బుధవారం, 18 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 26 డిశెంబరు 2018 (12:54 IST)
సంబంధిత వార్తలు
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతయ్య అయ్యారు..
ఇప్పుడు నాకు మూడో నెల...?
ఆహా... ఎంత కమ్మగా ఉన్నాయ్...?
స్పీడ్ లిమిట్ దాటి వెళుతున్నారు..?
పొత్తిళ్ళ తడి ఆరకముందే ట్రైన్ టాయిలెట్ రంధ్రంలో పసికందును పడేశారు...
జానీ జానీ.. ఎస్ పాప్ప..
జానీ జానీ.. ఎస్ పాప్ప
ప్రైవేట్ జాబ్.. ఎస్ పాప్ప
టు మచ్ టెన్షన్.. ఎస్ పాప్ప
ఫ్యామిలీ లైఫ్.. నో పాప్ప
బీపీ, షుగర్.. హై పాప్ప
ఇయర్లీ బోనస్.. జోక్ పాప్ప
మంత్లీ పే.. లో పాప్ప
పర్సనల్ లైఫ్.. లాస్ పాప్ప
వీక్లీ ఆఫ్.. హా హా హా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..
ప్రేమికుడిని నమ్మింది. అతనిని వివాహం చేసుకోవాలనుకుంది. కానీ ఆ యువతిని ప్రేమికుడే హత్య చేసిన ఘటన గోవాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఉత్తర బెంగళూరుకు చెందిన సంజయ్ కెవిన్ ఎం (22), అదే ప్రాంతానికి చెందిన రోష్ని మోసెస్ ఎం (22) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ఇటీవల బెంగళూరు నుంచి గోవాకు వెళ్లారు. అయితే, అక్కడ వారి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, సంజయ్, రోష్నిని హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని గోవాలోని ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతాల్లో పడేసి పారిపోయాడు.
ఇజ్రాయేల్కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్
ఇరాన్ ఇజ్రాయేల్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. ఇజ్రాయెల్, అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సంచలన వార్నింగ్ ఇచ్చారు. రక్తానికి రక్తమే సమాధామని అన్నారు. ఇజ్రాయెల్ చాలా పెద్ద తప్పు చేసిందని.. ఆ దేశాన్ని కచ్చితంగా శిక్షిస్తామన్నారు. ఇజ్రాయేల్- ఇరాన్ వ్యవహారంలో అమెరికా తలదూరిస్తే పర్యవసనాలు తీవ్రంగా వుంటాయని అలీ ఖమేనీ హెచ్చరించారు. అలాగే శాంతి చర్చలకు ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పారు.
మనుషుల ప్రాణాలు హరిస్తున్న వైఎస్. జగన్ వాహన శ్రేణి!!
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనల్లో విషాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా, జగన్ కాన్వాయ్లోని వాహనాలు ఢీకొని పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం ఆయన పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన సందర్భంగా రెండు విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.
Raja murder fallout: రాజా రఘువంశీ హత్య: పర్యాటకుల వివరాలు తప్పనిసరి.. మేఘాలయ
ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య జరిగిన మూడు వారాల తర్వాత, మేఘాలయ ప్రభుత్వం అన్ని హోమ్స్టేలు, రిసార్ట్లు, కుటుంబాలు తాము ఆతిథ్యం ఇచ్చే పర్యాటకుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించిందని అధికారులు బుధవారం తెలిపారు. మేఘాలయ పర్యాటక శాఖ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని హోమ్స్టేలు, రిసార్ట్లు మరియు ఇంటి యజమానులు కూడా తమ సందర్శకులందరినీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, వారి అవసరమైన వివరాలను తీసుకోవాలని ఆదేశించిందని తెలిపారు.
ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుడివైపు ఇంజినే కారణమా?
ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని అహ్మాదాబాద్ నగరంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదానికి ఆ విమానంలోని కుడి భాగంలో ఉండే ఇంజిన్ ఓ కారణమా? అనే సందేహం ఇపుడు ఉత్పన్నమవుతోంది. జూన్ 12వ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో 274 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి రోజువారీ జీవితంలో ముఖ్యమైన పానీయంగా టీ నిలువడం మాత్రమే కాదు, ప్రతి రోజా దాని ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచ వ్యాప్తంగా టీ ఉత్పత్తి 5.8 మిలియన్ టన్నులను అధిగమించడంతో, టీ పరిశ్రమ వేగంగా విస్తరించింది. భారతదేశంలో, ఎక్కువమంది ఇష్టపడే ఒక ప్రియమైన పానీయంగా టీ మిగిలిపోయింది, ఇక్కడ వినియోగం క్రమంగా పెరుగుతోంది. 2022 సంవత్సరంలోనే, భారతదేశం దాదాపు 1.2 బిలియన్ కిలోగ్రాముల టీని వినియోగించింది, ఇది దాని సాంస్కృతిక- సామాజిక ప్రాముఖ్యతకు నిదర్శనం.
ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి
బెల్లం టీ. ఈ టీలో జింక్, సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. బెల్లం టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బెల్లం టీ తాగితే జలుబు, దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఆస్తమా, బ్రాంకటిస్ వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. బెల్లం టీలోని పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బెల్లం టీ జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపిస్తుంది, మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. బెల్లం టీ ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు
తాటి కల్లు. తాడిచెట్ల నుంచి తీసే తాటి కల్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ తాటి కల్లు తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు తాగితే అందులో ఉన్న సూక్ష్మజీవి మానవుని కడుపులో ఉన్న క్యాన్సర్ కారక సూక్ష్మజీవిని నాశనం చేస్తుంది. తాటిచెట్టు ప్రసాదించే కల్లు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, ఇందులో ఖనిజ లవణాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. మసాలా, మాంసాహారాలు, జంక్ ఫుడ్స్ వంటి ఆహారపు అలవాట్లతో అస్తవ్యస్తమైన మానవ జీర్ణ వ్యవస్థను ఈ తాటికల్లు బాగుచేస్తుంది.
ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?
గోరువెచ్చని మంచినీరు. ఈ నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గోరువెచ్చని నీరు తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. వేడి నీటిని తాగడం వల్ల టాక్సిన్స్ క్లీన్ అవుతాయి. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేసి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటే, వేడి నీటిని తాగడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. ముఖాన్ని కాంతివంతంగా మార్చేందుకు, అందాన్ని పెంపొందించేందుకు వేడినీరు ఎంతో మేలు చేస్తుంది.
జామ ఆకుల టీ తాగితే?
జామ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. జామ చెట్టు ఆకులు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. జామ ఆకులు జలుబు, దగ్గు, శ్లేష్మం నుండి ఉపశమనం కలిగిస్తాయి. వీటిని ఎలా ఉపయోగిస్తే ఉపశమనం కలుగుతుందో తెలుసుకుందాం. దగ్గు నుండి ఉపశమనం కోసం జామ ఆకులతో చేసిన డికాషన్ తీసుకోవాలి. జామ ఆకులను నీళ్లలో వేసి మరిగించి అల్లం, ఎండుమిర్చి, లవంగాలు, యాలకులు, వెల్లుల్లి, బెల్లం వేసి కషాయం చేయాలి. జామ ఆకుల టీ తీసుకోవడం వల్ల శ్వాసకోశ, ఊపిరితిత్తులు, గొంతులోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. బెల్లం, గోరువెచ్చని నీటితో జామ ఆకుల పొడిని తీసుకోండి.