Monday, 1 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Tamannaah 5925.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 1 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
తమన్నా ఫోటోలు
తమన్నా ఫోటోలు
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఏపీలో ఒకవైపు ఎండలు.. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు
రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్లో మిశ్రమ వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు కొనసాగుతుండగానే, పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా వైవిధ్యభరితమైన వాతావరణ పరిస్థితులు కనిపించాయని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ను దాటగా, మరోవైపు వర్షాలకు కారణమయ్యే వాతావరణ వ్యవస్థలు ఆంధ్రప్రదేశ్ వాతావరణ తీరుపై తమ ప్రభావాన్ని కొనసాగించాయి.
దక్షిణ తీర కొత్త రైల్వే జోన్... స్వాగతించిన పవన్ కల్యాణ్, మాధవ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ దక్షిణ తీర రైల్వే జోన్ కార్యకలాపాలను స్వాగతించారు. ఇది ఆంధ్రప్రదేశ్కు, దాని ప్రజలకు గర్వకారణమని వారు అభివర్ణించారు. విశాఖపట్నాన్ని ప్రధాన కేంద్రంగా కలిగిన ఈ కొత్త రైల్వే జోన్ను పవన్ కళ్యాణ్ ఎక్స్ ద్వారా ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్కు మెరుగైన అనుసంధానం, అధిక సామర్థ్యం, వేగవంతమైన అభివృద్ధి దిశగా ఒక ముఖ్యమైన ముందడుగుగా, ఈ రోజు విశాఖపట్నం నుండి తన కార్యకలాపాలను ప్రారంభిస్తున్న దక్షిణ తీర రైల్వే జోన్ను తాము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని తెలిపారు.
పవన్ గారూ... మీ అమరావతిలో మీ సీఎం కుర్చీ కిందకి నీళ్లు రాకుండా చూస్కోండి: కవిత ఎగతాళి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణలో నవ నిర్మాణ తెలంగాణ అంటూ సభ పెడుతున్నట్లు తనకు సమాచారం అందిందనీ, ఐతే తను పవన్ కల్యాణ్ కు ఓ సలహా ఇస్తున్నట్లు టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. ఆమె మాటల్లోనే... పవన్ కల్యాణ్ గారూ... మీరు ఇక్కడ నవ నిర్మాణ తెలంగాణ సభ పెట్టడం మాట అట్లా పెట్టండి. ముందు మీ రాష్ట్రం సంగతి చూసుకోండి. వానాకాలం రాబోతోంది. మీ సెక్రటేరియట్, మీ అమరావతిలో మీ సీఎం కుర్చీ కింద నీళ్లు రాకుండా చూసుకోండి అంటూ ఎగతాళి చేసారు.
పవన్ కల్యాణ్ పేరును ముష్టి ఎత్తుకోకపోతే మీకు పాపులారిటీ రాదు: సినీ నటి మాధవీలత షాకింగ్ కామెంట్స్
పవన్ కల్యాణ్ అనే పేరును ఉపయోగించుకుంటూ ముష్టి ఎత్తుకోకపోతే కొందరికి ముద్ద దొరకదు, పాపులారిటీ రాదంటూ సినీ నటి మాధవీలత షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. ఇటీవల తెలంగాణలో పవన్ కల్యాణ్ పట్ల జరుగుతున్న వ్యవహారంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె మాటల్లోనే... గత కొన్నిరోజులుగా తెలంగాణలో పవన్ కల్యాణ్ గారి పట్ల జరుగుతున్న వ్యవహారంపై మాట్లాడకుండా వుండలేకపోతున్నాను. కొంతమంది పనికిమాలిన వెధవలు తెలంగాణ పరువు తీస్తున్నారు. నేను కేవలం పెయిడ్ జర్నలిస్టులు గురించి మాట్లాడుతున్నా. నా స్నేహితులు తెలంగాణ కోసం పోరాటం చేసారు. తెలంగాణ వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ మామిడి వారసత్వాన్ని కొనియాడిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 134వ ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్ గొప్ప మామిడి వారసత్వాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ మామిడి రకాలు, భారతదేశ వ్యవసాయ గుర్తింపు, ప్రపంచ ఖ్యాతికి వాటి సహకారాన్ని ప్రముఖంగా పేర్కొన్నారు. వేసవి కాలం, భారతదేశ సాంప్రదాయ ఆహార సంస్కృతి గురించి మాట్లాడుతూ, ఇళ్లలో మామిడి పండ్లకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని అన్నారు. వివిధ ప్రాంతాలలో పండించే మామిడి పండ్లలోని అద్భుతమైన వైవిధ్యాన్ని ప్రస్తావిస్తూ, ఆయన ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రసిద్ధ సువర్ణరేఖ, బంగనపల్లి రకాలతో పాటు, దక్షిణ భారతదేశం అంతటా పండించే తోతాపురి, నీలం, మాల్గోవా రకాలను ఉదహరించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డ్రై బ్లాక్ కిస్మిస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
