మంగళవారం, 11 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (15:51 IST)
సంబంధిత వార్తలు
పెళ్లికి వెళ్లొచ్చిన భార్య కడుపు కాలుతుంది..
మద్యం కిక్కుతో విద్యుత్ తీగలపై హాయిగా పడుకున్న తాగుబోతు (video)
భార్య కడుపు కాలుతుంటే.. భర్త అలా ఎందుకన్నాడు?
యమపాశంలా మారిన కరెంట్ తీగలు.. సైకిల్పై వెళ్తున్న బాలుడు మృతి.. ఎలా? (వీడియో)
అత్తాకోడళ్ల జోకులు.. పాలు పోసి స్టవ్ సిమ్లో పెట్టమంటే?
కరెంట్ అస్తమానం వచ్చి వచ్చి పోతుంటే?
"అబ్బా.. ఈ కరెంట్ అస్తమానం వచ్చి వచ్చి పోతుందండి ఏం చేయాలి అడిగింది?" భార్య భర్తతో..
"అయితే ఈసారి కరెంట్ రాగానే తలుపులు మూసేయ్!" అంటూ బదులిచ్చాడు భర్త.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
హైదరాబాద్లో తమ తొమ్మిదవ స్టోర్ ప్రారంభంతో కార్యకలాపాలను విస్తరించిన యమ్మీ బీ
హైదరాబాద్: భారతదేశంలో అగ్రగామి కేఫ్ చైన్ అయిన యమ్మీ బీ, హైదరాబాద్లోని కొండాపూర్లో తమ తొమ్మిదవ స్టోర్ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ మైలురాయి బ్రాండ్ విస్తరణ వ్యూహంలో ఒక ముఖ్యమైన ముందడుగు సూచిస్తుంది. ఈ సంవత్సరం చివరి నాటికి హైదరాబాద్లో 12 అవుట్లెట్లు, బెంగళూరులో 4, ముంబైలో 4 అవుట్లెట్లకు విస్తరించాలని ప్రణాళికలు చేసింది. 2022లో VLOGS ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ప్రారంభించబడిన యమ్మీ బీ, చక్కెర రహిత, మైదా/గ్లూటెన్ రహిత, సంరక్షణకారుల రహిత రుచికరమైన వంటకాలను అందించడం ద్వారా ఆహార, పానీయాల పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
మంగళగిరి ప్రజలకు నారా లోకేష్ గుడ్ న్యూస్, 2 ఎలక్ట్రిక్ బస్సులు ఉచితం
ఏపీ ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ తను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎయిమ్స్, పానకాల లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాలకు వెళ్లేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చిందనీ, అందువల్ల మెగా ఇంజినీరింగ్ సంస్థ సిఎస్ఆర్ నిధుల నుంచి తన విజ్ఞప్తి మేరకు 2 ఎలక్ట్రిక్ బస్సులు ఉచితంగా అందించినట్లు చెప్పారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. '' ఈరోజు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలను ప్రారంభించాను.
టీడీపీ కూటమి సర్కారు చాప్టర్ క్లోజ్... ఈ సారి వచ్చేది ప్రజాశాంతి పార్టీనే : కేఏ పాల్
ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన కేవలం తొమ్మి నెలలకే చాప్టర్ క్లోజ్ అయిందన్నారు. అంతా అవినీతిమయం.. అంతా విఫలమయ్యారని స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఈ దఫా వచ్చేది కేవలం ప్రజాశాంతి పార్టీ మాత్రమే అని ఆయన జోస్యం చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే పార్టీలో చేరాను : విజయశాంతి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు సినీ నటి విజయశాంతి తెలిపారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టిక్కెట్ను కేటాయించింది. తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో ఒకరు విజయశాంతి. దీంతో ఆమె సోమవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా... ఎవరికీ చెక్ పెడతామండీ : మంత్రి నాదెండ్ల
పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడ్డాగా మారిపోయిందని, ఇక్కడ ప్రత్యేకించి ఎవరికి చెక్ పెడతామండీ అంటూ ఏపీ మంత్రి, జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కకపోవడం ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. జనసేన నేతలు అడ్డుపడే వర్మకు ఎమ్మెల్సీ టిక్కెట్ రాకుండా చేశారంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?
అల్లం. దీనిని వాడుతుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లం వినియోగిస్తుంటే కలిగే టాప్ 5 ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. కడుపులో మంటను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. క్యాన్సర్ను నివారించడంలో సహాయపడవచ్చు. శరీర బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఆరోగ్య మెరుగుదల కోసం ప్రతిరోజూ 3-4 గ్రాముల అల్లం తీసుకోవడం సిఫార్సు చేస్తున్నారు.
కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి
రంగుల పండుగ అయిన హోలీ ఆనందం, ఐక్యత- సాంస్కృతిక చైతన్యం యొక్క సమయం. వసంతకాలం రాక, చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకునే వేడుక. గుజియాలు, మాల్పువాస్ వంటి తీపి ఆనందాల నుండి రుచికరమైన తండై, పసందైన స్నాక్స్ వరకు, వేడుకలలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, ఈ వేడుకల మధ్య మనం ఏమి తింటున్నామో గుర్తుంచుకోవడం ముఖ్యం. ఆనందం, పోషకాహారం మధ్య పరిపూర్ణ సమతుల్యతను సాధించడానికి ఒక సులభమైన మార్గం కాలిఫోర్నియా బాదంను హోలీ వేడుకల్లో చేర్చడం.
వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు
సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు వేసవిలో ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే వాటికి చల్లబరిచే గుణాలు ఉంటాయి. అవి శరీర వేడిని తగ్గించడానికి మరియు కడుపును ఉపశమనం చేయడానికి సహాయపడతాయి. ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి.
Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?
ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ ఉపకరణాల కారణంగా మానవీయ సంబంధాలు బలపడుతున్నాయో లేదో కానీ.. భార్యాభర్తల సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ముఖ్యంగా ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కనుమరుగవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ దెబ్బతింటోందనే చెప్పాలి. కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని వెచ్చించే వారి సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతుంది. స్మార్ట్ ఫోన్లలో సంసారం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా అనుబంధాలు సన్నగిల్లిపోతున్నాయి. సంపాదన కోసం ఆరాటం.. ఆడంబరాలకు ప్రాధాన్యంతో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతున్నాయి. ఫలితం నేరాల సంఖ్య పెరగడం. హత్యలు పెరిగిపోవడం.. క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిపోతున్నాయి.
హైదరాబాద్లో అకింత్ వెల్నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం
అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన వెల్నెస్ నిపుణుడు గ్రాండ్మాస్టర్ అంకిత్ స్థాపించిన అంకితం అనే ప్రత్యేకమైన వెల్నెస్ సెంటర్ను ప్రారంభించడం ద్వారా హైదరాబాద్ సంపూర్ణ వెల్నెస్లో అగ్రగామి మైలురాయికి సాక్ష్యమివ్వనుంది. జూబ్లీ హిల్స్లో దీన్ని ఏర్పాటు చేశారు. అంకితం కాలానుగుణమైన వెల్నెస్ సంప్రదాయాలతో అధునాతన శాస్త్రీయ పద్ధతులను ఏకీకృతం చేయడం ద్వారా ఆరోగ్యం, శ్రేయస్సును పునర్నిర్వచించడం లక్ష్యంగా పెట్టుకుంది.