Photo Gallery Cinema Cinema Mouryani 5987.htm

Notifications

మౌర్యాని ఫోటోలు

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

కో-లైవ్ పీజీలో ఆ ఇద్దరు.. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఏడో అంతస్థు నుంచి దూకేశారు..

కో-లైవ్ పీజీలో ఆ ఇద్దరు.. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఏడో అంతస్థు నుంచి దూకేశారు..బెంగళూరు వైట్‌ఫీల్డ్ పోలీస్ పరిధిలోని ఒక పీజీ వసతి గృహం ఏడవ అంతస్తు నుండి దూకడంతో, 23 ఏళ్ల యువతి మృతి చెందగా, ఆమె ప్రియుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. మరణించిన జనని (23) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆమె వైట్‌ఫీల్డ్‌లోని ఈసీసీ రోడ్డులో ఉన్న ఆ పీజీ వసతి గృహంలో నివసిస్తోంది. పుదుచ్చేరిలోని ఒక లాజిస్టిక్స్ కంపెనీలో పనిచేస్తున్న ఆమె ప్రియుడు మాణిక్యవేలు (30) ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పుదుచ్చేరికి చెందిన వీరిద్దరూ గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. జనని, మాణిక్యవేలు పుదుచ్చేరికి చెందినవారు. జనని గత ఎనిమిది నెలలుగా రాధా కృష్ణ కో-లైవ్ పీజీలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ గత ఆరేళ్లుగా ప్రేమలో ఉండగా, మాణిక్యవేలు ఆమెను కలిసేందుకు బెంగళూరు వచ్చాడు.

ఏరా నీక్కూడా ఆ అమ్మాయే కావాల్సిచ్చొందా? చావు అంటూ హత్య చేసిన ఫ్రెండ్

క్రమరహిత గుండె లయ: లయ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స

డిమెన్షియాను ముందుగానే గుర్తించి నిర్ధారించాలని పిలుపునిచ్చిన టాటా ట్రస్ట్స్

మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి

మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రిప్రముఖ హాస్పిటల్ నెట్‌వర్క్ కావేరీ గ్రూప్ హాస్పిటల్స్ మరో ఆస్పత్రిని ప్రారంభించింది. కేవలం, మహిళలు, చిన్నారుల కోసమే ఈ ఆస్పత్రిని నిర్మించింది. మొత్తం 120 పడకల సామర్థ్యంలో నిర్వహించిన ఈ ఆస్పత్రి భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కె.అరుణ్ రాజా తాజాగా ప్రారంభించారు. మా కావేరీ పేరుతో ప్రారంభించిన ఈ ఆస్పత్రిలో ప్రసూతి సంరక్షణ, ప్రసూతి, స్త్రీల వ్యాధులు, సంతానోత్పత్తి, నవజాత శిశు సంరక్షణ, పిల్లల వైద్యం, పిల్లల అత్యవసర సంరక్షణ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆసుపత్రిలో లెవెల్ త్రి నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌తో సహా అధునాతన నవజాత శిశు, పిల్లల సంరక్షణ సౌకర్యాలు ఉన్నాయి.

మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?