సోమవారం, 3 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (15:51 IST)
సంబంధిత వార్తలు
పెళ్లికి వెళ్లొచ్చిన భార్య కడుపు కాలుతుంది..
మద్యం కిక్కుతో విద్యుత్ తీగలపై హాయిగా పడుకున్న తాగుబోతు (video)
భార్య కడుపు కాలుతుంటే.. భర్త అలా ఎందుకన్నాడు?
యమపాశంలా మారిన కరెంట్ తీగలు.. సైకిల్పై వెళ్తున్న బాలుడు మృతి.. ఎలా? (వీడియో)
అత్తాకోడళ్ల జోకులు.. పాలు పోసి స్టవ్ సిమ్లో పెట్టమంటే?
కరెంట్ అస్తమానం వచ్చి వచ్చి పోతుంటే?
"అబ్బా.. ఈ కరెంట్ అస్తమానం వచ్చి వచ్చి పోతుందండి ఏం చేయాలి అడిగింది?" భార్య భర్తతో..
"అయితే ఈసారి కరెంట్ రాగానే తలుపులు మూసేయ్!" అంటూ బదులిచ్చాడు భర్త.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
హస్తిన అసెంబ్లీ పోరుకు ముగిసిన ప్రచారం.. 5న పోలింగ్!!
ఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం నిర్వహించిన ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఒకే దశలో ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరుగనుంది. 8వ తేదీన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. పోలింగ్కు ముందు రెండు రోజులు కావడంతో ఎన్నికల సంఘం కూడా అప్రమత్తమై కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్యంగా, ఓటర్లను ప్రభావితం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రలోభాలకు దిగే అవకాశం ఉండంతో నిఘాను మరింత పటిష్టం చేసింది.
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు.. మెల్లగా జారుకున్న పవన్ కల్యాణ్
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు జరగనున్నందున భారతదేశం మొత్తం ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వైపు చూస్తోంది. చివరి ప్రయత్నంగా, ఢిల్లీలో జరిగిన ప్రచారంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బీజేపీ తమ ఎన్నికల ప్రచారంలో చేర్చుకుంది. అయితే, ఢిల్లీ వెళ్లి బీజేపీ అభ్యర్థులకు ప్రచారం చేస్తారని కూడా పుకార్లు వచ్చిన పవన్ కళ్యాణ్, తెలివిగా ఈ దశను దాటవేసాడు.
సీఎం చంద్రబాబును కలిసిన సోనుసూద్ : 4 అంబునెల్స్ల విరాళం
ప్రముఖ నటుడు సోనుసూద్ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును సోమవారం అమరావతిలోని సచివాలయంలో కలిశారు. మర్యాద పూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూద్ను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్లు - మరిన్ని వందే భారత్ రైళ్లు : మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్ల మేరకు నిధులు కేటాయించినట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపాు. గత యూపీఏ హయాంలో కంటే ఇపుడు 11 రెట్లు అధికంగా ఈ నిధులు ఉన్నాయని తెలిపారు. ఇదే అంశంపై ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, ఏపీలో మొత్తం రూ.84,559 కోట్లతో వివిధ ప్రాజెక్టులు నడుస్తున్నాయి.
ఆత్మహత్య చేసుకుంటా, అనుమతివ్వండి: సింగరాయకొండ రోడ్డుపై మహిళ, ఎందుకు? (video)
ప్రకాశం జిల్లా సింగరాయకొండ నడిరోడ్డుపై ఓ మహిళ ఆందోళనకు దిగింది. తనకు ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులను అభ్యర్థిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే... ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో పద్మావతి అనే మహిళ ఓ స్థలం కొనుగోలు చేసారట. ఆ స్థలంలో ఇల్లు నిర్మిస్తుంటే కొందరు రౌడీలు వచ్చి దాన్ని గడ్డపారలతో ధ్వంసం చేసారని ఆరోపిస్తోంది. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు ఎంతమాత్రం పట్టించుకోవడంలేదనీ, అందువల్ల తనకు చావే శరణ్యమంటూ నడిరోడ్డుపై ఆమె నిరసనకు దిగింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
ఆకాకర కాయలు. చూసేందుకు కాకర కాయల్లా వున్నప్పటికీ చిన్నవిగా గుండ్రంగా వుంటాయి ఇవి. వీటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు మెండుగా ఉన్నాయి. వీటిని తరచుగా ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన మన ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటో తెలుసుకుందాము. ఆకాకర కాయలు జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేసేందుకు ఎంతగానో తోడ్పడతాయి. ఆకాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో కెలొరీలుంటాయి. పీచూ, విటమిన్లూ, యాంటీఆక్సిడెంట్లూ అధికంగా లభిస్తాయి. గర్భిణులకు ఇవి మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫొలేట్లు శరీరంలో కొత్త కణాల వృద్ధికీ, గర్భస్థ శిశువు ఎదుగుదలకూ తోడ్పడుతాయి.
కేన్సర్ జీనోమ్ డేటాబేస్ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్
ఐఐటీ మద్రాస్ భారతదేశంలో కేన్సర్ పరిశోధనను మార్చడానికి మొదటి-రకం కేన్సర్ జీనోమ్ డేటాబేస్ను ప్రారంభించింది. ఇటీవలి ఐసీఎంఆర్ నివేదిక ఈ ప్రాణాంతక వ్యాధితో జీవిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉందని సూచిస్తుంది. భారతదేశంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి కేన్సర్ వచ్చే అవకాశం ఉందని నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ నివేదించింది. ఈ నేపథ్యంలో ఐఐటీఎం రూపొందించిన ఈ డేటాబేస్ను bcga.iitm.ac.inలో భారతదేశం, విదేశాల్లోని పరిశోధకులు మరియు వైద్యులకు పబ్లిక్గా అందుబాటులో ఉంచింది. ఫిబ్రవరి 4 తేదీ ప్రపంచ కేన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దీన్ని విడుదల చేసింది.
అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్
విజయవాడ, కానూరులో ఉన్న అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ తమ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ను విజయవంతంగా నిర్వహించింది, ఇది ఈ ప్రాంతంలో అధునాతన క్యాన్సర్ సంరక్షణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. హాడ్జికిన్స్ లింఫోమాతో బాధపడుతున్న 12 ఏళ్ల బాలుడు మాస్టర్ ఉదయ్ వికాస్కు ఈ మార్పిడిని నిర్వహించారు. మాస్టర్ ఉదయ్, తొలుత మెడ వాపు సమస్యతో వచ్చాడు. అతనికి హాడ్జికిన్స్ లింఫోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది శోషరస వ్యవస్థను ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్ల కోసం హెచ్సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్బాల్ టోర్నమెంట్
విజయవాడ: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, హెచ్సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్, విజయవాడ, క్యాన్సర్ ఛాంపియన్లు, క్లినిషియన్లు, సంరక్షకుల కోసం ఆహ్లాదకరమైన, సమ్మిళిత పికిల్బాల్ టోర్నమెంట్ని నిర్వహించింది. 'యునైటెడ్ బై యూనిక్' అనే అంతర్జాతీయ నేపథ్యంతో సమలేఖనం చేయబడిన ఈ కార్యక్రమం, క్రీడల ద్వారా ఐక్యతా భావాన్ని పెంపొందిస్తూ, క్యాన్సర్ ఛాంపియన్ల వ్యక్తిగత విజయాల బలం, స్థిరత్వం మరియు ప్రత్యేకమైన ప్రయాణాలను వెల్లడి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం
హైదరాబాద్: హైదరాబాద్లోని టీ హబ్ వేదికగా టీకన్సల్ట్ ఇంటిగ్రేటేడ్ హెల్త్ నెట్ వర్క్ సహకారంతో రెండు రోజుల పాటు జరిగిన సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సులో ప్రఖ్యాత వైద్య నిపుణులు, ఆరోగ్య పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొని సమగ్ర వైద్య పరిష్కారాల భవిష్యత్తుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేచురోపతి నిపుణుడు మంతెన సత్యనారాయణ రాజుతో పాటు, డివిస్ లాబోరేటరీస్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ దివి మధుసూదన్ రావు, యశోధ ఆస్పత్రి నుండి డా. కీర్తి తదితరులు పాల్గొన్నారు.