Tuesday, 21 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Sri Gouri Priya Reddy 7928.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 21 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
శ్రీగౌరి ప్రియారెడ్డి
శ్రీగౌరి ప్రియారెడ్డి
-
శ్రీగౌరి ప్రియారెడ్డి
-
శ్రీగౌరి ప్రియారెడ్డి
-
శ్రీగౌరి ప్రియారెడ్డి
-
శ్రీగౌరి ప్రియారెడ్డి
-
శ్రీగౌరి ప్రియారెడ్డి
-
శ్రీగౌరి ప్రియారెడ్డి
-
శ్రీగౌరి ప్రియారెడ్డి
-
శ్రీగౌరి ప్రియారెడ్డి
-
శ్రీగౌరి ప్రియారెడ్డి
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
సింగపూర్లో వజ్రం చోరీ కేసు : భారతీయుడికి రెండేళ్ల జైలు...
వజ్రం చోరీ కేసులో ఓ భారతీయుడికి సింగపూర్ కోర్టు రెండేళ్ల జైలుశిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. ఇదే కేసులో దోషిగా తేలిన మరో నిందితుడికి శిక్షను ఖరారు చేయాల్సివుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ డైమండ్ థెప్ట్ కేసు వివరాలను పరిశీలిస్తే,
సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదు : భారత్
పాకిస్థాన్ దేశానికి నీటిని అందించే సింధు జలాల ఒప్పందాన్ని తిరిగి యధాతధంగా పునరుద్ధరించే ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పంది. ఒక వేళ ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాల్సి వచ్చే మార్పులు తప్పనిసరి అని భారత్ పునరుద్ఘాటించింది. అది కూడా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విడనాడితేనే సాధ్యమవుతోందని తేల్చి చెప్పింది.ఈ మేరకు ప్రభుత్వవర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది.
అమెరికాలో గుండె సమస్యతో ప్రాణాలు కోల్పోయిన పల్నాడు టెక్కీ
అమెరికాలో తీవ్రమైన గుండె సంబంధిత సమస్య కారణంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన 34 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరణించారు. మృతుడిని పల్నాడు జిల్లా గురజాల మండలం దైద గ్రామానికి చెందిన రావిపాటి వెంకట రవి తేజగా గుర్తించారు. రవి తేజకు భార్య వందన, రెండేళ్ల కుమారుడు విహాన్ ఉన్నారు. సమాచారం ప్రకారం, రవి తేజ ఉన్నత విద్య కోసం 2019లో అమెరికాకు వెళ్లారు, ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. ఇటీవల ఆయన ఒహియోలోని క్లీవ్ల్యాండ్లో కొత్త ఇల్లు కొనుగోలు చేశారు. అతని తల్లిదండ్రులు కోటేశ్వరమ్మ, శ్రీనివాసరావు గృహప్రవేశ వేడుకలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు.
సిక్కింలో ఘోర ప్రమాదం : మూసుకున్న టన్నెల్ - 8 మంది మృతి
ఈశాన్య భారత రాష్ట్రమైన సిక్కింలో దారుణం జిరగింది. ఆ రాష్ట్రంలోని నామ్చి జిల్లాలోని సమర్డంగ్ సైట్లో కొండ చరియలు విరిగిపడి విరిగిపడటంతో నిర్మాణంలో ఉన్న టన్నెల్ మార్గం మూసుకునిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు చిక్కుకునిపోయారు. కొండచరియలు విరిగిపడటంతో మీథేన్ గ్యాస్ లీకైంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది.
కుటుంబ కలహాలు.. భార్యపై కత్తితో దాడి.. ఏమైందంటే?
