గురువారం, 2 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 11 జూన్ 2021 (22:58 IST)
సంబంధిత వార్తలు
తొలిరాత్రి భర్త కోసం ఎదురుచూస్తున్న భార్య, వెనగ్గా వచ్చి ఆ మాట చెప్పాడు, భార్య షాక్
నా భార్య అందగత్తె, 25 వేలకు ఇద్దరు స్నేహితులకు ఆఫర్ ఇచ్చిన భర్త
అప్పులు తీర్చే మార్గం లేక భార్యపై అత్యాచారం చేయించాడు..
భర్తను హత్య చేసి.. మర్మాంగాన్ని కోసేసింది.. ఆపై పెనంపై వేసి ఫ్రై చేసింది..!
మైనర్ బాలికతో ప్రేమికుడి సహజీవనం - ఓకే చెప్పిన హైకోర్టు
ఏవండీ.. కడుపులో మంటగా వుంది..!
"ఏవండీ.. నాకు కడుపులో మంటగా వుంది..!" బాధగా చెప్పింది భార్య భర్తతో..
"ఎప్పటి నుంచి..?" అడిగాడు భర్త
"ఎదురింటావిడ మెడలో నక్లెస్ చూసినప్పటి నుంచి..!" అసలు విషయం చెప్పింది భార్య.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
AP Thanks India, ఒక రాష్ట్ర రాజధానికి కేంద్రం చట్టబద్ధత ఇదే తొలిసారి, చంద్రబాబు పూజలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదించింది. బుధవారం ఈ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందగా ఇక రాష్ట్రపతి ఆమోదముద్రతో ఏపీ రాజధానిగా అమరావతి చిరస్థాయిగా నిలవనుంది. అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో ఒక్క వైసిపి తప్ప దేశంలోని అన్ని పార్టీలు తమ మద్దతు తెలిపాయి. అందుకే ప్రస్తుతం AP Thanks India అనే హ్యాష్ ట్యాగ్ X లో ట్రెండ్ అవుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... ఒక రాష్ట్ర రాజధానికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడం దేశంలో ఇదే తొలిసారి కావడం.
అమెరికాను వణికిస్తున్న 'సికాదా' - భారత్లోకి ఎంట్రీ కానుందా?
అగ్రరాజ్యం అమెరికాను కరోనా సబ్ వేరియంట్గా గుర్తించిన సికాడా వణికిస్తోంది. ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన బీఏ.3.2 అనే వేరియంట్గా గుర్తించారు. ప్రస్తుతం ఈ వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తూ అమెరికా పౌరులను వణికిస్తోంది. ఇప్పటివరకు అమెరికాలోని 29 రాష్ట్రాల్లో ఈ వైరస్ను గుర్తించారు. గత 2024లో తొలిసారి సౌతాఫ్రికాలో ఈ వేరియంట్ను గుర్తించారు. ఇది క్రమంగా 23 దేశాలకు వ్యాపించింది. ఇపుడు అమెరికాలో కనిపించి కలకలం రేపుతోంది.
సినిమాల్లో నటించాలనే ఆశతో భాగ్యనగరికి వచ్చాడు.. అంతలోనే అనంతలోకాలకు... (వీడియో)
సినిమాల్లో నటించాలన్న ఆశతో ఓ యువకుడు హైదరాబాద్ నగరానికి వచ్చాడు. సినిమా అవకాశాల కోసం అనేక నిర్మాణ సంస్థలకు చెందిన కార్యాలయాలకు ఆడిషన్స్ కోసం వెళ్ళసాగాడు. ఇంతలోనే గుండె ఆగిపోవడంతో అనంత లోకాలకు చేరుకున్నాడు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమరావతి బిల్లుకు కేంద్రం ఆమోదం.. ఏపీ సంబురాల్లో సీఎం దంపతులు (video)
అమరావతి బిల్లుకు కేంద్రం ఆమోదం లభించింది. దీంతో ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు ప్రజలు, రైతులు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోక్సభలో ఈ బిల్లు ఇప్పటికే ఆమోదం పొందగా, తాజాగా రాజ్యసభ మూజువాణి ఓటుతో బిల్లును పాస్ చేసింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం ఈ బిల్లు చట్టం కానుంది. అలాగే ఉద్దండరాయునిపాలెంలో అమరావతి రైతులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు.
