శనివారం, 8 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 22 నవంబరు 2018 (13:45 IST)
సంబంధిత వార్తలు
రాత్రికి వంట ఏమి చేశావ్...
అమ్మ బాబోయ్ కారం...
నోట్లో గుడ్డలు కుక్కేయడం ఎలాగని?
సరే నాకు తలనొప్పి కాబట్టి నా తల నొక్కు... నీకు గొంతు నొప్పి కాబట్టి....
ఏరా.. నీ కళ్ళు దొబ్బాయా...
ఏమే.. ఏం చేస్తున్నావ్...
భర్త: ఏమే.. ఏం చేస్తున్నావ్..
భార్య: దేవుడు సృష్టించిన అద్భుతాన్ని చూస్తున్నాను..
భర్త: అంటే...
భార్య: అద్దంలో చూసుకుంటున్నాను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రధాన మంత్రి, అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారు? హస్తినను హస్తం?
ప్రముఖ మీడియా సంస్థలు, ఎగ్జిట్ పోల్ నివేదికలు సూచించినట్లుగా, ఢిల్లీలోని ప్రజా తీర్పు ఎక్కువగా బిజెపికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే ప్రస్తుత ఆప్ ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఫలితంగా 27 సంవత్సరాల తర్వాత బిజెపి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఢిల్లీ ప్రజలు ఇచ్చిన ప్రజా తీర్పును తాను గౌరవిస్తున్నానని, ప్రజల ప్రయోజనం కోసం తాను పోరాడుతూనే ఉంటానని కేజ్రీవాల్ అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజల కోసం పోరాడడానికేనని ఆయన తన బహిరంగ ప్రకటనతో స్పష్టంగా చెప్పారు
Tenecteplase injection Free: పేదలకు భరోసా.. గుండెపోటు ఇంజెక్షన్ ఫ్రీ
ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీయే ప్రభుత్వం పేదలకు భరోసాను అందించే లక్ష్యంతో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. గుండెపోటుతో బాధపడుతున్న పేద ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వారిని ఆసుపత్రికి తరలించే వరకు వారికి చికిత్స అందేలా చేస్తుంది. దీనిలో భాగంగా, గుండెపోటు తర్వాత మొదటి గంటలో అవసరమైన ప్రాణాలను రక్షించే టెనెక్టెప్లేస్ ఇంజెక్షన్ను పూర్తిగా ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
3000 Votes: అరవింద్ కేజ్రీవాల్ను వెనక్కి నెట్టిన పర్వేష్.. రికార్డ్ బ్రేక్.. సీఎం పదవి ఆయనకేనా?
2015- 2020 అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా రెండు ఎన్నికల విజయాలతో దేశ రాజధాని రాజకీయాల్లో కొత్త శక్తిగా అవతరించిన ఆమ్ ఆద్మీ పార్టీ, ఫిబ్రవరి 5న జరిగే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ సీట్లను గెలుచుకోవడంతో పరాజయం దిశగా సాగుతోంది.
వాట్సాప్లోనే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇక హాల్ టిక్కెట్లు.. డౌన్లోడ్ ఈజీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులు తమ ఇంటర్మీడియట్ పరీక్ష హాల్ టిక్కెట్లను వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు కల్పించింది. చెల్లించని ఫీజుల కారణంగా ప్రైవేట్ సంస్థలు హాల్ టిక్కెట్లను నిలిపివేసినప్పుడు విద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అబ్బా... మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోయిన వైఎస్ జగన్.. ఆందోళనలో వైసీపీ?
గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను నాన్-రెసిడెంట్ ఆంధ్రా ప్రజలుగా ట్రోల్ చేస్తూ గడిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల బెంగళూరుకు వెళ్లారు. జగన్ అప్పుడప్పుడు ఏపీని వదిలి బెంగళూరుకు వెళ్లిపోవడంపై వైసీపీ గందరగోళంలో పడింది. వైకాపా నుంచి విజయ సాయి రెడ్డి నిష్క్రమణ, సీనియర్ నాయకులు నిరంతరం వలస వెళ్లడంతో వైసీపీ పూర్తిగా గందరగోళంలో పడింది. పరిస్థితిని మరింత దిగజార్చేలా, వైఎస్ షర్మిల విమర్శలు చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వాలెంటైన్స్ డే: ఈ సీజన్లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి
ప్రేమికుల దినోత్సవం అంటే ప్రేమను వేడుక జరుపుకోవడం, మీ పట్ల శ్రద్ధను చూపించడం. వివిధ ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన బహుమతితో మీ ప్రేమను వ్యక్తపరచడానికి మించిన మంచి మార్గం ఏముంటుంది? ఈ సంవత్సరం, సాంప్రదాయ బహుమతులను దాటి, మంచి ఆరోగ్యం అనే బహుమతిని ఎంచుకోండి-అది కాలిఫోర్నియా బాదంపప్పుల పెట్టె కావొచ్చు. కాలిఫోర్నియా బాదంపప్పులు రుచికరమైనవి మాత్రమే కాకుండా, మొత్తం ఆరోగ్యంకు మద్దతు ఇచ్చే ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి, అవి మీ ప్రియమైనవారి ఆరోగ్యం పట్ల మీ శ్రద్ధను కూడా ప్రదర్శిస్తాయి.
రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?
రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాలలో కాల్షియం, భాస్వరం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తాయి. పాలు దంతాల ఎనామిల్ను బలపరుస్తాయి, దంతక్షయం నుండి రక్షిస్తాయి. పాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పాలలో ఉండే ప్రోటీన్ మనకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలలో ఉండే యాంటీబాడీలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, తద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలతో పోరాడే శక్తిని ఇస్తాయి.
శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్
శీతాకాలంలో ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, అలసట వంటి సమస్యలు మనల్ని వేధిస్తాయి. దీన్ని ఎదుర్కోవడానికి అందుబాటులో వుండే చిట్కాలను అనుసరిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. యాంటీబయాటిక్ లక్షణాలున్న పసుపును చిటికెడు గోరువెచ్చని పాలలో కలిపి తాగితే గొంతు నొప్పి, జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది. వేడి నీటిలో విక్స్ లేదా యూకలిప్టస్ నూనె వేసి ఆవిరి తీసుకోండి. ఇలా ఆవిరి పట్టడం వల్ల సైనస్ క్లియర్ చేయడానికి సహాయపడుతుంది, ఈ పద్ధతి జలుబు నుండి వేగవంతమైన ఉపశమనం ఇస్తుంది. అల్లం రసం తీసి దానికి తేనె కలిపి వేడి నీటిలో కలిపి తాగుతుంటే గొంతును ఉపశమింపచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా
ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించేవరకూ చాలామంది కనీసం పావుగంట కూడా శరీరానికి శ్రమ కలిగించరు. కొంతమంది సరైన పోషకాహారం తీసుకోరు. దీనితో అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. సంపూర్ణ ఆరోగ్యంగా వుండాలంటే ఈ క్రింది టిప్స్ పాటించి చూడండి. ఉదయం వేళ, సాయంత్రం సమయంలో కొద్దిసేపు వాకింగ్ చేయడం మంచిది. ప్రతిరోజూ కొద్దిసేపు యోగా లేదంటే వ్యాయామం చేయాలి. కొద్ది దూరాలు వెళ్లేందుకు ద్విచక్రవాహనాలు వద్దు, సైకిల్ ఉపయోగించాలి. అపార్టుమెంట్స్, మేడపైకి వెళ్లేటపుడు సాధ్యమైనంతవరకూ లిఫ్టును ఉపయోగించకుండా మెట్లు ఎక్కాలి. మీ ఇంటి ప్రాంగణంలో మొక్కలను పెంచడం ద్వారా మంచిగాలిని పీల్చండి.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం
విజయవాడ: సమగ్ర క్యాన్సర్ సంరక్షణలో ప్రముఖ సంస్థ, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 (04 ఫిబ్రవరి) సంధర్భంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. క్యాన్సర్ పై అవగాహన పెంచడం, తొందరగా గుర్తించి చికిత్స అందించడం, అధునాతన చికిత్సా విధానాలను ప్రోత్సహించడం వంటి విషయాలపై ప్రజలకు అవగాహనా కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆంకాలజీ నిపుణులు, క్యాన్సర్ నుంచి కోలుకున్న రోగులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.