శుక్రవారం, 8 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 3 ఏప్రియల్ 2021 (19:21 IST)
సంబంధిత వార్తలు
అదేంటో మీతో వున్న ఎంజాయ్మెంట్ వీళ్లతో రావడం లేదండీ...
పెళ్లికి ముందు నువ్వు మాత్రమే...
నిద్రపోయేటపుడు కూడా బూట్లు వేసుకుని పడుకుంటున్నావెందుకు?
ఎలక్షన్లయ్యాక ఇంకా ఎవరైనా ప్రచారం చేస్తారా..?
ఆయన మీ హస్బెండా మేడం?
లేడీ టీచర్: ఓకే పిల్లలూ... ఇవాల్టి ఆన్ లైన్ క్లాస్ అయిపోయింది. మీకేమైనా డౌట్స్ వుంటే అడిగేయండి.
పిల్లవాడు: మీరు పాఠం చెప్తున్నప్పుడు మధ్యలో చీపురు తీసుకుని ఇల్లు ఊడుస్తూ కనబడ్డాడు, ఆయన మీ హస్బెండా మేడం?
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన
ఈ నెల 13వ తేదీన అంటే వచ్చే బుధవారం నాటికి వాయువ్య, దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ), విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీ ఎస్డీఎంఏ) స్పష్టంచేశాయి. దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించాయి.
Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?
తమిళనాడుకు చెందిన 33 ఏళ్ల మహిళ తనూర్ సమీపంలో కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోవడంతో తలకు గాయమైందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆమె తన భర్తతో కలిసి ప్రయాణించింది. ఇంకా ఈ ఘటన కారణంగా గాయపడిన మహిళను చికిత్స కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరారు. తమిళనాడులోని నాగపట్నం జిల్లాకు చెందిన ఈ జంట మద్యం మత్తులో ఉన్నట్లు, తప్పుడు రైలు ఎక్కారని పోలీసులు తెలిపారు. "ఆ మహిళకు కోయంబత్తూర్కు టికెట్ ఉంది, కానీ ఆమె పడిపోయిన రైలు టికెట్ ఆమె చేతుల్లో లేదు" అని తనూర్ పోలీసు అధికారి తెలిపారు.
సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?
సుంకాల మోతతో భారత్కు అమెరికా షాకిచ్చింది. దీనికి భారత్ ధీటుగా స్పందించింది. అమెరికా నుంచి ఆయుదాలు, యుద్ధ విమానాల కొనుగోళ్లను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ రాయటర్స్ పత్రిక ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. అంతేకాకుండా, యుద్ధ ఆయుధాలు, పరికరాల కొనుగోళ్లకు సంబంధించి త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్లాల్సిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య వార్ ట్రేడ్ మొదలేంది.
YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా
ఓటర్లకు అసౌకర్యం, అవకతవకలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ, వైఎస్ఆర్ కడప జిల్లాలోని పోలింగ్ కేంద్రాల తరలింపును వెంటనే నిలిపివేయాలని వైఎస్ఆర్సీపీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఆగస్టు 10, 12 తేదీల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డి ఎస్ఈసీకి ఒక లేఖను సమర్పించారు. అందులో, యర్రబల్లి, నల్లగొండువారి పల్లి, నల్లపురెడ్డి పల్లిలోని పోలింగ్ కేంద్రాలను కొత్త ప్రదేశాలకు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Jangaon: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను చంపేసిన ఇద్దరు మహిళలు
చిన్న చిన్న కారణాలతో హత్యలు జరుగుతున్నాయి. ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆస్తి వివాదం కారణంగా ఇద్దరు మహిళలు తల్లీకూతుళ్లను హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. జనగాం జిల్లా జాఫర్ఘడ్ మండలం తుమ్మడపల్లి (I) గ్రామంలో శుక్రవారం ఇద్దరు మహిళలు, 75 ఏళ్ల తల్లి, ఆమె 45 ఏళ్ల కుమార్తె దారుణంగా హత్యకు గురయ్యారు. బాధితులు ఇంట్లో నిద్రిస్తుండగా వారిపై దాడి చేశారు. నేరం చేసిన తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?
ఈ రోజుల్లో కూర్చుని పనిచేసే వారి సంఖ్య పెరగుతోంది. దీనితో పాటు ఊబకాయుల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. ఆరోగ్యపరంగా వుండాల్సిన బరువు కంటే అధిక బరువు వున్నవారిని ఊబకాయులుగా పరిగణిస్తారు. ఊబకాయం (Obesity) అనేది కేవలం బరువు పెరగడం మాత్రమే కాదు, అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ఒక సంక్లిష్టమైన వ్యాధి. అధిక శరీర కొవ్వు పేరుకుపోవడం వల్ల వివిధ అవయవాలపై ఒత్తిడి పెరిగి, దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. ఊబకాయం వల్ల వచ్చే ప్రధాన వ్యాధులు: టైప్ 2 మధుమేహం (Type 2 Diabetes): ఊబకాయం ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది.
Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?
వర్షాకాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం కాస్తంత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ఉష్ణోగ్రత తగ్గడం: వర్షాకాలంలో వాతావరణం చల్లబడటం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది, గుండెపై భారం పడుతుంది. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. అధిక తేమ: గాలిలో తేమ శాతం పెరగడం వల్ల శ్వాస తీసుకోవడం కొంచెం కష్టమవుతుంది, ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారికి. శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి గుండె ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల రక్తపోటులో హెచ్చుతగ్గులు, అలసట, గుండెపై ఒత్తిడి పెరుగుతాయి.
కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్ను వేడుక చేసుకోండి
పండుగ సీజన్ ప్రారంభాన్ని రక్షా బంధన్ సూచిస్తుంది. తోబుట్టువుల మధ్య బంధాన్ని ఇది వేడుక చేస్తోంది. ఈ సంవత్సరం, మీ తోబుట్టువుల దీర్ఘకాలిక విజయం, శ్రేయస్సు కోసం ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా మార్చటం ద్వారా ఆ హృదయపూర్వక వాగ్దానాన్ని ఆలోచనాత్మక సంజ్ఞతో గౌరవించండి. పండుగలు తరచుగా ఆనందకరమైన భోజనం, తీపి వంటకాలతో వస్తాయి. కానీ, ఆ ఆనందాన్ని బుద్ధిపూర్వక ఎంపికలతో సమతుల్యం చేసుకోవడం ముఖ్యం. ఈ రక్షా బంధన్ వేళ, కాలిఫోర్నియా బాదం వంటి పోషకమైన ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా వేడుకలను మరింత అర్థవంతంగా మార్చుకోండి.
కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు
ఆధ్యాత్మిక వృక్షంగా చెప్పుకునే కదంబ వృక్షంలో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. అవేంటో తెలుసుకుందాము. మధుమేహానికి: కదంబ చెట్టు ఆకులు, బెరడు, వేర్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నొప్పి నివారణకు: దీని ఆకులకు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నందున, వాటిని నలిపి నొప్పి ఉన్న చోట కట్టడం వల్ల వాపు, నొప్పి తగ్గుతాయి. ఇతర ఉపయోగాలు: కదంబ చెట్టు వేర్ల సారం ఊబకాయాన్ని తగ్గించడంలోనూ, కొన్ని రకాల క్యాన్సర్ల నివారణలోనూ ఉపయోగపడుతుందని భావిస్తారు.
పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు
పప్పు పూర్ణాలు లేదా పూర్ణం బూరెలు ఒక రుచికరమైన సాంప్రదాయక స్వీట్. శనగపప్పు, బెల్లం, నెయ్యి వంటి పోషకాలున్న పదార్థాలతో వీటిని తయారు చేస్తారు. రుచిగా ఉండటమే కాకుండా, పప్పు పూర్ణాలు ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలను అందిస్తాయి. పప్పు పూర్ణాలలో ఉపయోగించే శనగపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఇది కండరాల నిర్మాణానికి, మరమ్మత్తుకు సహాయపడుతుంది. ఇది ఫైబర్ కూడా కలిగి ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పూర్ణాలలో ఉపయోగించే బెల్లం (Jaggery) పంచదారకు మంచి ప్రత్యామ్నాయంగా బెల్లం పనిచేస్తుంది. ఇందులో ఇనుము (ఐరన్), మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి.