శనివారం, 14 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 18 జూన్ 2021 (18:42 IST)
సంబంధిత వార్తలు
కొత్త కోడలికి మెట్టు మెట్టుకు నోట్ల కట్ట, అత్త అదిరిపోయే వెల్కమ్...
ఏవండీ.. కడుపులో మంటగా వుంది..!
ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్.. ఏపీ సర్కారు నిర్ణయం
థర్డ్ వేవ్ అలెర్ట్.. ఐదేళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు టీకాలు
కోడలిని రూ.80 వేలకు విక్రయించిన మామ... ఎక్కడ?
అమ్మ కొట్టింది డాడీ..!
తండ్రి: "ఎందుకు.. రా..? బుజ్జి ఏడుస్తున్నావ్..?!"
కుమారుడు : "అమ్మ కొట్టింది డాడీ..!"
తండ్రి : "అమ్మే కదరా కొట్టింది.. ఏడవకు నాన్నా!"
కుమారుడు : "నీకు అలవాటైపోయింది.. నాకు నొప్పేస్తుంది డాడీ..!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తొలి ఎమెర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ప్రధాని మోడీ ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్, video
భారతదేశంలోని అసోం రాష్ట్రంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. శనివారం నాడు ప్రధాని మోడి అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాలోని C-130J విమానంలో ఈశాన్యంలోని మొదటి అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం(ELF) వద్ద చారిత్రాత్మక ల్యాండింగ్ చేశారు. ప్రధాని మోదీ చాబువా ఎయిర్ఫీల్డ్ నుండి బయలుదేరి, జాతీయ రహదారి-37లోని మోరాన్లోని ELF వద్ద దిగారు. ప్రధానమంత్రి ప్రారంభించిన మోరాన్ బైపాస్లో రూ.100 కోట్ల విలువైన ELF, 4.2 కి.మీ.ల రియన్ఫోర్స్డ్ స్ట్రెచ్, IAF ఫైటర్ జెట్లు, రవాణా విమానాలకు వ్యూహాత్మక, బహుళ-ఫంక్షనల్ రన్వేగా పనిచేస్తుందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఈ ఎమర్జెన్సీ రన్ వే రక్షణ, లాజిస్టిక్స్, విపత్తు ప్రతిస్పందనను బలోపేతం చేస్తుందని వెల్లడించారు.
Kolkata: బురఖాతో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య-గణిత పరీక్ష బాగా రాయలేదని?
కోల్కతాలోని టాప్సియా ప్రాంతంలో సెకండరీ మాధ్యమిక్ పరీక్ష విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గణిత పరీక్ష సరిగ్గా రాయకపోవడంతో బాలిక బురఖాతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం రాత్రి ఆమె ఇంటి నుండి మైనర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. అదే రోజు గణిత పరీక్ష రాసినప్పటి నుండి ఆమె నిరాశకు గురైందని మృతురాలి కుటుంబం పేర్కొంది. ఫిబ్రవరి 12న సెకండరీ పరీక్షలు ముగిశాయి. మిగిలిన పరీక్షలు బాగా రాసినప్పటికీ, గణిత పరీక్ష గురించి ఆమె ఆందోళన చెందిందని మృతురాలి కుటుంబం తెలిపింది.
Jaipur road accident: కోట-జైపూర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
జైపూర్లోని చక్సులో జరిగిన ఒక విషాదకరమైన రోడ్డు ప్రమాదంలో కోట-జైపూర్ జాతీయ రహదారిపై ఒక కారు ట్రయిలర్ను ఢీకొట్టడంతో ఒక మహిళతో సహా ఐదుగురు మరణించారు. బాధితులు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నివాసితులు. చక్సు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ మనోహర్ లాల్ మేఘ్వాల్ ప్రకారం, శనివారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో చక్సులోని టిగారియా మోడ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి మోదీ దత్తపుత్రుడు.. బీజేపీకి బినామీగా మారారా? -షర్మిల ఫైర్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఇటీవలి వారాల్లో చాలా మౌనంగా ఉన్నారు. అయితే, ఆమె ఇప్పుడు తన సోదరుడు జగన్ సహా అనేక మంది నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై స్పందిస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో జగన్ పాత్రను లక్ష్యంగా చేసుకుని షర్మిల పదునైన, దూకుడు వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు, జగన్, చంద్రబాబు నాయుడు హయాంలో తీసుకున్న రుణాల కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు పడుతోంది.
