సంబంధిత వార్తలు
- మంచు కురుస్తున్నప్పటికీ చలించకుండా యోగి ధ్యానం... వీడియో వైరల్...
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఈడీ విచారణకు మళ్లీ డుమ్మాకొట్టిన సీఎం కేజ్రీవాల్
- శ్రద్ధ శ్రీనాథ్, కాంతార కిషోర్ కాంబినేషన్ లో రాబోతున్న కలియుగం
- బైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట..
- ధ్యానం చేస్తే ఎంత శక్తిమంతం అవుతారో తెలుసా?
కలియుగంలో ఉదయం 3-5 గంటల వరకు ధ్యానం చేస్తే?
తెల్లవారుజామున దైవారాధన, ధ్యానంతో ఆత్మశాంతి చేకూరుతుంది. సూర్యోదయానికి ముందు ధ్యానం ఆత్మకు బలాన్ని ఇస్తుందని.. తద్వారా కలియుగంలో ఏర్పడే ఇబ్బందుల నుంచి మానవజాతి ఉద్ధరించబడుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
రోజూ ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు బ్రహ్మ ముహూర్తం, రుషుల ముహూర్తంలో మేల్కొని దైవారాధన, ధ్యానం చేయడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. కలియుగంలో ఈ సమయంలో పూజ, ధ్యానం విశేష ఫలితాలను ఇస్తాయి.
ఇంకా అజ్ఞానం తొలగిపోతుంది. జ్ఞానం చేకూరుతుంది. నవగ్రహాలు, ప్రకృతి అనుగ్రహం లభిస్తుంది. కలియుగంలో మానవజాతి అజ్ఞానం అనే చీకటి నుంచి బయటపడాలంటే.. ఉదయం పూట పూజతో సాధ్యమని సిద్ధ పురుషులు చెప్తున్నారు.
