Sunday, 31 May 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Mouryani 5987.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 31 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
మౌర్యాని ఫోటోలు
మౌర్యాని ఫోటోలు
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
పెళ్లికి నిరాకరించిన మహిళ - బాలుడిని నేలకేసి కొట్టి చంపేసిన కిరాతకుడు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ నగరంలో ఓ దారుణం జరిగింది. మనస్పర్థల కారణంగా తన బిడ్డతో కలిసి భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళ పెళ్లికి నిరాకరించింది. దీన్ని జీర్ణించుకోలేని ఓ యుకుడు ఆ మహిళ కుమారుడిని నేలకేసి కొట్టి చంపేశాడు. ఈ భయానక దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాగా, ఈ వీడియో దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే,
పద్మనాభ స్వామి ఆలయంలో విలువైన వస్తువుల అదృశ్యం
కేరళ రాష్ట్రంలోని పద్మనాభ స్వామి ఆలయంలో విలువైన వస్తువులు అదృశ్యమవుతున్నాయి. ఈ వస్తువుల మాయం, భద్రతో లోపాలపై విచారణ జరిపిస్తామని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ కె.మురళీధరన్ శనివారం వెల్లడించారు. ఆలయంలో వస్తువుల అదృశ్యం విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, ఆలయ ఆస్తుల విషయంలో ఎవరి జోక్యాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు.
బద్రీనాథ్ యాత్రలో 30 కిమీ ట్రాఫిక్ జామ్ - తిండి నీరు లేక యాత్రికుల నరకం
పవిత్ర చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. ఫలితంగా బద్రీనాథ్ యాత్రకు వెళ్లే మార్గంలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో జోషీమఠ్ సమీపంలో సుమారు 30 కిలోమీటర్ల వాహనాలు బారులు తీరాయి. దీంతో వేలాది మంది యాత్రికులు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకునిపోయారు. తిండి, నీరు లేఖ నరకయాతన పడుతున్నారు.
రాష్ట్రంలో ప్రతిరోజూ 7,200 టన్నుల చెత్త: చెత్త శుద్ధి ప్లాంట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
చెత్త నుంచి సంపద సృష్టించే మార్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. చెత్త ద్వారా విద్యుత్తు తయారీ అనేది ఇంధన మార్గాలకు ప్రత్యమ్నాయంగా, పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది. ఒక క్రమపద్ధతిలో చెత్తను సేకరిస్తే, దాని వినియోగం ద్వారా అద్భుతాలు చేయవచ్చని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటును శనివారం ఆయన సందర్శించారు. చెత్త నుంచి విద్యుత్తు తయారీ ప్రక్రియను ఆసాంతం పరిశీలించి, వివరాలను తెలుసుకున్నారు. చెత్తను ఎలా వేరు చేస్తారు.. దాన్ని ప్లాంట్లో ఎలా శుద్ధి చేస్తారు..? దేనికి ఉపయోగిస్తారనే విషయాలను ప్లాంటు అధికారులు వివరించారు.
హ్యాక్ టు ది ఫ్యూచర్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
విశాఖపట్నంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 'హ్యాక్ టు ది ఫ్యూచర్ 2026' ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ నేడు ముగిసింది. ఈ ఐదు రోజుల రెసిడెన్షియల్ బూట్క్యాంప్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆరు జిల్లాల నుంచి 23 విద్యార్థి బృందాలు (మొత్తం 111 మంది విద్యార్థులు) పాల్గొని, తమ చుట్టుపక్కల సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాల నమూనాలను రూపొందించారు. ఆంధ్రప్రదేశ్వ్యాప్తంగా ఉన్న 742 ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ) పై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న 'ఫ్యూచర్ స్కిల్స్' పాఠ్యాంశాల ద్వారా నేర్చుకున్న అంశాలను ఈ ఈవెంట్ ఒక వేదికపైకి తీసుకువచ్చింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డ్రై బ్లాక్ కిస్మిస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
ఎండు నల్లద్రాక్ష. వీటిలో యాంటీఆక్సిడెంట్లతో పాటు ఐరన్ పుష్కలంగా వుంటుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారు వీటిని తింటుంటే ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి చేయడంలో సాయపడతాయి. ఇంకా ఎండు నల్ల ద్రాక్షను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాత్రిపూట పది ఎండు నల్లద్రాక్షలను మంచినీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని పరగడుపున తింటే రక్తహీనత తగ్గుతుంది. నల్ల ఎండు ద్రాక్ష తింటుంటే శరీరానికి విటమిన్ సి అందుతుంది, ఫలితంగా కేశాలు బలంగా వుంటాయి. తరచూ ఎండు ద్రాక్ష తింటుంటే రక్తంలో సోడియం మోతాదులు తగ్గుతూ రక్తపోటు అదుపులో వుంటుంది. ఎండు ద్రాక్షలో వున్న యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ వల్ల అవి తినేవారి చర్మం నిగనిగలాడుతుంది.
తిరుపతిలో క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడం: సంరక్షణ చర్యలను విస్తరిస్తోన్న ఎస్విఐసిసిఎఆర్
తిరుపతి: గత మూడేళ్లుగా, తిరుపతి ప్రాంతం ఒక ఆందోళనకరమైన ఆరోగ్య సంక్షోభాన్ని చూస్తోంది. ఇక్కడ కొత్తగా నమోదవుతున్న క్యాన్సర్ కేసులలో 175% పెరుగుదల కనిపిస్తోంది. 2022 చివరి నాటికి 2,556గా ఉన్న నమోదిత కేసులు, 2025 చివరి నాటికి 7,000కు పైగా పెరగడంతో, క్యాన్సర్ భారం ఇక్కడి కుటుంబాలపై గతంలో కంటే తీవ్రంగా పడుతోంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం గుట్కా, పొగాకు నమలడం. ఆకలి, అలసటను తట్టుకోవడానికి దీనిని పొలాల్లో, దుకాణాల్లో అతి సాధారణముగా వినియోగిస్తున్నారు. ఇక్కడి వారి జీవన విధానంలో అంతర్భాగమైపోయినట్లుగా ఈ అలవాటు మారిపోయింది.
Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?
Shatavari Tea, శతావరి టీ అనేది ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక అద్భుతమైన మూలికా పానీయం. శతావరి వేర్ల పొడి లేదా ముక్కలతో ఈ టీని తయారు చేస్తారు. దీనిని మూలికల రాణి అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఇది ఒక వరప్రసాదం లాంటిది, కానీ పురుషులకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. శతావరి టీ తాగడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మహిళల హార్మోన్ల సమతుల్యత కాపాడే గొప్ప శక్తి దీనికి వుంది. ఇది శరీరంలో హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పిన పీరియడ్స్ సమస్యను తగ్గిస్తుంది.
తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు
ఆయుర్వేదంలో తిప్పతీగకు ప్రత్యేకమైన స్థానం వుంది. దీని ప్రయోజనాలు ఆమోఘమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. మహిళల్లో వృద్ధాప్య ఛాయలు రాకుండా, ముఖంపై మచ్చలు, మొటిమలు, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. తిప్పతీగతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి ఫ్రీరాడికల్స్తో పోరాడగలవు. శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ మేలు చేస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని వాడితే మంచిది. తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే అజీర్తి సమస్య పోతుంది.
కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు
కిడ్నీలు శరీరంలో చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఐతే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. ఈ సమస్యలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి, దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos