Saturday, 25 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Nishabdham Movie Pre Release Event 5757.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 25 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Nishabdham Movie Pre Release Event
Nishabdham Movie Pre Release Event
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
భారతదేశంలోని వృద్ధుల కోసం మూడు కొత్త ఆవిష్కరణలు: అన్వయా కిన్ కేర్
పదేళ్ల క్రితం, భారతదేశంలోని చాలా వరకూ స్టార్టప్ సంస్థలు ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ వెంటపడుతున్నప్పుడు ప్రశాంత్ రెడ్డి ఒక సాహసోపేతమైన ముందడుగు వేశారు. ఆయన భారతదేశంలోని తల్లిదండ్రుల సంరక్షణకు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు, ఆ సాహసం 'అన్వయా కిన్ కేర్'గా రూపుదిద్దుకుంది. ఇది 38 నగరాల్లో 1.5 లక్షల మందికి పైగా వయోధికులకు మద్దతునిస్తూ, 80 లక్షల గంటలకు పైగా గృహ సంరక్షణను అందించింది, 97% ప్రాణాలను కాపాడిన రికార్డుతో 5,000కు పైగా వైద్య అత్యవసర పరిస్థితులను విజయవంతంగా నిర్వహించింది.
జంతర్ మంతర్ వద్ద సంబరాలు.. నన్ను హీరోను చేయకండి.. ఇంతటితో ఆగిపోలేదు.. (video)
శనివారం, జూలై 25న నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువత లేవనెత్తిన ప్రధాన డిమాండ్ నెరవేరడంతో జంతర్ మంతర్ వద్ద సంబరాలు మిన్నంటాయి. గత దశాబ్ద కాలంలో చాలా అరుదుగా జరిగే పరిణామంగా, కేంద్ర ప్రభుత్వం వారి డిమాండ్కు తలొగ్గడంతో, త్రివర్ణ పతాకాన్ని చేతబూనిన విద్యార్థులు ఆనందంతో వాటిని ఊపుతూ గెంతుతూ సంబరాలు చేసుకున్నారు. గత వారం రోజులుగా వేలాది మంది విద్యార్థులు ఢిల్లీలోని నిర్ణీత నిరసన స్థలంలో ఆందోళనలో పాల్గొన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలోని నిరసనకారులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ, చక్ దే ఇండియా అనే దేశభక్తి గీతానికి వేదికపై నృత్యం చేయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సవతి కొడుకుతో అక్రమ సంబంధం.. వేరే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. కానీ..?
అక్రమ సంబంధాలు పలు నేరాలకు కారణమవుతోంది. సవతి కొడుకుతో పెట్టుకున్న అక్రమ సంబంధం బయటపడటంతో పాటు, అతడు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకోవడాన్ని జీర్ణించుకోలేక ఓ సవతితల్లి సుపారీ గ్యాంగ్ ద్వారా అతడిని హత్య చేయించిన ఘటన నిర్మల్ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ పట్టణానికి చెందిన ఆటోడ్రైవర్ అస్లాం ఖాన్ తండ్రి 17 ఏళ్ల క్రితం అన్వరీ బేగంను రెండో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా సవతితల్లి అన్వరీ బేగంతో ఉన్న అక్రమ సంబంధానికి స్వస్తి చెప్పి, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని అస్లాం నిర్ణయించుకున్నాడు.
ప్రధాని మోడీ గురించి తప్పుగా మాట్లాడితే దేశ ప్రజలు సహించరు, ఇదిగో నిదర్శనం వీడియో
నీట్ పేపర్ లీక్ అవ్వడం, తదనంతరం బొద్దింక జనతా పార్టీ రంగంలోకి రావడం, ఆ తర్వాత విద్యార్థుల ఆందోళనలు. పేపర్ లీక్ తప్పిదంపై కేంద్ర మాజీ విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర్ ప్రదాన్ రాజీనామా చేయడంలో కొద్దిగా ఆలస్యం చేసి వుండవచ్చునేమో. కానీ మోదీ సర్కార్ పైన దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం వుందని చెప్పేందుకు సాక్షాత్తూ సీజేపి నిరసనలు చేస్తున్న జంతర్ మంతర్ వేదిక సాక్ష్యంగా నిలిచింది. అక్కడ జరిగిన ఘటనను చూసినప్పుడు నీట్ పేపర్ లీక్ తప్ప... ప్రధాని మోడి గురించి వ్యతిరేకంగా మాట్లాడితే అంగీకరించే స్థాయిలో దేశ ప్రజలు మాత్రం లేరని ఓ వృద్ధుడు నిరూపించారు.
కేతన్ లోయలో పడిపోయాడని చెప్పింది.. కానీ కంటిలో ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలేదు..
దేశాన్ని కలచి వేసిన కేతన్ హత్యకు సంబంధించిన ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఎవరైనా లోయలో పడిపోయినా.. ఇంకా బతికే ఉన్నారని తెలిస్తే వారి ఆప్తులకు మనసు ఊరట చెందుతుంది. కానీ.. కేతన్ బతికే ఉన్నాడని చెప్పిన సమయంలో సియా గోయల్ కంగారుపడిపోయిందని లోహగఢ్ కోట సిబ్బంది ఒకరు చెప్పినట్లు సమాచారం. కేతన్ లోయలో పడిపోయిన తర్వాత సహాయ సిబ్బంది అతను బతికే ఉన్నాడని చెప్పినప్పుడు సంతోషించడానికి బదులు కంగారుపడిపోయిందని ఆయన వెల్లడించినట్టు సమాచారం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి
గుండె పోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. అంతా ఆరోగ్యంగా వున్నా అలా హఠాత్తుగా ఎలా చనిపోయారని కొంతమంది అనుకుంటుంటారు. కానీ గుండె పోటు వచ్చే ముందు హెచ్చరిక సంకేతాలు శరీరం ఇస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అవసరమైనంత సమయం... అంటే గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం గుండెల్లో భారంగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం.
లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు
ఈ రోజుల్లో టీలో లెమన్ గ్రాస్ వేసి తాగుతున్నారు. ఈ గడ్డిని కుండీలలో కూడా మొక్కలుగా పెంచుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. లెమన్ గ్రాస్ శరీరంలోని అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా వుండేట్లు చేస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడానికి కూడా ఇది పనిచేస్తుంది. ఇనుము లోపాన్ని భర్తీ చేస్తుంది. అందుకే రక్తహీనత సమస్య వున్నవారు కూడా తీసుకుంటారు. మలబద్ధకం, అజీర్ణం మొదలైన ఉదర సమస్యలను అడ్డుకోవడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్లోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) వైద్య బృందం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన ఓ మగ శిశువుకు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ శిశువు కేవలం 25 వారాల 3 రోజుల గర్భధారణ సమయంలో, 816 గ్రాముల బరువుతో అత్యంత ప్రీటర్మ్గా జన్మించింది. గర్భధారణ సమయంలో తల్లికి PPROM (ప్రీటర్మ్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్), తీవ్రమైన ఒలిగోహైడ్రామ్నియోస్, కొరియోఅమ్నియోనైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI) వంటి పలు క్లిష్ట సమస్యలు ఎదురయ్యాయి. జననం వెంటనే శిశువుకు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే NICUలో చేర్చి అత్యాధునిక వైద్య సేవలు అందించారు.
మూలకణ మార్పిడి చికిత్సతో వ్యక్తికి పునర్జన్మ - ప్రభుత్వ వైద్యుల విజయం
మూలకణ మార్పిడి చికిత్సతో ఓ వ్యక్తికి చెన్నైలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన మూల కణాలతో ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే, దాత, రోగి కూడా దాదాపు రెండేళ్ల తర్వాత బుధవారం నగరంలో కలుసుకున్నారు. రక్త క్యాన్సర్, థలసేమియా, అప్లాస్టిక్ అనీమియా వంటి ఇతర రక్త సంబంధిత రుగ్మతలపై పోరాటానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ అయిన డీకేఎంఎస్ ఫౌండేషన్ ఇండియా ఈ ఆపరేషన్లో అన్ని రకాలుగా సహాయం చేసింది.
కావేరీ ఆస్పత్రిలో మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ సౌకర్యం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి గ్రూపునకు చెందిన ఆసుపత్రులన్నింటిలోనూ మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీని ఒకే సమీకృత కార్యక్రమం కిందకు తీసుకువచ్చింది. నగరంలోని తన మూడు ఆసుపత్రులలో నాలుగో తరం రోబోటిక్ సర్జరీ, బహుళ విభాగాల నైపుణ్యం, ఏకరూప సంరక్షణ ప్రమాణాలను విస్తరిస్తూ ‘కావేరీ 3X చెన్నై’ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం జీర్ణాశయ శస్త్రచికిత్స, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, గైనకాలజీ మరియు కిడ్నీ మార్పిడితో సహా పలు విభాగాలను కవర్ చేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos