శనివారం, 7 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 3 ఏప్రియల్ 2021 (19:21 IST)
సంబంధిత వార్తలు
అదేంటో మీతో వున్న ఎంజాయ్మెంట్ వీళ్లతో రావడం లేదండీ...
పెళ్లికి ముందు నువ్వు మాత్రమే...
నిద్రపోయేటపుడు కూడా బూట్లు వేసుకుని పడుకుంటున్నావెందుకు?
ఎలక్షన్లయ్యాక ఇంకా ఎవరైనా ప్రచారం చేస్తారా..?
ఆయన మీ హస్బెండా మేడం?
లేడీ టీచర్: ఓకే పిల్లలూ... ఇవాల్టి ఆన్ లైన్ క్లాస్ అయిపోయింది. మీకేమైనా డౌట్స్ వుంటే అడిగేయండి.
పిల్లవాడు: మీరు పాఠం చెప్తున్నప్పుడు మధ్యలో చీపురు తీసుకుని ఇల్లు ఊడుస్తూ కనబడ్డాడు, ఆయన మీ హస్బెండా మేడం?
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అమరావతిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన.. మొట్టమొదటి 133-క్విట్ క్వాంటం కంప్యూటర్ను..?
అమరావతి రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలంలో ఉన్న ఉద్దండరాయునిపాలెం గ్రామంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో కలిసి క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం మధ్యాహ్నం 3:00 గంటలకు ఉద్దండరాయునిపాలెం చేరుకుని, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత వేదిక వద్ద జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
పవన్ సౌలభ్యాన్ని బట్టి వేషం మారుస్తారు.. క్షమాపణలు చెప్పాల్సిందే.. రోజా
మాజీ నగరి ఎమ్మెల్యే రోజా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తిరుమల కల్తీ నెయ్యి ఆరోపణల విషయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు చేసిన తప్పుడు ఆరోపణలను శ్రీ వేంకటేశ్వర స్వామి క్షమిస్తారా అని ఆమె ప్రశ్నించారు. లడ్డూలలో చేప నూనె, జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిపారని వారు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రోజా ఆరోపించారు. తన సౌలభ్యాన్ని బట్టి వేషధారణను, ప్రకటనలను మారుస్తారని పవన్ను రోజా విమర్శించారు. రామ మందిర ప్రారంభోత్సవం కోసం అయోధ్యకు పంపిన లక్ష లడ్డూలలో చేప నూనె, జంతువుల కొవ్వు కలిపారని పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీపై నిందలు వేశారని ఆమె ఆరోపించారు.
కేసీఆర్కు జాతిపిత బిరుదు.. ఎప్పటికీ ఆమోదించను - ప్రొఫెసర్ కోదండరామ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్కు జాతిపిత అనే బిరుదు వాడకాన్ని విమర్శించిన కొద్ది రోజులకే, ప్రొఫెసర్ కోదండరాం కొత్త వివాదాన్ని రాజేశారు. కేసీఆర్ను జాతిపిత అని పిలవడాన్ని తాను ఎప్పటికీ ఆమోదించబోనని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారి తీశాయి. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ ప్రజల మనోభావాలను వాడుకుంటోందని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడిన వారందరినీ కేసీఆర్ గౌరవించలేదని ఆయన విమర్శించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తెలంగాణ గుర్తింపును ఉపయోగించుకోవడం తప్పని ఆయన అన్నారు.
రోడ్డు యాక్సిడెంట్ చేసినవాడిని ఎందుకు జైలులో వెయ్యరు?
ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు అశోక్ వేములపల్లి తన బావగారు రోడ్డు ప్రమాదానికి గురై మరణం అంచుదాకా వెళ్లి బైటపడ్డారని అన్నారు. తన బావ రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూ వుండగా ఓ మినీ వ్యాను డ్రైవర్ వేగంగా వచ్చి ఢీకొట్టేశాడు. అతడికి కనీసం లైసెన్స్ కూడా లేదు. ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవర్లు రోడ్డుపై వాహనాలను నడుపుతూ ఎంతోమంది ప్రాణాలను తీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనంతో ర్యాష్ డ్రైవింగ్ చేసి గుద్దేసి చంపేసి వెళ్లిపోయే డ్రైవర్లకు కేసు నమోదు చేసి బెయిల్ ఇచ్చి పంపేస్తున్నారు.
తెలంగాణలో ప్రచారానికి పవన్ కల్యాణ్ రారట.. కారణం ఏంటో తెలుసా?
