Astrology Zodiac Capricorn Bus.htm

Notifications

మకరం మకరం
వ్యాపారం

మకరరాశికి చెందినవారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. ఈ రంగంలో అడుగుపెట్టిన వీరికి దాదాపు ఎదురే ఉండదు. అదేవిధంగా మోటారు పరిశ్రమ కూడా వీరికి కలిసివస్తుంది. ఇక పెద్ద పరిశ్రమలు స్థాపించటం వీరికే సాధ్యమవుతుందని చెప్పవచ్చు.

కో-లైవ్ పీజీలో ఆ ఇద్దరు.. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఏడో అంతస్థు నుంచి దూకేశారు..

కో-లైవ్ పీజీలో ఆ ఇద్దరు.. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఏడో అంతస్థు నుంచి దూకేశారు..బెంగళూరు వైట్‌ఫీల్డ్ పోలీస్ పరిధిలోని ఒక పీజీ వసతి గృహం ఏడవ అంతస్తు నుండి దూకడంతో, 23 ఏళ్ల యువతి మృతి చెందగా, ఆమె ప్రియుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. మరణించిన జనని (23) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆమె వైట్‌ఫీల్డ్‌లోని ఈసీసీ రోడ్డులో ఉన్న ఆ పీజీ వసతి గృహంలో నివసిస్తోంది. పుదుచ్చేరిలోని ఒక లాజిస్టిక్స్ కంపెనీలో పనిచేస్తున్న ఆమె ప్రియుడు మాణిక్యవేలు (30) ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పుదుచ్చేరికి చెందిన వీరిద్దరూ గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. జనని, మాణిక్యవేలు పుదుచ్చేరికి చెందినవారు. జనని గత ఎనిమిది నెలలుగా రాధా కృష్ణ కో-లైవ్ పీజీలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ గత ఆరేళ్లుగా ప్రేమలో ఉండగా, మాణిక్యవేలు ఆమెను కలిసేందుకు బెంగళూరు వచ్చాడు.

ఏరా నీక్కూడా ఆ అమ్మాయే కావాల్సిచ్చొందా? చావు అంటూ హత్య చేసిన ఫ్రెండ్

Janmashtami, మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల చూసారా?, వీడియో

Janmashtami, మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల చూసారా?, వీడియోద్వాపరయుగంలో ద్వారకాధీశుడు, మధురాధిపతి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజును నేడు హిందువులందరూ భక్తిశ్రద్ధలతో వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కృష్ణుడు జన్మించిన మధుర చెరసాలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల స్థలం ఇప్పటికీ ఉంది. దీనిని 'శ్రీ కృష్ణ జన్మభూమి' ఆలయ ప్రాంగణంలో అత్యంత పవిత్రమైన 'గర్భ గృహం' రూపంలో సంరక్షిస్తున్నారు. దేవకి, వసుదేవులను కంసుడు బంధించిన అసలు చెరసాల ఉన్న స్థలంలోనే ఈ చిన్న భూగర్భ మందిరాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రాచీన రాతి గోడల ఆనవాళ్లను, కృష్ణుడి జన్మస్థాన వేదికను చూడవచ్చు.

Nepal flash flood 2026: నేపాల్ వరదలు.. ముందుగానే పలాంచోక్ భగవతి అమ్మవారికి చెమటలు.. హెచ్చరిక? (video)

Nepal flash flood 2026: నేపాల్ వరదలు.. ముందుగానే పలాంచోక్ భగవతి అమ్మవారికి చెమటలు.. హెచ్చరిక? (video)నేపాల్‌లో ఆకస్మిక వరదలు రావడానికి కొన్ని రోజుల ముందు పలాంచోక్ భగవతి అమ్మవారి విగ్రహం నుండి నీటి బిందువులు (అంటే చెమట లాగా) కారిన సంఘటనను భక్తులు ఒక దైవిక హెచ్చరికగా నమ్ముతున్నారు. నేపాల్‌లోని కావ్రేపలాంచోక్ జిల్లాలో కొండ శిఖరంపై ఉన్న పలాంచోక్ భగవతి ఆలయం, దేశంలోనే అత్యంత శక్తివంతమైన పురాతన శక్తి పీఠాలలో ఒకటిగా విలసిల్లుతోంది. ఈ ఆలయం నేపాల్‌లోని అత్యంత పురాతనమైన, ప్రసిద్ధ ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో ఉన్న భగవతి అమ్మవారి విగ్రహం ఒకే నల్లరాతితో అందంగా చెక్కబడిన మూడు అడుగుల ఎత్తు కలిగినది. ఈ అమ్మవారి విగ్రహం పద్దెనిమిది చేతులతో దర్శనమివ్వడం ప్రత్యేకత. అంతేకాకుండా ఇది చాలా పురాతనమైనది, అంటే సుమారు 1300 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనది. ఈ భగవతి అమ్మవారు, నేపాల్‌లోని ఇతర భగవతి అమ్మవార్లందరికీ పెద్దగా పరిగణించబడుతుంది.