ఇరాన్పై యుద్ధంలో విజయం సాధించాం : డోనాల్డ్ ట్రంప్
ఇరాన్పై సాగిస్తున్న యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్లు విజయం సాధించాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా సైనిక చర్యలతో టెహ్రాన్ సైనిక శక్తిని పూర్తిగా నాశనం చేశామని, తమ వ్యూహాత్మక లక్ష్యాలు నెరవేరుతున్నాయని, త్వరలోనే ఈ పనిని పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆయన జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్పై దాడులు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?
తులసి. తులసి ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. తులసి ఆకు ఒక్కటి నమిలినా ఎన్నో అనారోగ్యాలు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తగినన్ని తులసి ఆకులను రాత్రిపూట మంచినీటిలో నానబెట్టుకుని ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. ఈ తులసి నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపులో మంట సమస్యలు తగ్గిపోతాయి. తులసిలో వున్న యాంటిమైక్రోబయల్ గుణాల వల్ల శ్వాసకోస ఇబ్బందులు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో ఉదయాన్నే తులసి నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, క్రిములు నశిస్తాయి. తులసి నీటిని తాగేవారి చర్మం కాంతివంతంగా మిలమిల మెరిసిపోతుంది.
జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు
టీ లేదా ఆహారంలో అల్లం ఉపయోగిస్తాము. ఐతే గోరువెచ్చటి నీటిలో అల్లం వేసి ఆ నీటిని తాగడం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో అల్లం నీటిని తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. అల్లం నీరు తాగితే కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో అల్లం నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. మధుమేహం వల్ల వచ్చే సమస్యలను దూరం చేయడంలో అల్లం నీరు సహాయపడుతుంది. చర్మంపై దద్దుర్లు, మొటిమలు, ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం నీరు సహజంగా రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.
రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?
రాత్రి వేళ నిద్రా భంగం కాకుండా వుండాలంటే తగిన ఆహారం తీసుకోవాలి. నిద్రకు ఇబ్బందికరంగా మారే 9 పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. నిద్రకు ఉపక్రమించే ముందు కాఫీ, టీ, చాక్లెట్ల వంటివి తింటే సరైన నిద్ర లేకుండా అవుతుంది. మద్యం సేవిస్తే మత్తుగా నిద్రపడుతుందని అంటారు కానీ అది నిద్రాభంగం కలిగిస్తుంది. చక్కెర స్థాయిలు అత్యధికంగా వున్న స్వీట్స్ కూడా మోతాదుకి మించి తింటే రాత్రి సరిగా నిద్రపట్టదు. కార్బొనేటెడ్ పానీయాలు తాగడం వల్ల కడుపులో గడబిడగా వుండి నిద్రలేకుండా చేస్తాయి. రాత్రి నిద్రపోయే ముందు కడుపు నిండుగా భోజనం చేసినా నిద్ర సరిగా పట్టదు. అందువల్ల కాస్త ఖాళీ వుంచేట్లు చూడాలి.
టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?
సీజనల్ వ్యాధులు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఆటలమ్మ వంటి పొంగు వ్యాధులతో పాటు టైఫాయిడ్ కూడా వ్యాపిస్తోంది. టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు జీర్ణవ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. కాబట్టి, జీర్ణం కావడానికి కష్టంగా ఉండే పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. టైఫాయిడ్ సమయంలో తినకుండా ఉండాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఎక్కువ పీచు పదార్థాలున్న వాటిని తినకూడదు. ఎందుకంటే పీచు పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఇది పేగులపై ఒత్తిడి పెంచుతుంది. అలాగే ముడి బియ్యం, తృణధాన్యాలు వంటివి కాకుండా తెల్లటి అన్నం లేదా జావ తీసుకోవడం ఉత్తమం.
అసోసియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం
తమిళనాడు అంతటా ఆరోగ్య సంరక్షణ సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో అఫర్డ్ప్లాన్ మరియు అసోసియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ (ఇండియా)- తమిళనాడు చాప్టర్(AHPI-TN) ఈరోజు ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఒక అధికారిక అవగాహన ఒప్పందం (MOU) ద్వారా, AHPI-TN సభ్యులు అఫర్డ్ప్లాన్ యొక్క ప్రొక్యూర్మెంట్ ఆప్టిమైజేషన్ ప్లాట్ఫారమ్ అయిన ప్రొకాలిక్స్(Procalyx) యాక్సెస్ను పొందుతారు. ఫార్మాస్యూటికల్ మరియు వైద్య పరికరాల రంగాలలో వస్తువులు, వాటి ధరలను పారదర్శకంగా కనుగొనడానికి ఈ ప్లాట్ఫారమ్ రూపొందించబడింది.