శనివారం, 29 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
సోమవారం, 23 డిశెంబరు 2019 (22:25 IST)
సంబంధిత వార్తలు
ఏదైనా పొరబాటు జరిగితే అనువించేది వాళ్లే... నాదేం పోయిందీ?
మరి రెండో టిక్కెట్టు కూడా పోతే ఏం చేస్తావు?
ప్రతి సంవత్సరం వస్తుంది టీచర్...
ఏమి వండినా పక్కింటావిడ ఇచ్చింది అని చెప్తాను...
ఈ కలియుగంలో అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం...
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి
శ్రీమతి: ఏమండి... మీ కోసం కుడుములు చేశాను. తినండి.
శ్రీవారు: వద్దులేవోయ్... నువ్వు చేసిన కుడుములు తింటే సగం పళ్లు రాలిపోతాయి!
శ్రీమతి: తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్లో ప్రధాని మోదీ
భారతదేశంలో అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ టీవీ నైన్ నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే శిఖరాగ్ర సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సమ్మిట్ లో ప్రసంగించిన మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మన్ జూపల్లి రాము రావు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రధానమంత్రి నాయకత్వంలో జరిగిన ఆర్థిక పురోగతి ప్రయత్నాల గురించి వివరించారు. ప్రపంచ బ్యాంకు, IMF డేటా ప్రకారం, రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్నారు.
పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయలేం.. ఎందుకో తెలుసా?
పాలమూరు రంగారెడ్డి జిల్లాలోని ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనకు ఆటంకం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనకు కేంద్రం ప్రతికూలంగా స్పందించింది. కృష్ణా జలాల పంపకం వివాదం సుప్రీంకోర్టులో ఉన్నందున, దానిపై నిర్ణయం తీసుకోలేమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కృష్ణా ట్రిబ్యునల్ 2 ఈ సమస్యను నిర్వహిస్తోందని జలశక్తి శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు చెందిన సాంకేతిక-ఆర్థిక నివేదికను పరిగణనలోకి తీసుకోలేమని జలశక్తి శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను వెనక్కి పంపించామని కేంద్రం లోక్సభలో తెలిపింది.
Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో వివిధ రకాల, రంగు రంగుల దుస్తులు ధరించేవారు. కానీ రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత, జగన్ తన డ్రెస్సింగ్ కోడ్ను పూర్తిగా మార్చుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా, జగన్ ఒకే ఒక ప్రధాన దుస్తుల శైలికి కట్టుబడి ఉన్నారు. అది తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు. జగన్ రోజూ ఇదే డ్రెస్సింగ్ శైలిలోనే కనిపిస్తారు. అయితే జగన్ తాజాగా కొత్త అవతారంలో కనిపించారు. తాజాగా ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో జగన్ తెల్లటి కుర్తా చొక్కా ధరించి కనిపిస్తున్నారు. ఇది బహుశా అతని ఇంట్లో తీసినది కావచ్చు.
Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్
ఈ రోజుల్లో, గిబ్లి ట్రెండ్స్ సోషల్ మీడియాను ఆక్రమించుకుంటున్నాయి. జపాన్కు చెందిన యానిమేషన్ స్టూడియో గిబ్లి ముందుండడంతో, వారి చిత్రాల నుండి ప్రేరణ పొందిన యానిమేటెడ్ చిత్రాలను పోస్ట్ చేయడం సోషల్ మీడియా ట్రెండ్గా మారింది. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఈ ధోరణులను అనుసరిస్తున్నారు. "గిబ్లిఫైడ్" ప్రపంచంలో చిత్రాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తనకు మాత్రమే కాకుండా తన అనుచరులకు కూడా టెక్నాలజీతో ఎల్లప్పుడూ అప్డేట్గా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ఘిబ్లి ట్రెండ్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. తన ఎంట్రీని గుర్తుగా అతను మూడు గిబ్లిఫైడ్ ఫోటోలను పంచుకున్నారు.
Sunrise Beach in Bapatla: బాపట్ల సన్రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు
ఏపీలోని ఎన్డిఎ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉంటే పొందగలిగే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుంటోంది. అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో, కష్టపడి పనిచేసే మంత్రివర్గంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభావవంతమైన ఫలితాలను అందిస్తోంది. ఇప్పుడు అంశానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలోని సూర్యలంక బీచ్కు గణనీయమైన ఆర్థిక కేటాయింపులు వచ్చాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?
రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి అవసరమైనంత మోతాదులో వుండాలి. అలా లేకపోతే ఏమవుతుందో తెలుసుకుందాము. హిమోగ్లోబిన్ శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ను తీసుకువెళుతుంది. అందువల్ల, హిమోగ్లోబిన్ తగ్గితే, మీరు అలసిపోయినట్లు భావిస్తారు. తగినంత ఆక్సిజన్ లేకపోవడం వల్ల మీకు ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించవచ్చు. రక్త ప్రసరణ తగ్గడం వల్ల ముఖం పాలిపోయినట్లు కనిపిస్తుంది. తల తిరుగుతున్నట్లు అనిపించవచ్చు. శరీర ఉష్ణోగ్రత తగ్గడం వల్ల చేతులు, కాళ్ళు చల్లగా మారుతాయి.
మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స
విజయవాడ: మణిపాల్ హాస్పిటల్ విజయవాడ మెదడును ప్రభావితం చేసే స్టోగ్రెన్స్ సిండ్రోమ్ యొక్క అరుదైన కేసును విజయవంతంగా గుర్తించి చికిత్స చేసింది, సాధారణంగా ఇందులో మెదడు సంబంధిత సమస్యలు చాలా అరుదుగా కనిపిస్తాయి, ఇది ఇన్ఫెక్షన్ కాకుండా ఇతర వేరే కారణాలను పరిశీలించడం ఎంత ముఖ్యమో హైలైట్ చేస్తుంది. ఒక 24 ఏళ్ల యువకుడు జ్వరం, నాలుగు రోజుల నుండి కొనసాగుతున్న తీవ్రమైన తలనొప్పితో ఆసుపత్రికి వచ్చాడు. అతను విరామం లేకుండా ఉన్నాడని, అతని మెడ గట్టిగా ఉందని వైద్యులు గమనించారు, కానీ స్ట్రోక్ లేదా పక్షవాతం యొక్క స్పష్టమైన సంకేతాలు కనిపించలేదు.
సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?
సాంబార్. దక్షిణాది ప్రజలకు ఈ సాంబార్ అంటే ఎంతో ఇష్టం. ఐతే ఇందులో వుండే విటమిన్లు, పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అవేంంటో తెలుసుకుందాము. సాంబార్ అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న కూర. సాంబారులో చాలా ప్రోటీన్ ఉంటుంది. సాంబారులో ఉండే కూరగాయలు, ధాన్యాలు శరీరానికి అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. సాంబార్ అనేది ఫైబర్ అధికంగా ఉండే కూర. సాంబారు కోసం ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే కూరగాయలను ఉపయోగించండి. సాంబారులో మునగకాయ, వంకాయ, క్యారెట్, బెండకాయ, గుమ్మడికాయ ఖచ్చితంగా వాడాలి. ఫైబర్ అధికంగా ఉండే సాంబార్ గుండె ఆరోగ్యానికి మంచిది.
లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?
రక్తపోటు తక్కువగా ఉంటే (హైపోటెన్షన్), సాధారణ లక్షణాలు తలతిరగడం, అస్పష్టమైన దృష్టి, అలసట, తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛపోవడం లేదా స్పృహ కోల్పోవడం జరుగుతుంది. లోబీపి లక్షణాల గురించి మరింత విపులంగా తెలుసుకుందాము. తలతిరగడం అనేది చాలా సాధారణ లక్షణం, కూర్చుని పైకి లేచినా, బెడ్ పైనుంచి త్వరగా లేచినప్పుడు సంభవిస్తుంది. తక్కువ రక్తపోటు వల్ల మెదడుకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది, ఇది తాత్కాలిక దృష్టి సమస్యలకు దారితీస్తుంది. శరీరానికి తగినంత ఆక్సిజన్, పోషకాలు అందకపోవచ్చు. దీని వలన అలసట, బలహీనత అనిపిస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?
మధుమేహం ఉన్నవారు సమతుల్య ఆహారంలో భాగంగా పుచ్చకాయను మితంగా తినవచ్చు, కానీ తినే మోతాదు, పరిమాణాలను గుర్తుంచుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులతో జత చేయాలి. అప్పుడే పుచ్చకాయలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరంగా వుంటుంది. పుచ్చకాయలో అధిక GI (72) ఉంటుంది, అంటే ఇది రక్తంలో చక్కెరలో వేగంగా పెరుగుదలకు కారణమవుతుంది. కానీ దీనికి తక్కువ GL (120 గ్రాములకు సుమారు 5) ఉంటుంది, అంటే ఇది అందించే చక్కెర పరిమాణం సాపేక్షంగా తక్కువగా ఉంటుంది. పుచ్చకాయను మధుమేహానికి అనుకూలమైన ఆహారంలో భాగం చేయవచ్చు, దానిని మితంగా తీసుకోవడం ముఖ్యం. ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులతో పుచ్చకాయ తినడం చక్కెర శోషణను నెమ్మదింపజేయడానికి, రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించడానికి సహాయపడుతుంది.