శుక్రవారం, 29 మార్చి 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (19:15 IST)
సంబంధిత వార్తలు
హోటల్ బిల్లు.. బ్యాంకు లోనుకు లింకు.. ఎలా?
బాలకృష్ణ గుండు ఎందుకు చేయించుకున్నాడో తెలుసా..?
గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే..?
మొబైల్ ఫోన్ చేతిలో వుంటే.. ఆ పనికి గంట.. లేకపోతే.. 2 నిమిషాలు?
అందుకే డ్రింక్ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను
తలకాయ వుందా అని అడిగితే..?
"తలకాయ వుందా.. అంటే ఓ వ్యక్తికి మాత్రం కోపం రాదు..!" అడిగాడు సుమంత్
"తలకాయ వుందా అడిగితే కోపం రాదా.. వాడెవడ్రా.. బాబూ..?" అడిగాడు విశాల్
''మటన్ షాప్ అతను రా..!" బదులిచ్చాడు సుమంత్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కాంగ్రెస్ గూటికి హైదరాబాద్ మేయర్.. కేకే కూడా అదే బాటలో..
లోక్సభ ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి గట్టి షాక్ ఇస్తూ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గురువారం అధికార కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. మార్చి 30న అధికార పార్టీలో చేరతానని.. ఆమె తండ్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కె.కేశవరావు కూడా మళ్లీ కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని విజయలక్ష్మి తెలిపారు.
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నా.. కడియం కావ్య
లిక్కర్ స్కామ్ ఆరోపణలు, కవిత అరెస్ట్, కేసీఆర్, కేటీఆర్లపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కేడర్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖ నేతలు బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి వెళుతుండగా, మరో నేత బయటకు వెళ్తున్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లేఖ రాశారు. భూ ఆక్రమణలు, అవినీతి, ఫోన్ ట్యాపింగ్, మద్యం కుంభకోణాలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని అదే లేఖలో ఆమె ప్రస్తావించారు.
అరుణాచల్పై నోరు పారేసుకున్న డ్రాగన్ కంట్రీ.. భారత్ ఏమందంటే?
అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ వ్యాఖ్యలు చేసిన చైనా- మరోసారి నోరు పెంచింది. వాటిని అసంబద్ధమైన, హాస్యాస్పదమైనవంటూ భారత్ తోసిపుచ్చుతున్నప్పటికీ, డ్రాగన్ దేశం మాత్రం నోరు మూయడం లేదు. అరుణాచల్ను ఇండియా అన్యాయంగా ఆక్రమించుకొందని మరోసారి నోరు పారేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ మా అంతర్భాగం అంటూ చైనా పదేపదే ప్రకటనలు చేస్తుండడం పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చైనా చేస్తున్న ఆరోపణలు నిరాధారం అని స్పష్టం చేసింది.
'వారాహి విజయభేరి' మార్చి 30 నుంచి ప్రారంభం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధమైంది. మార్చి 30 నుంచి ఆయన 'వారాహి విజయభేరి' పేరుతో ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన ఈ ప్రచార యాత్రను ప్రారంభించనున్నారు. మొదటి బహిరంగ సభ మార్చి 30న చేబ్రోలులోని రామాలయం సెంటర్లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది.
ఇంట్లో ఇద్దరు మహిళలు ఉంటే "ఆడబిడ్డ" నిధి ఇస్తాం.. చంద్రబాబు
ప్రజా పోరాట యాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. బుక్కరాయసముద్రంలో ఆయన మాట్లాడుతూ.. సంపద సృష్టించడం తెలుగుదేశం పార్టీకి తెలుసునని ప్రకటించారు. అభివృద్ధి సంపదకు దారితీస్తుందని, అయితే అది లేకపోవడం వల్ల రుణాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఇది అప్పులు, వడ్డీ చెల్లింపుల చక్రానికి దారితీస్తుందని, చివరికి నాశనానికి దారితీస్తుందని ఆయన నొక్కి చెప్పారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఇవి తీసుకుంటుంటే డయాబెటిస్ అదుపులోకి వస్తుంది, ఏంటవి?
మధుమేహం. వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టి మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాము. నేరేడు విత్తనాలకు షుగర్ లెవల్స్ తగ్గించే గుణం వుంది కనుక వీటిని తీసుకుంటూ వుండాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల సామర్థ్యం మెంతులుకి వుంది, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు.
స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ఉపయోగించి AV మాల్ఫార్మేషన్కి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స
మెదడులోని ఎడమ ఫ్రంటల్ లోబ్లో ఆర్టెరియోవీనస్ మాల్ఫార్మేషన్ (AVM)తో బాధపడుతున్న 52 ఏళ్ల పురుషునికి విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI), మంగళగిరి విజయవంతంగా చికిత్స అందించింది. అసాధారణంగా రక్త నాళాలు చిక్కుముడి పడటాన్ని AV వైకల్యంగా పేర్కొంటారు. అత్యాధునిక న్యూరో ఆంకాలజికల్ చికిత్సావకాశాలలో ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన అత్యాధునిక హాల్సియాన్ సిస్టమ్ని ఉపయోగించి రోగి స్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీ (SRS) చేయించుకున్నాడు.
సపోటా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
సపోటాలు. వేసవి కాలంలో సపోటాలను తింటే పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. సపోటాలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది కంటికి మేలు చేస్తుంది. సపోటాలో సహజమైన గ్లూకోజ్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. సపోటాలు తింటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. సపోటాలో వుండే యాంటీఆక్సిడెంట్లు, టానిన్లు వాపు- నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. సపోటాలో ఉండే విటమిన్ ఎ, బి, ఇ చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి. సపోటాలోని విటమిన్ ఎ ఊపిరితిత్తులు- నోటి క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. ఎముకలను బలపరిచే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ కూడా సపోటాలో ఉన్నాయి.
వేసవిలో కీరదోస తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
కీరదోస. వీటిని తీసుకుంటుంటే జీర్ణక్రియ సజావుగానూ, బరువు అదుపులో వుంటుంది. ఈ కీరదోసను తీసుకుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కీరదోసలో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, పీచు పదార్థాలతో పాటు ఎన్నో పోషకాలుంటాయి. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి. కీరదోసలో వుండే క్యాల్షియం ఎముక పుష్టికి దోహదపడుతుంది. కిడ్నీలు, మెదడు పనితీరుకు కూడా కీరదోసలో వుండే పోషకాలు మేలు చేస్తాయి. కీరదోసలో వుండే పీచు పదార్థం పేగు కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం దరిచేరకుండా చేస్తుంది.
అవకాడో పండుతో 6 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
అవకాడో. ఈ పండులో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు సమృద్ధిగా వుంటాయి. అవకాడో తింటుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎముకల నష్టాన్ని నివారించడం వంటివి కలిగి ఉండవచ్చు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. అధిక మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల గుండె పోటు నిరోధించడానికి మంచిది. అవకాడో పండు నూనెతో పొడి చర్మంపై మర్దిస్తుంటే మచ్చలు మటుమాయమవుతాయి. అవకాడో పండు తింటుంటే రక్తంలో చక్కెర స్థాయిలు క్రమబద్ధీకరించబడుతాయని అంటారు. అవకాడో పండును ఆర్థరైటిస్ నొప్పి నివారణకు మంచి మందుగా ఉపయోగపడుతుంది.