్తుంది.
ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...
డ్రాగన్ ఫ్రూట్. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఈ పండు వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. జీర్ణక్రియ సజావుగా సాగేట్లు చూస్తుంది. దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్. ఆస్తమా రోగులు ఈ పండు తింటుంటే సమస్య రాకుండా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి కోసం డ్రాగన్ ఫ్రూట్ తినాలి. జుట్టు, చర్మం, మెదడు, కళ్ళను రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి
చిన్నవుల్లి లేదా వెల్లుల్లి. దీన్ని ఆహారంలో రుచి కోసం మాత్రమే కాకుండా అనేక ఔషధ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల దగ్గు, జ్వరం, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లిలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.