జవాన్కు నివాళులర్పించిన బాలకృష్ణ
Balayya-javan jaswanth
బాలకృష్ణ బాధ్యతాయుతమైన ఎ.ఎల్.ఎ.గా వున్నారు. ఇప్పటికే కరోనా సమయంలో ఆయన నియోజకవర్గంతోపాటు పలు చోట్ల ప్రజలకు సాయం చేస్తూనే వున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఆయన నటిస్తున్న తాజా సినిమా అఖండ. ఇదికూడా దేశంలోని ద్రోహుల భరతం పట్టే కథతో రూపొందుతోంది. ఇప్పటికే బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సినిమాలు విజయవంతమయ్యాయి. కరోనా తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమాకు మంచి క్రేజ్ వుంది.
తర్వాతి కథనం
