గురువారం, 30 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 7 జనవరి 2019 (20:39 IST)
సంబంధిత వార్తలు
బీహార్ షెల్టర్లో అశ్లీల నృత్యాలు.. బాలికలను రేప్ చేసిన అతిథులు : సీబీఐ
'ఎఫ్-2' మూవీ నుంచి వీడియో సాంగ్ రిలీజ్
గుండె పెరగడం వల్లే జయలలిత చనిపోయారా: లీకైన డాక్టర్ శామ్యూల్ వాంగ్మూలం
జెండర.. జెండర... జెండా... ఇది తెలుగోడి జెండా.. జనసేన స్పెషల్ సాంగ్ (ఆడియో)
బిగ్ బాస్-3కి హోస్ట్గా మీలో ఎవరు కోటీశ్వరుడు స్టార్
ఎవర్రా.. నా జేబులో డబ్బులు తీసింది..?
తండ్రి: ఎవర్రా.. నా జేబులో డబ్బులు తీసింది..
కొడుకు: నేనే నాన్నా...
తండ్రి: ఏరా.. అంత ధైర్యంగా చెబుతున్నావు.. వీపు చీరేస్తాను భడవా..
కొడుకు: అమ్మే తియ్యమంది నాన్నా.. అమ్మా చూడవే.. (కిక్కురు మనలేదాయన)
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను డబ్బుతో కొనేశారు.. గెలిచేది మేమే: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీకి రెండు దశల్లో జరిగింది. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగనుంది. అయితే, బెంగాల్లో రెండో దశ పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను అనేక టీవీ సంస్థలు వెల్లడించాయి. వీటిలో బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందంటూ పేర్కొన్నాయి. వీటిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలను కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ డబ్బులిచ్చి, ఒత్తిడి చేసి మీడియా సంస్థల వాటిని ప్రసారం చేయించిందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.
డీజే సిస్టమ్ నుంచి భారీ శబ్ధం-140 కోళ్లు చనిపోయాయి.. ఎక్కడ?
డీజే సిస్టమ్ నుంచి భారీ శబ్ధం 140 కోళ్లు చనిపోయాయి. ఏప్రిల్ 25వ తేదీ రాత్రి సమీపంలో వెళుతున్న పెళ్లి ఊరేగింపులో ఉపయోగించిన డీజే సిస్టమ్ నుండి వెలువడిన పెద్ద శబ్దం కారణంగా తన ఫారంలో 140 కోళ్లు చనిపోయాయని ఆరోపిస్తూ, ఒక పౌల్ట్రీ ఫారం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన యూపీలోని సుల్తాన్పూర్ జిల్లాలో జరిగింది. స్థానిక నివాసి బబ్బన్ విశ్వకర్మ కుమార్తె పెళ్లి ఊరేగింపు గ్రామం గుండా సాగింది.
తమిళనాడులో డీఎంకే - బెంగాల్లో కమల వికాసం: టుడేస్ చాణక్య
ఇటీవల ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఎన్నికలు పోలింగ్ తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడయ్యాయి. ఇందులో తమిళనాడులో డీఎంకే, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ, కేరళలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని కూటమి, పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి, అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధిస్తాయని పేర్కొంటున్నాయి. గురువారం వెల్లడైన టుడేస్ చాణక్య ఫలితాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం వుంది. ఆంధ్రప్రదేశ్లో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొద్దిరోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో, ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఏఐ - ఐటీపై మంత్రులు పరిజ్ఞానం పెంచుకోవాలి : సీఎం చంద్రబాబు
తన మంత్రివర్గ సహచరులకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. మంత్రులు కృత్రిమ మేథ, ఐటీ వంటి రంగాలపై పరిజ్ఞానం పెంచుకోవాలని ఆయన సూచించారు. ఆయన సారథ్యంలో ఏపీ మంత్రివర్గ సమావేశం గురువారం జరిగింది. ఇందులో తాజా పరిణామాలపై చర్చించారు. గూగుల్ని రాష్ట్రానికి తెచ్చే క్రమంలో చోటుచేసుకున్న వివిధ పరిణామాలను గుర్తుచేసుకున్నారు. అమెరికా పర్యటనలో గూగుల్ ప్రతినిధులను మంత్రి లోకేశ్ కలిసి ఒప్పించిన తీరును వివరించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో గోండ్ కతీరా చప్పరిస్తుంటే ఎంత మేలు చేస్తుందో తెలుసా?
గోండ్ కతీరా. దీని గురించి చాలామందికి తెలియదు కానీ కొన్ని గ్రామాల్లో దీని వాడకం బాగానే చేస్తుంటారు. ప్రత్యేకించి వేసవిలో దీన్ని తింటుంటారు. ఈ గోండ్ కతీరా (Gond Katira), దీనినే తెలుగులో గోధుమ బంక అని కూడా అంటారు, ఇది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆరోగ్య సంపద. ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి కాలంలో ఇది శరీరానికి ఒక నేచురల్ కూలర్లా పనిచేస్తుంది. దీనిలోని ప్రధాన ఆరోగ్య రహస్యాలు మరియు ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. గోండ్ కతీరాలో అద్భుతమైన చల్లబరిచే గుణాలు ఉన్నాయి. ఎండ దెబ్బ (Heat Stroke) తగలకుండా ఇది కాపాడుతుంది.
శరీర కండరాలు పెంచే ఆహార పదార్థాలు ఇవే
శరీర కండరాలను పెంచుకోవడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. కండర ద్రవ్యరాశిని పెంచడానికి మీరు తినగలిగే ఎనిమిది కండరాలను పెంచే ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము. కోడిగుడ్లు మాంసకృత్తుల నుండి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి, బి12, బి6, థయామిన్ విటమిన్ల శక్తివంతమైన మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. ఇప్పటికే ఆహారంలో తగినంత కొవ్వును కలిగి ఉంటే, ప్రోటీన్ తీసుకోవడం పెంచడానికి అవసరమైతే చేపలు తినవచ్చు. బాదం పప్పులు, వాల్నట్లను మితంగా తింటుంటే కండరాలను నిర్మించడానికి అద్భుతమైన ఎంపిక. అమైనో ఆమ్లాలు కలిగిన సోయాబీన్స్ తింటుంటే కండరాలను పెంచుకునే అవకాశం వుంటుంది.
వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?
వేసవి తాపానికి మజ్జిగ మందు లాంటిది. మండు వేసవిలో అలా బయటకు వెళ్లివచ్చినప్పుడు ఓ గ్లాసుడు మజ్జిగ తాగితే ప్రాణం లేచి వచ్చినట్లుంది. మజ్జిగా తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మజ్జిగలో వుండే విటమిన్ ఎ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మజ్జిగ ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మజ్జిగలో ఉండే రిబోఫ్లావిన్ శరీరం యొక్క శక్తి ఉత్పత్తి వ్యవస్థలకు కీలకమైనది. మజ్జిగ తాగడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. మజ్జిగ బీపీని తగ్గిస్తుంది, తద్వారా రక్తపోటు- గుండె జబ్బులతో బాధపడుతున్నవారికి మేలు చేస్తాయి. ఆహారంలో మజ్జిగను తీసుకుంటే కాల్షియంను జోడిస్తుంది. మజ్జిగలోని తక్కువ కేలరీలు, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు
వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో శరీరాన్ని చల్లబరిచేందుకు ఆయుర్వేదంలో కొన్ని హెర్బల్ పానీయాలను తెలిపారు. అవేమిటో తెలుసుకుందాము. పుదీనా ఆకు కషాయం తాగుతుంటే శరీరం చల్లబడుతుంది. మీజిల్స్, రొమ్ము క్యాన్సర్ వంటివి రాకుండా అడ్డుకుంటుంది. పుదీనా కుటుంబానికి చెందిన ఒక మూలిక, నిమ్మకాయ ఔషధతైలం దాని సిట్రస్ వాసనతో, వేడి ఒత్తిడిని ఎదుర్కోగలదు. మందార టీని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, ఆర్ద్రీకరణలో సహాయపడుతుంది. ఇది వేసవిలో అద్భుతమైన పానీయం. సోంపు గింజలు సాంప్రదాయకంగా శరీరాన్ని చల్లబరచడానికి, జీర్ణక్రియకు సహాయపడతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం వున్న కొత్తిమీరను తీసుకుంటే వేసవిలో ప్రయోజనం వుంటుంది. జీర్ణ సమస్యలను కూడా ఇది అడ్డుకుంటుంది.
వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు
కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది. కొబ్బరి నీరుతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వేసవిలో కొబ్బరి నీరు శరీరానికి ఎనర్జీ బూస్టర్లా పనిచేస్తాయి. చక్కెరతో చేసిన పానీయ రసాల కంటే ఇది ఉత్తమ ప్రత్యామ్నాయంగా చెప్పుకోచ్చు. బరువు తగ్గడానికి కొబ్బరి నీరు సహాయపడుతుంది. మధుమేహం నిర్వహణకు కొబ్బరి నీరు ప్రయోజనకారి అని చెబుతారు. గుండె ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని చెపుతారు.