Astrology Zodiac Capricorn Hom.htm

Notifications

మకరం మకరం
గృహం మరియు కుటుంబం

మకరరాశికి చెందిన వారు తమ కుటుంబం పట్ల అత్యంత కఠిన స్వభావులుగా ఉంటారు. అన్నింటా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను పాటించాలని సూచిస్తుంటారు. ఈ గుణం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తినా వారి క్రమశిక్షణ వల్ల కుటుంబం వృద్ధిలోకి వస్తుంది.

చేతికి అందివస్తాడని బెంగళూరుకి పంపితే బెట్టింగ్ యాప్ బానిసై తిరిగొచ్చాడు, కొడుకును చంపిన తండ్రి

చేతికి అందివస్తాడని బెంగళూరుకి పంపితే బెట్టింగ్ యాప్ బానిసై తిరిగొచ్చాడు, కొడుకును చంపిన తండ్రిఆన్లైన్ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో చిక్కుకుని ఎంతోమంది అమాయక యువతీయువకులు బలవుతున్నారు. కన్నబిడ్డలను ప్రయోజకులను చేయాలన్న ఆశతో వారిని పెద్ద చదువులు చదివించేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు పంపుతుంటే.. వారు కాస్తా ప్రక్కదారి పడుతున్నారు. ఇలాగే నంద్యాలకు చెందిన ఓ యువకుడు బెంగళూరులో బీసీఎ చదివేందుకు వెళ్లి బెట్టింగ్ లోన్ యాప్స్ ఉచ్చులో ఇరుక్కున్నాడు. ఏజెంట్లు పెట్టే బాధను తట్టుకోలేక ఆ యువకుడి తండ్రి కొడుకును ఆగ్రహంతో కొట్టి చంపేసాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. 22 ఏళ్ల వంశీకృష్ణ ఇటీవలే బెంగళూరులో బీసీఏ డిగ్రీ ఉత్తీర్ణుడయ్యాడు.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన కెనరా బ్యాంక్ సీజీఎం అలోక్ కుమార్ అగర్వాల్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన కెనరా బ్యాంక్ సీజీఎం అలోక్ కుమార్ అగర్వాల్హైదరాబాద్: కెనరా బ్యాంక్ 'స్ట్రాటజీ, రీసోర్సెస్- గవర్నమెంట్ సర్వీసెస్' వింగ్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ అలోక్ కుమార్ అగర్వాల్, అలాగే హైదరాబాద్ సర్కిల్ హెడ్, చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ కళ్యాణ్ ముఖర్జీ.. తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో, బ్యాంక్ సాధిస్తున్న పటిష్టమైన వ్యాపార వృద్ధితో పాటు.. ఆర్థిక సమ్మిళితాన్ని ప్రోత్సహించడానికి, డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడానికి మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధికి అండగా నిలవడానికి కెనరా బ్యాంక్ చేపట్టిన వ్యూహాత్మక కార్యక్రమాలను చీఫ్ జనరల్ మేనేజర్ గౌరవ గవర్నర్‌కు వివరించారు.

తెలంగాణ పాఠశాలల సందర్శనలు మరియు సమీక్షలన్నింటినీ ఒకే వ్యవస్థతో ఎలా అనుసంధానించారు?

శబరిమల యాత్ర సజావుగా సాగేలా చూడాలి.. అలాంటివి జరగకూడదు: కేరళ మంత్రి

శబరిమల యాత్ర సజావుగా సాగేలా చూడాలి.. అలాంటివి జరగకూడదు: కేరళ మంత్రిఈ ఏడాది శబరిమల యాత్ర సజావుగా సాగేలా చూడాలని కేరళ మంత్రి కె. మురళీధరన్ గురువారం అధికారులను ఆదేశించారు. గత యాత్ర సమయంలో తలెత్తిన లోపాలు పునరావృతం కాకూడదని ఆయన పునరుద్ఘాటించారు. వార్షిక యాత్రకు సంబంధించి ఏర్పాట్లను ముందుగానే ప్రారంభించాలని సూచించారు. అలాగే, యాత్రికులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో ఎటువంటి రాజీ ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది యాత్ర సమయంలో గుర్తించిన లోపాలను సరిదిద్దడానికి ప్రాధాన్యత ఇవ్వాలని మురళీధరన్ అన్నారు. ముఖ్యంగా యాత్ర ప్రారంభ వారాల్లో రద్దీని నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. రద్దీ నిర్వహణ సమస్యల కారణంగా గతంలో కొంతమంది యాత్రికులు పండలంలోనే ఆగిపోవాల్సి వచ్చిన పరిస్థితి మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

07-07-2026 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనయోగం ఉన్నాయి.. ఏ రాశికి?