ప్రత్యేక హోదాపై ఇప్పటికే అరుణ్ జైట్లీ, వెంకయ్యలను అడిగేశా... చంద్రబాబు
ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చాలా టెన్షన్ పడుతున్నారు. రాదని కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తాను అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులను అడిగేశానని చంద్రబాబు చెప్పారు. ఏపికి ఏమిస్తారో స్పష్టత ఇవ్వండి, దాన్నిబట్టి ఎలా ముందుకెల్లాలో ప్రణాళిక రూపొం