1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. tirumala news, Tirumala Tirupathi

గంటలో శ్రీవారి దర్శనం... కాలి నడక భక్తులకు...

tirumala news
భక్తుల రద్దీతో కిక్కిరిసిన తిరుమల బుధవారం బోసిపోయి కనిపిస్తోంది. కేవలం గంటసేపులోనే శ్రీవారి దర్శనం అవుతోంది భక్తులకు. సర్వదర్శనం కోసం 2 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. అలాగే నడక మార్గం భక్తులు ఒక కంపార్టుమెంటులో మాత్రమే వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులతో పాటు కాలినడక భక్తులకు కేవలం గంటలోపే దర్శనం పూర్తవుతోంది. నిన్న స్వామివారిని 59,189మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 2 కోట్ల 18లక్షల రూపాయలు వచ్చింది.