మంగళవారం, 25 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 22 నవంబరు 2018 (13:45 IST)
సంబంధిత వార్తలు
రాత్రికి వంట ఏమి చేశావ్...
అమ్మ బాబోయ్ కారం...
నోట్లో గుడ్డలు కుక్కేయడం ఎలాగని?
సరే నాకు తలనొప్పి కాబట్టి నా తల నొక్కు... నీకు గొంతు నొప్పి కాబట్టి....
ఏరా.. నీ కళ్ళు దొబ్బాయా...
ఏమే.. ఏం చేస్తున్నావ్...
భర్త: ఏమే.. ఏం చేస్తున్నావ్..
భార్య: దేవుడు సృష్టించిన అద్భుతాన్ని చూస్తున్నాను..
భర్త: అంటే...
భార్య: అద్దంలో చూసుకుంటున్నాను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. హోం వర్క్ చేయలేదన్న అక్కసుతో ఓ విద్యార్థిని కొందరు ఉపాధ్యాయులు చెట్టుకు వేలాడదీశారు. ఈ ఘటన సూరజ్పూర్ జిల్లా నారాయణ్పూర్లోని హంసవాణి విద్యామందిర్లో వెలుగుచూసింది. బాలుడుని చెట్టుకు వేలాడతీసిన దృశ్యాన్ని కొందరు స్థానికులు వీడియో, ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్ అయింది.
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్కు రిమాండ్ పొడగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని తయారు చేసిన కేసులో మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేష్కు విజయవాడ ఎక్సైజ్ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో ఆయనతో సహా మరో మరో ఆరుగురు నిందితులు కూడా ఉన్నారు. వీరందరికీ కోర్టు రిమాండ్ పొడగించింది. ఈ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగి రాము, సన్నిహితుడు అద్దేపల్లి జనార్ధన్ రావుతో పాటు మరో నలుగురు నిందితులుగా ఉన్నారు.
బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం బాలరాముడు కొలువైవున్న అయోధ్యా నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా బాల రాముడి ఆలయ శిఖరంపై జండాను ఆయన ఆవిష్కరించారు. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమం మంగళవారం కన్నులపండుగగా జరిగింది. ఈ సందర్భంగా జైశ్రీరామ్ నినాదంతో ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయోధ్య నగరంలో ధ్వజారోహణ కార్యక్రమంతో శతాబ్దాల నాటి గాయాలు మానిపోయాయని వ్యాఖ్యానించారు. అలాగే, భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందన్నారు.
New Bride: ఇష్టం లేని పెళ్లి చేశారు.. నన్ను క్షమించండి.. మంగళసూత్రం పక్కనబెట్టి పరార్
వివాహం జరిగిన 18 రోజుల్లో మంగళసూత్రాన్ని తీసి పక్కనబెట్టి.. ఇంటి నుంచి పారిపోయింది ఓ నవ వధువు. అంతేగాకుండా తనను వెతకవద్దని.. ఇష్టం లేని పెళ్లి చేయడంతో తన భర్తతో కలిసి జీవించలేనని.. వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా తెలియజేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తుఫానుగా మారనున్న అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడింది. ఇది మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన ఈ అల్పపీడనం రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ, రాబోయే 24 గంటల్లో అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడనుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్ను ప్రారంభించిన శామ్సంగ్
శామ్సంగ్, భారతదేశపు అతిపెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, సాధారణ ఇమేజింగ్ కోసం తన సూపర్-ప్రీమియం, నెక్స్ట్-జనరేషన్ R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు, అత్యుత్తమ ఇమేజ్ క్లారిటీ, వైద్యుడి సౌకర్యం, సామర్థ్యంపై దృష్టి సారించిన ఎర్గోనామిక్ డిజైన్ను కలపడం ద్వారా సాధారణ ఇమేజింగ్లో R20 ఒక పెద్ద ముందడుగుని సూచిస్తుంది. శామ్సంగ్ యొక్క అత్యాధునిక క్రిస్టల్ ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మితమైన R20, సాధారణ ఇమేజింగ్ అప్లికేషన్ల విస్తృత శ్రేణిలో అద్భుతమైన చిత్ర ఏకరూపత, రిజల్యూషన్, లోతైన వివరాలను అందిస్తుంది.
ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు
చిలకడ దుంపలు. వీటిలో పలు పోషకాలున్నాయి. ఐతే కొన్ని అనారోగ్య పరిస్థితులు కలిగి వున్నవారు చిలకడ దుంపలను తినకూడదు. ఎలాంటి వారు తినకూడదో తెలుసుకుందాము. కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నట్లయితే చిలగడదుంపను తినకూడదు. స్వీట్ పొటాటోలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది సేంద్రీయ ఆమ్లం. దీని వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య పెరిగే అవకాశం ఉంది. చిలకడ దుంపల్లో మన్నిటాల్ అనే పదార్ధం కూడా ఉంటుంది. దీని వల్ల కొందరికి అలర్జీ సమస్యలు రావచ్చు. జీర్ణవ్యవస్థ బలహీనంగా వున్నవారు తినరాదు, ఎందుకంటే ఇది కడుపు నొప్పి లేదా ఉబ్బరం కలిగిస్తుంది. మైగ్రేన్ ఉన్నవారు దానిని అస్సలు తీసుకోకూడదు.
కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?
కరివేపాకు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. దీనిని కూరల్లో సువాసన కోసం మాత్రమే వాడతాము అనుకుంటే చాలా పొరపాటు. చాలామంది కరివేపాకును తినకుండా ప్రక్కకు నెట్టేస్తుంటారు. కాని కరివేపాకులో ఎన్నో ఔషధాలు, పోషకాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కరివేపాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి. కరివేపాకును పొడిలా చేసుకుని ప్రతిరోజు ఒక టీస్పూను తీసుకుంటూ ఉంటే కొలస్ట్రాల్ తగ్గడంతో పాటు హానికరమైన ఎల్డిఎల్ గణనీయంగా తగ్గుతుంది. గర్భిణులకు ఒక స్పూను తేనె, అరస్పూను నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది.
Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు
పసుపు. ఈ పసుపు శీతాకాలంలో చాలా ప్రయోజనకరం. ఎందుకంటే పచ్చి పసుపులో పసుపు పొడి కంటే ఎక్కువ ఆరోగ్య కారకాలు ఉంటాయి. పచ్చి పసుపు వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము. పచ్చి పసుపును జ్యూస్లో వేసి, పాలలో మరిగించి, అన్నం వంటలలో చేర్చి, ఊరగాయలు చేసి, చట్నీలు చేసి, పులుసులో వేసుకుని వాడుకోవచ్చు. పచ్చి పసుపులో క్యాన్సర్తో పోరాడే గుణాలుండటంతో ఇది హానికరమైన రేడియేషన్కు గురికావడం వల్ల వచ్చే కణితుల నుండి రక్షిస్తుంది. పచ్చి పసుపు ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తుంది. కీళ్ల నొప్పులకు ఉపశమనాన్ని అందిస్తుంది. పచ్చి పసుపులో ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేసే గుణం ఉంది.
పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్కు మారడం ఎలా?
వీగన్ (శాకాహార జీవనశైలి) వైపు మళ్లడం అనేది మెరుగైన ఆరోగ్యం, పర్యావరణం, జీవకారుణ్యం వైపు వేసే ఒక అర్థవంతమైన ముందడుగు. అయితే, వీగన్ డైట్లో అవసరమైన పోషకాలు లభించవని చాలామంది అనుకుంటారు. కానీ, సరైన ప్రణాళికతో సమతుల్యమైన, పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా సాధ్యమే. వీగన్గా మారడమంటే కేవలం జంతు ఉత్పత్తులను వదిలేయడం మాత్రమే కాదు; వైవిధ్యభరితమైన మొక్కల ఆధారిత (plant-based) ఆహారంతో ప్లేట్ను నింపుకోవడం. న్యూఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్కేర్లో రీజినల్ హెడ్ ఆఫ్ డైటెటిక్స్ రితికా సమద్దార్, వీగన్గా మారాలనుకునే వారి కోసం కొన్ని చిట్కాలను సూచించారు.