శనివారం, 7 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 18 జూన్ 2021 (18:42 IST)
సంబంధిత వార్తలు
కొత్త కోడలికి మెట్టు మెట్టుకు నోట్ల కట్ట, అత్త అదిరిపోయే వెల్కమ్...
ఏవండీ.. కడుపులో మంటగా వుంది..!
ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్.. ఏపీ సర్కారు నిర్ణయం
థర్డ్ వేవ్ అలెర్ట్.. ఐదేళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు టీకాలు
కోడలిని రూ.80 వేలకు విక్రయించిన మామ... ఎక్కడ?
అమ్మ కొట్టింది డాడీ..!
తండ్రి: "ఎందుకు.. రా..? బుజ్జి ఏడుస్తున్నావ్..?!"
కుమారుడు : "అమ్మ కొట్టింది డాడీ..!"
తండ్రి : "అమ్మే కదరా కొట్టింది.. ఏడవకు నాన్నా!"
కుమారుడు : "నీకు అలవాటైపోయింది.. నాకు నొప్పేస్తుంది డాడీ..!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Raja Singh: గో హత్య నిర్మూలన కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలి: రాజా సింగ్ (video)
బక్రీద్ సందర్భంగా లక్షలాది గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి, వారి కుటుంబానికి తాకుతుంది అని తెలంగాణ బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. "గో" మాతను జాతీయ పశువుగా ప్రకటించాలని.. గో హత్య నిర్మూలన కోసం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని రాజా సింగ్ అన్నారు. కాగా ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే రాజా సింగ్.. ఇటీవల బీజేపీలో ఇంటి దొంగల బాగోతం బయటపెడతానని హెచ్చరించారు. కొందరు నేతలు బీఆర్ఎస్ నాయకులకు బీజేపీని తాకట్టు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని రాజాసింగ్ ఆరోపించారు.
Peacok: తల్లి ప్రేమ- కొండచిలువతో నెమలి ఫైట్.. ఎందుకో తెలుసా? (video)
తల్లి ప్రేమకు హద్దులంటూ వుండవు. తల్లి అనే పదం త్యాగానికి నిదర్శనం. కన్నబిడ్డలను కాపాడుకోవడంలో కన్నతల్లి ఎప్పుడు ముందుంటుంది. ఇది మన మాతృమూర్తులకు సొంతం కాదు. జంతువుల్లోనూ తల్లి ప్రేమకు అద్దం పట్టే సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
Revanth Reddy: ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న (video)
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను తీవ్రంగా విమర్శించే వారిలో తీన్మార్ మల్లన్న ఒకరు. బీఆర్ఎస్ చీఫ్పై దాడి చేయడంలో ఆయన చూపిన వేగం, పట్టుదల కాంగ్రెస్ పార్టీ గుర్తించి, పార్టీ ఎమ్మెల్సీగా పదోన్నతి పొందాయి. అయితే, మల్లన్న పార్టీ హద్దులు దాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించిన కుల గణన కార్యక్రమాన్ని బహిరంగంగా విమర్శించారు. దీని ఫలితంగా రేవంత్, మల్లన్న మధ్య క్రమంగా అంతరం ఏర్పడింది.
Bakrid 2025: దేశ వ్యాప్తంగా బక్రీద్ను జరుపుకుంటున్న ముస్లిం సోదరులు
భారతదేశం అంతటా ముస్లింలు శనివారం ఈద్ అల్-అధా అని కూడా పిలువబడే బక్రీద్ను మతపరమైన ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లోని మసీదులు, ఈద్గాలలో ప్రత్యేక సామూహిక ప్రార్థనలతో ఈ రోజు ప్రారంభమైంది. పవిత్ర పండుగను గుర్తించడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.
Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)
ప్రముఖ నటుడు సోనూ సూద్ జూన్ రెండో తేదీన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. తాను మొదటిసారిగా 25 ఏండ్ల క్రితం శ్రీవారిని దర్శించుకున్నానన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి
శంఖం పువ్వులు. వీటితో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జుట్టు తెల్లబడకుండా ఉండాలనుకునేవారికి శంఖపు పువ్వు ఒక గొప్ప ఎంపిక అని చెబుతారు. ఈ పువ్వులతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఈ పువ్వుల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. శంఖపు పువ్వు జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు తోడ్పడతాయి. ఇది శరీరం నుండి మలినాలను తొలగించడంలో మేలు చేస్తుంది. శంఖపు పువ్వు అకాల వృద్ధాప్య లక్షణాలను నివారిస్తాయి. మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు
చక్కెర తీపిగా ఉంటుంది, కానీ దానిలో ఎక్కువ భాగం ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, ధాన్యాలు వంటి మొత్తం ఆహారాలలో సహజ చక్కెరలు ఉంటాయి. శరీరం ఆ కార్బోహైడ్రేట్లను నెమ్మదిగా జీర్ణం చేస్తుంది. తద్వారా మీ కణాలకు స్థిరమైన శక్తి లభిస్తుంది. కానీ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ వంటి అదనపు చక్కెరలు ప్యాక్ చేసిన ఆహారాలు శరీరానికి చేటు చేస్తాయి. వాటివల్ల కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసుకుందాము. అధిక చక్కెర-తీపి పానీయాలు తీసుకుంటే అధిక బరువు పెరగడంతో మధుమేహం, కొన్ని క్యాన్సర్లు వంటి సమస్యలు వస్తాయి. అదనపు చక్కెర రక్తప్రవాహంలోకి ఎక్కువ కొవ్వులను విడుదల చేస్తుంది. రెండూ గుండెపోటు, స్ట్రోక్, ఇతర గుండె జబ్బులకు దారితీయవచ్చు.
Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు
ఎర్రటి అరటి పండ్లు. వీటిలోని పోషకాలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తింటే గుండె, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ అరటి పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బి6 పుష్కలంగా వుండటంతో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. చిన్న ఎర్ర అరటిపండులో 9 నుంచి 28 శాతం మేర విటమిన్ సి, బి6 వుంటాయి. ఎర్ర అరటి పండులో వుండే పొటాషియం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సాయపడుతుంది. ఎర్ర అరటి పండు తింటుంటే రక్తాన్ని శుభ్రపరిచి ఆరోగ్యవంతం చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతాయి ఎర్రటి అరటి కాయలు.
ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్
మధుమేహం. ఈ వ్యాధి వచ్చింది అనగానే తీసుకునే ఆహారంపై అనేక ఆంక్షలు వుంటాయి. నోటికి తాళం వేసుకోవాలేమో అన్నట్లు తయారవుతుంది పరిస్థితి. ఐతే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమమైన రసాలు కొన్ని వున్నాయి. ఈ జ్యూస్లు ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట 2 టేబుల్ స్పూన్ల మెంతి విత్తనాలను నానబెట్టి ఆ నీటిని తాగితే బ్లడ్ షుగర్ నియంత్రణలో వుంటుంది. ఉసిరి, కలబంద రసానికి తేనె, మిరియాలు జోడించి సేవిస్తే ఇన్సులిన్ స్థాయిలు పెరిగి బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయి. టేబుల్ స్పూన్ చియా గింజలను, బాటిల్ నీటిలో నానబెట్టి దానిలో నిమ్మకాయ పిండి ఆ రసాన్ని తాగితే మధుమేహం అదుపులో వుంటుంది.
గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?
మనీ ప్లాంట్. ఈ మొక్క ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని ఇస్తుందని విశ్వాసం. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మొక్క బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ మరియు జిలీన్ వంటి ఇండోర్ గాలి నుండి గాలిలో ఉండే కాలుష్య కారకాలను తొలగించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలికి విలువను జోడిస్తుంది. ఇంకా మనీ ప్లాంట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మనీ ప్లాంట్ ఉన్న గదిలోని గాలిలో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది, సులభంగా శ్వాస తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఇంట్లో మనీ ప్లాంట్ను ఉంచడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఇంట్లో వాదనలను, ఆందోళన, నిద్ర రుగ్మతలను తగ్గిస్తుంది.