Sunday, 17 May 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 17 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
వినోదం
తెలుగు సినిమా
కథనాలు
Deepika’s Relationship Revelations Shocked Ranveer?
Written By
Last Updated :
Friday, 27 October 2023 (14:45 IST)
కరణ్ విత్ కాఫీ.. రణ్వీర్తో కమిటయ్యాక ఇతరులను చూడటం..?
Publish:
Fri, 27 Oct 2023 (14:42 IST)
Updated:
Fri, 27 Oct 2023 (14:45 IST)
google-news
About Writer
సెల్వి
తర్వాతి కథనం
టిల్లు స్క్వేర్ తో రెట్టింపు వినోదంతో సిద్ధు రాబోతున్నాడు
:
తాజా వార్తలు
వంటగదిలో ప్రమాదానికి గురైన వధువు, ఆస్పత్రిలో పెళ్లి చేసుకున్న వరుడు, వీడియో
పెళ్లి పనుల్లో అంతా హడావుడిగా వున్నారు. ఇల్లంతా సందడిగా వుంది. ఇంతలో వంట గది నుంచి పేలుడు శబ్దం. ఏమైందోనని వెళ్లి చూస్తే... అక్కడ వధువుతో పాటు మరికొందరు తీవ్ర గాయాలతో పడి వున్నారు. గ్యాస్ సిలిండర్ లీకవడం వల్ల పేలుడు సంభవించి ప్రమాదం జరిగింది. పసుపు వేడుక జరుగుతున్న సమయంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. గ్యాస్ సిలిండర్ లీక్ అవ్వడం వల్ల ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి, వధువుతో పాటు పలువురు కుటుంబ సభ్యులు కాలిన గాయాలతో బయటపడ్డారు. వారిని కాన్పూర్లోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. వరుడు మాత్రం తన వధువును వదిలిపెట్టలేదు.
భగీరథ్ను పోలీసులకు అప్పగించాం.. కేంద్ర మంత్రి బండి సంజయ్
మైనర్ బాలికను వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ అజ్ఞాతంలోకి వెళ్లిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. తన కుమారుడు భగీరథ్ను పోలీసులకు అప్పగించినట్టు బండి సంజయ్ ప్రకటించారు. మరోవైపు, పోలీసులు కూడా భగీరథ్ను అరెస్టు చేసినట్టు వెల్లడించారు.
వావ్, క్యాంపస్ సెలక్షన్స్లో విజయవాడ విద్యార్థినికి రూ. 48 లక్షల ప్యాకేజీ
ఇపుడంతా AI దెబ్బకి చాలామంది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఇలాంటి సమయంలో విజయవాడ వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్లలో తమ సత్తా ఏమిటో నిరూపించుకుంటున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్లలో విద్యార్థిని జస్వంతి అమెజాన్ సంస్థలో ఏకంగా రూ.48 లక్షల భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. అంతేకాదు... అదే కళాశాలలో చదివే శశి తిలక్ అనే విద్యార్థి ఏడాదికి రూ. 27 లక్షలతో ప్లేస్మెంట్ సాధించాడు. ప్రతిభ వుండాలే కానీ AI సైతం ఏమీ చేయలేదనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. విద్యార్థులు ఏఐలో వస్తున్న కొత్తకొత్త పోకడలను ఆకళింపు చేసుకుంటూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే తగిన కొలువు లభించడం ఖాయం అని నిపుణులు చెబుతున్నారు.
సీన్ రివర్స్: ప్రియుడు డబ్బులివ్వలేదు.. భర్త సాయంతో చంపి డ్రమ్ములో కుక్కి డ్రైన్లో పడేసింది
కథ రివర్స్ అయ్యింది. భర్తలను ప్రియుడి సాయంతో చంపేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. ప్రేమ, డబ్బు వ్యవహారంలో ఓ వివాహిత తన ప్రియుడిని దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలోని థాణేలో వెలుగుచూసింది. హత్యకు తన భర్త సహాయం తీసుకుని, మృతదేహాన్ని ఓ డ్రమ్ములో కుక్కి డ్రైన్లో పడేసింది. వివరాల్లోకి వెళితే, ముంబ్రాకు చెందిన అర్బాజ్ మక్సూద్ అలీ ఖాన్ (26) డోంబివలిలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతనికి వసాయ్కు చెందిన మెహజబీన్ ఖాతూన్ (25) అనే వివాహితతో 2021 నుంచి సంబంధం ఉంది.
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు : బాధితురాలి వాంగ్మూలం నమోదు
కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమారుడు భగీరథ్ చిక్కుల్లో పడ్డారు. ఓ యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై హైదరాబాద్ నగర పోలీసులు పోక్సో కేసును నమోదు చేశారు. దీంతో ఆయన అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పరారీలో ఉన్నాడు. మరోవైపు, కోర్టు బెయిల్ కోసం ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మామిడి పండ్లు తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి
మామిడి పండ్లు. వేసవి సీజన్లో వచ్చే ఈ మామిడి పండ్లలో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే పోషకాలు వున్నాయి. వాటితో మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మామిడి పండ్లలో విటమిన్ సి వుంది, ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను పెంపొదిస్తుంది. మామిడి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి, ఇవి రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మామిడి పండ్లలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి, అందువల్ల ఇది ఆరోగ్యకరమైన స్నాక్. మామిడి పండ్లు ఆరోగ్యకరమైన చర్మానికి అవసరమైన విటమిన్లు ఎ, సిలకు మంచి మూలం. మామిడి పండ్లలో కంటి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండే లుటీన్, జియాక్సంతిన్ వంటి కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి.
బ్యాడ్ కొలెస్ట్రాల్ వుందా, ఇలా వదిలించుకోవచ్చు
చెడు కొవ్వు లేదా బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదా ఆంగ్లంలో LDL. ఇది శరీరంలో విపరీతంగా పెరిగినప్పుడు గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్ ఇంకా ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. చివరికి వ్యక్తి మరణానికి దారి తీస్తుంది. కనుక ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ను అదుపు చేసేందుకు పలు చర్యలు చేపట్టాలి. అవేంటో తెలుసుకుందాము. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు వ్యాయామం చేయాలి, ఇలా చేస్తే శరీరంలో చెడు కొవ్వు తగ్గుతుంది. అధిక బరువు లేదా ఊబకాయం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది కనుక బరువును కంట్రోల్ చేయాలి. పొగతాగేవారిలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది, తద్వారా గుండెపోటు అవకాశాలు ఎక్కువవుతాయి. రాత్రి పడుకునే ముందు లేదంటే ఉదయం వేళ పచ్చి వెల్లుల్లి రెబ్బను తింటే అది కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సాయపడుతుంది.
మీ చాయ్: ఆంధ్రప్రదేశ్లో టీ కల్తీపై అవగాహన కల్పిస్తోన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని
ఆంధ్రప్రదేశ్లో అత్యంత విశ్వసనీయమైన, ఎక్కువమంది ఇష్టపడే తేయాకు బ్రాండ్ అయిన టాటా టీ చక్ర గోల్డ్ జెమిని, టీ నాణ్యత ప్రాముఖ్యత గురించి, కల్తీ లేదా కృత్రిమ రంగులు కలిపిన టీ పొడి వల్ల కలిగే ఆహార భద్రతా ప్రమాదాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా జారీ చేసిన హెచ్చరికల ప్రకారం, మార్కెట్లోని కొన్ని ప్రాంతాలలో రసాయన రంగులు కలిపిన టీలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి.
వాతావరణ మార్పులు, ప్రజల నేత్ర ఆరోగ్యం: తలెత్తుతున్న ఆందోళనలు
విజయవాడలో తీవ్రమైన, అనూహ్యమైన వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ వేసవిలో అధిక వడగాలులు, అధిక తేమ, దుమ్ముతో కూడిన వాతావరణ పరిస్థితులు వంటివి కనిపిస్తున్నాయి. వేగవంతమైన ఈ పర్యావరణ మార్పులు ఇప్పుడు ప్రజారోగ్యానికి, ముఖ్యంగా నేత్ర ఆరోగ్య పరంగా పెద్ద సవాలుగా మారుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఎక్కువసేపు యూవీ కిరణాల బారిన పడటం, అధికమవుతున్న వాయు కాలుష్యం, నిల్వ నీటి సంబంధిత ఇన్ఫెక్షన్లు, ఆకస్మిక వాతావరణ మార్పుల వల్ల అన్ని వయసుల వారిలో నేత్ర ఉపరితలం, మొత్తం నేత్ర ఆరోగ్యం ప్రభావితం కావచ్చు.
మితిమీరి గోధుమ రోటీలను తింటే ఏమవుతుంది?
ఇటీవలి కాలంలో చాలామంది గోధుమలతో చేసిన రోటీలను తినడం చేస్తున్నారు. ఐతే పరిమితికి లోబడి తింటే ఫర్వాలేదు కానీ మోతాదుకి మించి అదే పనిగా గోధు రోటీలను తింటే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. గోధుమ రొట్టె అధికంగా తింటే అది శరీరంలో కార్బోహైడ్రేట్లను పెంచి శరీరంలో కొవ్వు ఏర్పడటానికి కారణమవుతుంది. రోటీలు ఎక్కువ తింటే శరీరంలో వేడి ఉత్పత్తి పెరిగి అధిక చెమట పట్టడం, శరీరంలో నీటి కొరత ఏర్పడటం జరుగుతుంది. రోటీలు ఎక్కువగా తింటే వాటిలో వుండే అదనపు కార్బోహైడ్రేట్లు కొవ్వుగా మారుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం సమస్యలకు కారణమవుతుంది. గోధుమ రోటీలను అధిక మోతాదులో తింటే జీర్ణ సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.
Home
Horoscope
Shorts
Photos
Videos