ఖమ్మం జిల్లాలోని ఎంకూరు పోలీస్ స్టేషన్లో భర్త తన భార్యపై కత్తితో దాడి చేయడంతో ఆమె గాయపడింది. ఈ ఘటన సోమవారం రాత్రి వేళ జరిగింది. ఈ దాడిలో బాధితురాలు భూక్యా రజని రెండు చేతులకు గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం, సాతానిగూడెంకు చెందిన రజని, ఎర్రబోడు తండాకు చెందిన భూక్యా రాంబాబును సుమారు 16 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాల కారణంగా గత కొంతకాలంగా వారు విడివిడిగా ఉంటున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
జామ కాయలు ఆరోగ్య ప్రయోజనాలు
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆస్తమాను నియంత్రణలో ఉంచే గుణాలు జామ కాయల్లో అధికంగా ఉంటాయి.
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ మూవ్మెంటమ్ 2026
హైదరాబాద్: మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆధ్వర్యంలో మూవ్మెంటమ్ 2026 పేరుతో 25 వేలకుపైగా విజయవంతమైన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. డా. ఉదయ్ కృష్ణ మైనేని, హెచ్వోడి & చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఆధ్వర్యంలో చికిత్స పొందిన సుమారు 100 మంది రోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జుంబా ఫిట్నెస్ సెషన్లో రోగులు ఉత్సాహంగా పాల్గొని, శస్త్రచికిత్సల అనంతరం తిరిగి పొందిన ఆరోగ్యం, చురుకుదనం, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు.
గర్భిణీలకు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఎందుకు?
గర్భిణీలకు గైనకాలజిస్టులు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేస్తారు. ఈ పరీక్ష ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తుతాయి కొందరిలో. ఈ పరీక్ష ఎందుకు చేస్తారో తెలుసుకుందాము. గర్భిణీ స్త్రీలకు గ్లూకోజ్ నీరు తాగించిన 2 గంటల తర్వాత రక్త పరీక్ష చేయడాన్ని వైద్య పరిభాషలో ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (OGTT) అంటారు. ఇది ముఖ్యంగా గర్భధారణ మధుమేహం ఉందో లేదో కనుగొనడానికి చేసే అత్యంత కీలకమైన పరీక్ష. గ్లూకోజ్ తాగిన 2 గంటల తర్వాతే పరీక్ష ఎందుకు చేస్తారనే దానికి ప్రధాన కారణాలు ఏమిటంటే.. శరీరం చక్కెరను ఎలా అరిగిస్తుందో చూడటానికే ఇలా పరీక్షిస్తారు.
ఈ వర్షాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ కుటుంబ రోగనిరోధక శక్తిని పదిలంగా ఉంచుకోండి
వర్షాకాలం వచ్చేసింది, దీనితో పాటే సాధారణంగా వచ్చే జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు మన కుటుంబం మొత్తానికీ ఉన్న రోగనిరోధక శక్తిని పరీక్షిస్తాయి. వాతావరణంలో వచ్చే ఈ మార్పులు ఇంట్లోని చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపుతాయి. కాబట్టి ముందుస్తుగా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. దీనిని ఎదుర్కోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడమే అత్యంత సులభమైన మార్గం. చురుకైన జీవనశైలికి తోడుగా కాలిఫోర్నియా బాదం, తృణధాన్యాలు, మొక్కలు మరియు జంతువుల నుంచి లభించే ప్రోటీన్ వంటి రోగనిరోధక శక్తికి మేలు చేసే సూపర్ ఫుడ్.
ఈ ఆహారంతో బ్లడ్ క్లాట్స్
బ్లడ్ క్లాట్స్. ప్రతిరోజూ మనం తినే ఆహారాలు ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా కొన్ని హానిని కలుగజేస్తాయి. కొన్ని ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాలలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతాయి, అంటే రక్తనాళాల్లో అడ్డుతగులుతాయి. అవేమిటో తెలుసుకుందాము. వెన్న అధికంగా ఉండే పిజ్జా ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా క్లాట్స్ ఏర్పడుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచి రక్తనాళాల్లో అడ్డుపడటంతో గుండెకు హాని కలిగిస్తుంది. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos