శుక్రవారం, 6 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 22 నవంబరు 2018 (13:45 IST)
సంబంధిత వార్తలు
రాత్రికి వంట ఏమి చేశావ్...
అమ్మ బాబోయ్ కారం...
నోట్లో గుడ్డలు కుక్కేయడం ఎలాగని?
సరే నాకు తలనొప్పి కాబట్టి నా తల నొక్కు... నీకు గొంతు నొప్పి కాబట్టి....
ఏరా.. నీ కళ్ళు దొబ్బాయా...
ఏమే.. ఏం చేస్తున్నావ్...
భర్త: ఏమే.. ఏం చేస్తున్నావ్..
భార్య: దేవుడు సృష్టించిన అద్భుతాన్ని చూస్తున్నాను..
భర్త: అంటే...
భార్య: అద్దంలో చూసుకుంటున్నాను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Telugu Man: మానవ అక్రమ రవాణా కేసు.. అరెస్టయిన వారిలో ఒక తెలుగు వ్యక్తి
అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టయిన వారిలో ఒక తెలుగు వ్యక్తి కూడా ఉన్నాడు. అట్లాంటా ప్రాంతంలో అక్రమ రవాణా, లైంగిక వేధింపులను అరికట్టడానికి శాండీ స్ప్రింగ్స్ పోలీసులు రెండు రోజుల రహస్య ఆపరేషన్ నిర్వహించారు. చట్టవిరుద్ధమైన లైంగిక కార్యకలాపాలను ఆపడం, బాధితులను దోపిడీ నుండి రక్షించడం ఈ ఆపరేషన్ లక్ష్యం. అయితే, అదుపులోకి తీసుకున్న ఎనిమిది మంది వ్యక్తులలో ఒక తెలుగు వ్యక్తి అరెస్టు కావడం అందరినీ షాక్కు గురిచేసింది.
Arava Sreedhar: అరవ శ్రీధర్కు ఊరట.. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్
కొడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ క్వాష్ పిటిషన్ను దాఖలు చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. హైకోర్టు పిటిషన్ను అంగీకరించి, నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో వివరణ కోరాలని కూడా అధికారులను ఆదేశించింది. బీఎన్ఎస్ 35 (3) ప్రకారం ముందుకు సాగాలని పోలీసులను కోరింది.
నకిలీ స్టాక్ ట్రేడింగ్ - రూ.85 లక్షల వరకు మోసపోయిన హైదరాబాదీ
33 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగిని మోసగాళ్లు అధిక రాబడి ఇస్తామని ఆశ చూపి టెలిగ్రామ్ గ్రూప్లోకి లాగి, నకిలీ స్టాక్ ట్రేడింగ్ పథకం ద్వారా రూ. 71.11 లక్షలు మోసం చేశారని ఆరోపించారు. ఓ ఆర్థిక సేవల సంస్థ అధిక లాభాల కార్యక్రమానికి సంబంధించిన వాట్సాప్ లింక్ వచ్చిన తర్వాత తాను డిసెంబర్ 25న ఆ టెలిగ్రామ్ ఛానెల్లో చేరానని ఫిర్యాదుదారుడు చెప్పాడు. నిందితులు స్టాక్ చిట్కాలని చెప్పబడుతున్న వాటిని పంచుకున్నారు.
తెలంగాణ టూరిజంకు రూ.146.50 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ తెలంగాణకు రూ. 146.50 కోట్ల విలువైన నాలుగు ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఆలంపూర్లోని జోగులాంబ దేవి ఆలయ అభివృద్ధి పనులు రూ. 33.07 కోట్ల వ్యయంతో పూర్తయ్యాయి. కాగా ములుగులోని రామప్ప ఆలయంలో తీర్థయాత్ర, వారసత్వ పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకు రూ. 62 కోట్లు మంజూరు చేయగా, వాటిలో రూ. 32.73 కోట్లు విడుదల చేసింది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో తీర్థయాత్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కూడా పురోగతిలో ఉన్నాయి.
హనీమూన్ మర్డర్ కేసు తరహాలో పెళ్లైన మూడు నెలలకే భర్తను చంపేసిన కిలేడి
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు తరహాలోనే ఓ హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. పెళ్లైన మూడు నెలలకే భర్తని పక్కా ప్లాన్తో లేపేసింది ఓ కిలేడి. రాజస్థాన్ శ్రీగంగానగర్లో జనవరి 30 ఆశిష్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీని వెనుక అతని భార్య, ఆమె ప్రియుడి హస్తం ఉన్నట్లు తేలింది. జనవరి 30వ తేదీ రాత్రి 9 గంటలకి కొత్తగా పెళ్లయిన ఆశిష్, అంజూ దంపతులు రోడ్డుపై స్పృహ లేకుండా పడి ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆశిష్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?
