గురువారం, 2 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 28 జనవరి 2020 (19:01 IST)
సంబంధిత వార్తలు
డాడీ చనిపోయారు... ఇద్దరితో అమ్మ రాసలీలలు.. ఎస్పీకి పిల్లలు ఫిర్యాదు
మొబైల్ ఫోన్ చేతిలో వుంటే.. ఆ పనికి గంట.. లేకపోతే.. 2 నిమిషాలు?
అమ్మా.. సన్నీ లియోన్.. ఎంత గొప్ప మనస్సమ్మా నీది.. ఏం చేశారు..?
అందుకే డ్రింక్ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను
బామ్మనే పెళ్లాడుతా.. పట్టుబట్టిన 22 ఏళ్ల కుర్రాడు.. ఆగ్రాలో ఘాటు ప్రేమ
గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే..?
"అదేంట్రా..? గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటుతున్నావ్..?" అడిగాడు తండ్రి
"గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే పెద్దయ్యాక గులాబ్ జామ్లు కాస్తాయని..!" షాకిచ్చే బదులిచ్చాడు బంటి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
రాజ్యసభలో 'జై అమరావతి' అంటూ రేణుకా చౌదరి నినాదాలు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ మహిళా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి రాజ్యసభలో 'జై అమరావతి' అంటూ నినాదాలు చేశారు. ఈ అరుదైన దృశ్యం గురువారం రాజ్యసభలో కనిపించింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై రాజ్యసభలో గురువారం ప్రవేశపెట్టగా, దానిపై చర్చ జరిగింది. దీనిపై రేణుకా చౌదరి ప్రసంగించారు.
స్నేహితుడుని హత్య చేసి ఇంట్లో పాతిపెట్టారు.. దెయ్యం వెంటాడుతుందని ఠాణాలో లొంగిపోయారు...
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఓ భయానక ఘటన వెలుగులోకి ఒకటి వచ్చింది. ఓ వ్యక్తి తన స్నేహితుడుని హత్య చేసి, మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టారు. ఆ తర్వాత తమను దెయ్యం వెంటాడుతుందని భయపడిపోయి పోలీసులకు లొంగిపోయారు. ఈ అసాధారణ సంఘటన అంబికాపూర్ జిల్లాలోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి భగవాన్పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ తర్వాత నిందితుడు ఇచ్చిన సమాచారంతో అతని ఇంట్లో తవ్వకాలు జరిపి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అరవ శ్రీధర్ నాకు అన్యాయం చేసాడు: తెదేపా ప్రజాదర్బారులో బాధితురాలు హర్షవీణ, వీడియో
రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనకు అన్యాయం చేసారనీ, తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు హర్షవీణ అభ్యర్థించారు. గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బారుకి వచ్చిన ఆమె ముక్కా రూపానందరెడ్డికి వినతి పత్రం అందించారు. అంతకుముందు కొన్నిరోజుల క్రితం బాధితురాలు వీణ మాట్లాడుతూ... నేను ఎక్కడో దాక్కున్నానని కొంతమంది రాస్తున్నారు. నేను ఎక్కడా దాక్కోలేదు. నేను న్యాయపోరాటం చేస్తున్నాను. నాకు న్యాయం జరిగే వరకూ చేస్తూనే వుంటాను. జనసేన విచారణ కమిటీ నుంచి నాకు ఎలాంటి పిలుపు రాలేదు.
జంట హత్యల కేసు : ముగ్గురికి మరణశిక్ష .. కోర్టు సంచలన తీర్పు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత 2022లో జరిగిన జంట హత్య కేసులో ముగ్గురుకి మరణ శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నాలుగేళ్లపాటు సాగిన ఈ కేసులో ముద్దాయిలుగా తేలిన మృతురాలి భర్త, అతడి తండ్రి, సోదరుడుకి ఉరిశిక్షలను విధిస్తూ ఆగ్రా కోర్టు తీర్పునిచ్చింది.
ప్రియురాలి కోసం ఏకంగా టవరెక్కిన ప్రియుడు..
బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్లో ఓ యువకుడు తన ప్రియురాలి కోసం ఏకంగా 300 అడుగులు ఎత్తైన సెల్ టవర్ ఎక్కి నానా హంగామా చేశాడు. ఇది తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. తన ప్రియురాలిని తీసుకురావాలంటూ ఏకంగా 300 అడుగుల ఎత్తైన మొబైల్ టవర్ ఎక్కి, కిందకు దూకుతానని బెదిరించాడు. బుధవారం ఉదయం ముజఫర్పూర్ జంక్షన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఆదా శర్మ అదుర్స్.. గుక్క తిప్పుకోకుండా హనుమాన్ చాలీసా పఠించింది.. (video)
గుక్క తిప్పుకోకుండా హనుమాన్ చాలీసాను పఠించింది హీరోయిన్ ఆదాశర్మ. హనుమజ్జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసాను పఠించి అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే ఆదా శర్మ పక్కన వున్న బాలుడు నోటితో మ్యూజిక్ ఇచ్చాడు. అదే సమయంలో బ్రీత్ లెస్ చాలీసాను హీరోయిన్ ఆదా శర్మ చదవడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తమ ప్రయత్నం హనుమంతుడిని మెప్పిస్తుందని భావిస్తున్నట్లు ఆదా శర్మ పేర్కొన్నారు.
Ranbir Kapoor: వీరులు పుట్టకముందే… రామ ఉన్నాడు..
నితేష్ తివారీ దర్శకత్వంలో, రెండు భాగాలుగా వస్తున్న నమిత్ మల్హోత్రా రామాయణ రామ పాత్రలో నటిస్తున్న రణబీర్ కపూర్ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్ అయ్యింది. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిది సార్లు అకాడమీ అవార్డు గెలుచుకున్న ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో జీఎన్ఈజీ, యష్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సహకారంతో నిర్మించారు. ఏప్రిల్ 2, 2026 : రామాయణ తన అత్యంత ముఖ్యమైన అధ్యాయాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్ర నిర్మాణాలలో ఒకటైన రామాయణం వెనుక ఉన్న నిర్మాత, ఫిలిం మేకర్ నమిత్ మల్హోత్రా, కథనంలో అత్యంత చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలలో ఒకటైన 'రామ'ని ఒక ప్రత్యేక టీజర్ ద్వారా పరిచయం చేస్తున్నారు.
చిరంజీవి ఇంటి పూజా మందిరంలోని ఆంజనేయుడుని తాకిన సూర్యకిరణాలు (వీడియో)
మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఓ అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని తన ఇంటి పూజామందిరంలో ఉన్న ఆంజనేయుడు విగ్రహంపై సూర్య కిరణాలు ప్రసరించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని ఆయన వీడియో తీసి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. 'ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడి కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుడిని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని మీతో పంచుకుంటున్నాను' అని ఆయన ఈ వీడియో షేర్ చేశారు.
విజయ్ ఆంటోని వంద దేవుళ్లు చిత్రం నుంచి మెలోడీ గీతం విడుదల
‘బిచ్చగాడు’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో ‘వంద దేవుళ్లు’ అనే సినిమా రాబోతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.
Faria Abdullah: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా గాయపడ సింహం నుంచి బ్రైడ్ సాంగ్
తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించ బోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్, విభిన్నమైన ప్రమోషనల్ సాంగ్ ప్రాజెక్ట్పై అంచనాలను పెంచాయి. ఈ రోజు సెకండ్ సింగిల్ 'బ్రైడ్ సాంగ్'ను విడుదల చేశారు.