గురువారం, 22 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 15 డిశెంబరు 2022 (19:09 IST)
సంబంధిత వార్తలు
సందీప్ కిషన్- రెజీనా ప్రేమలో వున్నారా?
భర్తను వదిలి ప్రియుడితో వివాహిత జంప్ ... చెరకు తోటలో శవం లభ్యం
క్రైమ్ సిరీస్ చూసి భర్తను... ప్రేమికుడితో కలిసి చంపేసింది..
రోహిత్ మంచి డ్యాన్సర్, యాక్టర్ : లవ్ యూ రామ్ టీజర్ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
రంగారెడ్డిలో సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్... వంద మందితో వచ్చి...
బర్త్ డే గిఫ్టు.. ఒక రింగు ఇవ్వగలవా..?
ప్రేయసి: "రేపు నా పుట్టినరోజు . ఉదయాన్నే బర్త్ డే గిఫ్టుగా నాకు ఒక రింగు ఇవ్వగలవా..?"
ప్రేమికుడు : "సెల్ఫోన్కు రింగ్ ఇవ్వమంటావా..? ల్యాండ్ లైండ్ను రింగ్ ఇవ్వమంటావా?"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Jyoti Malhotra: పాకిస్తాన్లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్తో జ్యోతి మల్హోత్రా
పాకిస్తాన్ నిఘా సంస్థ, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కు అత్యంత సున్నితమైన జాతీయ భద్రతా సమాచారాన్ని లీక్ చేశారనే తీవ్రమైన ఆరోపణలపై అరెస్టు చేయబడిన జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు తీవ్ర విచారణలు నిర్వహిస్తున్నాయి. ప్రతిరోజూ కొత్త వివరాలను వెలికితీస్తున్నాయి. ఈ ప్రక్రియలో, ఆమె పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐ ఏజెంట్ అలీ హసన్తో నిరంతరం కమ్యూనికేషన్లో ఉన్నట్లు కనుగొన్నారు. ఏజెన్సీలు వారి వాట్సాప్ సంభాషణలను సమీక్షించాయి. అనేక ఆసక్తికరమైన వివరాలను వెల్లడించాయి.
NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్
పెద్దపులికి ఎలుగుబంటి చుక్కలు చూపించింది. నల్లమల అడవుల్లో ఎలుగుబంటి పెద్దపులికి సంబంధించిన ఫైట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. నల్లమల అడవుల్లో ఎలుగుబంటి పిల్లపై పెద్దపులి దాడికి దిగబోయింది. అయితే ఎలుగుబంటి తన బిడ్డను కాపాడుకునేందుకు పెద్దపులిపై తిరగబడింది.
Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఇటీవల ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో, సోనియా గాంధీ చట్టవిరుద్ధమైన ఆర్థిక లావాదేవీల ద్వారా వ్యక్తిగతంగా రూ.142 కోట్లు సంపాదించారని ఈడీ పేర్కొంది. ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి ఆ మొత్తంలో దాదాపు రూ.92 కోట్లతో సంబంధం ఉందని ఏజెన్సీ జోడించింది.
కదులుతున్న రైలు నుంచి సూట్కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం
దక్షిణ బెంగళూరు రైల్వే ట్రాక్ సమీపంలో ఓ సూట్కేస్ పడి వుంది. ఆ సూట్కేస్ను తెరిచి చూడగా అందులో 18 ఏళ్ల టీనేజ్ యువతి శవం వుంది. కదులుతున్న రైల్లో నుంచి శవంతో వున్న ఆ సూట్కేస్ని విసిరేసి వుంటారని భావిస్తున్నారు. ఈ రైల్వే ట్రాక్ హోసూరు ప్రధాన రోడ్డుకి సమీపంలో వున్నది. యువతిని ఎక్కడో హత్య చేసి తీసుకుని వచ్చి ఇక్కడ పడవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సూర్యనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సూట్కేస్ లోపల ఎటువంటి ఆధారాలు లభించలేదు. యువతికి 18 ఏళ్ల వయసు వుండవచ్చని చెబుతున్నారు.
Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే అవకాశం వున్నట్లు కనిపిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కేవలం ఒక సాధారణ రాజకీయ పర్యటన కంటే ఎక్కువ కావచ్చని సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడమే చంద్రబాబు ప్రధాన లక్ష్యం అని, ఈ అంశం వైఎస్ జగన్ పైనే ఉండవచ్చని టాక్ వస్తోంది. జగన్ హయాంలో జరిగిందని చెప్పబడుతున్న వివాదాస్పద మద్యం కుంభకోణంపై చర్చించాలని బాబు కోరుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఒకసారి లవంగం టీ తాగి చూడండి
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది. 3. ఏదైనా తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోయినా లేక వాంతులు వచ్చినప్పుడు, కడుపులో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనెను తీసుకోవడం వల్ల ఉపశమనంగా ఉంటుంది.
ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి
ఇటీవలి కాలంలో మహిళలు ఎక్కువగా క్యాల్షియం లేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. 45 ఏళ్లు పైబడిన దగ్గర్నుంచి మెనోపాజ్ సమస్య ఉత్పన్నమవగానే శరీరంలో క్యాల్షియం తగ్గిపోయి ఇబ్బందిపడుతున్నారు. కనుక ఇలాంటివారు క్యాల్షియం పుష్కలంగా వున్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. పాలు, పెరుగు, జున్న వంటి పాల ఉత్పత్తులలో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది. గసగసాలు, నువ్వులు, అవిసె గింజలు, చియా గింజలు, బాదం పప్పు వంటివి తింటుంటే శరీరానికి క్యాల్షియం అందుతుంది.
థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స
దక్షిణాసియాలోని ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్ నెట్వర్క్ అయిన అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ (ఏఓఐ), 61 ఏళ్ల రోగి వట్టివేల ఆదినారాయణకు గుంటూరులోని తమ కేంద్రంలో విజయవంతంగా చికిత్స అందించింది. ఈ రోగికి థైమోమాతో కూడిన మస్తీనియా గ్రావిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది, ఇది థైమస్ గ్రంథి(ఛాతీలో, రొమ్ము ఎముక వెనుక, గుండె పైన ఉంది)లోని కణితితో సంబంధం ఉన్న అరుదైన ఆటో ఇమ్యూన్ రుగ్మత. ఈ పరిస్థితికి కీలకమైన సూచికలుగా వాలిపోతున్న కనురెప్పలు, బల్బార్ లక్షణాలు, మింగటంలో ఇబ్బంది వంటి లక్షణాలు అతనికి వున్నాయి.
తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?
వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు ప్రత్యేకమైనవి. మండుటెండల నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి తాటి ముంజలు. అంతేకాదు వీటిని తింటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి, అవేమిటో తెలుసుకుందాము. తాటి ముంజలులో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. ముంజల్లో పొటాషియం వుండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లిపాయ తీసుకుంటే అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. వేడి నీటితో వెల్లుల్లి ప్రయోజనాలు తెలుసుకుందాము. పచ్చి వెల్లుల్లిని వేడి నీళ్లతో కలిపి తీసుకుంటే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉన్న వెల్లుల్లిలోని బ్యాక్టీరియా వైరస్ను చంపే గుణాలను కలిగి ఉంటుంది. వెల్లుల్లి వెచ్చని నీరు కాలానుగుణ ఫంగల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, ఫ్లూ, అంటు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లి వేడినీరు రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.