ఎండు నల్లద్రాక్ష. వీటిలో యాంటీఆక్సిడెంట్లతో పాటు ఐరన్ పుష్కలంగా వుంటుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారు వీటిని తింటుంటే ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి చేయడంలో సాయపడతాయి. ఇంకా ఎండు నల్ల ద్రాక్షను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాత్రిపూట పది ఎండు నల్లద్రాక్షలను మంచినీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని పరగడుపున తింటే రక్తహీనత తగ్గుతుంది. నల్ల ఎండు ద్రాక్ష తింటుంటే శరీరానికి విటమిన్ సి అందుతుంది, ఫలితంగా కేశాలు బలంగా వుంటాయి. తరచూ ఎండు ద్రాక్ష తింటుంటే రక్తంలో సోడియం మోతాదులు తగ్గుతూ రక్తపోటు అదుపులో వుంటుంది. ఎండు ద్రాక్షలో వున్న యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ వల్ల అవి తినేవారి చర్మం నిగనిగలాడుతుంది.
తిరుపతిలో క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడం: సంరక్షణ చర్యలను విస్తరిస్తోన్న ఎస్విఐసిసిఎఆర్
తిరుపతి: గత మూడేళ్లుగా, తిరుపతి ప్రాంతం ఒక ఆందోళనకరమైన ఆరోగ్య సంక్షోభాన్ని చూస్తోంది. ఇక్కడ కొత్తగా నమోదవుతున్న క్యాన్సర్ కేసులలో 175% పెరుగుదల కనిపిస్తోంది. 2022 చివరి నాటికి 2,556గా ఉన్న నమోదిత కేసులు, 2025 చివరి నాటికి 7,000కు పైగా పెరగడంతో, క్యాన్సర్ భారం ఇక్కడి కుటుంబాలపై గతంలో కంటే తీవ్రంగా పడుతోంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం గుట్కా, పొగాకు నమలడం. ఆకలి, అలసటను తట్టుకోవడానికి దీనిని పొలాల్లో, దుకాణాల్లో అతి సాధారణముగా వినియోగిస్తున్నారు. ఇక్కడి వారి జీవన విధానంలో అంతర్భాగమైపోయినట్లుగా ఈ అలవాటు మారిపోయింది.
Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?
Shatavari Tea, శతావరి టీ అనేది ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక అద్భుతమైన మూలికా పానీయం. శతావరి వేర్ల పొడి లేదా ముక్కలతో ఈ టీని తయారు చేస్తారు. దీనిని మూలికల రాణి అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఇది ఒక వరప్రసాదం లాంటిది, కానీ పురుషులకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. శతావరి టీ తాగడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మహిళల హార్మోన్ల సమతుల్యత కాపాడే గొప్ప శక్తి దీనికి వుంది. ఇది శరీరంలో హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పిన పీరియడ్స్ సమస్యను తగ్గిస్తుంది.
తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు
ఆయుర్వేదంలో తిప్పతీగకు ప్రత్యేకమైన స్థానం వుంది. దీని ప్రయోజనాలు ఆమోఘమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. మహిళల్లో వృద్ధాప్య ఛాయలు రాకుండా, ముఖంపై మచ్చలు, మొటిమలు, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. తిప్పతీగతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి ఫ్రీరాడికల్స్తో పోరాడగలవు. శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ మేలు చేస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని వాడితే మంచిది. తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే అజీర్తి సమస్య పోతుంది.
కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు
కిడ్నీలు శరీరంలో చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఐతే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. ఈ సమస్యలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి, దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos