మంగళవారం, 17 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 8 నవంబరు 2018 (15:13 IST)
సంబంధిత వార్తలు
బంధువులందరు ఓ చోట కలిస్తే పండుగ.. మరి ఆడవాళ్లు కలిస్తే.. ఏమౌతుంది..
సుప్రీం ఆదేశాలు ఉల్లంఘన.. 2 గంటలకు పైగా పేల్చినందుకు అరెస్టులు
దీపావళి రోజున రెండు గంటలే.. పట్టించుకోని తమిళ తంబీలు..
నేను పెళ్ళికి ముందు దీపావళి బాంబులంటే భయపడిపోయా..?
ఆ సమయంలోనే బాణాసంచా కాల్చాలి... అమ్మకాలపై సుప్రీం కోర్టు కొరఢా
నా దగ్గర చిచ్చుబుడ్లు ఉన్నాయి.. అదేం పెద్ద గొప్పా..?
''నా దగ్గర రాకెట్లు ఉన్నాయి
భూచక్రాలు ఉన్నాయి,
చిచ్చుబుడ్లు ఉన్నాయి
బాంబులు ఉన్నాయి, మరి
నీ దగ్గర ఏమున్నాయి...?
''అదేం పెద్ద గొప్ప నా దగ్గర అగ్గిపెట్టి ఉంది..
వెలిగించానంటే నీ వన్నీ మటాష్ పోరా''..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మదనపల్లి బాలిక హత్య కేసు: వాడిని మాకు అప్పగించండి, నడిరోడ్డుపై చంపేస్తాం, ఎవరు?
మదనపల్లి బాలిక హత్య కేసుకి సంబంధించి స్థానికులు నిందితుడిని తమకు అప్పగించాలని రోడ్డుపై బైఠాయించారు. పోలీసు వాహనం పైకి ఎక్కి నిరసనలు తెలియజేస్తున్నారు. నిందితుడు కులవర్థన్ ఇప్పటికే ఐదుగురిని పొట్టనబెట్టుకున్నాడనీ, అలాంటివాడిని జైలులో శిక్షలు గట్రా పనికిరావని, అతడిని తమకు అప్పగిస్తే నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే చంపేస్తామంటూ ఆందోళకు దిగారు. పోలీసులు నిరసనకారులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
బోరున విలపించిన ఎర్రబెల్లి - రాజకీయాల్లో ఉండాలా వద్దా అంటూ కంటకన్నీరు...
టీడీపీ మాజీ నేత, ఇపుడు భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్లబెల్లి దయాకర్ రావు బోరున విలపించారు. రాజకీయాల్లో ఉండాలా వద్దా అంటూ ఆయన కన్నీరు కార్చారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పురపాలక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తొర్రూర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కానీ, ఎక్స్ అఫిషియో ఓట్లతో చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. దీంతో ఆయన ఆగ్రహం చెందారు.
ప్రతిరోజూ బిస్కెత్తులు వేస్తున్న మహిళనే కరిచిన వీధికుక్కలు, వీడియో చూడండి
మూగజంతువులు. ఈ జాబితాలో వున్న వీధికుక్కలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీధి కుక్కల రక్షణ గురించి పలువురు ఉద్యమాలు చేస్తున్నారు. మరోవైపు వీధికుక్కల కాటుకి బలవుతున్న కుటుంబాలు కోర్టుల ముందు రోదిస్తున్నాయి. సుప్రీంకోర్టు సైతం వీధికుక్కల బెడదను అరికట్టాల్సిందేనని ప్రభుత్వాలకు సూచించాయి. ఐతే వీధికుక్కల సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరుగుతూ పోతూనే వుంది. ఇటీవలే ఓ మహిళను చుట్టుముట్టిన వీధికుక్కలను ఆమెపై బడి విచక్షణారహితంగా కరిచాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే... ఆ కుక్కలకి ఆమె ప్రతిరోజూ బిస్కెత్తులు వేస్తోందట.
వాష్రూమ్లో రహస్య కెమెరా అమర్చి రికార్డు చేశారు.. కన్నడ నటి ఫిర్యాదు
వాష్రూమ్లో రహస్య కెమెరా అమర్చి ఆ దృశ్యాలతో తనను బ్లాక్ మెయిల్ చేశారంటూ కన్నడ నటి ఒకరు ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
చంద్రబాబు విజన్ను బిల్గేట్స్ ప్రశంసించడాన్ని జగన్ జీర్ణించుకోలేకున్నారు : మంత్రి పార్థసారథి
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్పై గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్గేట్స్ ప్రశంసల వర్షం కురిపించడాన్ని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారంటూ ఏపీ మంత్రి కె.పార్థసారథి విమర్శించారు. తాజాగా బిల్ గేట్స్ నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యటించారు. ఈ పర్యటన విజయవంతం కావడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషం కక్కుతున్నారని మంత్రి పార్థసారథి ఆరోపించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?
కలబంద లేదా అలోవెరా. దీనిని సౌందర్య సాధనంగా బాగా వాడతారు. ఐతే కలబందలో సౌందర్యంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. మధుమేహాన్ని నియంత్రించడంలోనూ, పాదాలలో ఏర్పడే తిమ్మిర్లను తగ్గించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. కలబంద లోని ఫోలిక్ యాసిడ్, గుండెకి సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థను కాపాడుతుంది. శరీరానికి అవసరమైన 75 రకాల పోషక విలువలు కలబందలో ఉన్నాయి. జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను వెలుపలికి నెట్టేసే సహజ గుణం అలోవెరాలో ఉన్నాయి. యాంటి బయాటిక్స్ వాడనవసరం లేకుండా వాపులను, నొప్పులను తగ్గించే గుణం దీని జెల్లో ఉంది.
హైదరాబాద్లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్ సదస్సు టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026ను టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ నిర్వహించింది. ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును పునర్నిర్మించడంపై దృష్టి సారించిన చర్చలు, సహకార పరివర్తన కోసం విధాన నిర్ణేతలు, వైద్యులు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులు, సామాజిక ప్రభావ నాయకులను విజయవంతంగా ఒకచోట చేర్చింది.
ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు
వాలెంటైన్స్ డే అంటే ఇప్పుడు కేవలం ఆర్భాటంగా జరుపుకోవడం లేదా ఒక రోజు మాత్రమే ఆనందించడం కాదు. నేడు, బహుమతులు ఇవ్వడం అనేది మరింత వ్యక్తిగతంగా, ఆలోచనాత్మకంగా, రోజువారీ శ్రద్ధను ప్రతిబింబించేలా మారుతోంది. కేవలం రొమాంటిక్ భాగస్వాములనే కాకుండా... స్నేహితులు, కుటుంబ సభ్యులు, తమను తాము కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రజలు అర్థవంతమైన, ఉపయోగకరమైన బహుమతుల కోసం చూస్తున్నారు. ఈ మార్పు... చాక్లెట్లు, పూల కంటే భిన్నమైన, ఆధునిక ప్రత్యామ్నాయాలకు తలుపులు తెరుస్తోంది.
చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం
గోధుమల ద్వారా తీసిన గోధుమ రవ్వ వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, శరీర బరువు తగ్గించుటలోనూ దోహదపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ బి ఉంటాయి. గోధుమ రవ్వ వలన కలిగే ప్రయోజనమేమిటో తెలుసుకుందాము. గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని పాలిచ్చే తల్లులు పాలలో కలిపి తినాలి. కొందరికి గోధుమ రవ్వ జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగించవచ్చు, అలాంటివారు కొన్ని రోజులు దానిని తినడం ఆపాలి. గోధుమ రవ్వ పదార్థం తింటుంటే శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గోధుమ రవ్వ పదార్థాన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గోధుమరవ్వతో చేసిన పదార్థాలకు వాంతులు ఆపే శక్తి వుంది.
మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?
పైల్స్, తెలుగులో మొలలు. ఈ సమస్య వున్నవారి పరిస్థితి చెప్పలేనంత ఇబ్బందికరంగా వుంటుంది. పైల్స్ సమస్యతో బాధపడుతుంటే ఈ క్రింద తెలిపిన 7 ఆహార పదార్థాలకు దూరంగా వుండాలి. వాటిని ఎందుకు దూరం పెట్టాలో తెలుసుకుందాము. పండని అరటిపండ్లు వంటి ఇతర పండ్లను తింటే అవి మొలలు నొప్పి, బాధను పెంచి మలబద్ధకం లేదా చికాకు కలిగించే అవకాశం వుంది. వైట్ రైస్, వైట్ బ్రెడ్, స్టోర్లలో కొనుగోలు చేసే కేక్లు వంటి శుద్ధి చేసిన ధాన్యాలతో చేసినవి తింటే సమస్య పెరుగుతుంది.