ఉప్పు. రోజుకి 5 గ్రాముల కంటే తక్కువ మోతాదులో శరీరానికి అందాలి. అంతకుమించి శరీరానికి అందిస్తే అనారోగ్యానికి కారణమవుతుంది. ఉప్పు అధికంగా తింటే కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. ఉప్పు అధికంగా తీసుకుంటే కిడ్నీ సమస్యలు వస్తాయి. రక్తపోటు పెరుగుతుంది. వికారం, వాంతులు, కళ్లు తిరుగుతాయి. గుండె సంబంధ వ్యాధులు రావడానికి ఉప్పు అధిక మోతాదులో వాడటం కారణం అవుతుంది. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం వుంటుంది. శరీరం డీహైడ్రేషన్ సమస్యకు గురవుతుంది.
ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు
ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనూ క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కార ణాలలో ఒకటిగా ఉంది; అయినప్పటికీ ఇది చాలా తప్పుగా అర్థం చేసుకున్న క్యాన్సర్లలో ఒకటి. ధూమపానం చేసే వారిని మాత్రమే ప్రభావితం చేసేదిగా, ఆలస్యంగా నిర్ధారణ చేయబడేదిగా, చికిత్స ఎంపికలను పరిమితంగా కలిగి ఉన్న వ్యాధిగా ప్రజల అభిప్రాయం చాలా కాలంగా దీనిని చిత్రీకరించింది. నేడు, సైన్స్ దీనికి చాలా భిన్నమైన కథను చెబుతోంది. ముఖ్యంగా భారతీయ నగరాల్లో, వైద్యులు మారుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ స్థితిగతులను చూస్తున్నారు.
Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?
పురుషుల్లో కీళ్ల దృఢత్వం కోసం కండరాల నొప్పికి చెక్ పెట్టాలంటే.. ఎండు చేపలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సమతుల్య ఆహారంలో క్రమం తప్పకుండా ఎండు చేపలను చేర్చుకుంటే పురుషుల్లో కండరాల నొప్పిని దూరం చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎండు చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లకు మూలం. ఎండు చేపలు ముఖ్యంగా దీర్ఘకాలిక శరీర నొప్పులను దూరం చేస్తాయి. ఎండిన చేపల్లో అధిక కాల్షియం కంటెంట్ వుంటుంది.
కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?
సీజన్కు తగినట్లుగా వచ్చే పండ్లను వదిలిపెట్టకుండా తినేయాలి. వీటిలో కివీ పండ్లు కూడా వున్నాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కివీ పండ్లను తింటుంటే రక్తసరఫరా మెరుగుపడుతుంది. వీటిని తింటే ప్రాణాంతక వ్యాధులైన కాలేయ, చర్మ కేన్సర్లు దగ్గరకు రావు. రోగనిరోధక శక్తిని పెంచే శక్తి కివీ పండ్లకు వుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కివీ పండ్లను తింటుండాలి. కివీలో వుండే విటమిన్ సి కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. ఒత్తిడి, మానసికి వ్యాకులతతో బాధపడేవారు కివీ పండ్లను తింటుంటే ఫలితం వుంటుంది. జీర్ణక్రియను సాఫీగా చేయడంలో కివీ పండ్లు దోహదపడతాయి.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం క్యాన్సర్ సంరక్షణ అనేది కేవలం శారీరక చికిత్సకే పరిమితం కాదని, భావోద్వేగ, మానసిక మద్దతు కూడా అంతే కీలకమని గుర్తు చేస్తుంది. భారతదేశంలో అత్యంత సాధారణంగా గుర్తించబడే క్యాన్సర్లలో ఒకటైన ప్రారంభ దశ రొమ్ము క్యాన్సర్తో నిర్ధారణ పొందిన మహిళలకు, ఈ ప్రయాణం కీలకమైన వైద్య నిర్ణయాలతో పాటు భావోద్వేగ అనిశ్చితిని కూడా తీసుకువస్తుంది. పునరావృత ప్రమాదం, చికిత్సా మార్గాలు, దీర్ఘకాలిక జీవన నాణ్యతపై ఉన్న ఆందోళనలు మానసిక శ్రేయస్సుపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.