ఆదివారం, 1 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (19:29 IST)
సంబంధిత వార్తలు
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
మూడు ముక్కలైన విమానం... ప్రయాణికులంతా క్షేమం?
తలకాయ వుందా అని అడిగితే..?
నిర్భయ ముద్దాయిలకు టైమ్ దగ్గరపడింది... నేడు తేల్చనున్న ఢిల్లీకోర్టు
హోటల్ బిల్లు.. బ్యాంకు లోనుకు లింకు.. ఎలా?
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
"నేను ఆదివారం పుట్టాను.. తెలుసా?" చెప్పాడు బంటి
"అబద్ధం చెప్పొద్దు.. ఆదివారం సెలవు కదరా?" అడిగాడు చంటి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
హోర్ముజ్ జలసంధి మూసివేత.. దేశంలో పెట్రో ధరలు భగ్గు?
ఇరాన్పై అమెరికా - ఇజ్రాయెల్ సంయుక్తంగా వైమానికి దాడులు చేపట్టాయి. దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. అయితే, ఈ యుద్ధ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరగనున్నాయి. గత శుక్రవారమే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెస్ట్ క్రూడ్ ధర ఏడు నెలల గరిష్ట స్థాయి 72.87 డాలర్ల వద్ద ముగిసింది. అయితే, ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల పరిణామాలు, హోర్ముజ్ జలసంధి మూసివేత వార్తలతో సోమవారం మార్కెట్లు తిరిగి ప్రారంభమయ్యే సరికి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఖమేనీ మృతిపై ప్రియాంకా మండిపాటు - కన్నుకు కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని గుడ్డిది చేస్తుంది...
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యపై కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కన్నుకు కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని గుడ్డిది చేస్తుంది అన్న మహాత్మా గాంధీ మాటలను ప్రియాంకా గాంధీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
అశ్లీల వీడియోపై తితిదే చైర్మన్ వివరణ.. సన్నాసులుకు ఎడిటింగ్ కూడా సరిగ్గా రాదు (వీడియో)
తితిదే చైర్మన్, ప్రముఖ మీడియా సంస్థ అధినేత బీఆర్ నాయుడు ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఆయన ఆదివారం సుధీర్ఘ వివరణ ఇచ్చారు. 'కొందరు తన ప్రతిష్టకు భంగ కలిగించేందుకు నకిలీ డీప్ ఫేక్ వీడియోను సృష్టించి వ్యాప్తి చేస్తున్నారంటూ ఆరోపించారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి తన రూపాన్ని అనుకరిస్తూ వీడియోలు తయారు చేసి, తనను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలుచేసేందుకు కుట్ర పన్నుతున్నార'ని ఆయన పేర్కొన్నారు.
చరిత్రలో అత్యంత క్రూరుడైన ఖమేనీ మరణించాడు.. ట్రంప్ ప్రకటన
చరిత్రలో అత్యంత క్రూరుడైన ఖమేనీ చనిపోయాడు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అతడి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారందరికీ దక్కిన న్యాయం అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా - ఇజ్రాయెల్ దేశాలు జరిపిన వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.
ఆ వీడియోలో వున్నది నేను కాదు, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసా: తితిదే చైర్మన్ బి.ఆర్ నాయుడు
గత రాత్రి నుంచి తితిదే చైర్మన్ రాసలీలలు అంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ వీడియోలు చేసినవారిపై తితిదే చైర్మన్ బి.ఆర్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎక్స్ వేదికగా ఆయన... నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారు. AI సాంకేతికతను వాడుకుని నా రూపం అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనది, వక్రీకరించినది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్లో ఇ-స్టోర్ను ప్రారంభించిన ఉపాసన
హైదరాబాద్: భారతదేశంలో అతిపెద్ద ఫార్మసీ నెట్వర్క్ అపోలో ఫార్మసీ తెలంగాణాలో తన 1,000వ స్టోర్ మైలురాయిని చేరుకుంది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల ప్రారంభించారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో అపోలో ఫార్మసీ తన కార్యకలాపాలను విస్తరించింది. రిటైల్, డిజిటల్, సప్లై చైన్ విభాగాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. ఈ నెట్వర్క్ ద్వారా 50,000 పైగా నాణ్యమైన మందులు, ఇతర వెల్నెస్ ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇరవై ఐదు లక్షల మంది 24/7 వినియోగదారులు ఉన్నారు.
అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం
టైప్ 2 డయాబెటిస్తో నివసించే వ్యక్తుల కోసం ఎక్స్టెన్సియర్ను వాణిజ్యీకరించడానికి నోవో నార్డిస్క్ ఇండియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంరక్షణ దిగ్గజం అబాట్ ఈరోజు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం GLP-1లలో నోవో నార్డిస్క్ శాస్త్రీయ నాయకత్వాన్ని, అబాట్ బలమైన పంపిణీ నెట్ వర్క్ను ఉపయోగించుకుని, నోవో నార్డిస్క్ ప్రస్తుతం సేవలందిస్తున్న ప్రాంతాలకు మించి భారతదేశంలో అధిక-నాణ్యత, సాక్ష్యా ధారిత డయాబెటిస్ చికిత్సకు ప్రాప్యతను విస్తరించింది. ఎక్స్ టెన్సియర్ అనేది ప్రపంచంలోనే అత్యంతగా సూచించబడిన GLP-1 RA (రిసెప్టర్ అగోనిస్ట్) మాలిక్యూల్ అయిన ఓజెంపిక్ రెండో బ్రాండ్.
వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మన దైనందిన జీవితంలో ఆహారాల్లో బాదంను చేర్చుకోవడం ఎంతో ముఖ్యం. బాదంలో మెగ్నీషియం, ప్రోటీన్, రిబోఫ్లేవిన్, జింక్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మరిన్నింటితో సహా 15 ముఖ్యమైన పోషకాలకు మూలం. ఈ పోషకాలు మొత్తం ఆరోగ్యంకు దోహదం చేస్తాయి. బాదములతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ E యొక్క గొప్ప మూలం బాదం. ఇది ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి తోడ్పడుతుంది. దీనిలోని యాంటీ ఏజింగ్ లక్షణాలు మేలు చేస్తాయి. బాదంలోని ప్రోటీన్ కండర ద్రవ్యరాశి పెరుగుదల, నిర్వహణకు మద్దతు ఇచ్చే పోషకంగా నిలుస్తుంది.
తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?
ఇటీవలి కాలంలో చాలామంది తుమ్ములు, ఎంతకీ వదలని దగ్గుతో బాధపడుతున్న కేసులు నమోదవుతున్నాయి. అది HMPV వైరస్ కావచ్చు. ఈ శ్వాసకోశ వైరస్ తుమ్ములు, దగ్గు, తేలికపాటి జ్వరం వంటి సాధారణ జలుబు లాంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇది సాధారణంగా అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తున్నప్పటికీ, చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్నవారు న్యుమోనియా, బ్రోన్కైటిస్ వంటి తీవ్రమైన సమస్యలున్నవారికి వచ్చేస్తుంది. HMPVని నిరోధించేందుకు ఈ చిట్కాలను పాటిస్తే తప్పించుకోవచ్చు.
తులసి రసంతో తేనెను కలిపి తీసుకుంటే ఏమవుతుంది?
తులసి, తేనె. ఈ రెండింటిని కలిపి రసంలా చేసుకుని సేవిస్తే ఉబ్బసం సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. అది ఎలాగో తెలుసుకుందాము. తులసి ఆకు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కూడా. ముఖ్యంగా ఆస్తమా రోగులకు ఇది ప్రభావవంతమైన ఔషధం. తేనె ఒక సహజ యాంటీబయాటిక్, ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. తులసి ఆకుల రసం, తేనె మిశ్రమం ఆస్తమా చికిత్సలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచి, శ్వాస తీసుకోవడానికి సహాయపడతాయి. తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇది ఉబ్బసం వల్ల కలిగే మంటను తగ్గిస్తుంది.