సోమవారం, 16 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
సోమవారం, 23 డిశెంబరు 2019 (22:25 IST)
సంబంధిత వార్తలు
ఏదైనా పొరబాటు జరిగితే అనువించేది వాళ్లే... నాదేం పోయిందీ?
మరి రెండో టిక్కెట్టు కూడా పోతే ఏం చేస్తావు?
ప్రతి సంవత్సరం వస్తుంది టీచర్...
ఏమి వండినా పక్కింటావిడ ఇచ్చింది అని చెప్తాను...
ఈ కలియుగంలో అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం...
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి
శ్రీమతి: ఏమండి... మీ కోసం కుడుములు చేశాను. తినండి.
శ్రీవారు: వద్దులేవోయ్... నువ్వు చేసిన కుడుములు తింటే సగం పళ్లు రాలిపోతాయి!
శ్రీమతి: తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మీ అమ్మాయి ఎవడితోనో తిరుగుతోంది: పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు, వధువు సూసైడ్
చూసినవన్నీ నిజం కావని అంటుంటారు చాలామంది. ఆ యువకుడు తను పెళ్లాడబోయే యువతి ఆమె ఉద్యోగం చేసే కార్యాలయంలో సహోద్యోగులతో నవ్వుతూ వుండటాన్ని చూసాడు. అంతే... అనుమానం పెంచుకున్నాడు. తను పెళ్లాడబోయే యువతికి ఆల్రెడీ వేరొకరితో సంబంధం వుందని నిర్ణయించుకున్నాడు. దాంతో తను కాబోయే భార్యను పెళ్లాడనంటూ అడ్డం తిరిగాడు. దీనితో తీవ్ర అవమానభారంతో ఆ యువతితో పాటు ఆమె తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన బాపట్ల జిల్లా ద్రోణాదులలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. బాపట్ల జిల్లా ద్రోణాదులలోని బీసీ కాలనీలో శ్రీనివాసరావు, సుజాత దంపతులకు ఇద్దరు సంతానం.
నా భర్తతో అఫైర్ కొనసాగించాలంటే.. నెలకు రూ.85వేలు అద్దె చెల్లించాల్సిందే
థాయ్లాండ్లో ఒక వింతైన సంఘటన చోటుచేసుకుంది. తనను మోసం చేసిన భర్తకు తగిన గుణపాఠం చెప్పింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు కూడా షాకిచ్చింది. తన భర్తతో అఫైర్ కొనసాగించాలంటే..తన భర్తకు అద్దెగా దాదాపు రూ.85వేలు అద్దె ఇవ్వాలని షరతు పెట్టింది.
అమెరికాలో గుండెపోటుతో మృతి చెందిన వరంగల్ వ్యక్తి
అమెరికాలో వరంగల్ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. వరంగల్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాడిపత్రి రాకేష్ (40), ఆదివారం సాయంత్రం అమెరికాలో గుండెపోటుతో మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. రాకేష్ తన ఉద్యోగ నిమిత్తం గత పదేళ్లుగా అమెరికాలో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి వర్జీనియా రాష్ట్రంలో ఉంటున్నారు.
Thunderstorms: ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షాలు
ఉగాది పండుగ వరకు తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నాడు మరాఠ్వాడా నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విస్తరించిన ద్రోణి, ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో, మరాఠ్వాడా నుండి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు విస్తరించి ఉన్నట్లు ఆ ప్రకటన పేర్కొంది.
Donald Trump: కృత్రిమ మేధస్సును ఉపయోగించి నకిలీ చిత్రాలు.. డొనాల్డ్ ట్రంప్
ఇరాన్లో యుద్ధానికి సంబంధించి మీడియా సంస్థలు తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఇరాన్ రూపొందించిన నకిలీ చిత్రాలు, వీడియోలను మీడియా వ్యాప్తి చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఏఐ చాలా ప్రమాదకరమైనది కావచ్చు. దానితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పోస్టు చేశారు. ఏఐ వ్యాపించిన నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి ఇరాన్తో దగ్గరి సమన్వయం ఉన్నట్లు ఆధారాలు లేకుండా పాశ్చాత్య మీడియా అవుట్లెట్లు ఆరోపించాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శరీర మర్దనకు ఎలాంటి నూనెలు వాడాలి?
బాడీ మసాజ్. కనీసం 15 రోజులుకోసారైనా శరీర మర్దన చేయాలి. ఇందుకోసం ఉపయోగించే నూనెలు చర్మంలోకి చొచ్చుకుపోతాయి, చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరుస్తాయి. ఏ నూనెలు మర్దనకు ఉపయోగిస్తారో తెలుసుకుందాము. ఆలివ్ నూనెతో చేసే మసాజ్ చాలా నెమ్మదిగా చర్మంలోకి శోషించబడుతుంది. కొబ్బరి నూనె తేలికైనది, జిడ్డు లేనిది, త్వరగా చర్మంలోకి శోషించబడుతుంది. తీపి బాదం నూనె తేలికపాటి తీపి సువాసనతో కూడిన లేత పసుపు నూనె. అవోకాడో నూనెలో సహజ రబ్బరు పాలు ఉంటాయి కాబట్టి దీనికి అలెర్జీ వున్నవారు ఈ నూనెకి దూరంగా వుండాలి.
పొట్ట మసాజ్, ప్రయోజనాలు ఏమిటి?
పొట్టకు మసాజ్ చేసే సంప్రదాయం చాలా ఏళ్లుగా ఉంది. ఆయుర్వేదంలో పొట్టకు మసాజ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. పొట్టకు మసాజ్ చేయడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్టకు మసాజ్ చేయడం వల్ల కడుపు కండరాలు రిలాక్స్ అవుతాయి, ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. పొట్టకు మసాజ్ చేయడం వల్ల బరువు తగ్గవచ్చు. పొట్టకు రెగ్యులర్గా మసాజ్ చేయడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. ఇది కడుపులో గ్యాస్, అపానవాయువు సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. పొట్టకు మసాజ్ చేయడం వల్ల అజీర్ణం, ఎసిడిటీ సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇది ఆందోళన, ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుంది.
డయాబెటిస్, గుండె, మూత్రపిండాల ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడానికి అబోట్ ICRAS సాధనం
టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్(T2DM)తో జీవించే వ్యక్తుల గుండె, మూత్రపిండాల ప్రమాదాలను గుర్తించడంలో భారతదేశంలోని వైద్యులకు సహాయపడేందుకు, ఇంటర్నేషనల్ కార్డియో-రెనల్ రిస్క్ అసెస్మెంట్ అండ్ స్ట్రాటిఫికేషన్(ICRAS)అనే వినూత్న వెబ్ ఆధారిత సాధనాన్ని ప్రారంభించినట్లు గ్లోబల్ హెల్త్కే ర్ లీడర్ అబోట్ ప్రకటించారు. ప్రత్యేక నిపుణుల బృందం మార్గదర్శకత్వంలో అభివృద్ధి చేయబడిన ICRAS సాధనం, టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్(T2DM)తో నివసించే వ్యక్తులలో కార్డియో-మూత్రపిండాల ప్రమాదాన్ని ప్రారంభంలోనే అంచనా వేయడానికి భారత వైద్యులకు సహాయపడుతుంది.
నల్ల ద్రాక్షలో వున్న పోషకాలు ఏమిటి? వాటి ప్రయోజనాలు ఏమిటి?
నల్ల ద్రాక్ష. సహజంగా ఎక్కువగా పచ్చ ద్రాక్షపండ్లనే ఇష్టపడుతుంటారు చాలామంది. ఐతే నల్లద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వున్నాయి. ఈ పండ్లు తింటుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్, ఆంథోసైనిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని అడ్డుకుంటాయి. నల్ల ద్రాక్షలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. నల్ల ద్రాక్షలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. నల్ల ద్రాక్షలో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?
అల్లంతో అనేక ప్రధాన ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ఎందుకంటే అల్లంలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అల్లం ఎలాంటి అనారోగ్య సమస్యలను వదిలిస్తుందో తెలుసుకుందాము. అల్లం రుచికి మాత్రమే కాదు, గొప్ప ఔషధం కూడా. అల్లం, తేనె, పసుపు కలిపి పేస్ట్లా తయారు చేయండి. గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు తక్షణమే నయమవుతాయి. తినడానికి ముందు, అల్లం ముక్క మీద నల్ల ఉప్పు చల్లుకుని తినండి. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది, గ్యాస్ సమస్యలను తొలగిస్తుంది. అల్లం టీలో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి.