బుధవారం, 11 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 22 నవంబరు 2018 (13:45 IST)
సంబంధిత వార్తలు
రాత్రికి వంట ఏమి చేశావ్...
అమ్మ బాబోయ్ కారం...
నోట్లో గుడ్డలు కుక్కేయడం ఎలాగని?
సరే నాకు తలనొప్పి కాబట్టి నా తల నొక్కు... నీకు గొంతు నొప్పి కాబట్టి....
ఏరా.. నీ కళ్ళు దొబ్బాయా...
ఏమే.. ఏం చేస్తున్నావ్...
భర్త: ఏమే.. ఏం చేస్తున్నావ్..
భార్య: దేవుడు సృష్టించిన అద్భుతాన్ని చూస్తున్నాను..
భర్త: అంటే...
భార్య: అద్దంలో చూసుకుంటున్నాను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Ice Cream: ఐస్క్రీమ్లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?
ఐస్ క్రీమ్ అంటే పిల్లలు ఇష్టపడి తింటుంటారు. అలాంటి ఐస్క్రీమ్లో చనిపోయి బాగా ఫ్రీజ్ అయిన బల్లి కనిపిస్తే అంతే.. ఐస్ క్రీమ్ను విసిరి పారేస్తాం. అలాంటి ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్లోని లూధియానాలో ఏడేళ్ల బాలుడి ఐస్ క్రీం లోపల ఫ్రీజ్ అయిన బల్లి కనిపించింది. ఆ కుటుంబం ఆ పిల్లవాడి కోసం వీధిలో అమ్మే ఐస్ క్రీమ్ వ్యాపారి వద్ద కొనిచ్చారు. ఇందుకోసం రూ.20 లను చెల్లించారు.
మహిళలపై దాడి చేసిన వైకాపా నేతలను వదిలిపెట్టను : మంత్రి లోకేశ్ మాస్ వార్నింగ్
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై దాడులకు పాల్పడిన వైకాపా నేతలకు ఏపీ మంత్రి నారా లోకేశ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైకాపా నేతలు మాట్లాడుతున్న మాటలకు, పొదిలిలో మహిళలపై చేసిన దాడికి జగన్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సొంత తల్లిని, చెల్లిని మెడపట్టి బయటకు గెంటేశారని ధ్వజమెత్తారు. జగన్ తన తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చారని ఆమె మండిపడ్డారు.
వైకాపాకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని లేదు.. 2027నాటికి పూర్తి: రామానాయుడు
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పనుల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయుల సమక్షంలో డయాఫ్రం వాల్ ప్యానెల్ మందాన్ని కొలిచి 1.5 మీటర్లు అని చూపించారు. డయాఫ్రం వాల్ ప్యానెల్ మందాన్ని 0.9 మీటర్లకు తగ్గించారని ఒక తెలుగు దినపత్రిక చేసిన ప్రచారం తప్పు అని ఆయన ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. అభివృద్ధి వ్యతిరేక వైఎస్ఆర్సిపి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి డ్యాన్స్ చూసి ఏడుస్తారెందుకు?(video)
లివ్ ఇన్ రిలేషన్ సాగిస్తూ సమాజంలో పూర్తిస్థాయి ఎంజాయ్ చేస్తున్న జంటల్లో దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి వున్నారని ప్రస్తుతం వైరల్ అవుతున్న వారి డ్యాన్స్ వీడియోను చూసి చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఏమాటకామాట... దువ్వాడ శ్రీనివాస్ కాస్త ఇలాగే డ్యాన్స్ చేస్తూ పోతే సినీ ఇండస్ట్రీలో సూపర్ డ్యాన్సులేసేవారు కూడా ఆయన ముందు ఓడిపోతారంటున్నారు. అంతెందుకు.. దువ్వాడ-దివ్వెల ఇద్దరూ అలా స్టేజి పైన డ్యాన్సు చేస్తుంటే ఎదురుగా వారి డ్యాన్స్ చూస్తున్నవారు కుర్చీల్లో కూర్చోలేకపోయారట.
ఆర్ఎంపీ ఇంటి తాళం పగులకొట్టి బంగారం కొట్టేశాడు.. దొంగ ఎవరంటే?
జూన్ 8న, వరంగల్ జిల్లాలోని ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (RMP) తన ఇంటి తాళం పగలగొట్టి, రూ.5 లక్షలకు పైగా విలువైన బంగారం దొంగిలించబడటం చూసి షాక్ అయ్యాడు. అయితే, తరువాత ఏమి జరిగిందో పెద్ద షాక్. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి RMP అయిన గుర్రపు రామకృష్ణ తన ఇంటికి తాళం వేసి, అదే రాత్రి తిరిగి వచ్చి 16 తులాల బంగారం దోచుకున్నట్లు చూశాడు. అతని ఆశ్చర్యానికి పోలీసు దర్యాప్తులో దొంగ మరెవరో కాదు, అతని సొంత కొడుకు అని తేలింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్
రోగి-కేంద్రీకృత సంరక్షణలో గణనీయమైన ముందడుగు వేస్తూ, మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలోని రోబోటిక్ సర్జరీ యూనిట్, 15 మంది నిపుణులైన సర్జన్ల బృందం నేతృత్వంలో ఆరు నెలల వ్యవధిలో 500కి పైగా రోబోటిక్-అసిస్టెడ్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించింది. ఈ విజయంపై మెడికవర్ హాస్పిటల్స్ ఛైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ: "మెడికవర్ వద్ద, మేము సాంకేతికతను మానవ సంరక్షణకు ప్రత్యామ్నాయంగా కాకుండా, దానిని విస్తరించడానికి ఒక సాధనంగా చూస్తాము. ప్రతి రోగి సురక్షితమైన, కనిష్టంగా ఇన్వాసివ్ విధానాలు, ప్రారంభ మొబిలైజేషన్, మెరుగైన జీవన నాణ్యత నుండి ప్రయోజనం పొందేలా చూసుకోవడంపై మా దృష్టి ఉంది."
కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
మూత్రకోశ వ్యాధులకు కొబ్బరి బాగా పనిచేస్తుంది. హృదయ వ్యాధులు కలిగినవారికి ఎంతో మేలు చేస్తుంది. బలాన్ని కలిగిస్తుంది. చలువ చేస్తుంది. వేడినీ, వాతాన్ని తగ్గిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం కొబ్బరితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కొబ్బరి కల్లులో కిణ్వ ప్రక్రియ జీర్ణక్రియకు సహాయపడే, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ప్రోబయోటిక్స్, ఎంజైమ్లను సృష్టిస్తుంది. ముఖ్యంగా వెచ్చని వాతావరణంలో కొబ్బరి కల్లు హైడ్రేషన్ను అందిస్తుంది, సహజ ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది. కొబ్బరి కల్లులోని సహజ చక్కెరలు త్వరిత శక్తిని పెంచుతాయి.
శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి
శంఖం పువ్వులు. వీటితో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జుట్టు తెల్లబడకుండా ఉండాలనుకునేవారికి శంఖపు పువ్వు ఒక గొప్ప ఎంపిక అని చెబుతారు. ఈ పువ్వులతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఈ పువ్వుల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. శంఖపు పువ్వు జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు తోడ్పడతాయి. ఇది శరీరం నుండి మలినాలను తొలగించడంలో మేలు చేస్తుంది. శంఖపు పువ్వు అకాల వృద్ధాప్య లక్షణాలను నివారిస్తాయి. మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు
చక్కెర తీపిగా ఉంటుంది, కానీ దానిలో ఎక్కువ భాగం ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, ధాన్యాలు వంటి మొత్తం ఆహారాలలో సహజ చక్కెరలు ఉంటాయి. శరీరం ఆ కార్బోహైడ్రేట్లను నెమ్మదిగా జీర్ణం చేస్తుంది. తద్వారా మీ కణాలకు స్థిరమైన శక్తి లభిస్తుంది. కానీ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ వంటి అదనపు చక్కెరలు ప్యాక్ చేసిన ఆహారాలు శరీరానికి చేటు చేస్తాయి. వాటివల్ల కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసుకుందాము. అధిక చక్కెర-తీపి పానీయాలు తీసుకుంటే అధిక బరువు పెరగడంతో మధుమేహం, కొన్ని క్యాన్సర్లు వంటి సమస్యలు వస్తాయి. అదనపు చక్కెర రక్తప్రవాహంలోకి ఎక్కువ కొవ్వులను విడుదల చేస్తుంది. రెండూ గుండెపోటు, స్ట్రోక్, ఇతర గుండె జబ్బులకు దారితీయవచ్చు.
Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు
ఎర్రటి అరటి పండ్లు. వీటిలోని పోషకాలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తింటే గుండె, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ అరటి పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బి6 పుష్కలంగా వుండటంతో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. చిన్న ఎర్ర అరటిపండులో 9 నుంచి 28 శాతం మేర విటమిన్ సి, బి6 వుంటాయి. ఎర్ర అరటి పండులో వుండే పొటాషియం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సాయపడుతుంది. ఎర్ర అరటి పండు తింటుంటే రక్తాన్ని శుభ్రపరిచి ఆరోగ్యవంతం చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతాయి ఎర్రటి అరటి కాయలు.