శుక్రవారం, 20 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 23 మార్చి 2019 (14:37 IST)
సంబంధిత వార్తలు
కోపంలో భర్త మర్మాంగాన్ని కోసి, దాన్ని అతడిని తీసుకుని భార్య....
అక్కడ స్కూల్ ఏమి లేదు కదా..?
ప్రియుడుతో తల్లి అక్రమ లింకు.. కుమార్తె సహకారం... చికెన్లో ఎలుకల మందు కలిపి...
డ్యూటీకి వెళ్లనివ్వడంలేదని భార్యని చంపిన కానిస్టేబుల్
ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. శవాన్ని గోనెసంచిలో మూటగట్టీ...
నెక్లెస్ చూసినప్పటి నుంచి..?
భార్య: ఏమండి నాకు కడుపులో మంటగా ఉంది..
భర్త: ఎప్పటి నుంచి..?
భార్య: ఎదురింటావిడ మెడలో నెక్లెస్ చూసినప్పటి నుంచి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ర్యాంక్ కోసం, ఆ అమ్మాయి తెల్లవారు జామున 3 గంటలకు పడుకుని ఉదయాన్నే 6 గంటలకు లేస్తోందట
అప్పట్లో తల్లిదండ్రులు ఒరేయ్ లేచి చదవండి అంటూ నాలుగైదు సార్లు గట్టిగా లేపితే కానీ లేచి చదివేవాళ్లు కాదు. దానికి కారణం రోజంతా పాఠశాలలోనో లేదంటే వారివారి స్నేహితులతోనో శరీరం అలసిపోయేట్లుగా ఆడుకుని వచ్చేవారు. ఆదమరిచి నిద్రపోయేవారు. ఇప్పటి పిల్లలకు అసలు ఆ నిద్ర ఏదీ? పోటీ పరీక్షలు. పక్కవాడు ర్యాంకు తెచ్చుకున్నాడని ఇంట్లో వున్న పిల్లవాడిని నిద్రపోనీయని తల్లిదండ్రులు ఒకవైపు వుంటే, మనకి ర్యాంకులూ ఏమీ వద్దు లోకజ్ఞానానికి చదువండి పిల్లలూ అని చెప్పినా వారికంటే నాకు ఎక్కువ మార్కులు రావాలంటూ రాత్రనక పగలనక మేల్కొని కళ్లు కాయలు కాచేలా నిద్రాహారాలు మానుకుని చదివే వారు ఇంకోవైపు.
వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు భార్య కనిపించడం లేదు...
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, మృతదేహం డోర్ డెలివరీ కేసులో రెండో నిందితురాలిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మి ఇపుడు కనిపించడం లేదు. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన అనుబంధ చార్జిషీటులో లక్ష్మీదుర్గ పేరును చేర్చారు. అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయారు.
నన్ను మీరేమి పీకలేరు బత్తాయిలూ, ఇన్స్టాగ్రాం వుంటే ఏంది పోతే ఏంది: అన్వేష్ వీడియో
నా అన్వేషణ అంటూ ప్రపంచ దేశాలను చూపిస్తూ లక్షల మంది ఫాలోయెర్లతో కోట్ల రూపాయలు డబ్బు ఆర్జించిన అన్వేష్ ఇన్ స్టాగ్రాం పోయినా తగ్గేదేలే అంటూ మరింత రెచ్చిపోయి వార్నింగ్ ఇస్తున్నాడు. అతడు సోషల్ మీడియాలో తాజాగా విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ... అయ్యో ఇన్ స్టాగ్రాం బ్యానైందే, నన్ను క్షమించండి అంటానని అనుకుంటున్నారా బత్తాయిలూ... నా ఈక కూడా మీరు పీకలేరు. నేను ఎవ్వడికీ తలవంచను. చూడండి బత్తాయిలూ, నాకు వున్న రెండు ఇన్ స్టాగ్రాం ఖాతాలు రెండు చేతులు, నాకున్న రెండు యూ ట్యూబ్ ఛానళ్లు రెండు కాళ్లు, నా బాడీ ఫేస్ బుక్.
Laddu Issue: టీటీడీ నెయ్యి సరఫరా.. ఏపీ శాసన మండలిలో గందరగోళం
తిరుమల తిరుపతి దేవస్థానాలకు (టిటిడి) నెయ్యి సరఫరా చేయడంలో, ముఖ్యంగా శ్రీవారి లడ్డూ తయారీలో హెరిటేజ్ డెయిరీ- ఇందాపూర్ ఫుడ్స్ మధ్య ఉన్న సంబంధంపై చర్చించాలని వైకాపా సభ్యులు డిమాండ్ చేయడంతో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. వైకాపా సభ్యులు సభలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఫోటోలను ప్రదర్శించడంతో గందరగోళం ఏర్పడింది. దీని ఫలితంగా చైర్మన్ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి అస్వస్థత
తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత టి.జీవన్ రెడ్డికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వాంతులు, విరేచనాలు కారణంగా ఆయన అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ఆయనకు ఫుడ్ పాయిజన్ అయినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనకు నిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?
ఇదివరకటి రోజుల్లో కోళ్లు గంపలు లేదా గూళ్లలో గుడ్లు పెట్టేవి. అవి తినే ఆహారం కూడా సహజసిద్ధమైనది కావడంతో కోడిగుడ్లు తింటే ఎంతో ఆరోగ్యకరంగా వుండేది. ఇప్పుడంతా కల్తీమయం అయిపోయింది. కల్తీ కోడిగుడ్లు వచ్చేసాయి. వాటిని తింటే లేనిపోని వ్యాధులు తగులుకుంటాయి. అలాగే పాలు కూడా. పశువులకు ఇంజెక్షన్లు ఇచ్చి తీస్తున్నారట. కొన్నిచోట్లయితే పావు లీటరు పాలలో ముప్పావు లీటరు కల్తీ పాలు కలిపి అమ్మేస్తున్నారట. కనుక ఇలాంటి పాలు తాగితే పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు.
బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం
బైపాస్ సర్జరీ (CABG) చేయించుకున్న తర్వాత గుండె సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని భావించడం ప్రమాదకరమని, కాలక్రమేణా కొత్త బ్లాకేజీలు ఏర్పడే అవకాశం ఉన్నందున నిరంతర వైద్య పర్యవేక్షణ తప్పనిసరి అని మెడికవర్ హాస్పిటల్స్ గుండె నిపుణులు వెల్లడించారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి 17 ఏళ్ల తర్వాత మళ్లీ గుండె రక్తనాళాల్లో తీవ్రమైన బ్లాకేజీలు ఏర్పడిన కేసును విజయవంతంగా చికిత్స చేసిన సందర్భంగా ఈ వివరాలు తెలియజేశారు. 2008లో ట్రిపుల్ వెసెల్ బైపాస్ సర్జరీ చేయించుకున్న రోగి ఇటీవల తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో మెడికవర్ హాస్పిటల్స్లో చేరారు.
మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్ను విడుదల చేసిన జైడస్
హైదరాబాద్: అంతర్జాతీయంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న, ఆవిష్కరణ-ఆధారిత లైఫ్-సైన్సెస్ కంపెనీ అయిన జైడస్ లైఫ్సైన్సెస్ లిమిటెడ్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా సరసమైన ఆసిలేటింగ్ పాజిటివ్ ఎక్స్పిరేటరీ ప్రెజర్(ఓపిఈపి) పరికరం, పిపెయిర్ను విడుదల చేసినట్లు వెల్లడించింది. సిఓపిడి, ఆస్తమా మరియు బ్రోన్కియెక్టాసిస్ ఉన్న రోగులలో ప్రభావవంతమైన రీతిలో శ్లేష్మ తొలగింపుకు మద్దతు ఇవ్వడానికి, ముక్కు దిబ్బడను తొలగించడానికి, శ్వాసను మెరుగుపరచడానికి రూపొందించబడిన 3-నిరోధక వ్యవస్థను ఇది కలిగి ఉంటుంది. పిపెయిర్ అనేది పేటెంట్ పొందిన డిజైన్తో కూడిన వినూత్నమైన, ఔషధ రహిత, హ్యాండ్హెల్డ్ పరికరం.
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?
గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం ఆరోగ్యానికి అమృతం లాంటిది. ఈ నీటిని తాగితే 8 ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. అవేమిటో తెలుసుకుందాము. గోరువెచ్చని నిమ్మరసం శరీరాన్ని డీటాక్సిఫై చేయడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నిమ్మనీరు తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నిమ్మకాయ నీరు శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది, తద్వారా కొత్త హుషారు వస్తుంది. గోరువెచ్చని నిమ్మకాయ నీరు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులో గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?
పనిభారం, ఒత్తిడి, ఇతర ఆందోళనలు వల్ల చాలామంది హైబిపితో బాధపడుతున్నారు. దీనితో తీవ్రమైన గుండెజబ్బులతో పాటు పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ అధిక రక్తపోటును అదుపులో పెట్టకపోతే ఆరోగ్యపరంగా తీవ్రమైన సమస్యలు సృష్టిస్తుంది. అందువల్ల ఈ క్రింది పదార్థాలను తింటుంటే రక్తపోటు అదుపులో వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. పొటాషియం పుష్కలంగా వున్న కొబ్బరి నీరు తాగినా బీపీ నియంత్రణలోకి వస్తుంది. పుచ్చకాయలో రక్తం గడ్డకట్టకుండా చూసే గుణం వుంది, వీటిని తింటుంటే బీపీ అదుపులోకి వస్తుంది. కొత్తిమీరలోని యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీ డిప్రెసెంట్ గుణాలు బీపీని కంట్రోల్ చేయగలవు. ద్రాక్ష పండ్లలోని ఫాస్పరస్, పొటాషియం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా వుండటమే కాకుండా బీపీ అదుపులో వుంటుంది.