శుక్రవారం, 26 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
సోమవారం, 23 డిశెంబరు 2019 (22:25 IST)
సంబంధిత వార్తలు
ఏదైనా పొరబాటు జరిగితే అనువించేది వాళ్లే... నాదేం పోయిందీ?
మరి రెండో టిక్కెట్టు కూడా పోతే ఏం చేస్తావు?
ప్రతి సంవత్సరం వస్తుంది టీచర్...
ఏమి వండినా పక్కింటావిడ ఇచ్చింది అని చెప్తాను...
ఈ కలియుగంలో అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం...
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి
శ్రీమతి: ఏమండి... మీ కోసం కుడుములు చేశాను. తినండి.
శ్రీవారు: వద్దులేవోయ్... నువ్వు చేసిన కుడుములు తింటే సగం పళ్లు రాలిపోతాయి!
శ్రీమతి: తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
భార్యపై అనుమానం... బిడ్డల కళ్లెదుటే పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భర్త
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో కన్నబిడ్డల కళ్ళెదుటే ఆమెపై పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడో భర్త. తండ్రిని అడ్డుకునేందుకు వచ్చిన కుమార్తెను సైతం నిప్పుల్లో తోసి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే,
ఏపీలో సంక్రాంతి సెలవులు ఖరారు.. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూల్స్కు కూడా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు ప్రకటించారు. జనవరి 9వ తేదీ నుమచి 18వ తేదీ వరకు మొత్తం 9 రోజుల పాటు ఈ సెలవులు ఇచ్చారు. ఈ సెలవులన్నీ ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలన్నింటికీ వర్తిస్తాయని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ వెల్లడించింది.
దృశ్యం మూవీ సీన్ రిపీట్ : భార్య సీక్రెట్గా మొబైల్ వాడుతోందని హత్య చేసి పెరట్లో పాతిపెట్టిన భర్త
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య తనకు తెలియకుండా సీక్రెట్గా మొబైల్ ఫోన్ వాడుతుండటాన్ని జీర్ణించుకోలేని భర్త.. ఆమెను చంపి ఇంటి పెరట్లోనే పాతిపెట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
Maoist Leader: వాంటెడ్ తీవ్రవాదులలో ఒకరైన పక్క హనుమంతు హతం
దేశంలో అత్యంత వాంటెడ్ తీవ్రవాదులలో ఒకరైన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉయికే గణేష్ అలియాస్ పక్క హనుమంతు, ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో గురువారం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ముగ్గురితో పాటు హతమయ్యాడు. మరణించిన తిరుగుబాటుదారులలో ఇద్దరు మహిళా క్యాడర్లు కూడా ఉన్నారు. సుమారు 69 సంవత్సరాల వయస్సు గలవాడని భావిస్తున్నారు.
శ్రీశైలం టోల్ గేట్ వద్ద తనిఖీలు.. భారీ స్థాయిలో లిక్కర్ స్వాధీనం
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం టోల్ గేట్ వద్ద గురువారం భద్రతా తనిఖీల సందర్భంగా ఆలయ అధికారులు సుమారు 200 కిలోల మాంసం, నిషేధిత మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పుణ్యక్షేత్ర ప్రవేశ ద్వారం వద్ద భద్రతా చర్యలను ముమ్మరం చేసిన నేపథ్యంలో, ప్రధాన భద్రతా అధికారి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సమయంలో, ఆలయ పరిధిలోకి మాంసాహారం, మద్యం ప్రవేశాన్ని కఠినంగా నిషేధించే ఆలయ నిబంధనలను ఉల్లంఘిస్తూ పెద్ద మొత్తంలో చికెన్, మటన్తో పాటు మద్యాన్ని తరలిస్తుండగా భద్రతా సిబ్బంది గుర్తించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మధుమేహ వ్యాధిగ్రస్తులు వేటిని తినకూడదు?
డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా పెట్టవలసిన ఆహారాలు కొన్ని వున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము. బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి. స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటిని తినరాదు. అరటిపండ్లు రక్తంలో చక్కెరను పెంచే పిండి పదార్థాలుంటాయి కనుక వాటిని తినకపోవడమే మంచిది. తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారుచేయబడిన పదార్థాలకు మధుమేహ రోగులు దూరంగా వుండాలి. తెల్ల బియ్యంలో చక్కెర స్థాయిలు అధికంగా వుంటాయి. పాలు, పాల ఉత్పత్తులు కూడా షుగర్ లెవల్స్ పెంచుతాయి.
కాలిఫోర్నియా బాదంతో క్రిస్మస్ వేళ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చేసుకోండి
క్రిస్మస్ పండుగ సమీపిస్తోంది. తనతో పాటుగా ఉత్సాహం, ఆహ్లాదం, పండుగ ఆనందం యొక్క వాగ్దానాన్ని తెస్తుంది. ఈ సీజన్ మనల్ని అర్థవంతమైన క్షణాలను ఆరాధించడంతో కలిపి, ఆనందాన్ని కలిగించే రుచులను ఆస్వాదించడానికి ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం, మీ హాలీడే భోజనాలను సమున్నతం చేసుకోండి, కాలిఫోర్నియా బాదం యొక్క ఆరోగ్యకరమైన మంచితనంతో బహుమతి సంప్రదాయాలను కొనసాగించండి. సహజ సిద్దమైన 15 ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ, శాశ్వత శక్తిని అందిస్తాయి. ఆకలి నియంత్రణలో సహాయపడతాయి. సమావేశాలు, విస్తృతమైన భోజనం, ప్రయాణాలతో నిండిన నెలలో అత్యంత విలువైనది, బాదం.
కిడ్నీలు జాగ్రత్త... షుగర్ ట్యాబ్లెట్స్ వేస్కుంటున్నాంగా, ఏమవుతుందిలే అనుకోవద్దు
మధుమేహం వ్యాధి కారణంగా కిడ్నీలు దెబ్బతినే స్థితిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం పాటు నియంత్రణలో లేనప్పుడు, అవి కిడ్నీలోని వడపోత వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఈ స్థితిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. డయాబెటిక్ నెఫ్రోపతి లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. ప్రారంభ దశలో ఈ వ్యాధి లక్షణాలు బయటికి కనిపించవు. వ్యాధి ముదిరే కొద్దీ ఈ లక్షణాలు కనిపిస్తాయి. కాళ్ళు, పాదాలు, చీలమండలు లేదా చేతుల్లో ద్రవం పేరుకుపోవడం వల్ల వాపు వస్తుంది. మూత్రంలో నురుగు రావడం... అంటే ప్రోటీన్ పోవడం వల్ల అలా నురుగు వస్తుంది.
తిరుపతిలో రోబోటిక్ సర్జరీపై సదస్సు: భారీ ఫైబ్రాయిడ్ తొలగింపుతో ప్రపంచ రికార్డు దిశగా గ్లీనీ ఈగల్స్ హాస్పిటల్ చెన్నై
తిరుపతి: ఫోర్టిస్ నెట్వర్క్కు చెందిన ప్రముఖ వైద్య సంస్థ గ్లీనీఈగల్స్ హాస్పిటల్ చెన్నై, గైనకాలజీ రంగంలో మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. రోబోటిక్స్ ఇన్ గైనకాలజీ: ది న్యూ స్టాండర్డ్ పేరుతో నిర్వహించిన కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME) కార్యక్రమం డిసెంబర్ 14న తిరుపతిలోని హోటల్ రెనెస్ట్లో విజయవంతంగా జరిగింది. ఈ శాస్త్రీయ సమావేశాన్ని తిరుపతి ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ (SVMC) ప్రసూతి విభాగం కలిసి నిర్వహించాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 40 మందికి పైగా గైనకాలజిస్టులు పాల్గొన్నారు.
కోడిగుడ్డుతో కేన్సర్ రాదు, నిర్భయంగా తినేయండి అంటున్న FSSAI
కోడిగుడ్డు తింటే కేన్సర్ వస్తుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా ఓ వార్త హల్చల్ చేసింది. దీనిని ఉటంకిస్తూ పలు మీడియా ఛానళ్లు కూడా కోడిగుడ్డు ఆరోగ్యానికి హానికరం అంటూ వార్తలు ప్రసారం చేసాయి. ఈ వార్తలు తప్పుదోవ పట్టించేవనీ, అశాస్త్రీయమైనవని, ప్రజలను భయాందోళనలకు గురిచేవిగా వున్నాయని భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (FSSAI) తెలిపింది. మన దేశంలో లభించే కోడిగుడ్లు అన్నీ ఎంతో సురక్షితమైనవనీ, ఎలాంటి భయం లేకుండా కోడిగుడ్లు తినవచ్చని తెలియజేసింది.