1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Ayodhya Verdict: AIMIM Asaduddin Tweet

అయోధ్య కేసుపై సుప్రీం తీర్పు: అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ ఇలా

Ayodhya Verdict
అయోధ్య-బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆ భూమి హిందువులకే చెందుతుందని తీర్పు వెలువరించింది. ముస్లింలకు మరో చోట స్థలాన్ని కేటాయించాలని సూచించింది. కాగా సుప్రీంకోర్టు నేపధ్యంలో ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ ఇలా ట్వీట్ చేశారు. చూడండి.
 

About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
రామమందిర నిర్మాణానికి ముస్లింలు సహకరించాలి : రాందేవ్