గురువారం, 9 అక్టోబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Modified:
మంగళవారం, 7 మే 2019 (18:38 IST)
సంబంధిత వార్తలు
నా భార్య పదేళ్లుగా చూస్తున్నది అయిపోయింది... అందుకే...
ఫర్వాలేదు, గొడుగు వేసుకునే పోస్తున్నా....
ఏమి వండినా పక్కింటావిడ ఇచ్చింది అని చెప్తాను...
మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొస్తా...
ఈ కలియుగంలో అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం...
ప్రతి సంవత్సరం వస్తుంది టీచర్...
"నీ పుట్టిన రోజు ఎప్పుడు బుజ్జి..? అడిగింది టీచర్.
"జూలై 19న టీచర్..! చెప్పాడు బుజ్జి.
ఏ సంవత్సరంరా ? అడిగింది టీచర్.
ప్రతి సంవత్సరం వస్తుంది టీచర్.. ఠక్కున చెప్పాడు బుజ్జి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం నాడు తను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడలో మత్స్యకార సోదరులను, ఆడపడుచులను కలుసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా మర్చిపోలేదనీ, కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని మరోసారి హామీ ఇస్తున్నానని చెప్పారు. ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలపై స్పందిస్తూ.. ప్రధానంగా నా దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలపై తీసుకోనున్న చర్యల వివరాలు,
Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరగాల్సి ఉంది. ఫలితాలు నవంబర్ 14న ప్రకటించబడతాయి. సిట్టింగ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ప్రజల సానుభూతిని పొందాలనే ఆశతో బిఆర్ఎస్ గోపీనాథ్ భార్య మాగంటి సునీతను పోటీకి నిలిపింది. ఇతరులు పోటీకి దూరంగా ఉంటారని పార్టీ భావించింది. కానీ అది జరగలేదు.
కేసీఆరే అడిగినా బీఆర్ఎస్లోకి తిరిగి రాను.. కేటీఆర్కు వెన్నుపోటు తప్పదు.. కవిత
ఒకప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ మాత్రమే తన ఏకైక నాయకురాలిగా చెప్పిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు బలమైన ప్రకటన చేసింది. కేసీఆర్ వ్యక్తిగతంగా తనను తిరిగి రమ్మని కోరినా తాను బీఆర్ఎస్లోకి తిరిగి రానని ఆమె అన్నారు. కూతుళ్లు ఎప్పుడూ తల్లిదండ్రులపై పగ పెంచుకోరని, కానీ వారు గాయపడినప్పుడు అది ఎక్కువ కాలం ఉంటుందని కవిత అన్నారు.
తెలంగాణ మద్యం టెండర్ ప్రక్రియలో భారీగా తగ్గిన దరఖాస్తులు
తెలంగాణ మద్యం టెండర్ ప్రక్రియలో ఈ సంవత్సరం దరఖాస్తులు భారీగా తగ్గాయి. గత సంవత్సరం 1.13 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈసారి ఎక్సైజ్ శాఖకు 1,581 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. పరిస్థితి చాలా తీవ్రంగా ఉండటంతో ఆ శాఖ ప్రజలను దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ ప్రచారాన్ని ప్రారంభించింది. అధికారులు మద్యం వ్యాపారాన్ని అత్యంత లాభదాయకమైన వ్యాపారాలలో ఒకటిగా కూడా ప్రోత్సహిస్తున్నారు. అనేక దుకాణాలు ఖాళీగా ఉండటంతో, ప్రభుత్వం కొత్త అవుట్లెట్ల కోసం టెండర్లను ఆహ్వానించింది.
