బాలీవుడ్ నటి "చెక్ దే ఇండియా", కిడ్నాప్ ఫేమ్ విద్యా మల్వాడే తెలుగులో నటిస్తానని ప్రకటించింది. అయితే బాలీవుడ్కు వచ్చిన దర్శకనిర్మాతలంతా మోడల్స్ను ఆకర్షిస్తున్నారని విమర్శిస్తోంది. తాను తెలుగు నటించడానికి సిద్ధమేనని, అందుకు తానేమీ ఆంక్షలు విధించబోనని స్పష్టం చేసింది.