గురువారం, 6 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 21 నవంబరు 2018 (20:48 IST)
సంబంధిత వార్తలు
నోట్లో గుడ్డలు కుక్కేయడం ఎలాగని?
సరే నాకు తలనొప్పి కాబట్టి నా తల నొక్కు... నీకు గొంతు నొప్పి కాబట్టి....
ఆమె వయసు(23)లో చిన్నది... ఇతడు వయసు(40)లో ముదురు... అనుమానంతో...
భర్త ఉద్యోగానికి.. భార్య బోయ్ఫ్రెండ్తో ఎంజాయ్.. నిజం తెలిసేసరికి...
మెకానిక్తో పడక సుఖం... హెచ్చరించాడని భర్తను చంపిన భార్య
రాత్రికి వంట ఏమి చేశావ్...
ఓ ఇంట్లో భార్యా భర్తలు గొడవపడ్డారు..
భర్త: ఆఫీసు నుంచి భార్యకు ఫోన్ చేసి ఈ రాత్రికి వంట ఏమి చేశావ్..
భార్య: హా.... విషం!
భర్త: ఓ... అలాగా నేను ఇంటికి రావడం లేటవుతుంది. నాకోసం ఎదురు చూడకుండా నువ్వు తిని పడుకో.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
చంద్రబాబు-దగ్గుబాటిల మధ్య శత్రుత్వం నిజమే.. కానీ అది గతం.. ఎంత ప్రశాంతమైన జీవితం..! (video)
ప్రపంచ చరిత్రపై తాను రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, వారి మధ్య శత్రుత్వం ఉందని చాలా మంది నమ్ముతున్నారని, అలాంటి అభిప్రాయాలు నిజమేనని ఆయన అంగీకరించారు. అయితే, పరిస్థితులు ఎప్పటికీ అలాగే ఉండకూడదని దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పారు. "మనం గతాన్ని వదిలి కాలంతో పాటు ముందుకు సాగాలి. భవిష్యత్తును ఆశావాదంతో చూడాలి. అంటే నాకు వ్యక్తిగత కోరికలు లేవని కాదు స్వామీ.. ప్రజలు అంగీకరించినా అంగీకరించకపోయినా, చంద్రబాబుకు నాకు మధ్య శత్రుత్వం ఉంది. అది గతం. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరి సంక్షేమం కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అందరి శ్రేయస్సును హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను" అని ఆయన అన్నారు.
హమ్మయ్య.. పోసాని కృష్ణమురళికి ఊరట.. తక్షణ చర్యలు తీసుకోవద్దు.. హైకోర్టు
ప్రముఖ నటుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) నాయకుడు పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఊరట లభించింది. తనపై నమోదైన ఐదు కేసులను కొట్టివేయాలని కోరుతూ పోసాని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కోర్టు గురువారం విచారించింది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన పార్టీ (జేఎస్పీ) అధినేత పవన్ కళ్యాణ్, వారి కుటుంబాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆదోని పోలీసులు పోసానిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇద్దరమ్మాయిలతో ప్రేమ.. మతం మార్చుకున్న తొలి ప్రియురాలు.. పెళ్లి చేసుకోమంటే.. ఖాళీ సిరంజీలతో?
ప్రేమ పేరుతో మోసపోయే యువతుల సంఖ్య తగ్గట్లేదు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని కోరిన పాపానికి ఆ ప్రియుడు తన ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి హత్య చేసి.. రోడ్డు పక్కన లోయలో పడేసిన ఘటన తమిళనాడు, సేలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చికి చెందిన అల్ఫియా, హఫీజ్ అనే వ్యక్తిని 2023 నుంచి ప్రేమిస్తోంది. అతన్ని పెళ్లి చేసుకునేందుకు మతం కూడా మారింది. అయితే చెన్నైలో టెక్కీగా పనిచేసే కావ్య సుల్తానాతో హఫీజ్ సన్నిహితంగా వున్నట్లు తెలుసుకున్న అల్ఫియా.. తనను వివాహం చేసుకోవాలని బలవంతం చేసింది. మతం మార్చుకున్న తనను వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. ఒక వైపు కావ్యతో పాటు మరో యువతి మోనీషాతో హఫీజ్ ప్రేమలో వున్నాడని తెలిసి అల్ఫియా పెళ్లి చేసుకోవాల్సిందిగా బలవంతం చేసింది. దీంతో ప్రియురాళ్లతో కలిసి అల్ఫియాను హఫీజ్ హత్య చేసి.. అద్దె కారులో ఏర్కాడుకు వెళ్లి అక్కడ లోయలో పడేశారు.
అతడు భర్త కాదు అమ్మాయిల బ్రోకర్, బోరుమన్న నెల్లూరు యువతి
తను ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని నమ్మించాడు. తనకు నెలకి 80 వేల జీతం వస్తుందని, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ నమ్మించాడు. మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన అతడు చెప్పినవన్నీ నిజమేననుకున్న అమ్మాయి తరపు వారు లక్షల్లో కట్నం, బంగారం ముట్టజెప్పి ఘనంగా పెళ్లి చేసారు. విజయవాడలో నివాసం వుంటున్న అతడు పెళ్లయిన రెండుమూడు నెలలు అనుమానం రాకుండా నటించాడు. వాస్తవానికి అతడికి ఉద్యోగం లేదు, నిత్యం ఫోనుల్లో మాట్లాడుతూ కనిపిస్తుండేవాడు. ఆ ఫోన్లలో ఎవరితో ఏమేమి మాట్లాడుతున్నాడో తెలుసుకుని షాక్ అయ్యింది. తన భర్త ఇంజినీర్ కాదనీ, అతడో అమ్మాయిల బ్రోకర్ అని తెలుసుకుని కన్నీటిపర్యంతమైంది.
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ పెంపుడు శునకం మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి (video)
తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన పెంపుడు శునకం మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హ్యాపీ అనే శునకం గుండెపోటుతో ఆమె నివాసంలో మరణించింది. తన ఇంట్లో ఒక వ్యక్తిగా మారిన ఆ పెంపుడు కుక్క నిర్జీవ శరీరాన్ని చూసి కొండా సురేఖ కన్నీటిపర్యంతం అయ్యారు. ఇంట్లో మనుషులతో సమానంగా చూసుకుంటున్న ఆ మూగజీవి చనిపోయేసరికి మంత్రి కొండా సురేఖ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. భావోద్వేగానికి లోనై, ఆమె ఓదార్చలేనంతగా కన్నీరు పెట్టుకున్నారు కొండా సురేఖ. కుక్క మృతదేహంపై పువ్వులు చల్లి నివాళి అర్పించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు
సాధారణంగా ప్రతి మహిళ తన ముఖం చాలా అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీనికోసం తరచుగా బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటారు. ఇంకా మరికొందరు ఖరీదైన క్రీములను కొని ముఖాలకు రాసుకుంటారు. అయితే వీటితో డబ్బు వృధా. మెరిసే అందం కోసం మందార పువ్వుతో పొందవచ్చు. ఎలాగో చూద్దాం.. మందార పువ్వు, దాని ఆకులను సాధారణంగా జుట్టును మృదువుగా, ఆరోగ్యంగా మార్చడానికి ఉపయోగిస్తారు. ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడానికి మందార పువ్వులను ఉపయోగించవచ్చు.
పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?
పుచ్చకాయ. ఈ పుచ్చకాయలు కాస్తంత పెద్దవిగా వుంటుంటాయి. వీటిని ఇంటికి తెచ్చుకుని సగం ముక్క కోసి మిగిలిన సగం ఫ్రిడ్జిలో పెట్టుకుని తర్వాత తిందాములే అనుకుంటారు. కానీ అలా పెడితే దానివల్ల పలు అనారోగ్య సమస్యలు రావచ్చంటున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము. పుచ్చకాయను ఫ్రిడ్జిలో పెట్టడం వల్ల దానిలోని పోషక విలువలు తగ్గుతాయి. ఫ్రిడ్జిలో పెట్టిన చల్లని పుచ్చకాయను తినడం వల్ల జలుబు, దగ్గు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అదేవిధంగా థ్రోట్ ఇన్ఫెక్షన్, వదలని దగ్గు కూడా పట్టుకోవచ్చు. ఫ్రిడ్జిలో వుంచిన పుచ్చకాయ తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇంకా పొట్ట సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు.
ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఫ్లూ లక్షలాది మందిని ప్రభావితం చేస్తూ, వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఏటా 1 బిలియన్ ఫ్లూ కేసులలో, 3 నుండి 5 మిలియన్లు తీవ్రస్థాయికి చేరడంతో, దీన్ని కేవలం కాలానుగుణ అసౌకర్యంగా పరిగణించలేము. సాధారణ జలుబుతో తరచుగా పొరబడే ఫ్లూ, రోజువారీ జీవితాన్ని, పనిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. దీని నుంచి రక్షించుకోవడానికి టీకాలు తీసుకోవడం అత్యంత ప్రభావవంతమైన మార్గం అయినప్పటికీ, అవగాహన లేకపోవడం, అపోహలు చాలా మందిని దీనిని దాటవేయడానికి దారితీస్తాయి.
వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?
వేసవి వచ్చేసింది. ఈ కాలంలో శరీరంలోని నీరు అధికంగా వెళ్లిపోతుంది. దీనితో డీహైడ్రేషన్ కి గురవుతారు. అందువల్ల శరీరాన్ని నీటితో భర్తీ చేస్తుండాలి. దీనికి చెరుకురసం అద్భుతమైనది. దీనిలో వుండే గ్లూకోజ్ను శరీరం వేగంగా గ్రహించి వెంటనే ఉపయోగించుకుటుంది. కనుక తక్షణ ఉత్తేజాన్నిస్తుంది. చెరకు రసంలో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కామెర్లు, దంత సమస్యలు, మూత్ర సంబంధిత బాధితులకు చెరకు రసం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్లు కరగడానికి, రాళ్లు విచ్ఛిన్నమై మూత్రంలో వెళ్లిపోవడానికి చెరకు రసం వినియోగం దోహదం చేస్తుంది.
రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్
హైదరాబాద్: రక్త క్యాన్సర్, రక్త రుగ్మతలపై పోరాటానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ అయిన DKMS ఫౌండేషన్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్(IIT హైదరాబాద్)తో కలిసి రక్త మూల కణ అవగాహన, దాన కార్యక్రమాన్నిIIT హైదరాబాద్ కళాశాల ఉత్సవం ఎలాన్& ఎన్విజన్ 2025 సందర్భంగా విజయవంతంగా నిర్వహించింది. 16వ వార్షిక సాంకేతిక-సాంస్కృతిక ఉత్సవంలో DKMS ఫౌండేషన్ ఇండియా సామాజిక సంక్షేమ భాగస్వామిగా ఉంది. రక్త క్యాన్సర్లు, ఇతర ప్రాణాంతక రక్త సంబంధిత రుగ్మతలను ఎదుర్కోవడానికి భారతదేశంలో బలమైన రక్త మూల కణ దాత రిజిస్ట్రీని కలిగి ఉండవలసిన అవసరం గురించి యువతకు అవగాహన కల్పించడానికి DKMS ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది.