బుధవారం, 4 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
సోమవారం, 23 డిశెంబరు 2019 (22:25 IST)
సంబంధిత వార్తలు
ఏదైనా పొరబాటు జరిగితే అనువించేది వాళ్లే... నాదేం పోయిందీ?
మరి రెండో టిక్కెట్టు కూడా పోతే ఏం చేస్తావు?
ప్రతి సంవత్సరం వస్తుంది టీచర్...
ఏమి వండినా పక్కింటావిడ ఇచ్చింది అని చెప్తాను...
ఈ కలియుగంలో అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం...
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి
శ్రీమతి: ఏమండి... మీ కోసం కుడుములు చేశాను. తినండి.
శ్రీవారు: వద్దులేవోయ్... నువ్వు చేసిన కుడుములు తింటే సగం పళ్లు రాలిపోతాయి!
శ్రీమతి: తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Polavaram: గోదావరి పుష్కరాలు.. పోలవరం ప్రాజెక్టును దేశానికి అంకింతం చేస్తారా?
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం 2027 జూన్లో జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా పోలవరం ప్రాజెక్టును దేశానికి అంకితం చేయాలని యోచిస్తోంది. ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన విదేశీ సలహాదారులు అప్పటికి ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. వారి అంచనా ప్రభుత్వ విశ్వాసాన్ని మరింత పెంచింది. అంతకుముందు, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తికి ఒక కాలపరిమితిని చెప్పలేమని పేర్కొంది. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఒక ప్రాధాన్యతా సవాలుగా పరిగణించింది. కేంద్రం కూడా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తూ మద్దతు అందించింది.
ఓటు ప్రాథమిక హక్కు.. దాన్ని ఎన్నికల సంఘం తనిఖీ చేస్తోంది : కమల్ హాసన్
దేశంలోని ప్రతి పౌరుడికి ఓటు అనేది ప్రాథమిక హక్కు అని, దాన్ని ఎస్.ఐ.ఆర్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం తనిఖీ చేస్తోందని సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. తమిళనాడు రాష్ట్రంలో ఈసీ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా, బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
అంబటి రాంబాబుకు నిద్ర సమస్య... స్లీప్ అప్నియా పరికరం అమర్చిన జైలు అధికారులు
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైకాపా మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నిద్ర సమస్య ఉంది. దీంతో ఆయనకు స్లీప్ అప్నియా అనే ప్రత్యేక పరికరాన్ని జైలు అధికారులు అమర్చారు.
AIADMK: తమిళనాడు మాజీ సీఎం జయలలితకు భారతరత్న ఇవ్వాలి.. అన్నాడీఎంకే
తమిళనాడు నుంచి దేశ అత్యున్నత భారతరత్నతో గౌరవించాలని మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అందించాలని అన్నాడీఎంకే డిమాండ్ చేసింది. పాలన, సంక్షేమ విధానంపై ఆమె దీర్ఘకాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పార్లమెంటులో ఈ విజ్ఞప్తిని లేవనెత్తారు. రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తిన అన్నాడీఎంకే సభ్యుడు ధనఫాల్, జయలలితను పరిపాలనా బలాన్ని రాజకీయ ధైర్యంతో కలిపిన నాయకురాలిగా అభివర్ణించారు.
Revanth Reddy: రేవంత్ రెడ్డి ఒక బినామీ ముఖ్యమంత్రి.. కేటీఆర్ ధ్వజం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బినామీ నాయకుడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి స్వతంత్రంగా కాకుండా, ఇతర శక్తుల కోసం పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తన ఆరోపణలకు మద్దతుగా త్వరలోనే ఆధారాలను సమర్పిస్తానని కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత కేఎల్ఎస్ఆర్ అసలు స్వరూపం బయటపడిందని ఆయన అన్నారు. ఈ తీర్పు ప్రభుత్వ నిర్ణయాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తిందని ఆయన పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?
