జీఎస్టీ దెబ్బతో డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. స్టాక్ వదిలించుకుంటున్న వ్యాపారులు
దేశవ్యాప్తంగా ఇప్పుడు వ్యాపారుల్లో, వినియోగదారుల్లో ఆందోళన పీక్ వెళ్లిపోతోంది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వస్తుసేవల పన్ను జీఎస్టీ వల్ల దేశమంతా ఒకే పన్ను విధానం త్వరలో అమలు కానుంది కాబట్టి కొన్ని వస్తువులు, సేవల ధరలు తగ్గుతాయని, మరికొన్ని పెరుగుతాయని