బుధవారం, 13 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (19:15 IST)
సంబంధిత వార్తలు
హోటల్ బిల్లు.. బ్యాంకు లోనుకు లింకు.. ఎలా?
బాలకృష్ణ గుండు ఎందుకు చేయించుకున్నాడో తెలుసా..?
గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే..?
మొబైల్ ఫోన్ చేతిలో వుంటే.. ఆ పనికి గంట.. లేకపోతే.. 2 నిమిషాలు?
అందుకే డ్రింక్ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను
తలకాయ వుందా అని అడిగితే..?
"తలకాయ వుందా.. అంటే ఓ వ్యక్తికి మాత్రం కోపం రాదు..!" అడిగాడు సుమంత్
"తలకాయ వుందా అడిగితే కోపం రాదా.. వాడెవడ్రా.. బాబూ..?" అడిగాడు విశాల్
''మటన్ షాప్ అతను రా..!" బదులిచ్చాడు సుమంత్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య
కేరళ నుండి 45 కి.మీ దూరంలో ఉన్న కాయంకుళంలో ఒక వ్యక్తి తన భార్య ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగం కోసం ఇంటి నుండి వెళ్లిపోయిన రెండు నెలల తర్వాత ఆమెకు భావోద్వేగ వీడియోను పోస్ట్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణం తర్వాత ఒక రోజు తర్వాత పోలీసులు ఆమెను కన్నూర్లోని 400 కి.మీ దూరంలో గుర్తించారు. అక్కడ ఆమె ఇంటి నుండి వెళ్లిపోయినప్పటి నుండి హోమ్ నర్సుగా పనిచేస్తోంది.
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: వైఎస్ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు
వైకాపా చీఫ్ జగన్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో హాట్లైన్ కనెక్షన్లో ఉన్నారని ఆరోపించారు. "ఈ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఎన్నికల మోసం, ఓటుకు నోటు గురించి మాట్లాడుతున్నారు కానీ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల మోసం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటోంది, కానీ ఈ రాహుల్ గాంధీకి రాష్ట్రం గురించి మాట్లాడే సమయం లేదు. ఎందుకంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలతో హాట్లైన్ కనెక్షన్లో ఉన్నారు" అని జగన్ అన్నారు.
అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి భూమిపూజ.. ఎక్కడినుంచైనా గెలుస్తా! (video)
నందమూరి బాలకృష్ణ అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు భూమి పూజ చేశారు. 2019లో శంకుస్థాపన జరిగినప్పటికీ, గత ప్రభుత్వం కారణంగా నిర్మాణం ప్రారంభించలేకపోయారని ఆయన పేర్కొన్నారు. హిందూపూర్ మాత్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతా తన అడ్డా అని చెప్పారు. తాను పోటీ చేసిన ఏ నియోజకవర్గం నుండైనా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
stray dogs ఆ 3 లక్షల వీధి కుక్కల్ని చంపేస్తారా? బోరుమని ఏడ్చిన నటి సదా (video)
ఒక్క వీధి కుక్క కూడా ఢిల్లీ వీధుల్లో తిరగకుండా చూడాలంటూ ఆదేశించిన సుప్రీం కోర్టు ఉత్తర్వుల నేపధ్యంలో సినీ నటి సదా బోరుమంటూ విలపిస్తోంది. అయ్యో... ఆ 3 లక్షల వీధి కుక్కలను చంపేస్తారా? వాటికి షెల్టర్లు కల్పించడం ఇప్పుడున్న వ్యవస్థల వల్ల కాదు. ఇలా లక్షల్లో వీధి కుక్కలను చంపేస్తారా? నేను ఏం చేయాలో తెలియడం లేదు. ఎవరిని కలిస్తే ఈ దారుణం ఆగుతుందో తెలియడం లేదు. దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చేసింది. కాబట్టి కుక్కలకు చావు ఖాయం. దేవుడా ఏం చేయాలి అంటూ విలపిస్తోంది సదా.
ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి పోటెత్తిన వరద, బుడమేరు పరిస్థితి ఏంటి? (video)
కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి మంగళవారం నాడు 2 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేయడంతో ఈ నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. బ్యారేజి వద్ద 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చే అవకాశం వుందనీ, కనుక కృష్ణా పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రజలు ఎంతో అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో నిన్నటి నుంచి అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ నీరు కూడా కృష్ణా నదిలోకి వస్తున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?
పెరుగుతో కొన్ని పదార్థాలను తినకూడదు. తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. చేపలతో పెరుగు కలపడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది, అసౌకర్యం కలుగుతుంది. నారింజ, నిమ్మకాయలు లేదా ఉష్ణమండల పండ్లు (పైనాపిల్, కివి) వంటి పండ్లు జీర్ణ సమస్యలను కలిగిస్తాయి కాబట్టి పెరుగుతో తినకూడదు. పరాఠాలు, పకోడాలు వంటి వేయించిన, నూనెతో కూడిన ఆహారాలు పెరుగుతో కలిపి తినడం వల్ల జీర్ణక్రియ మందగించి, అజీర్ణం వచ్చే అవకాశం ఉంది. రైతాలో సాధారణంగా ఉపయోగించే ఉల్లిపాయలు, పెరుగును విరుద్ధంగా భావిస్తారు. వాటి కలయిక మంచిది కాదు.
టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?
టమోటాలు రుచికరంగా ఉంటాయి. అలాగే ఇవి జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతాయి. ఉదరానికి సంబంధించిన రోగాలుంటే టమోటాలు దివ్యౌషధంలా పనిచేస్తుంది. త్రేన్పులు, కడుపు ఉబ్బరంగా ఉండటం, నోట్లో పొక్కులు రావడంలాంటివి ఉంటే టమోటా సూప్ తయారు చేసుకుని అల్లం, నల్ల ఉప్పు కలుపుకుని సేవించండి. దీంతో ఉపశమనం కలుగుతుంది. టమోటా సూప్ను సేవిస్తుంటే శరీరంలో కొత్త శక్తి పుట్టుకొస్తుంది. కడుపు తేలికగా ఉంటుంది. టమోటా సూప్ సేవిస్తే జలుబు సంబంధిత వ్యాధులు దరిచేరవు. రక్తలేమితో బాధపడేవారు నిత్యం టమోటాలు తింటుంటే మంచి ఫలితాలుంటాయి. మధుమేహం వ్యాధితో బాధపడేవారు సరిపడ మోతాదులో టమోటాలు తింటే మేలు చేస్తాయి.
కూల్డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు
అనేక ప్రతిరోజు ఇష్టానుసారంగా శీతలపానీయాలు తాగుతుంటారు. అలాగే డైట్ సోడా కూడా తాగుతుంటారు. ఇలాంటి వారికి పక్షవాతం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మాస పత్రికలో ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది. అధ్యయనకారులు 45 ఏళ్లు దాటిన 2,800 మందిని పదేళ్లపాటు పరిశీలించారు. వారి పరిశోధనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?
గుగ్గిళ్ళు అనేవి వివిధ రకాల ధాన్యాలతో, పప్పులతో చేసే ఆరోగ్యకరమైన, రుచికరమైన చిరుతిండి. గుగ్గిళ్ళను తయారుచేసేందుకు ఎక్కువగా శనగలు, ఉలవలు, పెసలు, అలసందలు వంటి వాటిని ఉపయోగిస్తారు. వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఒక్కొక్క ధాన్యానికి ఒక్కో విధంగా ఉంటాయి. సాధారణంగా గుగ్గిళ్ళలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. గుగ్గిళ్ళలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీర కణజాలాల నిర్మాణం, మరమ్మత్తుకు అవసరం. వీటిలో ఫైబర్ ఎక్కువ కనుక ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. గుగ్గిళ్ళను తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?
ఈ రోజుల్లో కూర్చుని పనిచేసే వారి సంఖ్య పెరగుతోంది. దీనితో పాటు ఊబకాయుల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. ఆరోగ్యపరంగా వుండాల్సిన బరువు కంటే అధిక బరువు వున్నవారిని ఊబకాయులుగా పరిగణిస్తారు. ఊబకాయం (Obesity) అనేది కేవలం బరువు పెరగడం మాత్రమే కాదు, అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ఒక సంక్లిష్టమైన వ్యాధి. అధిక శరీర కొవ్వు పేరుకుపోవడం వల్ల వివిధ అవయవాలపై ఒత్తిడి పెరిగి, దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. ఊబకాయం వల్ల వచ్చే ప్రధాన వ్యాధులు: టైప్ 2 మధుమేహం (Type 2 Diabetes): ఊబకాయం ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది.