మంగళవారం, 24 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 21 నవంబరు 2018 (20:48 IST)
సంబంధిత వార్తలు
నోట్లో గుడ్డలు కుక్కేయడం ఎలాగని?
సరే నాకు తలనొప్పి కాబట్టి నా తల నొక్కు... నీకు గొంతు నొప్పి కాబట్టి....
ఆమె వయసు(23)లో చిన్నది... ఇతడు వయసు(40)లో ముదురు... అనుమానంతో...
భర్త ఉద్యోగానికి.. భార్య బోయ్ఫ్రెండ్తో ఎంజాయ్.. నిజం తెలిసేసరికి...
మెకానిక్తో పడక సుఖం... హెచ్చరించాడని భర్తను చంపిన భార్య
రాత్రికి వంట ఏమి చేశావ్...
ఓ ఇంట్లో భార్యా భర్తలు గొడవపడ్డారు..
భర్త: ఆఫీసు నుంచి భార్యకు ఫోన్ చేసి ఈ రాత్రికి వంట ఏమి చేశావ్..
భార్య: హా.... విషం!
భర్త: ఓ... అలాగా నేను ఇంటికి రావడం లేటవుతుంది. నాకోసం ఎదురు చూడకుండా నువ్వు తిని పడుకో.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అన్నాడీఎంకే ఎన్నికల హామీలు : ఉచిత బంగారం - ఇంటికో ఫ్రిజ్ - పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెల 23వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం అధికార డీఎంకే ఇప్పటికే పలు హామీలను గుప్పించింది. ఇపుడు ప్రతిపక్ష అన్నాడీఎంకే ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటించింది. వీటిలో భాగంగా, ఇంటికో ఫ్రిజ్, ఇంటికి ఒక సవర బంగారం, పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను ఇచ్చింది. మంగళవారం ఈ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
పట్టెడన్నం కోసం జోరువానలో బారులు తీరిన చిన్నారు, ఈ ఆకలి కేకలు ఆగేదెన్నడు? video
ఒక శత్రు స్థావరం ధ్వంసం కోసం రూ. 1000 కోట్లు విమానం పంపిస్తారు. కేవలం 10 రోజుల్లో రూ. 3 లక్షల కోట్లు యుద్ధానికి తగలేస్తారు. కానీ చివరికి జరిగేదేమిటి? ఆర్తనాదాలు, ఆకలి కేకలు, ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు. యుద్ధం చేసేవారు దేనికోసమో చేసేస్తారు. బలయ్యేది మాత్రం సామాన్య ప్రజలే. ఐతే అసలు గుప్పెడు మెతుకుల కోసం ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది పొట్ట చేతపట్టుకుని తిరుగుతున్నారు. ప్రపంచ దేశాల్లో ఎన్నో ప్రాంతాలలో కటిక దరిద్రం అనుభవిస్తున్నవారి వైపు ధనిక దేశాలు చూస్తున్నాయా? అవి ఎంతమందిని ఆదుకుంటున్నాయంటే భూతద్దం నుంచి వెతకాల్సిందే. భారీవర్షం కురుస్తున్నా ఆకలి కేకలు పెడుతుంటే ఆఫ్రికాలోని ఓ గ్రామీణ ప్రాంతంలో చిన్నారులు పాత్రలు పట్టుకుని బారులుతీరి నిలబడ్డారు.
కారుణ్య మరణం కేసు : తుదిశ్వాస విడిచిన హరీశ్ రాణా
ప్రమాదవశాత్తు గాయపడి 13 ఏళ్ల క్రితం కోమాలో వెళ్లిపోయిన హరీశ్ రాణా తుదిశ్వాస విడిచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇటీవల సుప్రీంకోర్టు కారుణ్య మరణాన్ని ప్రసాదించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు అతడికి చికిత్స నిలిపివేశారు. దాంతో మంగళవారం రాణా మృతి చెందారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
Nara Bhuvaneswari: భువనేశ్వరి రాజకీయాల్లోకి వస్తారా? కుప్పం టూర్ అందుకేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి పరిచయం అక్కర్లేదు. హెరిటేజ్ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపిన ఆమె, ఇప్పుడు తన భర్త కుప్పం నియోజకవర్గం సంక్షేమాన్ని చూసుకుంటున్నారు. అయితే, ఆమె తరచూ పర్యటనలు, స్థానికులతో కలిసిపోవడం, అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడం వంటివి టీడీపీ కార్యకర్తలలో ఆశలు రేకెత్తించాయి. నందమూరి-నారా కుటుంబం నుండి మరో సభ్యురాలు రాజకీయాల్లోకి వస్తున్నారా? ప్రస్తుతానికి, ఇది చాలా మంది మనసుల్లో మెదులుతున్న ఒక ఆలోచన మాత్రమే.
పార్లమెంట్లో వైకాపాకు తలనొప్పి.. 11 నెంబర్ గది వద్దు.. ట్రోల్స్
కొత్త పార్లమెంట్లో వైకాపాకు తలనొప్పి వచ్చి పడింది. అసెంబ్లీ అటు రావడం ఇటు పోవడం చేస్తున్న వైకాపాకు పార్లమెంటులో అందరికీ నవ్వు తెప్పించే ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్త పార్లమెంటులో వివిధ రాజకీయ పార్టీలకు గదులను కేటాయిస్తున్నారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ వంతు వచ్చింది. దీన్ని యాదృచ్ఛికం అనొచ్చు, కానీ వైఎస్సార్సీపీకి మొదటి అంతస్తులోని 11వ నంబరు గదిని కేటాయించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
పుచ్చకాయ. వేసవికాలంలో ఇది మార్కెట్లలోకి వచ్చేస్తుంది. దీనిలో 90 శాతం నీరు వుంటుంది. ఇది రుచిని మాత్రమే కాకుండా, చాలా పోషక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది. పుచ్చకాయలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జ్వరంతో బాధపడతున్నవారు పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ ఔషధంగా పనిచేస్తుంది. పుచ్చపండు విత్తనాలను తీసుకోవటం వలన చర్మ క్యాన్సర్, ఇన్ఫెక్షన్ వంటి రుగ్మతలకు దూరంగా ఉంచుతుంది.
ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు
వాపిలోని మెరిల్ వారి గ్లోబల్ హెడ్ క్వార్టర్ కు తాను మొదటి సారిగా వెళ్ళినప్పటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్ ధోని బచ్పానా షుడ్ నాట్ రిటైర్ అనే విషయంలో హృదయపూర్వకంగా స్ఫూర్తిదాయకమైన చక్కని సంభాషణలో పాల్గొన్నారు. బచ్పానా షుడ్ నాట్ రిటైర్ అనేది మెరిల్ వారు ప్రజల ఆరోగ్య విషయంలో దేశవ్యాప్తంగా చేస్తున్న ఒక ప్రజారోగ్య ప్రచారం, ట్రీట్మెంట్ జరూరి హై అనే నినాదంతో ఈ ప్రచారం రూపొందించబడింది, సరైన సమయంలో రోగ నిర్ధారణ, అధునాతనమైన వైద్య చికిత్సల అందుబాటును గురించి ప్రజలకు సరైన అవగాహన కలిగిస్తూ ఈ నినాదం ముందుకు సాగుతోంది.
మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?
మార్కెట్లలో చాలాచోట్ల నకిలీ కోడిగుడ్లు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ నకిలీ కోడిగుడ్లను కాల్షియం కార్బోనేట్, పారాఫిన్ వ్యాక్స్, జిప్సం పౌడర్తో నకిలీ గుడ్డు పెంకులు తయారుచేస్తారు. గుడ్డులోని పచ్చసొన, గుడ్డులోని తెల్లసొనను సోడియం ఆల్జినేట్, అల్యూమ్, జెలటిన్, తినదగిన కాల్షియం క్లోరైడ్, బెంజోయిక్ యాసిడ్, నీరు, ఫుడ్ కలరింగ్తో తయారు చేస్తున్నారు. నకిలీ గుడ్డును గుర్తించడమెలాగో తెలుసుకుందాము. నకిలీ కోడిగుడ్ల పైపెంకు నిజమైన వాటి కంటే మెరుస్తూ ఉంటుంది. నకిలీ గుడ్లు నిజమైన గుడ్లు కంటే గట్టిగా ఉంటాయి. కోడిగుడ్డును షేక్ చేస్తే షెల్ లోపల నీరులా కదలాడుతున్నట్లుంటే అది నకిలీది.
డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ
ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతను ఎదుర్కోవడానికి భారతదేశవ్యాప్తంగా 20,911 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు ప్రతిజ్ఞ చేయడంతో, డానోన్ ఇండియా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక మైలురాయిని నెలకొల్పింది. ఐరన్ లోపం, రక్తహీనతను పరిష్కరించడానికి అవగాహనను పెంచడం, ముందస్తు రోగ నిర్ధారణను ప్రోత్సహించడం, సమర్థవంతమైన పోషకాహార చర్యలను ప్రోత్సహించడంలో డానోన్ చేసిన సామూహిక కృషిని ఈ చారిత్రాత్మక విజయం ప్రతిబింబిస్తుంది. సూక్ష్మపోషకాల లోపాలను ఎదుర్కోవడంలో, ప్రజారోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో భాగస్వామ్య చర్యల ప్రాముఖ్యతను ఈ చొరవ నొక్కి చెబుతుంది.
టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ ఈ రోజు ఒబెడా బ్రాండ్ పేరిట తమ ఇంజెక్టబుల్ సెమాగ్లుటైడ్ను విడుదల చేసినట్లు వెల్లడించింది. భారతదేశంలో టైప్ 2 మధుమేహ నిర్వహణ కోసం, అధునాతన జిఎల్ పి -1 రిసెప్టర్ అగోనిస్ట్ ఆధారిత చికిత్స లభ్యతను విస్తరించడంలో ఇది ఒక కీలకమైన ముందడుగును సూచిస్తుంది. జెనరిక్ సెమాగ్లుటైడ్ కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డిజిసిఐ) ఆమోదం పొందిన మొట్టమొదటి భారతీయ కంపెనీ డాక్టర్ రెడ్డీస్.