Astrology Zodiac Capricorn Frnd.htm

Notifications

మకరం మకరం
ఆప్త మిత్రుడు

మకరరాశికి చెందినవారికి వృషభ, మిధున, కన్యా, తులా రాశులకు చెందినవారు అత్యంత సన్నిహితులుగా ఉంటారు. మేష, కర్కాటక, సింహ, వృశ్చిక రాశులవారు ప్రతికూలంగా ఉంటారు.

ఆంధ్రప్రదేశ్‌లో శనివారం కొత్త పది కోవిడ్ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో శనివారం కొత్త పది కోవిడ్ కేసులు నమోదుఆంధ్రప్రదేశ్‌లో శనివారం నాడు 10 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 49కి చేరింది. ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ కొత్త కేసులలో గుంటూరు జిల్లాలో మూడు, ఎన్టీఆర్ జిల్లాలో రెండు, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు ఉన్నాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయని, ఆ తర్వాతి స్థానాల్లో గుంటూరు (9), వైఎస్ఆర్ కడప (8), విశాఖపట్నం (5), ఎన్టీఆర్ (3), కాకినాడ (2), ఏలూరు (2), బాపట్ల (2) జిల్లాలు, మరికొన్ని జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయని ఆ శాఖ తెలిపింది.

జంతర్ మంతర్ వద్ద సంబరాలు.. నన్ను హీరోను చేయకండి.. ఇంతటితో ఆగిపోలేదు.. (video)

జంతర్ మంతర్ వద్ద సంబరాలు.. నన్ను హీరోను చేయకండి.. ఇంతటితో ఆగిపోలేదు.. (video)శనివారం, జూలై 25న నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువత లేవనెత్తిన ప్రధాన డిమాండ్ నెరవేరడంతో జంతర్ మంతర్ వద్ద సంబరాలు మిన్నంటాయి. గత దశాబ్ద కాలంలో చాలా అరుదుగా జరిగే పరిణామంగా, కేంద్ర ప్రభుత్వం వారి డిమాండ్‌కు తలొగ్గడంతో, త్రివర్ణ పతాకాన్ని చేతబూనిన విద్యార్థులు ఆనందంతో వాటిని ఊపుతూ గెంతుతూ సంబరాలు చేసుకున్నారు. గత వారం రోజులుగా వేలాది మంది విద్యార్థులు ఢిల్లీలోని నిర్ణీత నిరసన స్థలంలో ఆందోళనలో పాల్గొన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలోని నిరసనకారులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ, చక్ దే ఇండియా అనే దేశభక్తి గీతానికి వేదికపై నృత్యం చేయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

26-07-2026 నుంచి 01-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

26-07-2026 నుంచి 01-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలుమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సంప్రదింపులతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనిభారం, విశ్రాంతి లోపం, కీలక ఒప్పందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు, అనుభవజ్ఞుల సలహాతో పాటించండి. ఆదాయం బాగుంటుంది. రోజు వారి ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. శుక్రవారం నాడు పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. మీ చొరవతో ఒక సంబంధం నిశ్చయమవుతుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. గృహం నిత్యం సందడిగా ఉంటుంది. పెద్ద వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు ఉద్యోగస్తులు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. రిటైర్డ్ అధికారులకు వీడ్కోలు పలుకుతారు

25-07-2026 శనివారం ఫలితాలు - మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది

ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలంటే శనివారం ఇలా చేస్తే?

40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేత.. ఎందుకంటే?

40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేత.. ఎందుకంటే?తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ పవిత్ర పుష్కరిణిలో వార్షిక మరమ్మతు నిర్వహణ పనులను చేపట్టనుంది టీటీడీ. ఇందుకోసం ఆగస్టు 1 నుండి సెప్టెంబర్ 10 వరకు 40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిని మూసివేయనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుండి జరగనున్న వార్షిక శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముందు ప్రతి ఏటా ఈ నిర్వహణ పనులు చేపడతారు. ఆగస్టు 1 నుండి 31 వరకు నీటి సరఫరా విభాగం (వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్) మరమ్మతు, నిర్వహణ పనులను చేపడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, తుఫానులు, ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా, సెప్టెంబర్ 1 నుండి 10 వరకు అదనంగా మరో 10 రోజుల పాటు పుష్కరిణి మూసివేయబడుతుంది.