సంబంధిత వార్తలు
- అయోధ్య తీర్పుపై రాజ్నాథ్ సింగ్ ఏమన్నారు? బాబ్రీ కూల్చివేత చట్ట ఉల్లంఘనే
- అయోధ్య తీర్పు .. గెలుపోటముల అంశం కాదు : ప్రధాని మోడీ
- అయోధ్యలోనే రాముడు పుట్టాడు... వివాదాస్పద భూమి న్యాస్కు : సుప్రీంకోర్టు
- అయోధ్య తీర్పు: హిందువులదే రామజన్మభూమి- సుప్రీంకోర్టు
- అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు.. తీర్పు చదవడం ప్రారంభం..
అయోధ్య కేసుపై సుప్రీం తీర్పు: అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ ఇలా
అయోధ్య-బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆ భూమి హిందువులకే చెందుతుందని తీర్పు వెలువరించింది. ముస్లింలకు మరో చోట స్థలాన్ని కేటాయించాలని సూచించింది. కాగా సుప్రీంకోర్టు నేపధ్యంలో ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ ఇలా ట్వీట్ చేశారు. చూడండి.
— Asaduddin Owaisi (@asadowaisi) November 9, 2019
తర్వాతి కథనం
