శుక్రవారం, 16 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 22 నవంబరు 2018 (13:45 IST)
సంబంధిత వార్తలు
రాత్రికి వంట ఏమి చేశావ్...
అమ్మ బాబోయ్ కారం...
నోట్లో గుడ్డలు కుక్కేయడం ఎలాగని?
సరే నాకు తలనొప్పి కాబట్టి నా తల నొక్కు... నీకు గొంతు నొప్పి కాబట్టి....
ఏరా.. నీ కళ్ళు దొబ్బాయా...
ఏమే.. ఏం చేస్తున్నావ్...
భర్త: ఏమే.. ఏం చేస్తున్నావ్..
భార్య: దేవుడు సృష్టించిన అద్భుతాన్ని చూస్తున్నాను..
భర్త: అంటే...
భార్య: అద్దంలో చూసుకుంటున్నాను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Sucharitha: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడాలనే యోచనలో మేకతోటి సుచరిత?
విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా హోంమంత్రి మేకతోటి సుచరిత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆమె తదుపరి అడుగుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సుచరిత జనసేన పార్టీ వైపు చూస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ పుకార్లు ఇటీవలి వారాల్లో మరింత ఊపందుకున్నాయి. షెడ్యూల్డ్ కుల వర్గానికి చెందిన సుచరిత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రెండున్నర సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. మంత్రివర్గం నుండి తొలగించిన తర్వాత ఆమె అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ కేసు.. తెలంగాణ సర్కారుకు సుప్రీం ఆదేశాలు
ఫోన్ ట్యాపింగ్ అంశంపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ఎప్పుడు ముగుస్తుందని కోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే ప్రభాకర్ రావుకు రెండు వారాల కస్టడీని మంజూరు చేసినట్లు అపెక్స్ కోర్టు పేర్కొంది. కొనసాగుతున్న దర్యాప్తును పరిగణనలోకి తీసుకుని, మే 2025 నుండి ఆయనకు రక్షణ కల్పించామని, ఆర్టికల్ 142 కింద మధ్యంతర ఉపశమనం కూడా ఇచ్చినట్లు గుర్తుచేసింది.
బుసలు కొట్టే నాగుపామును పట్టుకున్నాడు.. చివరికి కాటేయడంతో మృతి
రాంపూర్లో ఓ వృద్ధుడు పాముతో ఆటలాడి ప్రాణాలు వదులుకున్నాడు. ఉత్తరప్రదేశ్లో ఓ వృద్ధుడు పాముతో ఆటలాడాడు. బుసలు కొట్టే నాగుపామును పట్టుకున్నానని గొప్పలు చెప్పుకున్నాడు. రోడ్డుపై పామును చూడగానే దాన్ని పట్టుకున్నాడు. రెండు గంటల తర్వాత ఆ పాము దారి వదిలి పొలంలోకి వెళ్లిపోయిందని చెబుతున్నారు. అయితే, కొద్దిసేపటికే ఆ పాము మళ్లీ రోడ్డు పక్కకు వచ్చింది. అదే సమయంలో జిరాజ్ సింగ్ అటుగా వెళ్తున్నాడు. రోడ్డుపై కూర్చున్న పాముపై అతని కళ్లు పడగానే, అతను దాన్ని పట్టుకున్నాడు.
KTR: రాహుల్ గాంధీపై కేటీఆర్ విమర్శలు.. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు.. కేటీఆర్
పార్టీ ఫిరాయింపుదారులపై స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ సిగ్గులేకుండా వారికి మద్దతు ఇస్తున్నారని జాతీయ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నాయని కేటీఆర్ అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్థిరపడిన నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని కూడా కేటీఆర్ ఆరోపించారు. ప్రస్తుత చర్యలు రాజ్యాంగ విధానాలను పూర్తిగా విస్మరించడాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
మహా ఎన్నికల్లో గెలుపొందిన గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడు
మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో గౌరీ లంకేశ్ హత్య కేసులోని నిందితుడు విజయం సాధించాడు. జాల్నా కార్పొరేషన్లో ఓ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీకాంత్ పాంగార్కర్ గెలుపొందాడు. గతంలో సంచలనం సృష్టించిన ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసులో శ్రీకాంత్ పాంగార్కర్ ప్రధాన నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే
నూతన సంవత్సరం 2026లోకి అడుగుపెడుతున్న వేళ తాను తీసుకునే నిర్ణయాలు వాస్తవానికి దగ్గరగా ఉండాలని అనన్య పాండే కోరుకుంటోంది. తన కొత్త ఇన్స్టాగ్రామ్ రీల్లో, ఆమె అద్దం ముందు నిల్చొని ఒక స్పష్టమైన నిర్ణయాన్ని పంచుకుంది, నూతన సంవత్సర తీర్మానాలతో వచ్చే సుపరిచితమైన ఒత్తిడిని తానంతట తానే ఎదుర్కొంటూ మాట్లాడుకుంటోంది. కాలం ఎంత త్వరగా మారుతుందో మరియు కొత్త సంవత్సరం, కొత్త నేను అనే ఆలోచన ఆందోళనను ఎలా అనుసరిస్తుందో గుర్తిస్తూ, అనన్య మరింత స్థిరమైన విధానాన్ని ఎంచుకుంది-అసాధ్యమైన అంశాలను వెంబడించే బదులు చిన్న, స్థిరమైన అలవాట్లపై దృష్టి పెట్టింది.
సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)
హైదరాబాదులోని ఓ ఆటస్థలంలో వున్న జారుడు బల్ల పైనుంచి కోతులు హాయిగా జర్రున జారుతూ ఎంజాయ్ చేస్తున్నాయి. వాస్తవానికి పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేయాల్సిన ప్రదేశం ఇలా కోతులు ఆడుకోవడం ఆశ్చర్యం కలుగుతోంది. నిజమే. ఇప్పుడంతా పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి అందులో గేమ్స్ ఆడిస్తూ ఇంట్లో కట్టేసినట్లు కూర్చోబెట్టేస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. చిన్నపిల్లలు తమ బాల్యాన్ని హాయిగా ఆటపాటలతో గడపాల్సిన సమయాన్ని వారి తల్లిదండ్రులే హరించేస్తున్నారు. చిట్టచివరికి వారికి ఎంతమాత్రం మానవ సంబంధాలపై అవగాహన లేకపోగా... ఇంట్లో కూర్చుని తింటూ మొబైల్ ఫోన్లు చూస్తూ వళ్లు పెంచేసుకుని ఊబకాయులుగా మారుతున్నారు.
ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?
దృఢమైన ఎముకలు. కొంతమందిలో ఎముకలు బలహీనంగా వుంటాయి. కాస్తంత బలమైన పనులు చేస్తే కాళ్ల నొప్పులు, చేతులు, వెన్ను నొప్పి అంటుంటారు. దీనికి కారణం ఎముక పుష్టి పెరిగే ఆహారాన్ని తీసుకోకపోవడమే. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయో తెలుసుకుందాము. వాల్ నట్స్లో కాల్షియం ఉంటుంది. వీటిని పాలతో కలిపి తింటే మంచిది. సాల్మన్ చేపలను తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. కోడిగుడ్లలో ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవాలి. బచ్చలికూరలో ఐరన్, కాల్షియం, విటమిన్ కె ఉంటాయి కనుక తరచు ఈ ఆకు కూరను తింటుండాలి.
2026 మకర సంక్రాంతి: కాలిఫోర్నియా బాదంతో వేడుకలకు పోషకాలను జోడించండి
పొంగల్, లోహ్రీ, ఉత్తరాయణ, మాఘ బిహు ఇలా వివిధ రూపాల్లో జరుపుకునే మకర సంక్రాంతి పండుగ కొత్త ప్రారంభాలను సూచిస్తుంది. కుటుంబాలు సాంప్రదాయ వంటకాలు, స్వీట్లు తయారు చేయడానికి కలిసి వచ్చినప్పుడు, కాలిఫోర్నియా బాదంలను చేర్చడం ద్వారా పోషకాహారంతో వేడుకను సమతుల్యం చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్ల ప్రత్యేక కలయికతో, బాదం బలాన్ని పెంపొందించడానికి, రోగనిరోధక శక్తిని వృద్ధి చేసుకోవటానికి సహాయపడుతుంది. పోషకాలు అధికంగా కలిగిన బాదం, వేడుకల సమయంలో మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తూ ఆనందాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?
శీతాకాలంలో సాధ్యమైనంత వరకూ వేడివేడి వేడి ఆహారం తీసుకోండి. ఈ ఆహారంలో పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు వుండేట్లు చూసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, మిరియాలు వంటి మసాలాలు తీసుకుంటుంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే చలికాలంలో చలి తీవ్రత వుంటుంది. దాహం కావడం లేదని నీళ్లు తాగడం మర్చిపోవద్దు. చలి ఉందని తక్కువ నీరు తాగకండి. గోరువెచ్చని నీరు మంచిది. తగినంత వెచ్చని బట్టలు వేసుకోండి. తల, చెవులుపై చలిని ఆపే దుస్తులను కప్పుకోవాలి. చలికాలంలో మంచు అధికంగా వుంటుంది కనుక ఇంటి లోపలైనా సరే యోగా, స్ట్రెచింగ్ లేదా నడక చేయండి.