జగన్ పర్యటనలో ఝులక్ - టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైకాపా నేతలు
వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పర్యటనలో గట్టి షాక్ తగిలింది. ఒకవైపు జగన్ పర్యటిస్తుండగానే వైకాపాకు చెందిన వెయ్యి మంది నేతలు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ పర్యటన రోజునే వైకాపాకు చెందిన మాజీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లు వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరడం స్థానిక వైకాపా నేతల్లో కలకలం చెలరేగింది. ఒకవైపు పార్టీ అధినేత నర్సీపట్నంలో పర్యటనలో ఉన్న సమయంలో వెయ్యిమంది కార్యకర్తలు ఇలా పార్టీ ఫిరాయించడం చర్చనీయాంశంగా మారింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు
ప్రస్తుత ఒత్తిడి జీవితంలో ధ్యానం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం వుంది. ధ్యానంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో చూద్దాం. ఆధ్యాత్మిక ధ్యానం మన ఆలోచనలు, భావోద్వేగాలను విడుదల చేస్తుంది మరియు స్థిరపరుస్తుంది. ఇది మీ నాడీ వ్యవస్థను సడలిస్తుంది, మీ శరీరం ఒత్తిడి నుండి విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇది గతాన్ని వీడటానికి, శాంతిలో మునిగిపోవడానికి మీకు సహాయపడుతుంది. ఆధ్యాత్మిక ధ్యానం మీరు నిజంగా ఎవరో తెలుసుకోవడంలో సహాయపడుతుంది. ఇది మీకు శక్తినిస్తుంది. మీ ఉన్నత స్పృహను చేరుకోవడానికి మీకు సహాయపడుతుంది.
గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?
గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు జీర్ణక్రియ సులభంగా జరగడానికి కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే కొన్ని పదార్థాలు కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచి, గ్యాస్, ఉబ్బరం, గుండెలో మంట వంటి సమస్యలకు దారితీస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు తినకూడని కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. వేయించిన ఆహారాలు, ఫ్రైడ్ చికెన్, పిజ్జా, మరియు కొవ్వు ఎక్కువగా ఉండే మాంసాహారం వంటివి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవి గ్యాస్ సమస్యలను తీవ్రతరం చేస్తాయి. పచ్చి మిరపకాయలు, హాట్ సాస్, అధిక మసాలాలు ఉన్న పదార్థాలు కడుపులో మంటను పెంచుతాయి.
బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?
అలసందలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. అలసందలు తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అలసందల్లో తక్కువ కేలరీలు, తక్కువ కొవ్వు మరియు ఎక్కువ ఫైబర్ ఉంటాయి. ఈ ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి, ఆకలిని నియంత్రిస్తుంది. దీనివల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆహారం. అలసందల్లో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, పొటాషియం, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించి, కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?
జామ చెట్టు ఆకులు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. జామ ఆకులు జలుబు, దగ్గు, శ్లేష్మం నుండి ఉపశమనం కలిగిస్తాయి. జామ ఆకులతో చేసిన టీ తాగితే వర్షాకాలంలో వచ్చే వ్యాధులను నిరోధించగలదు. ఇంకా జామ ఆకులు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. దగ్గు నుండి ఉపశమనం కోసం జామ ఆకులతో చేసిన డికాషన్ తీసుకోవాలి. జామ ఆకులను నీళ్లలో వేసి మరిగించి అల్లం, ఎండుమిర్చి, లవంగాలు, యాలకులు, వెల్లుల్లి, బెల్లం వేసి కషాయం చేయాలి. జామ ఆకుల టీ తీసుకోవడం వల్ల శ్వాసకోశ, ఊపిరితిత్తులు, గొంతులోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. బెల్లం, గోరువెచ్చని నీటితో జామ ఆకుల పొడిని తీసుకోండి.
మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం
ప్రతి ఒక్కరూ అమితంగా ఇష్టపడే పండ్లలో మామిడి పండ్లు ఒకటి. వేసవి కాలంలో అమితంగా లభ్యమవుతాయి. అయితే, అజీర్తి సమస్యతో బాధపడేవారు ఈ పండ్లను ఆరగిస్తే సమస్యకు పరిష్కారమవుతుందని పరిశోధకులు అంటున్నారు.