శనివారం, 31 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (19:29 IST)
సంబంధిత వార్తలు
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
మూడు ముక్కలైన విమానం... ప్రయాణికులంతా క్షేమం?
తలకాయ వుందా అని అడిగితే..?
నిర్భయ ముద్దాయిలకు టైమ్ దగ్గరపడింది... నేడు తేల్చనున్న ఢిల్లీకోర్టు
హోటల్ బిల్లు.. బ్యాంకు లోనుకు లింకు.. ఎలా?
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
"నేను ఆదివారం పుట్టాను.. తెలుసా?" చెప్పాడు బంటి
"అబద్ధం చెప్పొద్దు.. ఆదివారం సెలవు కదరా?" అడిగాడు చంటి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Opal Suchata: థాయిలాండ్కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్
థాయిలాండ్కు చెందిన ఓపల్ సుచాటా 72వ మిస్ వరల్డ్ టైటిల్ను గెలుచుకుంది. మే 31న తెలంగాణలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగిన ఫినాలే వేడుకలో ఆమెకు మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిజ్జ్కోవా కిరీటాన్ని అలంకరించారు. ఇథియోపియాకు చెందిన హాసెట్ డెరెజే మొదటి రన్నరప్గా నిలిచగా, పోలాండ్కు చెందిన మాజా క్లాజ్డా రెండవ రన్నరప్ టైటిల్ను గెలుచుకుంది. మార్టినిక్కు చెందిన ఆర్లీ జోచిమ్ మొదటి నాలుగు స్థానాల్లో నిలిచారు. ఓపల్ సుచాటా అంతర్జాతీయ సంబంధాల విద్యార్థిని, మోడల్. ఈ సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా 108 మంది పోటీదారులు ఈ ప్రతిష్టాత్మక అందాల పోటీలో పాల్గొన్నారు. భారతదేశం నుండి మోడల్ నందిని గుప్తా ప్రాతినిధ్యం వహించారు.
Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?
జూన్ 1 నుండి, సంకీర్ణ ప్రభుత్వం పేద కుటుంబాలకు ప్రత్యేకంగా రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులను అందించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ సరసమైన ధరల దుకాణాలు ప్రతి నెలా 1 నుండి 15 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటాయని.. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు రెండు రోజువారీ షిఫ్టులలో పనిచేస్తాయని పవన్ పేర్కొన్నారు.
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం
కడప: దేశంలో సురక్షితమైన రహదారులు, బాధ్యతాయుతమైన రైడింగ్ ప్రవర్తనను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో, హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) ఆంధ్రప్రదేశ్లోని కడపలో రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఐటీఐ (కడప, యెర్రగుంట్ల), మైనారిటీల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఐటీఐ(కడప)ల నుండి 2400 మందికిపైగా విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ క్యాంపెయిన్లో భాగంగా పాల్గొనేవారిలో రోడ్ సేఫ్టీ పట్ల ముందుజాగ్రత్తగా వ్యవహరించే దృక్పథాన్ని పెంపొందించేందుకు విద్యా, అనుభవాల ద్వారా అవగాహన కల్పించడం లక్ష్యంగా ఉంది.
Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..
తన భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్పుత్ భార్య ముస్కాన్ రస్తోగి, కోర్టులో తనను తాను ప్రాతినిధ్యం వహించడానికి మీరట్ జైలు అధికారుల నుండి లా చదవడానికి అనుమతి కోరినట్లు ది టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. వివరాల్లోకి వెళితే.. రస్తోగి తన న్యాయవాది మద్దతు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో కోర్టులో హత్య కేసును స్వయంగా వాదించుకోవడం కోసం లా చదువుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది.
Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?
తమిళనాడులోని వెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం కారణంగా ఓ నర్స్ నవజాత శిశువు బొటనవేలును కట్ చేసేశారు. మే 24న అడుక్కంపరైలోని ఆసుపత్రిలో ఆ బాలుడు జన్మించాడని తెలిసింది. వెల్లూరు జిల్లాలోని ముల్లిపాళయంకు చెందిన శిశువు తల్లిదండ్రులు విమల్రాజ్ (30), నివేత (24) తెలిపిన వివరాల ప్రకారం, ప్రసవం తర్వాత తల్లి, బిడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?
మొక్కల ఆధారిత ఆహారంలో అధిక మోతాదులో ఫ్లేవనాయిడ్లు వుంటాయి. కనుక వీటితో ఎటువంటి చెడు దుష్ప్రభావాలు వుండవు. చాలామంది మునగ ఆకు పొడిని ఆహారంలో భాగం చేసుకుంటే ఏమయినా దుష్ప్రభావాలు వుంటాయోమోనని సందేహిస్తుంటారు. మునగ ఆకులు, విత్తనాలు, బెరడు, వేర్లు, రసం, పువ్వులను సాధారణంగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. మునగ ఆకులు, గింజల కాయలను ఆహారంగా ఉపయోగిస్తారు. మునగ ఆకు సారాలతో కూడిన భద్రతా అధ్యయనాలు మునగ చాలా సురక్షితమైనదని సూచిస్తున్నాయి. మానవ అధ్యయనాలతో సంబంధం ఉన్న హానికరమైన ప్రభావాలు ఏవీ నివేదించబడలేదు.
నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?
నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ సి, ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్ను పెంచుతుంది. నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది. నేరేడు పండ్లు తింటుంటే మలబద్దకంతో పాటు మూత్ర సంబందిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయడంలో నేరేడు పండ్లు ఉపయోగపడతాయి.
మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్
పండ్లలో రారాజు మామిడి కాయలు మార్కెట్లలో వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్లో మామిడి కాయలు తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మామిడి రసం ప్రసిద్ధ రిఫ్రెష్ పానీయం. ఇందులో ఉండే వివిధ పోషకాలు, దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. మామిడికాయ రసం రక్తంలో కొవ్వులను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తేలింది. మామిడి రసం మూత్రపిండ సమస్యలను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని చెబుతున్నారు. మ్యాంగో జ్యూస్ ఇన్ఫ్లమేటరీ ప్రేగు సిండ్రోమ్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా జీర్ణాశయానికి సహాయపడుతుంది,
రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?
అనేక మంది మహిళలు, యువతులకు రుతుక్రమ సమయంలో విపరీతమైన నొప్పులు వస్తుంటాయి. కొందరు మహిళలు ఈ నొప్పులు భరించలేకపోతున్నారు. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు వివిధ రకాలైన వైద్యం చేసుకుంటారు.
చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?
LDL లేదా చెడు కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.