Berkeley: శాన్ ఫ్రాన్సిస్కోలో 22 ఏళ్ల భారతీయ విద్యార్థి అదృశ్యం
బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో 22 ఏళ్ల భారతీయ విద్యార్థి అదృశ్యం కావడంపై శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు తూర్పు బే ప్రాంతంలో శోధన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కర్ణాటకకు చెందిన బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో భారతీయ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య అదృశ్యం కావడం పట్ల శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కాన్సులేట్ శుక్రవారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక పోస్ట్లో తెలిపింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది
అల్లం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అందుకే వంటకాల్లో కాస్తంత అల్లం ముక్కను తురిమి వేస్తుంటారు. ఈ అల్లం ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఒకటి. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మీ రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది. అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి. కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు. వికారం, మార్నింగ్ సిక్నెస్ తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది.
వేసవిలో చల్లచల్లగా కర్బూజ రసం తాగితే ఇవే ప్రయోజనాలు
వేసవి తాపం తగ్గించుకోవడానికి, వేసవిలో శరీరం కోల్పోయే నీటిని తిరిగి అందించడంలో కర్బూజపండు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. మరి ఈ పండులో ఉన్న పోషక విలువలేంటో తెలుసుకుందాం. కర్బూజ పండులో ఎక్కువ శాతం బీటాకెరోటిన్, విటమిన్ సి ఆరోగ్యానికి తోడ్పడి క్యాన్సర్ బారిన పడిన కణాలను తగ్గించి ప్రీ-రాడికల్స్ని తొలగిస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు శరీరంలోని తెల్ల రక్త కణాలను వృద్ది చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
మేడ్ ఇన్ ఇండియా, దేశ్ బంధు గుప్తా, లూపిన్ అండ్ ఇండియన్ ఫార్మా పుస్తకం ఆవిష్కరణ
సందీప్ ఖన్నా, మనీష్ సభర్వాల్ రాసిన మేడ్ ఇన్ ఇండియా, మూడు అద్భుతమైన ప్రయాణాలను మనకు సూచిస్తుంది. అందులో ఒకటి భారతదేశ ఫార్మా పరిశ్రమ పెరుగుదల, లుపిన్ ఆవిర్భావం మరియు పరిణామం, అలాగే లుపిన్ వ్యవస్థాపకుడు దేశ్ బంధు గుప్తా గారి యొక్క అసాధారణ జీవితం. ఈ మూడు ప్రయాణాలను మనం ఒక్కసారి కలిపి చూస్తే... ఒకప్పుడు ఔషధాలను దిగుమతి చేసుకోవడంపైనే ఆధారపడిన దేశం, ఇప్పుడు ప్రపంచ ఫార్మసీగా కేంద్రస్థానంగా ఎలా మారిందో మనకు చాటిచెప్తుంది.
ఓట్స్ తింటే 6 ప్రయోజనాలు, ఏంటవి?
ఓట్స్లో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా అధిక బరువు తగ్గవచ్చు. ఇంకా వీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఓట్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఓట్స్ పోషకాలతో నిండి వుంటాయి, శక్తివంతమైన ఫైబర్ బీటా-గ్లూకాన్తో సహా పిండి పదార్థాలు, ఫైబర్లు వుంటాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కనుక ఓట్స్ తింటుండాలి. ఓట్స్లో బీటా-గ్లూకాన్ అనే శక్తివంతమైన కరిగే ఫైబర్ ఉంటుంది. ఓట్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలవు, మంచి కొలెస్ట్రాల్ను దెబ్బతినకుండా కాపాడతాయి. ఓట్స్ రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది.
దానిమ్మ పువ్వు కషాయానికి అంత శక్తి వుందా?
దానిమ్మ ఆకులు, పూలు, పండ్లు, గింజలు, బెరడు అన్నీ ఔషధంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా దానిమ్మ పూలు చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. దానిమ్మ పువ్వును చూర్ణం చేసి అర ఔన్సు తేనెలో కలిపి ఉదయం, సాయంత్రం తింటే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు. దానిమ్మ పువ్వును నీడలో ఆరబెట్టి అందులో తేనె కలుపుకుని తింటే శరీరం దృఢంగా తయారవుతుంది. దానిమ్మ పువ్వు కషాయం తీసుకుంటే మహిళల్లో పలు రుగ్మతలను నిరోధించవచ్చు. దానిమ్మ పువ్వులో తాటిబెల్లం కలిపి కషాయం చేసి తాగితే గ్యాస్ సమస్య తగ్గి ఆకలి కలుగుతుంది. రక్తంలో షుగర్ స్థాయిలను కంట్రోల్ చేసే శక్తి దానిమ్మ పూలకు వుంది.