Friday, 12 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Priyanka Arul Mohan 6457.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 12 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
ప్రియాంకా అరుల్ మోహన్
ప్రియాంకా అరుల్ మోహన్
-
ప్రియాంకా అరుల్ మోహన్
-
ప్రియాంకా అరుల్ మోహన్
-
ప్రియాంకా అరుల్ మోహన్
-
ప్రియాంకా అరుల్ మోహన్
-
ప్రియాంకా అరుల్ మోహన్
-
ప్రియాంకా అరుల్ మోహన్
-
ప్రియాంకా అరుల్ మోహన్
-
ప్రియాంకా అరుల్ మోహన్
-
ప్రియాంకా అరుల్ మోహన్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
తరచూ పుట్టింటికి వెళ్తుందనే అసహనం.. భార్యను చంపేసిన భర్త
భార్యాభర్తల హత్యలకు సంబంధించిన నేరాలు పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాలు, అనుమానాల కారణంగా నేరాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి అనుమానంతో భార్యను పొట్టనబెట్టుకున్నాడు. భార్య తరచూ పుట్టింటికి వెళ్తుందని.. ఓ వ్యక్తి తన భార్యను అత్తారింట్లోనే హత్య చేశాడని బహదూర్పురా పోలీసులు తెలిపారు. భార్య నిషాద్ ఫాతిమా ప్రవర్తనపై అనుమానం, ఆమె తరచుగా పుట్టింటికి వెళ్లడం పట్ల ఉన్న అసహనంతో, ఆమెను హత్య చేసినందుకు గాను పోలీసులు సులేమాన్ సయీద్ను అదుపులోకి తీసుకున్నారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ, సయీద్ తన భార్యను మానసికంగా, శారీరకంగా వేధించడం కొనసాగించాడని పోలీసులు పేర్కొన్నారు.
5 స్టార్ హోటల్ చెఫ్ పని వదిలేసి చెట్టు కింద ధాబా వంటకం, ఎందుకని?, వీడియో
ఇప్పుడు ప్రజల్లో ఆరోగ్యం పట్ల విపరీతమైన శ్రద్ధ పెరుగుతోంది. ఏమి తింటే ఎట్లాంటి సమస్యలు వస్తాయి? ఎలా వండిన పదార్థాలను తింటే మంచిది... తదితర విషయాలను బాగా ఆకళింపు చేసుకుని తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెద్దపెద్ద స్టార్ హోటళ్ల కంటే పరిశుభ్రంగా రోడ్డు పక్కనే చేసే ఆహార పదార్థాలనైనా తినేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలో 5 స్టార్ హోటల్లో చెఫ్ గా పనిచేసే అభిలాష్ తాతల నాటి సంప్రదాయ ధాబా వంటకాలను అద్భుతంగా వంట చేసి సర్వ్ చేస్తున్నాడు. ఈ వంటకాలను తినేందుకు భోజనప్రియులు క్యూ కడుతున్నారు.
రఫ్ఫా రఫ్పా అంటే తాటతీస్తాం : వైకాపా నేతలకు మంత్రి నారా లోకేశ్ వార్నింగ్
రఫ్ఫా రఫ్ఫా అంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం తాటతీస్తామంటూ వైకాపా నేతలకు ఏపీ మంత్రి నారా లోకేశ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో తిరుపతి వేదికగా శుక్రవారం భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.
మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. ఈసీనే ఆశ్రయించాలి
ఎన్నికల నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నామినేషన్ తిరస్కరించిన విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. నామినేషన్ తిరస్కరణకు గురైతే.. అభ్యర్థులు ముందుగా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని న్యాయమూర్తులు సూచించారు. కాగా మధ్యప్రదేశ్ నుంచి ఆమె వేసిన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆమెపై లీగల్ కేసు ఉన్న నేపథ్యంలో ఫామ్26 ప్రకారం మీనాక్షీ నామినేషన్ను తిరస్కరించారు.
హనీట్రాప్ కేసు : లక్షలాది రూపాయలను పొగొట్టుకున్న మహిళా న్యాయమూర్తి
హానీట్రాప్ మాయలో పడిన ఓ మహిలా న్యాయమూర్తి ఏకంగా లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నారు. అయితే, తాను మోసపోయానని తెలుసుకున్న ఆ న్యాయమూర్తి.. ఆమె స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేద కదా.. తన ఇంట్లో పనిచేసే వాళ్లతో ఫిర్యాదు చేయించడం చర్చనీయాంశమైంది. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పనస విత్తనాలులో దాగి వున్న ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
తొలకరి జల్లులు ప్రారంభం కాగానే మార్కెట్లలోకి క్రమంగా మామిడి పళ్ల స్థానంలో పనస కాయలు వచ్చేస్తాయి. పనస పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు పనస తొనల్లో వుండే పనస విత్తనాలలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వుంటాయి. పనస విత్తనాలు తింటుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. పనస విత్తనాల్లో వుండే అధిక ఫైబర్ స్థాయిలు జీర్ణ సమస్యలను నివారించి ఆరోగ్యవంతంగా చేస్తుంది. పనస విత్తనాలు తింటుంటే దీర్ఘ కాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోగల వ్యాధినిరోధక శక్తి ఒనగూరుతుంది. వీటిలో వుండే పొటాషియం, ఫైబర్ వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
గుండె జబ్బులను నిరోధించే వెల్లుల్లి చట్నీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?
వెల్లుల్లి. ఈ చిన్న ఉల్లిపాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె జబ్బులను దూరం చేయగల శక్తి వున్న వెల్లుల్లితో చట్నీ చేసుకుని తింటుంటే ఇంకా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అవేమిటో చూద్దాము. వెల్లుల్లి చట్నీతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చట్నీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చట్నీని తింటుంటే ఆకలిని తగ్గించడం, జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి చట్నీలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
హెల్త్కేర్ ప్రొఫెషనల్స్ నైపుణ్యాల కోసం మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్- డాక్టిన్ అకాడమీ భాగస్వామ్యం
హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు డాక్టిన్ అకాడమీ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. ఆరోగ్య విద్య, క్లినికల్ నైపుణ్యాల అభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ఆరోగ్య సేవల అందింపును మరింత బలోపేతం చేయడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఒప్పందం ద్వారా ప్రాక్టీసింగ్ నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు, టెక్నీషియన్లు మరియు వైద్య సిబ్బందికి ప్రత్యేక అకడమిక్ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, సర్టిఫికేషన్ కోర్సులు, అబ్జర్వర్షిప్లు, వర్క్షాప్లు, నిరంతర వృత్తిపరమైన విద్యా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మృగశిర కార్తె రోజే చేప ప్రసాదం ఎందుకు ఇస్తారు?
చేప ప్రసాదాన్ని ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే మృగశిర కార్తె ప్రారంభమయ్యే రోజునే పంపిణీ చేస్తారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే... వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు. మృగశిర కార్తెతో ఎండలు తగ్గి, వర్షాలు ప్రారంభమవుతాయి. వాతావరణంలో ఒక్కసారిగా తేమ పెరగడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ రోగులకు ఇబ్బందులు ఎక్కువవుతాయి. ఆ సమయంలో ఈ ప్రసాదం ఉపశమనం ఇస్తుందని నమ్ముతారు. ఆయుర్వేద కోణం ప్రకారం వాతావరణం చల్లబడినప్పుడు శరీరంలో కఫం పెరగకుండా ఉండటానికి, ఊపిరితిత్తులకు తగినంత వేడి అవసరమవుతుంది. చేపలకు సహజంగానే శరీరంలో వేడిని పెంచే గుణం ఉంటుంది.
seasonal diseases, వేపతో సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట
వర్షాకాలం ప్రారంభం కాగానే సీజనల్ వ్యాధులు కూడా వచ్చేస్తాయి. వీటిలో జలుబు, ఫ్లూ జ్వరం, చర్మ సంబంధిత సమస్యలు సంక్రమిస్తుంటాయి. వీటన్నిటినీ అడ్డుకునే శక్తి వేపకు వున్నది. సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట వేయగల వేప చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. వేప ఆకులను నమిలితే... తాజాగా వున్న 2 నుంచి 3 లేత ఆకులను నమిలితే రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా శరీరానికి డిటాక్స్గా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos