బుధవారం, 19 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 26 డిశెంబరు 2018 (12:54 IST)
సంబంధిత వార్తలు
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతయ్య అయ్యారు..
ఇప్పుడు నాకు మూడో నెల...?
ఆహా... ఎంత కమ్మగా ఉన్నాయ్...?
స్పీడ్ లిమిట్ దాటి వెళుతున్నారు..?
పొత్తిళ్ళ తడి ఆరకముందే ట్రైన్ టాయిలెట్ రంధ్రంలో పసికందును పడేశారు...
జానీ జానీ.. ఎస్ పాప్ప..
జానీ జానీ.. ఎస్ పాప్ప
ప్రైవేట్ జాబ్.. ఎస్ పాప్ప
టు మచ్ టెన్షన్.. ఎస్ పాప్ప
ఫ్యామిలీ లైఫ్.. నో పాప్ప
బీపీ, షుగర్.. హై పాప్ప
ఇయర్లీ బోనస్.. జోక్ పాప్ప
మంత్లీ పే.. లో పాప్ప
పర్సనల్ లైఫ్.. లాస్ పాప్ప
వీక్లీ ఆఫ్.. హా హా హా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బిల్ గేట్స్తో చంద్రబాబు భేటీ.. స్వర్ణాంధ్రప్రదేశ్ - విజన్ 2047ను సాకారం చేయడమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజధాని పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిల్ గేట్స్తో సమావేశమయ్యారు. సమావేశం తర్వాత, చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో తన ఆలోచనలను పంచుకున్నారు, బిల్గేట్స్తో జరిగిన చర్చ "అద్భుతమైనది" అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ మధ్య సంభావ్య సహకారాన్ని అన్వేషించడంపై సమావేశం దృష్టి సారించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పనతో సహా కీలక రంగాలను మెరుగుపరచడానికి కృత్రిమ మేధస్సు (AI), ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడం చర్చలలో ఉంది.
దమ్ముంటే పట్టుకోర ఇన్విజిలేటర్-పట్టుకుంటే వదిలేస్తా బుక్లెట్.. నీయవ్వ తగ్గేదేలే.. బోర్డుపై పుష్ప డైలాగ్?
పుష్పలోని అల్లు అర్జున్ డైలాగ్ తరగతి గదిలోని బోర్డుపై కనిపించింది. "దమ్ముంటే పట్టుకోర షెకావత్... పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు" అని చెప్పిన ఈ సినిమా డైలాగ్ను కాస్త మార్చి రాశాడో విద్యార్థి. ఎగ్జామ్ ఇన్విజిలేటర్ లక్ష్యంగా చేసుకుని ఈ డైలాగును మార్చారు: "దమ్ముంటే పట్టుకోర ఇన్విజిలేటర్... పట్టుకుంటే వదిలేస్తా బుక్లెట్... నీయవ్వ తగ్గేదేలే. ఇది నేటి యువత వైఖరి" అని పుష్ప-2 డైలాగును ఓ విద్యార్థి బోర్డుపై రాశాడు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న 10వ తరగతి పరీక్షా కేంద్రంలోని ఓ తరగతి గదిలో ఈ డైలాగ్ కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
AP Assembly: సునీతా విలియమ్స్తో పాటు వ్యోమగాములకు ఏపీ అసెంబ్లీ అభినందనలు
తొమ్మిది నెలల అంతరిక్ష యాత్ర తర్వాత భూమికి సురక్షితంగా తిరిగి వచ్చిన వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె తోటి సిబ్బంది సభ్యురాలు బుచ్ విల్మోర్లకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభినందనలు తెలియజేసింది. వ్యోమగాముల విజయవంతమైన ల్యాండింగ్ పట్ల స్పీకర్ అయ్యన్న పాత్రుడు హర్షం వ్యక్తం చేస్తూ, "ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా భూమికి తిరిగి రావడం ఆనందకరమైన క్షణం" అని అన్నారు. వారి అంకితభావాన్ని ఆయన మరింత ప్రశంసించారు. వారి ప్రయాణం మానవాళికి ప్రేరణగా నిలుస్తుందని ఆయన హైలైట్ చేశారు.
ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, 15 ముక్కలు.. సిమెంట్ డ్రమ్లో?
ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన ఒక వ్యాపారి నేవీ అధికారిని హత్య చేసి, అతని శరీర భాగాలను 15 ముక్కలుగా నరికేశాడు. ఆపై డ్రమ్లో వేసి సిమెంట్తో మూసివేశాడు. ఈ దారుణమైన నేరం వెనుక, నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రేమికుడు సాహిల్ శుక్లా మధ్య వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. పోలీసు దర్యాప్తులో వివాహేతర సంబంధమే ఈ నేరానికి కారణమని తెలిసింది.
BJP’s Operation Akarsh వైసీపీకి చెక్.. రాజకీయ సంక్షోభం తప్పదా.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిందా?
2019-24 మధ్య ఐదు సంవత్సరాలు సర్కారును నడిపి వైసీపీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉనికిని కోల్పోయి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి పలువురు ఉన్నత స్థాయి సీనియర్ నాయకులు ఇప్పటికే పార్టీని వీడారు. అయితే జగన్ స్వయంగా సీఎంగా ఉన్నప్పుడు కూడా వారిని విస్మరించారని అంగీకరించడంతో కేడర్ నిరాశ చెందింది. ఈలోగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించడం ద్వారా వైసీపీని మరింత అస్థిరపరిచేందుకు ఏపీ బీజేపీ సొంతంగా ఒక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.ఢిల్లీలోని పార్టీ కేంద్ర నాయకత్వం వైసీపీ నుంచి బయటకు వెళ్లే నేతలను ఆకర్షించాలని స్థానిక నాయకత్వాన్ని ఆదేశించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?
కివి పండు చూడటానికి ముదురు గోధుమరంగు నూగుతో కోడి గ్రుడ్డు ఆకారంలో వుండి, లోపల అనేక నల్లని గింజలతో నిండిన ఆకుపచ్చ లేదా లేత పసుపు పచ్చగుజ్జు కలిగి వుంటుంది. ఈ కివి పండు స్త్రీలు తింటుంటే ఎముక పుష్టి, రుతుక్రమ ఇబ్బందులు తొలగుతాయి. ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కమలాపండుకు రెట్టింపు విటమిన్ సి, ఆపిల్లో కన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలు కివి పండులో వున్నాయి. కొవ్వులూ, సోడియం తక్కువగా ఉండటం వల్ల హృద్రోగులూ, మధుమేహ వ్యాధిగ్రస్తులూ కూడా దీన్ని తినొచ్చు. కివీ పండులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల బీపీ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి.
హైదరాబాద్లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు
హైదరాబాద్ యువతలో స్ట్రోక్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి ఏడుగురు స్ట్రోక్ రోగులలో ఒకరు 25-45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు, వెంటనే చికిత్స చేయటం, రీహాబిలిటేషన్ ఇంతకు ముందెన్నడూ లేనంత క్లిష్టంగా మారింది. ఈ పెరుగుతున్న ఆందోళనను తీరుస్తూ, హైదరాబాద్లో అంకితమైన ఫిజికల్ మెడిసిన్, రిహాబిలిటేషన్(PMR) బృందంతో మొదటి, ఏకైక ప్రదాత అయిన HCAH, స్ట్రోక్ రికవరీలో ముందస్తు రీహాబిలిటేషన్ యొక్క ప్రాముఖ్యతపై ప్రత్యేక రౌండ్టేబుల్ సదస్సును నిర్వహించింది.
వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?
మనం తీవ్రమైన వేసవి వేడిని ఎదుర్కొంటున్నాము. పరిసర ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ శరీరం డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక వేసవి వేడిమిలో డీహైడ్రేషన్ కాకుండా వుండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము. నిర్జలీకరణాన్ని నివారించడానికి తాగునీరు ఉత్తమ మార్గం. క్రమం తప్పకుండా మంచినీరు త్రాగడం ద్వారా మీ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోండి. నీళ్లు తాగకుండా జ్యూస్లు, సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే తాగడం మంచిది కాదు. నీటి తర్వాత, కొబ్బరి నీళ్లు శరీరానికి ఉత్తమమైనవి. తర్బూజా రసం లేదంటే ఉప్పు కలిపిన నిమ్మకాయ నీరు కూడా తాగవచ్చు. ఉప్పు కలిపిన గంజి నీరు కూడా నిర్జలీకరణాన్ని నివారిస్తుంది.
ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్లు
ఫెర్టిలిటీ అనేది ఎప్పుడూ ఒంటరిగా ఎదుర్కోకూడని ప్రయాణం. అయినప్పటికీ, చాలా తరచుగా, మహిళలు అంచనాల బరువును భరిస్తారు, వారి శరీరాలు, స్థితి గురించి ప్రశ్నలను ఎదుర్కొంటారు. మహిళలు ఎన్నడూ కోరుకోని సలహాలు, వారికి అవసరం లేని పరిష్కారాలను వినాల్సి ఉంటుంది. గైనకాలజిస్ట్ క్లినిక్లో కూడా, వారి రిపోర్టలు, వారి జీవనశైలి, వారి పనులపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. కానీ ఫెర్టిలిటీ అనేది కేవలం ఆడవారి బాధ్యత మాత్రమే కాదు; ఇది జంటగా పంచుకునే ప్రయాణం, ఇది ఇద్దరు భాగస్వాములు అవగాహన, మద్దతు, కలిసి నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించినది.
ఇలాంటివారు బీట్రూట్ జ్యూస్ తాగరాదు
బీట్రూట్ జ్యూస్. రక్తం తక్కువగా వుందనీ, శరీరానికి రక్తం బాగా పడుతుందని కొందరు బీట్రూట్ జ్యూస్ తాగుతుంటారు. ఐతే ఇలాంటి సమస్యలున్నవారు బీట్రూట్ రసం తాగకూడదు. ఎవరు తాగకూడదో తెలుసుకుందాము. బీట్రూట్ రసం అందరికీ మంచిది కాదు. కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారికి ఇది హానికరం కావచ్చు. తక్కువ రక్తపోటుతో బాధపడేవారు బీట్రూట్ రసం తాగడం మానేయాలి. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు బీట్రూట్ రసం తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు దీన్ని ఎక్కువగా తాగకూడదు, కొన్నిసార్లు ఇది హానికరం కావచ్చు... జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి.