శనివారం, 27 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 28 జనవరి 2020 (19:01 IST)
సంబంధిత వార్తలు
డాడీ చనిపోయారు... ఇద్దరితో అమ్మ రాసలీలలు.. ఎస్పీకి పిల్లలు ఫిర్యాదు
మొబైల్ ఫోన్ చేతిలో వుంటే.. ఆ పనికి గంట.. లేకపోతే.. 2 నిమిషాలు?
అమ్మా.. సన్నీ లియోన్.. ఎంత గొప్ప మనస్సమ్మా నీది.. ఏం చేశారు..?
అందుకే డ్రింక్ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను
బామ్మనే పెళ్లాడుతా.. పట్టుబట్టిన 22 ఏళ్ల కుర్రాడు.. ఆగ్రాలో ఘాటు ప్రేమ
గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే..?
"అదేంట్రా..? గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటుతున్నావ్..?" అడిగాడు తండ్రి
"గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే పెద్దయ్యాక గులాబ్ జామ్లు కాస్తాయని..!" షాకిచ్చే బదులిచ్చాడు బంటి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
బుర్ర లేని దేశంగా మారుతున్న పాకిస్తాన్, పారిపోతున్న వైద్యులు, ఇంజినీర్లు- అసిమ్ కారణమట
పాకిస్తాన్ దేశం నుంచి వైద్యులు, ఇంజినీర్లు, ఎకౌంటెంట్లు తదితర కీలక ఉద్యోగాలు చేసేవారు వలస వెళ్లిపోతున్నారు. అక్కడ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారిపోతుండటం, ఇంకోవైపు సైనిక పెత్తనం అధికం కావడం, ప్రతి విషయంలోనూ ఆర్మీ చీఫ్ అసిమ్ జోక్యం చేసుకోవడంతో ఇక అక్కడ లాభం లేదని మేధావులు తిన్నగా వలసపోతున్నారట. గత రెండేళ్లలో పాకిస్తాన్ దేశం నుంచి 5 వేల మంది వైద్యులు, 11 వేల మంది ఇంజినీర్లు, 13 వేల మంది అకౌంటెంట్లు విదేశాలకు వలస వెళ్లిపోయినట్లు ప్రభుత్వ నివేదికలో బైటపడింది. ఇలా ఎందుకు జరుగుతోందంటూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలే నిలదీస్తున్నారు.
Telangana: రైతు భరోసాను నిలిపివేయలేదు.. గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతోంది..
రైతు భరోసా నిలిపివేయబడిందని వస్తున్న పుకార్లు అవాస్తవమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి వాదనలు నిరాధారమైనవని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ వాస్తవ తనిఖీ విభాగం ఎక్స్లో ఒక పోస్ట్ ద్వారా వివరణాత్మక వివరణను పంచుకుంది. రైతు భరోసా పథకం కింద దాదాపు 65 లక్షల మంది రైతులు లబ్ధిదారులు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిలిపివేయలేదు. జిల్లాలలో నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనాలు చేరేలా అధికారులు ప్రస్తుతం గ్రౌండ్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు.
Nara Bhuwaneshwari: నిమ్మకూరు పర్యటనలో సీఎం సతీమణి నారా భువనేశ్వరి
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శుక్రవారం కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో పర్యటించారు. ఈ పర్యటనలో, సమీప గ్రామాలలో సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. నాబార్డ్ సహకారంతో రూ.6కోట్ల వ్యయంతో నిర్మించనున్న 30 పడకల ఆసుపత్రికి ఆమె భూమిపూజ చేశారు. రూ.3.5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బాలుర వసతి గృహానికి కూడా ఆమె శంకుస్థాపన చేశారు.
చంపేస్తానంటున్నారు, భయపడను మీ బండారం బయటపెడ్తా: దువ్వాడ శ్రీనివాస్
వైసిపి నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ ఆ పార్టీకి సవాల్ విసిరారు. తనను చంపేస్తామంటున్నారనీ, ఆ బెదిరింపులకు ఎంతమాత్రం భయపడను, వారి బండారం మొత్తం బయటపెడతానంటూ షాకిచ్చారు. ఆయన టెక్కలి వెళ్లే జాతీయ రహదారిపై అర్థరాత్రి 11:30 గంటల సమయంలో రోడ్డుపై నిలబడి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. అందులో ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా చంపేస్తాం అని నన్ను బెదిరిస్తున్నారు. రండి చూసుకుందాం. నేను ఇక్కడే టెక్కలి వెళ్లే దారిలో రోడ్డుపై వున్నాను. నన్నెవరు చంపుతారో చూద్దాం. నేను చేసిన తప్పేంటి. అవినీతిని ప్రశ్నించాను.
Hyderabad: సంక్రాంతికి హైదరాబాదులో సరస్సుల చుట్టూ కైట్ ఫెస్టివల్స్
ఈ సంవత్సరం హైదరాబాద్లోని పునరుద్ధరించబడిన సరస్సుల చుట్టూ కైట్ ఫెస్టివల్స్ నిర్వహించనున్నారు. జనవరి 11 నుండి నగరంలోని ఎంపిక చేసిన సరస్సులలో మూడు రోజుల కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా చీఫ్ రంగనాథ్ను ఆదేశించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ముఖ్యమంత్రిని కలిసి హెచ్ఎండీఏ పరిధిలోని సరస్సు పునరుద్ధరణ పురోగతిని ఆయనకు వివరించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
నాలాంటి దుస్తులు వేసుకోవాలని ఎవరికీ చెప్పలేదు : అనసూయ
ఏ ఆడపిల్ల కూడా తనలాంటి దుస్తులు వేసుకోవాలని తాను ఎవరికీ చెప్పలేదని సినీ నటి అనసూయ అన్నారు. మహిళల వస్త్రధారణపై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా, పలువురు సినీ హీరోయిన్లు శివాజీ వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు.
హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం : రకుల్ సోదరుడు కోసం గాలింపు
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం చెలరేగింది. డ్రగ్స్ మాఫియా మరోమారు ఉలిక్కిపడేలా చేశారు. ముఖ్యంగా చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తుల పేర్లు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ విదేశీ డ్రగ్స్ నెట్వర్క్ మాత్రం కొత్త కొత్త మార్గాల్లో బయటపడుతూనేవుంది.
Nagababu ఆడపిల్ల ఇలాంటి డ్రెస్సే వేసుకోవాలి అనేవారిని చెప్పుతో...: నాగబాబు వీడియో
మహిళల వస్త్రధారణపై మెగాబ్రదర్ నాగబాబు శనివారం నాడు స్పందించారు. ఆయన Xలో ఓ వీడియోలో స్పందిస్తూ... నేను ఒక సామాన్య మనిషిగా చెబుతున్నాను. ఒక మగాడు ఒక ఆడపిల్ల ఇదే డ్రెస్ వేసుకోవాలి అని ఎలా చెప్తారు? దీనినే మోరల్ పాలిసింగ్ అంటారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. ఆ అమ్మాయి అలాగే వుండాలని చెప్పటానికి మీరెవరు? వాళ్లు ఏం తప్పులు చేసారని వారిపై అడ్డగోలుగా మీద పడతారు. మగవాడి క్రూరత్వం వల్ల అమ్మాయిలపై అఘాయిత్యం జరుగుతోంది. అమ్మాయిలూ.. మీరు ఎలాగైనా వుండండి, ఎలాంటి వస్త్రధారణ అయినా చేసుకోండి. మీరు బైటకు వెళ్లేటపుడు మిమ్మల్ని మీరు రక్షించుకుని పద్ధతిలో వెళ్లండి.
ఆన్సర్ చెప్పలేకపోతే మీరేమనుకుంటారోనని భయం... అమితాబ్ బచ్చన్
'కౌన్ బనేగా కరోడ్పతి' షోకు రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ఇక్కడకు వచ్చిన తర్వాత ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయినా మీరు ఏమనుకుంటారోనని భయం అని ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా అన్నారు.
మహిళకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉంది.. : హెబ్బా పటేల్
మహిళలకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ వారికి ఉందని యంగ్ హీరోయిన్ హెబ్బా పటేల్ అన్నారు. ఇటీవల హీరో శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వీటిపై పలువురు సినీ హీరోయిన్లు తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై హెబ్బా పటేల్ సూటిగా స్పందించేందుకు నిరాకరించారు. ఇలాంటి వివాదాల్లో తలదూర్చకపోవడమే మంచిదని అంటున్నారు.