ఆదివారం, 29 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 28 జనవరి 2020 (19:01 IST)
సంబంధిత వార్తలు
డాడీ చనిపోయారు... ఇద్దరితో అమ్మ రాసలీలలు.. ఎస్పీకి పిల్లలు ఫిర్యాదు
మొబైల్ ఫోన్ చేతిలో వుంటే.. ఆ పనికి గంట.. లేకపోతే.. 2 నిమిషాలు?
అమ్మా.. సన్నీ లియోన్.. ఎంత గొప్ప మనస్సమ్మా నీది.. ఏం చేశారు..?
అందుకే డ్రింక్ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను
బామ్మనే పెళ్లాడుతా.. పట్టుబట్టిన 22 ఏళ్ల కుర్రాడు.. ఆగ్రాలో ఘాటు ప్రేమ
గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే..?
"అదేంట్రా..? గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటుతున్నావ్..?" అడిగాడు తండ్రి
"గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే పెద్దయ్యాక గులాబ్ జామ్లు కాస్తాయని..!" షాకిచ్చే బదులిచ్చాడు బంటి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కాటంరెడ్డి పల్లెలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ వారి కుమార్తె ప్రాణాల మీదిక తెచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మద్యానికి బానిసైన భర్త.. తన నాలుగేళ్ల కుమార్తె గొంతుకోసేశాడు. ఆ తర్వాత తానూ కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కాటంరెడ్డి పల్లెలో చోటుచేసుకుంది. బాధితుల్ని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్
ఆత్మహత్య చేసుకున్న న్యూస్ యాంకర్ స్వేచ్ఛతో తనకు సన్నిహిత సంబంధం ఉన్నమాట నిజమేనని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ వెల్లడించారు. స్వేచ్ఛ మరణానికి తానే కారణమంటూ ఆమె తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన మీడియాకు ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఆయన పలు సంచలన విషయాలను వెల్లడిస్తూ, స్వేచ్ఛ జీవితంలోని విషాద కోణాలను ఆమెకు తనతో ఉన్న సంబంధాన్ని వివరించారు. తనపై వస్తున్న అబద్ధపు ప్రచారాన్ని ఆపడానికే ఈ నిజాలు చెప్పాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేకపోయినా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట మేరకు.. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్లో భాగంగా మరో పథంక అమలుకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిపారు.
పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్ను ప్రారంభించిన వెల్నెస్ కో
హైదరాబాద్: భారతదేశంలో సమగ్ర ఆరోగ్యం కోసం ప్రముఖ గమ్యస్థానమైన ది వెల్నెస్ కో, ప్రతిష్టాత్మకమైన పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీతో భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా హైదరాబాద్లో తమ రెండవ(భారతదేశంలో 12వది) హై-పెర్ఫార్మెన్స్ వెల్నెస్ క్లినిక్ను గచ్చిబౌలిలోని అకాడమీలో ప్రారంభించడంతో సంపూర్ణమైంది. సమగ్ర వెల్నెస్లో దేశవ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న ది వెల్నెస్ కో. భారతదేశం అంతటా డజనుకు పైగా వెల్నెస్ సెంటర్లను నిర్వహిస్తోంది, ఇది వ్యక్తులు తమ వ్యక్తిగత ఆరోగ్యం, వెల్నెస్ లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడటానికి ఫలితాల ఆధారిత, హైటెక్, వ్యక్తిగతీకరించిన, అత్యంత ప్రభావవంతమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందిస్తుంది.
ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా రీల్స్ పిచ్చి పీక్స్కి వెళ్లిపోతోంది. ప్రమాదకర ఫీట్స్తో పాటు జుగుప్సకర దృశ్యాలను కూడా ఎలాంటి సంకోచం లేకుండా చేస్తున్నారు కొంతమంది యువతీయువకులు. తాజాగా ఇలాంటి ఘటనే కాన్పూర్-ఆగ్రా హైవేపై జరిగింది. పూర్తి వివరాలు చూస్తే... ఆగ్రా-కాన్పూర్ జాతీయ రహదారిపై ఓ యువకుడు తన ప్రియురాలిని బైకు ఆయిల్ ట్యాంకుపై పడుకోబెట్టాడు. ఆమెతో రొమాన్స్ చేస్తూ బైకుని వేగంగా నడుపుతూ వెళ్లాడు. ఈ సమయంలో అతడు రోడ్డు భద్రతకు సంబంధించి అన్ని నియమాలను ఉల్లంఘించాడు. బహిరంగ ప్రదేశాలలో ఇలా యువతితో రొమాన్స్ చేస్తూ న్యూసెన్స్ సృష్టించాడు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు
చాలామందిని నేను పరిశీలించార ఛాంబర్ ప్రెసిడెంట్ గా వున్నప్పుడు, నిర్మాతగా మెంబర్ షిప్ చేసుకోవడానికి చాలా మంది వచ్చేవారు. అప్పుడు నిర్మాతల్ని అడిగేవాడిని.. అప్పుడు చాలామందికి సినిమా గురించి ఏమీ తెలియదని అర్థమైంది. నీ సినిమా రిజిస్టేషన్.. మొదలు పెట్టాలంటే ఎలా చేయాలోతెలీదు. ఇక్కడే కాదు యు.ఎస్.లో కూడా అంతే.. నా దగ్గరకి వచ్చి సినిమా తీశాం. ఎలా రిలీజ్ చేయాలని అడిగేవారు.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్
కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మెరు పిక్చర్స్ ఓ యూత్ఫుల్ క్రేజీ ఎంటర్టైనర్ని నిర్మిస్తోంది. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాత. ఈ చిత్రానికి “జిగ్రీస్” అనే క్రేజీ టైటిల్ ఖరారు చేశారు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా జిగ్రీస్ టైటిల్, ఫస్ట్ లుక్ని లాంచ్ చేసి టీంకి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.
వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ
ZEE5 ఇప్పుడు ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ అనే ఇంట్రెస్టింగ్ సిరీస్తో అలరిస్తోంది. సోషల్ మీడియా సెన్సేషన్ అభిజ్ఞ వూతలూరు ప్రధాన పాత్రలో నటించిన ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్పై KV శ్రీరామ్ ఈ సిరీస్ను నిర్మించారు. ఈ సిరీస్ జూన్ 27 నుంచి ZEE5లో టాప్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో శనివారం నాడు టీం సక్సెస్ మీట్ నిర్వహించింది.
Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ
నేచురల్ స్టార్ నాని 'ది పారడైజ్'లో అడుగుపెట్టారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో SLV సినిమాస్ సుధాకర్ చెరుకూరి ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని భారీగా నిర్మిస్తున్నారు. దసరా బ్లాక్ బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. జూన్ 21న షూటింగ్ ప్రారంభమైంది. నాని ఈరోజు సెట్స్లో అడుగుపెట్టారు.
Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రస్తుతం పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. శుక్రవారం నాడు రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్, మోహన్లాల్, ప్రభాస్ వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.