Wednesday, 19 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Actress Sanjana Sarathy 6690.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 19 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
సంజనా సారధి
సంజనా సారధి
-
సంజనా సారధి
-
సంజనా సారధి
-
సంజనా సారధి
-
సంజనా సారధి
-
సంజనా సారధి
-
సంజనా సారధి
-
సంజనా సారధి
-
సంజనా సారధి
-
సంజనా సారధి
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
హర్మూజ్ జలసంధి మాదే... అమెరికా కొత్త భూభాగ మ్యాప్ను రిలీజ్ చేసిన ట్రంప్
ఇరాన్ భూభాగంలో ఉన్న హర్మూజ్ జలసంధిని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమ భూభాగంలో కలిపేసుకున్నారు. దీంతో ఆయన అమెరికా నూతన భూభాగ మ్యాప్ను ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు. ఇరాన్తో కుదిరిన 60 రోజుల అవగాహన ఒప్పందం గడువు ముగిసిన రోజే ఈ కీలక పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
ప్రజల గొంతుక వినిపించేందుకు కొత్త పార్టీని స్థాపిస్తా : విజయసాయి రెడ్డి
ప్రజల గొంతకను వినిపించేందుకు తాను కొత్త పార్టీని స్థాపిస్తానని వైకాపా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఆయన బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్టు ప్రకటించారు. ప్రజల పక్షంగా ప్రజల కోసం, ప్రజల గొంతుక వినిపించేందుకు కొత్త పార్టీని స్థాపిస్తానని తెలిపారు. ఎల్నినో ప్రభావం లేకుండా దేశం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు ఆయన తెలిపారు. ఈ నెలలోనే తదుపరి రాజకీయ ప్రణాళికను చెబుతానని ఆయన వెల్లడించారు.
భర్త కాళ్లు భార్య పట్టుకుంటే.. ప్రియుడుని ఇంటి దీపాన్ని ఆర్పేశాడు...
బెంగుళూరు నగర శివారు ప్రాంతంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్తో పరిచయమైన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. చివరకు తన భర్తతో పాటు కుమారుడిని చంపేసింది. నిద్రపోతున్న భర్త కాళ్లను భార్య గట్టిగా పట్టుకుంటే ప్రియుడు హత్య చేశాడు. ఈ దారుణం చిక్కబాణవార పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మమ్మలను తుపాకీతో కాల్చేయండి : జార్ఖండ్ సర్కారుకు అభ్యర్థుల డిమాండ్
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కొందరు విద్యార్థులు తమను చంపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జార్కండ్ ప్రభుత్వం నిర్వహించిన జేఎస్ఎస్సీ - సీజీఎల్ పరీక్షలతో పాటు ఇతర నియామక పరీక్షలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది రాష్ట్రంలో తీవ్ర కలకలం చెలరేపింది. పరీక్ష నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ గత నెల రోజులుగా విద్యార్థులు ఆందోళన చేసిన విషయం తెల్సిందే. దీంతో దిగివచ్చిన జార్ఖండ్ ప్రభుత్వం ఆ పరీక్షలను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సారథ్యంలోని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుంది.
పాలమూరులో ట్రైనీ తాహసీల్దారు ఆత్మహత్య.. ఎందుకంటే....
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహిళా ట్రైనీ తాహసీల్దారు ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి చేసుకుంటాని నమ్మించి మోసానికి పాల్పడటంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ కేసులో మానుకోట పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎముక పుష్టి ఏమేమి తినాలి?
ఎముకలు. మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా కాపాడుకోవాలి. ఎముకలు దృఢంగా ఉంచుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం తీసుకోవలసిన ఆహారం, ఆరోగ్య చిట్కాలను తెలుసుకుందాము. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవాలి. విటమిన్ సి ఉన్న వాటిని ఎక్కువగా తీసుకుంటే, ఎముకలలో ఏర్పడే కణాలను పెంచుతుంది. విపరీతమైన డైటింగ్ చేయరాదు. ఎందుకంటే తక్కువ కేలరీల తీసుకోవడం జీవక్రియను నెమ్మదించి ఎముక పుష్టిని దెబ్బతీస్తుంది. నిత్యం వ్యాయామం చేసే వారి ఎముకలు దృఢంగా ఉంటాయి కనుక క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?
'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం, మెటా-విశ్లేషణ ప్రకారం, ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు లభించవచ్చు. ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.
ఆగిన గుండే... ట్రాన్స్ప్లాంట్తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు
చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. 31 యేళ్ల వ్యక్తికి గుండె ఆగిపోయింది. ఆ వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 23 ఏళ్ల బ్రెయిన్ డెడ్ రోగి నుండి సేకరించిన దాత గుండెను కేవలం 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించి, ఈ ఆపరేషన్ను దిగ్విజయంగా పూర్తి చేశారు.
ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.
ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు శ్రీ సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్నెస్ ఫ్యామిలీ కార్డ్ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
Home
Horoscope
Shorts
Photos
Videos