ఆదివారం, 25 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 28 జనవరి 2020 (19:01 IST)
సంబంధిత వార్తలు
డాడీ చనిపోయారు... ఇద్దరితో అమ్మ రాసలీలలు.. ఎస్పీకి పిల్లలు ఫిర్యాదు
మొబైల్ ఫోన్ చేతిలో వుంటే.. ఆ పనికి గంట.. లేకపోతే.. 2 నిమిషాలు?
అమ్మా.. సన్నీ లియోన్.. ఎంత గొప్ప మనస్సమ్మా నీది.. ఏం చేశారు..?
అందుకే డ్రింక్ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను
బామ్మనే పెళ్లాడుతా.. పట్టుబట్టిన 22 ఏళ్ల కుర్రాడు.. ఆగ్రాలో ఘాటు ప్రేమ
గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే..?
"అదేంట్రా..? గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటుతున్నావ్..?" అడిగాడు తండ్రి
"గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే పెద్దయ్యాక గులాబ్ జామ్లు కాస్తాయని..!" షాకిచ్చే బదులిచ్చాడు బంటి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మన్యం జిల్లాలో నిప్పుల కుంపటి.. ముగ్గురు బలి..
మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నిప్పుల కుంపటి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో వెచ్చదనం కోసం ఇంట్లో వేసిన నిప్పుల కుంపటి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిజానికి ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు భావించినప్పటికీ నిప్పుల కుంపటి మూలంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో పాప చికిత్స పొందుతుంది.
రీల్స్ కోసం నిప్పంటించారు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంట అగ్నిప్రమాదం.. ఎనిమిది మందిపై కేసు
బళ్లారి గ్రామీణ పోలీసుల పరిధిలోని ఒక లేఅవుట్లో గంగావతి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన మోడల్ హౌస్లో చెలరేగిన అగ్నిప్రమాదానికి సంబంధించి ఇద్దరు పెద్దలు, ఆరుగురు మైనర్లతో సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అగ్నిప్రమాదం జి-స్క్వేర్ ప్రాజెక్ట్ లోపల ఉన్న మోడల్ హౌస్లో జరిగింది. ఈ ఇల్లు రెడ్డి భార్య అరుణ పేరు మీద ఉంది. సైట్ మేనేజర్ రిజ్వాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన ఇద్దరు పెద్దలను బళ్లారిలోని కౌల్ బజార్లోని టైలర్ స్ట్రీట్కు చెందిన సోహైల్ అలియాస్ సాహిల్ (18) మరియు సురేష్ (32)గా గుర్తించారు.
నల్గొండ జిల్లాలో ఘోస్ట్ స్కూల్స్... 315 పాఠశాలల్లో నో స్టూడెంట్స్
నల్గొండ జిల్లాలో విద్యార్థుల నమోదు లేని ప్రభుత్వ పాఠశాలల సంఖ్య స్థిరంగా పెరుగుతుండటం, ముఖ్యంగా పేద, అణగారిన కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యను అందించడంలో విద్యాశాఖ విఫలమవడంపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా విద్యార్థుల నమోదు సున్నాగా ఉన్నట్లు నివేదించిన 5,149 ప్రభుత్వ పాఠశాలల్లో, ఏకంగా 315 పాఠశాలలు నల్గొండ జిల్లాలోనే ఉన్నాయి.
అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు
అమెరికా చరిత్రలోనే అత్యంత తీవ్రమైన మంచు తుఫాను వణికిస్తోంది. టెక్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు 2వేల మైళ్ల విస్తీర్ణంలో ఈ తుఫాను ప్రభావం ఏర్పడింది. దాదాపు 20 కోట్ల మందికి పైగా ప్రజలు శీతల వాతావరణం, మంచు హెచ్చరికల నీడలో జీవిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వాషింగ్టన్ డీసీతో పాటు అలబామా, జార్జియా, కెంటకీ, న్యూయార్క్, టెక్సాస్ సహా 16కు పైగా రాష్ట్రాలు ఇప్పటికే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించాయి. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి పోలార్ వోర్టెక్స్ కారణంగా దూసుకొస్తున్న అతి శీతల గాలులు, శక్తివంతమైన తుపాను వ్యవస్థతో కలవడంతో ఈ విపత్కర పరిస్థితి ఏర్పడింది.
నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్
స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నగరిలో పర్యటించిన నేపథ్యంలో మాజీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నగరి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పనితీరు పూర్తిగా శూన్యమని రోజా వెల్లడించారు.నగరిలో చంద్రబాబు డబ్బా కొట్టుకోవడం తప్ప నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని రోజా మండిపడ్డారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్
నటుడికి సంతృప్తినిచ్చే పాత్రలు దక్కినప్పుడు, ఆ పాత్రలకు స్పందన వచ్చినప్పుడు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపించినప్పుడు వచ్చే ఆనందమే వేరు. ప్రస్తుతం నటుడు శివ కార్తిక్ అలాంటి ఆనందంలోనే తేలిపోతున్నారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘శంబాల’తో నటుడు శివకార్తిక్కు వచ్చిన ప్రశంసల గురించి అందరికీ తెలిసిందే. ‘శంబాల’ మూవీతో శివకార్తిక్ పేరు ఎక్కువగా మార్మోగిపోయింది.
మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్ ప్రీత్ కౌర్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, రాణి ముఖర్జీ మర్దానీ 3 ట్రైలర్ను ఇష్టపడ్డారు, ఇది ఇంటర్నెట్ను బద్దలు కొట్టింది. మహిళలపై నేరాలపై దృష్టి సారించే ప్రశంసలు పొందిన ఫ్రాంచైజీ ఇప్పుడు మన దేశం అంతటా ఒక నిర్దిష్ట కారణంతో కిడ్నాప్ చేయబడిన తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన 8-9 సంవత్సరాల వయస్సు గల యువతుల సమస్యను హైలైట్ చేస్తుంది. ఈ ట్రైలర్ హర్మన్ప్రీత్ను ఎంతగానో కదిలించింది, ‘మహిళలపై నేరాలకు శిక్షను వేగంగా మరియు ఉదాహరణగా చూపించడం ఈ కాలపు అవసరం’ అని ఆమె రాసింది!
మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట
భార్యాభర్తల తగువులు, గిల్లికజ్జాలు, సంసారం చుట్టూ అల్లే కథలు ఎప్పటికీ ఆడియెన్స్కి బోర్ కొట్టవు. ఇక ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టుగా భార్యాభర్తల బంధాన్ని వివిధ కోణాల్లో టచ్ చేస్తూ తీస్తున్న చిత్రం ‘పురుష:’. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు ఈ ‘పురుష:’ సినిమాను నిర్మిస్తున్నారు.
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న చిత్రం వీడీ 14 టైటిల్ ప్రకటన
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న "వీడీ 14" మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయబోతున్నట్లు ప్రకటించారు. "వీడీ 14" చిత్రాన్ని టీ సిరీస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
స్వయంభు కోసం టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ముందుకు వచ్చాయ్
కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం 'స్వయంభు'తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్.