సంబంధిత వార్తలు
- నాలుగు నెలల చిన్నారిని సోకిన కరోనా.. కేరళలో మృతి
- 'కులవృత్తి'ని మరచిపోని బర్నింగ్ స్టార్ ... స్వయంగా నగలు తయారీ
- అమెరికాలో పడగ విప్పిన కరోనా-24 గంటల్లో 3,176 మంది మృతి
- కరోనా హాట్ స్పాట్ : ఢిల్లీకి మర్కజ్ - చిత్తూరుకు శ్రీకాళహస్తి
- కరోనావైరస్ మహమ్మారి తర్వాత మన ప్రపంచం ఎలా ఉంటుందో వీళ్లు ముందే ఊహించారు
రాజు పేద తేడా లేదు.. నీ ఆస్తి, డబ్బు నీ వెనుక రావు.. సంపూ
Sampu
ఆ వీడియోను సంపూ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. `రాజు పేద తేడా లేదు.. నీ ఆస్తి, డబ్బు నీ వెనుక రావు.. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు.. అని నా నిజమైన స్థానం గుర్తు చేసుకుంటూ.. నా పాత `కంశాలి` పని ద్వారా నా భార్య కాలికి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేసి ఇచ్చాన`ని సంపూ తెలిపాడు.
ఈ మధ్య కరోనా క్రైసిస్ చారిటీకి సంపూ రూ. లక్ష రూపాయలు విరాళం అందించారు. అంతే కాదు ఆ మద్య ఏపిలో ప్రకృతి విలయతాండం చేస్తున్న సమయంలోకూడా తన వంతు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.
తర్వాతి కథనం
