శుక్రవారం, 24 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 28 జనవరి 2020 (19:01 IST)
సంబంధిత వార్తలు
డాడీ చనిపోయారు... ఇద్దరితో అమ్మ రాసలీలలు.. ఎస్పీకి పిల్లలు ఫిర్యాదు
మొబైల్ ఫోన్ చేతిలో వుంటే.. ఆ పనికి గంట.. లేకపోతే.. 2 నిమిషాలు?
అమ్మా.. సన్నీ లియోన్.. ఎంత గొప్ప మనస్సమ్మా నీది.. ఏం చేశారు..?
అందుకే డ్రింక్ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను
బామ్మనే పెళ్లాడుతా.. పట్టుబట్టిన 22 ఏళ్ల కుర్రాడు.. ఆగ్రాలో ఘాటు ప్రేమ
గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే..?
"అదేంట్రా..? గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటుతున్నావ్..?" అడిగాడు తండ్రి
"గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే పెద్దయ్యాక గులాబ్ జామ్లు కాస్తాయని..!" షాకిచ్చే బదులిచ్చాడు బంటి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
హార్మోజ్ జలసంధి వద్ద విచిత్ర ఘటన - అమెరికా నావికుడిపై కోతి దాడి
ఇరాన్- అమెరికాల మధ్య ఉద్రిక్త వాతావరణానికి కాస్త బ్రేక్ పడింది. తాజాగా హోర్ముజ్ జలసంధిలో మందుపాతరలను ఎదుర్కోవడానికి వెళ్తున్న ఒక అమెరికా నావికుడు, థాయ్లాండ్లోని ఫుకెట్లో ఆగినప్పుడు ఒక కోతి దాడి చేసింది. ఆపై అతనిని వైద్య సహాయం కోసం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఆ నావికుడికి వైద్య సంరక్షణ అందించి, తదుపరి చికిత్స కోసం జపాన్కు తిరిగి పంపించారని మీడియా తెలిపింది. దీనివల్ల కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడలేదు. విచిత్రమైన విషయాలు జరుగుతుంటాయని ఒక సైనిక అధికారి ఆ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
హైదరాబాదులో ఒక్కసారిగా మారిన వాతావరణం.. వర్షాలు కురిసే అవకాశం
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ వడగాలుల స్థానంలో మేఘావృతమైన ఆకాశం ఆవరించింది. హైదరాబాద్తో పాటు కామారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి వంటి పరిసర జిల్లాల్లో, రాబోయే రెండు నుండి మూడు గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
RTC workers: సమ్మె.. పెట్రోల్ పోసుకుని నిప్పంచికున్న ఆర్టీసీ డ్రైవర్ మృతి
రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్లతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కార్మికుల నిరసన రెండో రోజుకు చేరింది. తెలంగాణ వ్యాప్తంగా కార్మికులు డిపోల బయట ధర్నాలు, ప్రదర్శనలు చేస్తున్నారు. సమ్మెలో చురుకుగా పాల్గొంటున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్, తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అతనికి తీవ్రంగా కాలిన గాయాలవ్వడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
62 మండలాల్లో తీవ్ర వడగాలులు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు శాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక ప్రకారం, శుక్రవారం నాడు 62 మండలాల్లో తీవ్ర వడగాలుల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మరో 89 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండవచ్చు. గురువారం నాడు 26 జిల్లాలు, 382 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకార్ జైన్ తెలిపారు. ఇటువంటి తీవ్ర వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇజ్రాయెల్-హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ మధ్య కాల్పుల విరమణ.. 3 వారాల పొడిగింపు
వైట్ హౌస్లో గురువారం జరిగిన చర్చల అనంతరం, ఇజ్రాయెల్-హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ మధ్య కాల్పుల విరమణను మరో మూడు వారాల పాటు పొడిగించడానికి ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు అంగీకరించాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. గత వారంలో అమెరికాలోని ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారుల మధ్య జరిగిన రెండవ సమావేశం చాలా బాగా జరిగిందని ట్రంప్ అన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఆ బడా ముసలి నిర్మాతపై కంపు.. ఆ హీరోయిన్ మమ్మల్ని మంచం కింద దాక్కోమంది.. జేడీ చక్రవర్తి
సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న అకృత్యాలు ఎక్కువే. వీటిలో చాలామటుకు బయటపడవు. తమకు జరిగిన అన్యాయాలను బయటికి చెప్పడానికి చాలామంది మహిళలు సంకోచిస్తారు. అయితే కొందరు క్యాస్టింగ్ కౌచ్, మీటూ ద్వారా సినీ పెద్దలచే తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఓపెన్గా చెప్పారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్కు జరిగిన చేదు ఘటన గురించి నటుడు జేడీ చక్రవర్తి ఓపెన్ చేశారు.
Tamannaah: తమన్నాతో బ్రేకప్.. ఆలియా ఖురేషితో విజయ్ వర్మ లవ్వాయణం
బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ వర్మ సినిమాలు, వెబ్ సిరీస్ల ద్వారా బాలీవుడ్లో తనకంటూ ఒక బలమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన హైదరాబాద్కు చెందినవారే అయినప్పటికీ, ఒక తెలుగు సినిమాలో నటించినప్పటికీ, ఎక్కువగా హిందీ సినిమా నటుడిగానే గుర్తింపు పొందారు. తమన్నా భాటియాతో ప్రేమాయణం సాగించిన సమయంలో, తెలుగు మీడియాలో అతనికి గుర్తింపు లభించింది. వీరిద్దరూ దాదాపు రెండేళ్ల పాటు ప్రేమించుకున్నారని, ఆ తర్వాత విడిపోయారని వార్తలు వచ్చాయి. ఆ తదనంతరం తమన్నా తన వ్యక్తిగత జీవితంలో ముందుకు సాగిపోయింది.
Nag Ashwin: నలభై ఏళ్ళనాటి కథతో నాగ్ అశ్విన్ నిర్మాతగా ఎస్.ఎస్.ఆర్.61
తాను 40 ఏళ్ళనాడు రాసుకున్న కథ. ఎందరో హీరోలను, నిర్మాతలను కలిశాను. అందరూ బాగుందన్నారు. ఎట్టకేలకు నాగ్ అశ్విన్ నిర్మాతగా సినిమాకు కార్యరూపం దాల్చిందని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చెబుతున్న వీడియోను నాగ్ అశ్విన్ పుట్టినరోజు సందర్భంగా బిహైండ్ ది సీన్స్ వీడియోను విడుదల చేసింది. హైదరాబాద్ శివార్లో ఖాలీ ప్రాంతంలో కల్కి సినిమా సెట్ కూ కొంచెం దూరంలో సెట్ వేసి అక్కడ షూటింగ్ పర్యవేక్షిస్తున్నారు నాగ్ అశ్విన్.
అల్లు అర్జున్ బ్లాక్బస్టర్ సరైనోడు 10వ వార్షికోత్సవం
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'సరైనోడు' చిత్రంలో, అవినీతి రాజకీయ నాయకులతో పోరాడే ఒక విజిలెంట్ సైనికుడిగా అల్లు అర్జున్ నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ మరియు కేథరీన్ ట్రెసా ప్రధాన పాత్రలలో కనిపించగా, ఎస్.ఎస్. థమన్ యొక్క 'బ్లాక్బస్టర్' వంటి హిట్ చిత్రాలు ఈ చిత్రానికి మంచి వైబ్ను అందించాయి.
ఎవరే’ పాట మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : అంబటి అర్జున్
శిరీష మండవిల్లి నిర్మాణంలో ‘ఎవరే’ ప్రైవేట్ ఆల్బమ్ని ఆనంద్ తెరకెక్కించారు. ఈ ఆల్బమ్కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతల్ని ఆనంద్ నిర్వర్తించారు. ఎస్ ఎస్ వర్దన్ మ్యూజిక్ అందించిన ఈ ఆల్బమ్లో వెచలపు కృష్ణ, రిద్ది అనామిక చరణ్ నటించారు. ఈ పాటను మే ఒకటో తేదీన క్రేజీ ఎన్ క్యాచీ యూట్యూబ్ ఛానెల్లో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు ఈ పాటకు సంబంధించిన రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్జున్ అంబటి, సింగర్ సాకేత్, రాంబాబు గోసాల ముఖ్య అతిథిగా విచ్చేశారు.