పురుషుల్లో కీళ్ల దృఢత్వం కోసం కండరాల నొప్పికి చెక్ పెట్టాలంటే.. ఎండు చేపలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సమతుల్య ఆహారంలో క్రమం తప్పకుండా ఎండు చేపలను చేర్చుకుంటే పురుషుల్లో కండరాల నొప్పిని దూరం చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎండు చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లకు మూలం. ఎండు చేపలు ముఖ్యంగా దీర్ఘకాలిక శరీర నొప్పులను దూరం చేస్తాయి. ఎండిన చేపల్లో అధిక కాల్షియం కంటెంట్ వుంటుంది.
కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?
సీజన్కు తగినట్లుగా వచ్చే పండ్లను వదిలిపెట్టకుండా తినేయాలి. వీటిలో కివీ పండ్లు కూడా వున్నాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కివీ పండ్లను తింటుంటే రక్తసరఫరా మెరుగుపడుతుంది. వీటిని తింటే ప్రాణాంతక వ్యాధులైన కాలేయ, చర్మ కేన్సర్లు దగ్గరకు రావు. రోగనిరోధక శక్తిని పెంచే శక్తి కివీ పండ్లకు వుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కివీ పండ్లను తింటుండాలి. కివీలో వుండే విటమిన్ సి కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. ఒత్తిడి, మానసికి వ్యాకులతతో బాధపడేవారు కివీ పండ్లను తింటుంటే ఫలితం వుంటుంది. జీర్ణక్రియను సాఫీగా చేయడంలో కివీ పండ్లు దోహదపడతాయి.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం క్యాన్సర్ సంరక్షణ అనేది కేవలం శారీరక చికిత్సకే పరిమితం కాదని, భావోద్వేగ, మానసిక మద్దతు కూడా అంతే కీలకమని గుర్తు చేస్తుంది. భారతదేశంలో అత్యంత సాధారణంగా గుర్తించబడే క్యాన్సర్లలో ఒకటైన ప్రారంభ దశ రొమ్ము క్యాన్సర్తో నిర్ధారణ పొందిన మహిళలకు, ఈ ప్రయాణం కీలకమైన వైద్య నిర్ణయాలతో పాటు భావోద్వేగ అనిశ్చితిని కూడా తీసుకువస్తుంది. పునరావృత ప్రమాదం, చికిత్సా మార్గాలు, దీర్ఘకాలిక జీవన నాణ్యతపై ఉన్న ఆందోళనలు మానసిక శ్రేయస్సుపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.
కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం
హైదరాబాద్: భారతదేశం అంతటా స్టెరాయిడ్ల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతుండటం, తరచుగా వైద్యుల పర్యవేక్షణ లేకుండా వీటిని వాడుతుండటంపై వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సెకండరీ గ్లాకోమా అనే ప్రమాదకరమైన కంటి సమస్యకు ప్రధాన కారణమవుతోందని, ఇది శాశ్వత అంధత్వానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అలర్జీలు, చర్మవ్యాధులు, శ్వాసకోశ సమస్యల కోసం వాడే స్టెరాయిడ్లు, ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరికే కంటి చుక్కల మందులు... దీర్ఘకాలం వాడితే కంటి ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయి. దీనివల్ల కంటి నాడికి దీర్ఘకాలిక నష్టం వాటిల్లుతుందని చాలామంది రోగులకు తెలియకపోవడం గమనార్హం.
winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?
శీతాకాలంలో పలు అలెర్జీలు, జలుబు, దగ్గు వంటి సమస్యలు పట్టుకుంటాయి. ఇలాంటి సమస్యలు రాకుండా పసుపు అదుపు చేయగలదు.ఆయుర్వేదంలో పసుపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. ఈ పసుపు చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. పసుపు నీటిని తాగటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరగువుతుంది. పసుపు నీటిలో యాంటి ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. కడుపులో మంట, అలెర్జీలు తదితర చికాకులను తగ్గించుకోవాలంటే పసుపు నీటిని తాగుతుండాలి. కీళ్ల నొప్పులను తగ్గించుకునేందుకు పసుపు నీటిని తాగుతుంటే ప్రయోజనం వుంటుంది. పసుపు నీటిని తాగితే కాలేయ సమస్యలు క్రమంగా తగ్గుతాయి. శరీరంలోని మలిన పదార్థాలను వదలగొట్టడంలో పసుపు బ్రహ్మాండంగా పనిచేస్తుంది.