Friday, 15 May 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 15 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
ఇతరాలు
ఆరోగ్యం
కథనాలు
Foods to Avoid During Summer
Written By
జయ
Last Modified:
Thursday, 7 May 2026 (23:51 IST)
వేసవిలో ఎలాంటి పదార్థాలకు దూరంగా వుండాలో తెలుసా?
BY:
జయ
Publish:
Thu, 7 May 2026 (23:51 IST)
Updated:
Thu, 7 May 2026 (23:53 IST)
google-news
About Writer
జయ
:
తాాజా వార్తలు
ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్ను ప్రయోగించిన శత్రుదేశం
శత్రుదేశం పాకిస్థాన్ మరోమారు భారత్ను లక్ష్యంగా చేసుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీని టార్గెట్ చేస్తూ ఫతా-4 పేరుతో క్రూయిజ్ మిస్సైల్ను ప్రయోగించింది. భారత్లోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని ఫతా-4 మిస్సైల్ను విజయవంతంగా పరీక్షించినట్టు పాకిస్థాన్ మీడియా నుంచి వార్తలు వస్తున్నాయి. భారత రక్షణ రంగంలోని బ్రహ్మోస్ క్షిపణికి పోటీగా దీనిని పాకిస్థాన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ అభివృద్ధి చేసింది.
బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం నగరం, అక్కయ్య పాళెం పరిధిలో ఓ దారుణం జరిగింది. ఓ మహిళ దారుణహత్యకు గురయ్యారు. శ్రీనివాసనగర్లో బంగారు ఆభరణాల కోసం పార్వతి (50) అనే మహిళను దుండగులు చంపేశారు. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బీరువా తాళాల కోసం మహిళను చిత్రహింసలు పెట్టారు. ఘటనాస్థలికి ఏసీపీ లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని పరిశీలించారు. బుధవారమే పార్వతి హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చినట్లు గుర్తించారు.
ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి
జాతీయ స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. ఈ నెల 3వ తేదీన జాతీయ స్థాయిలో జరిగిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయింది. దీంతో ఆ పరీక్షను ఎన్.టి.ఏ రద్దు చేసింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై
తమిళనాడు నుంచి సనాతన ధర్మాన్ని తరిమివేస్తాం, దాని కోసం యుద్ధం చేస్తున్నామంటూ TVK పార్టీ ఎమ్మెల్యే ముస్తాఫా వ్యాఖ్యానించడంపై భాజపా నాయకుడు కె. అన్నామలై తీవ్రంగా తప్పుబట్టారు. ఇవే మాటలను ఎన్నికల పర్యటనల సమయంలో చెప్పి గెలిచి రావాల్సింది, సనాతన ధర్మాన్ని అంతం చేస్తామని అన్నందుకే ప్రజలు DMK పార్టీని గద్దె నుంచి దింపేసారని అన్నామలై అన్నారు. ఆయన మాట్లాడుతూ... శాసనసభలో సనాతన హిందూ ధర్మాన్ని నిర్మూలించడం గురించి డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన కొద్ది రోజులకే, టీవీకే ఎమ్మెల్యే వి.ఎం.ఎస్. ముస్తఫా ఆయన వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు.
Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు
అమరావతిలో ప్రతిపాదిత ప్రాంతీయ తపాలా కార్యాలయ వ్యవస్థ కేవలం మరో ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులా కనిపించవచ్చు. కానీ అమరావతికి, ఇలాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. దీని ప్రాముఖ్యత కేవలం రూ.103 కోట్ల భవనానికో లేదా తపాలా శాఖ సౌకర్యానికో పరిమితం కాదు. రాజధాని ప్రాంతంలో సంస్థల క్రమమైన విస్తరణే అంతకంటే ముఖ్యం. అమరావతికి చేర్చబడిన ప్రతి శాఖ, కార్యాలయం-పరిపాలనా వ్యవస్థ, ఒక క్రియాశీలక రాజధాని నగరంగా దాని దీర్ఘకాలిక గుర్తింపును బలపరుస్తుంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్ప్లే టూర్ ప్రారంభించింది
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై నిర్మాత వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ‘పెద్ది’ జూన్ 4న గ్రాండ్ పాన్ ఇండియా రిలీజ్కు సిద్ధమవుతుండగా, జూన్ 3న స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రీతిలో పాన్ ఇండియా ప్రమోషనల్ క్యాంపెయిన్ను టీమ్ ప్రారంభించింది.
నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది
తెలంగాణలో కష్టాల్లో ఉన్న సింగిల్-స్క్రీన్ థియేటర్లను కాపాడటానికి, స్థిర అద్దెల నుండి శాతం ఆధారిత ఆదాయ పంపిణీకి మారాలని డిమాండ్ చేస్తున్న సునీల్ నారంగ్ వంటి ఎగ్జిబిటర్లను నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఎగతాళి చేశారు. ఒక టీవీ చర్చలో నారంగ్ ఎదురుదాడి చేస్తూ, వంశీ పేరు ప్రస్తావించకుండా ఆయన శరీరాన్ని కించపరిచేలా విమర్శించారు.
జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్
వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'తో రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వదలా' సోల్ ఫుల్ టైటిల్ సాంగ్ రిలీజ్.
Sanjaydath: ది డెవిల్ ఆగమనం - కెడి: ది డెవిల్ ట్రైలర్తో మాస్ హంగామా
‘కెడి: ది డెవిల్’ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. సినిమా మొత్తం థియేటర్ను షేక్ చేసేలా ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. విజిల్స్ వేయించే సీన్లు, అదిరిపోయే యాక్షన్, పవర్ఫుల్ డైలాగులు, కళ్లుచెదిరే విజువల్స్తో ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.
అమెజాన్ ప్రైమ్లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన రీసెంట్ హిట్ సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'. సంపత్ రుద్ర దర్శకత్వంతో వచ్చిన ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ కథానాయికగా నటించారు. అర్జున్ మహీ ('ఇష్టంగా' ఫేమ్) విలన్గా మెప్పించారు. 'బారాబర్ ప్రేమిస్తా' మూవీని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ సంస్థల మీద గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మించారు. ఈ సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
Home
Horoscope
Shorts
Photos
Videos