శుక్రవారం, 13 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 24 నవంబరు 2018 (13:52 IST)
సంబంధిత వార్తలు
వన్ మినిట్ ప్లీజ్...
ఏమే.. ఏం చేస్తున్నావ్...
మిత్రమా మిఠాయి పొట్లమా...
రాత్రికి వంట ఏమి చేశావ్...
అమ్మ బాబోయ్ కారం...
దొంగలించి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాగా...
వినోద్: దొంగతనం చేసినోళ్లు ఏనాటికైనా పశ్చాత్తాప పడతారని ఈ మధ్యనే నాకు తెలిసింది...
సురేష్: ఎలా చెప్పగలుగుతున్నావ్?
వినోద్: పెళ్లికి ముందు నేను మా ఆవిడ మనసు దొంగలించి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాగా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలి నుంచి డీవీఆర్ స్వాధీనం
అహ్మదాబాద్ నగరంలో ఎయిరిండియా విమానం కూలిపోయిన స్థలం నుంచి డీవీఆర్ (డీజిటల్ వీడియో రికార్డర్)ను ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమాన ప్రమాద స్థలంలో ఉన్న శకలాల నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. దీన్ని ఫోరెన్సిక్ అధికారులు పరిశీలించిన తర్వాతే వివరాలు తెలుస్తాయని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు తెలిపారు. అలాగే. విమానం బ్లాక్ బ్లాక్స్ను డీకోడ్ చేస్తే ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని విమానరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రాజా రఘువంశీ హత్యకు మూడు సార్లు విఫలం.. నాలుగోసారి సక్సెస్
మేఘాలయ హనీమూన్ కేసు దర్యాప్తులో సరికొత్త విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రాజా రఘువంశీ హత్యకు ఏకంగా మూడుసార్లు ప్లాన్ చేసి, నాలుగోసారి విజయం సాధించినట్టు తేలింది. ఈ హత్యకు పాల్పడింది కూడా రాజా భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ రఘువంశీలేనని, వీరు కిరాయి ముఠా సభ్యులతో కలిసి హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ దారుణ విషయాలను ఎస్పీ వివేక్ సియామ్ స్వయంగా వెల్లడించారు. నాలుగో ప్రయత్నంలో హంతకులు తమ ప్లాన్ను విజయవంతంగా అమలు చేసి, రాజా రఘువంశీని దారుణంగా హత్య చేశారని ఆయన వెల్లడించారు.
KA Paul: చిన్నవాడైన రామ్మోహన్కి ఏవియేషన్పై అవగాహన లేదు: కే.ఏ.పాల్
విమానయాన శాఖ ఎంతో క్లిష్టమైనది.. చిన్నవాడైన రామ్మోహన్ నాయుడికి ఏవియేషన్పై అవగాహన లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుభవం లేని రామ్మోహన్ నాయుడు ఆ శాఖకు పనికిరాడని కేఏ పాల్ అన్నారు. ఏవియేషన్ అనుభవం ఉన్న ఎంపీకి విమానయాన శాఖను అప్పగించాలని డిమాండ్ చేశారు. రామ్మోహన్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలన్నారు. అలాగే అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది ఉగ్రవాదుల దాడి అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
భారత్లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏకంగా 241 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే సజీవంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకోనుంది. దేశంలో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాలను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కేంద్ర విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
India: దేశంలో ఏడువేల యాక్టివ్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో కేసులెన్ని?
ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాల ప్రకారం, గురువారం ఉదయం నాటికి యాక్టివ్ కేసులు 7,154కు చేరుకోవడంతో భారతదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. గురువారం దేశంలో మూడు అదనపు కోవిడ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో రెండు, మధ్యప్రదేశ్లో ఒకటి మరణాలు సంభవించాయి. దీనితో 2025 నాటికి మొత్తం మరణాల సంఖ్య 77కి చేరుకుంది. అంటువ్యాధులు పెరుగుతున్నప్పటికీ, రికవరీలలో ప్రోత్సాహకరమైన పురోగతి ఉంది. ప్రస్తుత సంవత్సరం పొడవునా 8,000 మందికి పైగా వ్యక్తులు ఇన్ఫెక్షన్ నుండి కోలుకుంటున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు
తేనెలో నానబెట్టిన ఉసిరి కాయలు. వీటివల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. తేనె-ఉసిరి రెండింటినీ కలిపి ఇలా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి వాటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు దూరమవుతాయి. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే చర్మపు ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తుంది.
తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు
తులసి టీ. తులసి ఆకుల నుండి తయారైన తులసి టీ, రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియకు సహాయపడటం, శ్వాసకోశ సమస్యలను తగ్గించడం, ఒత్తిడిని తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. తులసి టీ తాగితే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తులసి టీలో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. తులసి టీ జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తులసి శ్వాసకోశ అసౌకర్యానికి, ముఖ్యంగా బ్రోన్కైటిస్, ఉబ్బసం, జలుబు, దగ్గులకు నివారణిగా పనిచేస్తుంది.
గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు
బీట్ రూట్ రసం. బీట్ రూట్ జ్యూస్ ఉదయాన్నే ఓ గ్లాసెడు తాగితే ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బీట్ రూట్ జ్యూస్లో వున్న పోషకాలు రక్తనాళాలను విప్పారేలా చేసి రక్తపోటు తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. బీట్రూట్కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్కు పేద్దపేగుల్లో క్యాన్సర్తో పోరాడే లక్షణం ఉంది. బీట్రూట్లోని నైట్రేట్ ఆక్సైడ్లు రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి, ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.
రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్
రోగి-కేంద్రీకృత సంరక్షణలో గణనీయమైన ముందడుగు వేస్తూ, మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలోని రోబోటిక్ సర్జరీ యూనిట్, 15 మంది నిపుణులైన సర్జన్ల బృందం నేతృత్వంలో ఆరు నెలల వ్యవధిలో 500కి పైగా రోబోటిక్-అసిస్టెడ్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించింది. ఈ విజయంపై మెడికవర్ హాస్పిటల్స్ ఛైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ: "మెడికవర్ వద్ద, మేము సాంకేతికతను మానవ సంరక్షణకు ప్రత్యామ్నాయంగా కాకుండా, దానిని విస్తరించడానికి ఒక సాధనంగా చూస్తాము. ప్రతి రోగి సురక్షితమైన, కనిష్టంగా ఇన్వాసివ్ విధానాలు, ప్రారంభ మొబిలైజేషన్, మెరుగైన జీవన నాణ్యత నుండి ప్రయోజనం పొందేలా చూసుకోవడంపై మా దృష్టి ఉంది."
కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
మూత్రకోశ వ్యాధులకు కొబ్బరి బాగా పనిచేస్తుంది. హృదయ వ్యాధులు కలిగినవారికి ఎంతో మేలు చేస్తుంది. బలాన్ని కలిగిస్తుంది. చలువ చేస్తుంది. వేడినీ, వాతాన్ని తగ్గిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం కొబ్బరితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కొబ్బరి కల్లులో కిణ్వ ప్రక్రియ జీర్ణక్రియకు సహాయపడే, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ప్రోబయోటిక్స్, ఎంజైమ్లను సృష్టిస్తుంది. ముఖ్యంగా వెచ్చని వాతావరణంలో కొబ్బరి కల్లు హైడ్రేషన్ను అందిస్తుంది, సహజ ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది. కొబ్బరి కల్లులోని సహజ చక్కెరలు త్వరిత శక్తిని పెంచుతాయి.