సమాజంలో మానవసంబంధాలు మంటకలిసిపోతున్నాయి. ముఖ్యంగా దాంపత్య బంధం మరింతగా బలహీనపడిపోతోంది. క్షణిక సుఖం కోసం ఆశపడే భార్యలు, భర్తలు తమ నిండునూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఫలితంగా వారి పిల్లలు అనాథలవుతున్నారు.