సోమవారం, 16 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 27 మార్చి 2020 (21:38 IST)
సంబంధిత వార్తలు
కరోనా మహమ్మారి.. బ్రిటన్ ఆరోగ్య మంత్రిని వదల్లేదు..
పంజాబ్లో ఓ వ్యక్తి 23మందికి కరోనా అంటించాడు..
కరోనా అనుమానితుడు.. ప్రేయసి కోసం అలా పారిపోయాడు.. చివరికి?
కరోనా మరణమృదంగం : ఎవరిని బతికిస్తారో.. ఎవరిని చంపేస్తారో మీ యిష్టం!!
కరోనాపై యుద్ధం : 'ఆపరేషన్ నమస్తే' పేరుతో ఇండియన్ ఆర్మీ చర్యలు
కరోనాతో లవర్స్ పరిస్థితి ఇదే..!
"ఏరా వినయ్.. కరోనా లవర్స్ను ఓ ఆట ఆడుకుంటుందిగా..?" అన్నాడు సుందర్.
"అంతేగా.. కలుసుకోవడానికి వీలు పడదు, ఫోన్ మాట్లాడడానికి ఇంట్లో అందరూ వుంటారు. బయటకు వెళితే పోలీసులు ఉతికేస్తారు..!" టక్కున చెప్పాడు.. వినయ్
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పాత సిమ్ కార్డులు, ఈ వేస్ట్ నుంచి రూ.27లక్షల విలువైన బంగారం
పాత సిమ్ కార్డులు, ఈ వేస్ట్ నుంచి ఓ వ్యక్తి ఏకంగా రూ.27లక్షల విలువైన బంగారం తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్కు చెందిన కియావో అనే వ్యక్తి ఈ ఘనత సాధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, ప్రొఫెషనల్ స్క్రాప్ మెటల్ రీఫైనర్ అయిన కియావో, దాదాపు రెండు టన్నుల పాత టెలికాం చిప్లు, సిమ్ కార్డులు వంటి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించాడు.
Nara Lokesh: కోవా బన్ విక్రేత వలిని త్వరలో కలుస్తా.... మంత్రి నారా లోకేష్ (video)
కర్నూలుకు చెందిన కోవా బన్ విక్రేత వలి గురించి ఇటీవల జరిగిన వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ త్వరగా స్పందించారు. ఎక్స్లో ఓ పోస్టు ద్వారా, తాను త్వరలో వలిని కలుస్తానని, అతని కోవా బన్ను రుచి చూడటానికి ఆసక్తిని కూడా వ్యక్తం చేశానని తెలిపారు. ఐక్యతకు భంగం కలిగించే ప్రవర్తనకు సమాజంలో స్థానం లేదని, విక్రేతకు మద్దతు ఇస్తానని నారా లోకేష్ స్పష్టంగా పేర్కొన్నారు. వలిని వ్యక్తిగతంగా కలవాలని లోకేష్ ఎంచుకోవడం దీనిని సోషల్ మీడియా సమస్య కంటే ఎక్కువగా మారుస్తుంది.
మహా శివరాత్రి.. సామర్లకోటలో రికార్డ్ డ్యాన్సులు
మహా శివరాత్రి రోజున కొన్ని ప్రాంతాలలో జరిగిన రికార్డ్ నృత్యాలు, ఇతర కార్యక్రమాలపై భక్తుల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. సామర్లకోటలో, నిర్వాహకులలో ఒకరు శనివారం రాత్రి డీజే షో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్లే చేయబడిన సినిమా పాటలకు కొంతమంది అమ్మాయిలు నృత్యం చేశారు. ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ, కేకలు వేశారు. పంచారామ క్షేత్రాలలో ఒకటైన సమీపంలోని శివాలయం వద్ద గుమిగూడిన అనేక మంది భక్తుల నుండి దీనిపై విమర్శలు వచ్చాయి.
Bill Gates: ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్న బిల్ గేట్స్
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఫౌండేషన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించనున్న గేట్స్, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాలను వైవిధ్యపరచడం వంటి వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సమాచార సాంకేతిక మంత్రి నారా లోకేష్లతో వివరణాత్మక చర్చలు జరుపుతారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగాలలో పురోగతిలో ఉన్న వివిధ ప్రాజెక్టులను మరింత విస్తరించడంపై దృష్టి సారిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి.
రూ.2 కోట్లు విరాళమిచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు దానం చేశారు. అయితే, ఈ దఫా ఆయన తన సొంత పార్టీకి రూ.2 కోట్ల విరాళం ఇచ్చి పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఇందులో ఆయన రూ.2 కోట్లు విరాళం అందించిన తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం
గోధుమల ద్వారా తీసిన గోధుమ రవ్వ వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, శరీర బరువు తగ్గించుటలోనూ దోహదపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ బి ఉంటాయి. గోధుమ రవ్వ వలన కలిగే ప్రయోజనమేమిటో తెలుసుకుందాము. గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని పాలిచ్చే తల్లులు పాలలో కలిపి తినాలి. కొందరికి గోధుమ రవ్వ జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగించవచ్చు, అలాంటివారు కొన్ని రోజులు దానిని తినడం ఆపాలి. గోధుమ రవ్వ పదార్థం తింటుంటే శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గోధుమ రవ్వ పదార్థాన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గోధుమరవ్వతో చేసిన పదార్థాలకు వాంతులు ఆపే శక్తి వుంది.
మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?
పైల్స్, తెలుగులో మొలలు. ఈ సమస్య వున్నవారి పరిస్థితి చెప్పలేనంత ఇబ్బందికరంగా వుంటుంది. పైల్స్ సమస్యతో బాధపడుతుంటే ఈ క్రింద తెలిపిన 7 ఆహార పదార్థాలకు దూరంగా వుండాలి. వాటిని ఎందుకు దూరం పెట్టాలో తెలుసుకుందాము. పండని అరటిపండ్లు వంటి ఇతర పండ్లను తింటే అవి మొలలు నొప్పి, బాధను పెంచి మలబద్ధకం లేదా చికాకు కలిగించే అవకాశం వుంది. వైట్ రైస్, వైట్ బ్రెడ్, స్టోర్లలో కొనుగోలు చేసే కేక్లు వంటి శుద్ధి చేసిన ధాన్యాలతో చేసినవి తింటే సమస్య పెరుగుతుంది.
Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు
పింక్ సాల్ట్ సహజ ఖనిజ శిలల నుండి తయారవుతుంది. ఇందులో ఇనుము వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఇది గులాబీ రంగులో కనిపిస్తుంది కానీ, ఇందులో సహజంగా అయోడిన్ ఉండదు. అలాగే సముద్రపు నీటి నుండి తయారయ్యే సీ సాల్ట్లో కూడా అయోడిన్ చాలా తక్కువగా ఉంటుంది.
అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది
అల్లం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అందుకే వంటకాల్లో కాస్తంత అల్లం ముక్కను తురిమి వేస్తుంటారు. ఈ అల్లం ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఒకటి. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మీ రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది. అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి. కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు. వికారం, మార్నింగ్ సిక్నెస్ తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది.
వేసవిలో చల్లచల్లగా కర్బూజ రసం తాగితే ఇవే ప్రయోజనాలు
వేసవి తాపం తగ్గించుకోవడానికి, వేసవిలో శరీరం కోల్పోయే నీటిని తిరిగి అందించడంలో కర్బూజపండు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. మరి ఈ పండులో ఉన్న పోషక విలువలేంటో తెలుసుకుందాం. కర్బూజ పండులో ఎక్కువ శాతం బీటాకెరోటిన్, విటమిన్ సి ఆరోగ్యానికి తోడ్పడి క్యాన్సర్ బారిన పడిన కణాలను తగ్గించి ప్రీ-రాడికల్స్ని తొలగిస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు శరీరంలోని తెల్ల రక్త కణాలను వృద్ది చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.