తెలంగాణలోని పవన్ కళ్యాణ్ మద్దతుదారులలో ఆయన ప్రచార పర్యటన గురించి బలమైన అంచనాలు నెలకొన్నాయి. చాలామంది అభిమానులు ఆయన బీజేపీ తరపున తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆశించారు. అయితే, పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికలలో ప్రచారం చేయరని బీజేపీ తర్వాత ప్రకటించింది. జ్వరంతో బాధపడుతున్నందున జనసేన అధినేత ప్రయాణించలేకపోతున్నారని పార్టీ స్పష్టం చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం 2026
హైదరాబాద్: ఆసియాలో అతిపెద్ద సామాజిక పెట్టుబడిదారుల నెట్వర్క్ అయిన ఏవిపిఎన్, ఈరోజు హైదరాబాద్లో ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం 2026ను నిర్వహించింది, ఇది బయోఏషియా 2026కి ముందు జరిగిన వ్యూహాత్మక ప్రీ-ఈవెంట్ సమావేశం. ఆరోగ్య సంరక్షణ రంగంలో అత్యాధునిక ఆవిష్కరణలకు సహకారాన్ని ప్రోత్సహించడానికి, భారతదేశంలో మెరుగైన ఆరోగ్య ఫలితాల దిశగా పురోగతిని వేగవంతం చేయడానికి ఈ ఫోరం కార్పొరేట్, దాతృత్వ, ఔషధ, జీవ శాస్త్రాలు, ఆరోగ్య సంరక్షణ, విధాన పర్యావరణ వ్యవస్థల నుండి నాయకులను ఒకచోట చేర్చింది.
ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?
ఉప్పు. రోజుకి 5 గ్రాముల కంటే తక్కువ మోతాదులో శరీరానికి అందాలి. అంతకుమించి శరీరానికి అందిస్తే అనారోగ్యానికి కారణమవుతుంది. ఉప్పు అధికంగా తింటే కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. ఉప్పు అధికంగా తీసుకుంటే కిడ్నీ సమస్యలు వస్తాయి. రక్తపోటు పెరుగుతుంది. వికారం, వాంతులు, కళ్లు తిరుగుతాయి. గుండె సంబంధ వ్యాధులు రావడానికి ఉప్పు అధిక మోతాదులో వాడటం కారణం అవుతుంది. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం వుంటుంది. శరీరం డీహైడ్రేషన్ సమస్యకు గురవుతుంది.
ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు
ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనూ క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కార ణాలలో ఒకటిగా ఉంది; అయినప్పటికీ ఇది చాలా తప్పుగా అర్థం చేసుకున్న క్యాన్సర్లలో ఒకటి. ధూమపానం చేసే వారిని మాత్రమే ప్రభావితం చేసేదిగా, ఆలస్యంగా నిర్ధారణ చేయబడేదిగా, చికిత్స ఎంపికలను పరిమితంగా కలిగి ఉన్న వ్యాధిగా ప్రజల అభిప్రాయం చాలా కాలంగా దీనిని చిత్రీకరించింది. నేడు, సైన్స్ దీనికి చాలా భిన్నమైన కథను చెబుతోంది. ముఖ్యంగా భారతీయ నగరాల్లో, వైద్యులు మారుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ స్థితిగతులను చూస్తున్నారు.
Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?
పురుషుల్లో కీళ్ల దృఢత్వం కోసం కండరాల నొప్పికి చెక్ పెట్టాలంటే.. ఎండు చేపలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సమతుల్య ఆహారంలో క్రమం తప్పకుండా ఎండు చేపలను చేర్చుకుంటే పురుషుల్లో కండరాల నొప్పిని దూరం చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎండు చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లకు మూలం. ఎండు చేపలు ముఖ్యంగా దీర్ఘకాలిక శరీర నొప్పులను దూరం చేస్తాయి. ఎండిన చేపల్లో అధిక కాల్షియం కంటెంట్ వుంటుంది.
కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?
సీజన్కు తగినట్లుగా వచ్చే పండ్లను వదిలిపెట్టకుండా తినేయాలి. వీటిలో కివీ పండ్లు కూడా వున్నాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కివీ పండ్లను తింటుంటే రక్తసరఫరా మెరుగుపడుతుంది. వీటిని తింటే ప్రాణాంతక వ్యాధులైన కాలేయ, చర్మ కేన్సర్లు దగ్గరకు రావు. రోగనిరోధక శక్తిని పెంచే శక్తి కివీ పండ్లకు వుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కివీ పండ్లను తింటుండాలి. కివీలో వుండే విటమిన్ సి కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. ఒత్తిడి, మానసికి వ్యాకులతతో బాధపడేవారు కివీ పండ్లను తింటుంటే ఫలితం వుంటుంది. జీర్ణక్రియను సాఫీగా చేయడంలో కివీ పండ్లు దోహదపడతాయి.