Author Jaya 51.html

Notifications

national news
జయ
Content provider

ఏఐఎస్ఎ నాయకురాలు నేహా బోరా ముఖంపై సిరా, ఇది జంతర్ మంతర్ కాదంటూ...

జనసేనతో పొత్తు వుండదు, ఒంటరిగానే పోటీ చేస్తాం: టిభాజపా చీఫ్ రాంచందర్ రావు

విజయం ఆలస్యమైనదని బాధపడకు, ఎందుకంటే?

విజయం ఆలస్యమైనదని బాధపడకు, ఎందుకంటే?నీ యొక్క విజయం ఆలస్యమైనదని బాధపడకు, ఎందుకంటే సాధారణమైన విషయాలకన్నా అద్భుతాలు సృష్టించడానికి కొద్ది సమయం పడుతుంది. అనుమానం వున్న వ్యక్తిని ఎప్పుడూ విశ్వసించవద్దు. విశ్వసించిన వ్యక్తిని ఎప్పుడూ అనుమానించవద్దు. ఎక్కువ భావోద్రేకాలతో జీవితం గడపడం కష్టం, అలాగే ఖచ్చితంగా మాట్లాడి బంధుత్వాలు నిలబెట్టుకోవడం చాలా కష్టం. సలసలా కాగే నీటిలో ఎలాగైతే ప్రతిబింబాన్ని చూడలేమో అలాగే కోపంలో వున్నప్పుడు నిజాన్ని చూడలేము. అహం మనల్ని అణచివేస్తుంది. అణుకువ మనల్ని ఆలోచింపజేస్తుంది. విజయానికి 3 సూత్రాలు, అందరికన్నా ఎక్కువ తెలుసుకో. అందరికన్నా ఎక్కువ పనిచేయి. అందరికన్నా తక్కువ ఆశించు.

07-08-2026 నాటి రాశి ఫలితాలు.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు

తుమ్ములు వచ్చేటప్పుడు కూడా భగవన్నామ స్మరణ ఎందుకు..? యముడు చెప్పిన కథేంటి?

తుమ్ములు వచ్చేటప్పుడు కూడా భగవన్నామ స్మరణ ఎందుకు..? యముడు చెప్పిన కథేంటి?ఒక రోజులో మనం భగవంతుని నామాన్ని ఎన్నిసార్లు స్మరిస్తామనిని ఆలోచిస్తే ఆ సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. గుడికి వెళ్ళేటప్పుడు లేదా పూజ చేసే సమయంలో మాత్రమే మనం జపిస్తాం. కానీ కొంతమంది తుమ్ములు వచ్చినా కూడా భగవంతుని పేరును స్మరిస్తారు. అలాంటి వారిని చూసి మిగతా వాళ్ళు ఎగతాళి చేస్తుంటారు. కానీ తుమ్ములు వంటి చిన్న విషయానికి కూడా ఎందుకు భగవంతుని పేరును స్మరించాలి అని పెద్దలు చెబుతారు. ఇక దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణాన్ని తెలుసుకుందాం. తుమ్ములు వచ్చినప్పుడు భగవంతుని పేరును స్మరించడం చాలా మంది అలవాటు. ఇంకా కొంతమంది "అమ్మా, నాన్నా" అని కూడా అంటారు. ఏమీ అనకుండా తుమ్మితే ఇంట్లో పెద్దలు కొందరు "భగవంతుని పేరును స్మరించు" అని చెబుతారు.

06-08-2026 నాటి రాశి ఫలితాలు.. శ్రమ అధికం, ఫలితం శూన్యం

Bhadrachalam: గోదావరి పుష్కరాలకు ముందే భద్రాద్రి పునరుద్ధరణ పనులు పూర్తి

Bhadrachalam: గోదావరి పుష్కరాలకు ముందే భద్రాద్రి పునరుద్ధరణ పనులు పూర్తిభద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం నాడు అధికారులకు, కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలంలోని శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయ పునరుద్ధరణ పనులను వేగవంతం చేసి, 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ముందే వాటిని పూర్తి చేయాలని ఆయన సూచించారు. పునరుద్ధరణ పనులను పరిశీలించే క్రమంలో ప్రాజెక్ట్ పురోగతిని సమీక్షించిన కలెక్టర్, భక్తులకు 'ఉత్తర ద్వార దర్శనం' కల్పించేందుకు వీలుగా ముక్కోటి ఏకాదశి నాటికి ఉత్తర ద్వారం నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల వేగాన్ని పెంచేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని, యంత్రాలను వినియోగించాలని ఆయన సూచించారు.