Photo Gallery Cinema Cinema Mahesh Babus Sarkaru Vari Pata Opening 5946.htm

Notifications

సర్కారి వారి పాట ప్రారంభం

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్షా ఫలితాలు.. ఏపీకి తొమ్మిదితో పాటు అగ్ర ర్యాంకులు

జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్షా ఫలితాలు.. ఏపీకి తొమ్మిదితో పాటు అగ్ర ర్యాంకులుజేఈఈ (అడ్వాన్స్డ్) 2026 ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 9వ ర్యాంకుతో సహా పలు అగ్ర ర్యాంకులను కైవసం చేసుకున్నారు. కామన్ ర్యాంక్ లిస్ట్‌లోని మొదటి 10 మంది అభ్యర్థులలో, మేడిశెట్టి నాగ సహర్ష జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్షలో 360 మార్కులకు గాను 312 మార్కులు సాధించి, 9వ ర్యాంకును దక్కించుకున్నారు. ఈ అగ్ర ర్యాంకు సాధించిన విద్యార్థులు ఐఐటీ ముంబైలో బీటెక్ చదవాలని లక్ష్యంగా పెట్టుకోగా, మరికొందరు ఐఏఎస్ అధికారి కావడానికి సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరు కావాలని భావిస్తున్నారు. ఇంకొందరు తమ బీటెక్ కోర్సు పూర్తయ్యాక సొంతంగా ఒక 'స్టార్టప్'ను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నారు.

జనసేన తెలంగాణ ఇండోర్ సమావేశంపై ఎందుకు అంత జంకు?

ఆంధ్ర ప్రజలకు హెచ్చరిక, ఆ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు, జాగ్రత్త

ఆంధ్ర ప్రజలకు హెచ్చరిక, ఆ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు, జాగ్రత్తఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలెర్ట్ ఇచ్చింది. అదేమిటంటే... మరో 48 గంటల్లో కేరళ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నట్లు తెలియజేసింది. వీటి ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 9 జిల్లాలపై వుంటుందని వెల్లడించింది. విశాఖపట్టణం, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసారు. దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు తీవ్రంగా విస్తాయని, ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచన చేసారు. వర్షం కురిసే సమయంలో పిడుగులు పడవచ్చు కనుక పక్కా ఇళ్లలో తలదాచుకోవాలనీ, చెట్ల కింద- మైదానం వంటి ప్రాంతాల్లో వుండరాదని అధికారులు సూచిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ జనసేన సమావేశానికి పోలీసుల అనుమతి నిరాకరణ

డ్రై బ్లాక్ కిస్‌మిస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

డ్రై బ్లాక్ కిస్‌మిస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?ఎండు నల్లద్రాక్ష. వీటిలో యాంటీఆక్సిడెంట్లతో పాటు ఐరన్ పుష్కలంగా వుంటుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారు వీటిని తింటుంటే ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి చేయడంలో సాయపడతాయి. ఇంకా ఎండు నల్ల ద్రాక్షను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాత్రిపూట పది ఎండు నల్లద్రాక్షలను మంచినీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని పరగడుపున తింటే రక్తహీనత తగ్గుతుంది. నల్ల ఎండు ద్రాక్ష తింటుంటే శరీరానికి విటమిన్ సి అందుతుంది, ఫలితంగా కేశాలు బలంగా వుంటాయి. తరచూ ఎండు ద్రాక్ష తింటుంటే రక్తంలో సోడియం మోతాదులు తగ్గుతూ రక్తపోటు అదుపులో వుంటుంది. ఎండు ద్రాక్షలో వున్న యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ వల్ల అవి తినేవారి చర్మం నిగనిగలాడుతుంది.

తిరుపతిలో క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడం: సంరక్షణ చర్యలను విస్తరిస్తోన్న ఎస్‌విఐసిసిఎఆర్

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలుఆయుర్వేదంలో తిప్పతీగకు ప్రత్యేకమైన స్థానం వుంది. దీని ప్రయోజనాలు ఆమోఘమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. మహిళల్లో వృద్ధాప్య ఛాయలు రాకుండా, ముఖంపై మచ్చలు, మొటిమలు, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. తిప్పతీగతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి ఫ్రీరాడికల్స్‌తో పోరాడగలవు. శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ మేలు చేస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని వాడితే మంచిది. తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే అజీర్తి సమస్య పోతుంది.

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలుకిడ్నీలు శరీరంలో చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఐతే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్‌లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. ఈ సమస్యలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి, దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది.