మంగళవారం, 7 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 27 మార్చి 2019 (14:51 IST)
సంబంధిత వార్తలు
ప్రాబ్లమ్స్ ఉన్నాయి.. అందుకే..?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమరం : 'ఉత్తరం'లో ఉత్కంఠ.. టీడీపీ వర్సెస్ బీజేపీ
నెక్లెస్ చూసినప్పటి నుంచి..?
అక్కడ స్కూల్ ఏమి లేదు కదా..?
రాజు గారి గది 3లో నాగార్జున నటిస్తున్నాడా..?
అదే కదా నా భయం..?
శీను: లక్షరూపాయలు అప్పుగా ఇస్తే నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను...
రాజు: అదే కదా నా భయం..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. తమిళనాడులో డీఎంకేతో పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను స్టార్ కంపెయినర్లుగా నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ప్రచారానికే కాకుండా, పార్టీ వ్యూహరచనలో కీలకమైన బాధ్యతలను కూడా ఏఐసీసీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించింది. తమిళనాడులో కాంగ్రెస్ పోటీ చేస్తున్న మొత్తం 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 12 నియోజకవర్గాలకు సీనియర్ అబ్జర్వర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించనున్నారు.
యుద్ధం ఎఫెక్ట్ : 10 వేలకుపైగా విమాన సర్వీసులు రద్దు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ నుంచి వివిధ దేశాలకు వెళ్లే, వచ్చే విమాన సర్వీసులను దేశీయ విమాన సంస్థలు రద్దు చేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు పది వేల విమాన సర్వీసులు రద్దు అయినట్టు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. పశ్చిమాసియాకు భారత్ నుంచి రోజుకు 300 నుంచి 350 విమాన సర్వీసులు నడుస్తుంటాయి.
రాయలసీమపై దృష్టి పెట్టాలి.. ఏపీ సీఎం చంద్రబాబు
సౌర విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రానికి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని ఒక ప్రధాన పునరుత్పాదక ఇంధన కేంద్రంగా తీర్చిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, సౌర విద్యుత్ ప్రాజెక్టులలోకి, మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లోకి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాల్సిన ఆవశ్యకతను బాబు చెప్పారు.
భారత్ ధర్మసత్రం కాదు... చొరబాటుదార్లకు చోటు లేదు : అమిత్ షా
భారత్ ధర్మసత్రం కాదని, ఇక్కడ అక్రమ చొరబాటుదారులకు చోటులేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అస్సాం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం బరాక్ లోయలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ అక్రమ చొరబాటుదారుల ప్రస్తావన తెచ్చారు. వెస్ట్ బంగాల్ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, అక్రమ చొరబాటుదారులను తరిమికొట్టాలన్నా అది బీజేపీ వల్లే సాధ్యమన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ జరుగుతాయన్నారు. బరాక్ లోయలో బెంగాలీలు ఎక్కువగా ఉంటారనిత దీంతో ఆయన బెంగాల్లో అక్రమ చొరబాటుదారుల అంశాన్ని పేర్కొనడం గమనార్హం.
హెచ్ఐవి వుందన్నా వదలని కామాంధుడు, అత్యాచారం చేసి ఇనుప రాడ్తో బాధితురాలిపై దాడి
గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. ఓ మహిళపై కామాంధుడు అత్యాచారం చేసాడు. అతడు, అమ్మా... కాస్త దాహంగా వుంది, మంచినీళ్లు ఇస్తారా అంటూ అడిగడంతో ఆ మహిళ మంచినీళ్లు తెచ్చేందుకు లోపలికి వెళ్లింది. అంతే... ఆమె వెనకే వెళ్లాడు ఆ కామాంధుడు. చున్నీతో ఆమె కాళ్లూ చేతులు కట్టేసి అత్యాచారం చేసాడు. తనకు హెచ్ఐవి వుందని చెప్పినా అతడు వినిపించుకోలేదు. మహిళపై అఘాయిత్యం చేసి అనంతరం ఇనుప రాడ్డుతో ఆమెపై దాడి చేసాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోయింది. చనిపోయిందని భావించిన అతడు అక్కడి నుంచి పరారయ్యాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం
నేను కొంచెం బరువు పెరిగానంతే, నాకు ఏ అనారోగ్యమూ లేదు- ఇది నేడు మన సమాజంలో వినిపిస్తున్న అత్యంత ప్రమాదకరమైన భ్రమ. ఒక వైద్యుడిగా నేను నిత్యం చూస్తున్న వాస్తవం ఏమిటంటే, ఆ కొంచెం అనిపించే బరువు, శరీర అంతర్గత వ్యవస్థలను నిశ్శబ్దంగా చిన్నాభిన్నం చేస్తోంది. ఊబకాయం (Obesity) అనేది కేవలం బాహ్య రూపానికి సంబంధించిన అంశం కాదు; ఇది ఒక సంక్లిష్టమైన మెటబాలిక్ వ్యాధి. భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని పట్టణ జీవనశైలిలో ఊబకాయం వేగంగా విస్తరిస్తోంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?
డయాబెటిస్. ఒకసారి వస్తే దాన్ని పూర్తిగా తగ్గించడం కష్టమని అంటారు. ఐతే క్రమబద్ధమైన ఆహారపుటలవాట్లు, వ్యాయామం చేస్తుంటే దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని రకాల పండ్లకు దూరంగా వుంటే శరీరంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో వుంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు ఏమిటో తెలుసుకుందాము. ఒక మామిడికాయలో 46 గ్రాముల చక్కెర వుంటుంది కనుక దాన్ని తినరాదు. కప్పు ద్రాక్షపండ్లలో 23 గ్రాముల షుగర్ వుంటుంది కనుక దూరం పెట్టాలి. ఒక కప్పు చెర్రీ పండ్లలో 18 గ్రాముల చక్కెర వుంటుంది కాబట్టి తినకపోవడం మంచిది.
హైదరాబాద్లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా
హైదరాబాద్లోని మెడికవర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ట్రామా సైన్సెస్ ఆధ్వర్యంలో ట్రామా, కాన్ఫ్లిక్ట్ మెడిసిన్పై జాతీయ స్థాయి సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి విచ్చేసిన ఎమర్జెన్సీ వైద్య నిపుణులు, ట్రామా స్పెషలిస్టులు, విపత్తు నిర్వహణ నిపుణులు పాల్గొని, ప్రమాదాల సమయంలో అత్యవసర వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించే విధానాలపై లోతైన చర్చలు జరిపారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటగా పరిగణించే “గోల్డెన్ అవర్”లో తీసుకోవాల్సిన చర్యల ప్రాధాన్యంపై విశేషంగా చర్చించారు.
యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్
యూరిక్ యాసిడ్. ఇపుడీ అనారోగ్య సమస్య చాలామందిని వేధిస్తున్నది. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగకుండా వుండాలంటే ఈ క్రింది 8 డ్రైఫ్రూట్స్ ఆహారంలో భాగంగా చేసుకుంటే మేలు కలుగుతుంది. శరీరానికి ఉపయోగపడే ఆ డ్రై ఫ్రూట్స్ ఏమిటో తెలుసుకుందాము. చెర్రీ పండ్లలో యాంటిఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నందువల్ల ఇవి మేలు చేస్తాయి. జీడిపప్పు మంచి కొవ్వును పెంచి ఎల్డిఎల్ కొవ్వును తగ్గిస్తుంది, చెడు కొవ్వును నిర్మూలిస్తుంది. ఖర్జూరాలులో వున్న పొటాషియం నిల్వలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించేదుకు దోహదం చేస్తాయి.
Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?
తులసి. తులసి ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. తులసి ఆకు ఒక్కటి నమిలినా ఎన్నో అనారోగ్యాలు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తగినన్ని తులసి ఆకులను రాత్రిపూట మంచినీటిలో నానబెట్టుకుని ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. ఈ తులసి నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపులో మంట సమస్యలు తగ్గిపోతాయి. తులసిలో వున్న యాంటిమైక్రోబయల్ గుణాల వల్ల శ్వాసకోస ఇబ్బందులు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో ఉదయాన్నే తులసి నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, క్రిములు నశిస్తాయి. తులసి నీటిని తాగేవారి చర్మం కాంతివంతంగా మిలమిల మెరిసిపోతుంది.