Sunday, 17 May 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 17 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
ఇతరాలు
ఆరోగ్యం
చిట్కాలు
Foods that reduce high blood pressure
Written By
Last Modified:
Tuesday, 17 February 2026 (22:25 IST)
హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?
Publish:
Tue, 17 Feb 2026 (22:25 IST)
Updated:
Tue, 17 Feb 2026 (22:28 IST)
google-news
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?
:
తాాజా వార్తలు
ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటుపరంకానుందా? ప్రభుత్వ వివరణ ఏంటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ రవాణా సంస్థ ఏపీఎస్ ఆర్టీసీ ప్రైవేటుపరంకానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా, సంస్థలో కొత్తగా వందల సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నారు. దీంతో ప్రైవేటు పరం చేయనున్నారనే వార్తలకు ఇలాంటి చర్యలు మరింత ఊతమిస్తున్నాయి.
వైకాపా మాజీ మంత్రి రజనీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు - పాస్పోర్టు అప్పగింత
వైకాపా నేత, మాజీ మంత్రి విడద రజనీతో పాటు పలువురు వైకాపా నేతలపై పల్నాడు జిల్లా చిలకలూరి పేటలో ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. టీడీపీ మహిళా నేత పిల్లి కోటి ఫిర్యాదుతో వారిపై పోలీసులు ఎస్టీఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో మాజీ మంత్రి విడదల రజనీ తన పాస్పోర్టును నరసరావు పేట డీఎస్పీ కార్యాలయంలో అప్పగించారు.
భవిష్యత్కు ప్రపంచ టెలీకమ్యూనికేషన్ : సీఎం చంద్రబాబు
దేశాల భవిష్యత్కు ప్రపంచ టెలీకమ్యూనికేషన్ కీలకంకానుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏప్రిల్ 14న 'క్వాంటం కంప్యూటింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్' ప్రారంభోత్సవం తర్వాత.. ప్రపంచస్థాయి క్వాంటం వ్యవస్థ దిశగా మరో ముఖ్యమైన అడుగు పడిందన్నారు.
నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రొఫెసర్ మనీషా అరెస్టు
ఈ నెల 3వ తేదీన దేశ వ్యాప్తంగా జరిగిన నీట్ యూటీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. ఈ కేసులో పూణెకు చెందిన బోటనీ సీనియర్ లెక్చరర్ గురునాథ్ మాంధారేను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో దేశంలోని వివిధ నగరాల నుంచి ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
భార్యను గొడ్డలితో నరికేసి ఠాణాకు వెళ్లి లొంగిపోయిన వృద్ధుడు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 80 యేళ్ళ వృద్ధుడు తన భార్యను గొడ్డలితో నరికి, పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున మురాద్ నగర్లోని రవీ కలా గ్రామంలో జరిగింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
సినిమాపై అవగాహన లేని వ్యక్తికి సినిమాటోగ్రఫీ శాఖనా? సీఎం విజయ్పై విశాల్ ఫైర్
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్పై కోలీవుడ్ హీరో విశాల్ మండిపడ్డారు. సినిమాపై ఏమాత్రం అవగాహన లేని వ్యక్తికి సినిమాటోగ్రఫీ శాఖన కేటాయించడాన్ని విశాల్ తప్పుబట్టారు. సీఎంగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు, బస్టాండ్ల సమీపంలో మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశాలు జారీ చేయగా, ఈ నిర్ణయాన్ని విశాల్ స్వాగతించారు. కానీ, సినిమాటోగ్రఫీ మంత్రిగా రాజ్మోహన్ నియామకాన్ని తీవ్రంగా తప్పబట్టారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు.
రజనీకాంత్తో పోటీపడతాను.. అసూయ లేదు : కమల్ హాసన్
సూపర్ స్టార్ రజనీకాంత్తో తాను పోటీ పడతానని, కానీ, మా ఇద్దరి మధ్య రవ్వంత కూడా అసూయ లేదని అగ్ర నటుడు కమల్ హాసన్ అన్నారు. ఆయన ఆదివారం మదురైలో విలేకరులతో మాట్లాడుతూ, రజనీకాంత్, తాను వెండితెరపై ఒకరితో ఒకరు పోటీపడతామే తప్ప, తమ మధ్య అసూయ అనేది లేదన్నారు.
నడిరోడ్డుపై నటి పావలా శ్యామల - నిర్మాత దిల్ రాజు పెద్ద మనసు
ఆర్థిక సమస్యలతో పాటు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సినీ నటి పావలా శ్యామలాను నిస్సహాయ స్థితికి చేరుకుంది. ఆమె ఆరోగ్యం విషమించడంతో క్యాబ్ డ్రైవర్ ఆమెను నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆమెను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. పావలా శ్యామలకు పూర్తి వైద్య బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు.
పెద్ది చిత్రం మల్లయోధుడు కోడి బయోపిక్ కాదు : డైరెక్టర్ బుచ్చిబాబు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం పెద్ది. బుచ్చిబాబు దర్శకుడు జాన్వీ కపూర్ హీరోయిన్. ఈ చిత్రం మల్లయుద్ధం నేపథ్యంలో సాగుతోంది. అయితే, ఈ చిత్రం మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడి బయోపిక్గా తెరకెక్కిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం రామ్మూర్తి బయోపిక్ కాదని స్పష్టం చేశారు. అసలు పెద్ది క్యారెక్టరైజేషన్కు స్ఫూర్తి ఎవరన్నదీ చెప్పారు.
నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్
సినిమా హీరోల్లో దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైలే వేరు. అంతేకాదు... ఆయన ఆధ్యాత్మిక చింతన కూడా హైలో వుంటుంది. వీలు దొరికినప్పుడల్లా ఆయన హిమాలయాలకు వెళ్లివస్తుంటారు. మానవ జన్మ గురించి ఆయన తత్వ బోధనలు కూడా చెబుతుంటారు. ఇక అసలు విషయానికి వస్తే, ఇటీవల ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల వేళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ వున్న ఆధ్యాత్మిక వాతావరణాన్ని, తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన మాటల్లోనే, శ్రీశ్రీ రవిశంగర్ గురూజీ ఆశ్రమం ఎంతో ప్రశాంతంగా వుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos