Monday, 20 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Lok Sabha Election 2024
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 20 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
లోక్ సభ ఎన్నికలు 2024
Telangana Lok Sabha Election results 2024 Live: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2024
Tuesday,June 4, 2024
మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు... తొలుత పోస్టల్ బ్యాలెట్ల నుంచి ప్రారంభం..
Andhra Pradesh Lok Sabha Election results 2024 Live: ఆంధ్రప్రదేశ్ లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2024
Exit Poll Result 2024 ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ 2024 లైవ్
దేశంలో ప్రారంభమైన ఐదో విడత పోలింగ్ - ఓటేసిన ప్రముఖులు
PM Modi Nomination: మోడీ ఈసారి గెలిస్తే భవిష్యత్తులో ఎన్నికలు వుండవంటున్న ఖర్గే
Tuesday, May 14, 2024
ఎయిర్ఫోర్స్ మాజీ చీఫ్ మార్షల్ ప్రదీప్ నాయక్కు షాక్.. భార్య ఓటు గల్లంతు...
Monday, May 13, 2024
ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం : హోం మంత్రి అమిత్ షా
Thursday, May 9, 2024
జూన్ 4వ తేదీతో వైసిపి ప్రభుత్వం గతించిపోతుంది: ప్రధాని మోడీ
Wednesday, May 8, 2024
లోక్సభ ఎన్నికలు 2024 : మూడో దశ పోలింగ్లో ఓటు వేసిన ప్రధాని మోడీ
Tuesday, May 7, 2024
3 రాజధానులన్నారు, ఒక్క రాజధాని కూడా లేకుండా చేసారు: ప్రధాని మోదీ
Monday, May 6, 2024
లోక్సభ ఎన్నికలు : తెలంగాణాలో రూ.202 కోట్ల నగదు స్వాధీనం
Tuesday, April 30, 2024
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరో బర్రెలక్క!!
Sunday, April 28, 2024
సార్వత్రిక ఎన్నికలు 2024 : దేశ వ్యాప్తంగా రెండో దశ పోలింగ్ ప్రారంభం
Friday, April 26, 2024
తెలంగాణాలో 17 లోక్సభ స్థానాలకు 547 నామినేషన్లు!!
Thursday, April 25, 2024
ఇది ఏకగ్రీవం కాదు.. అది నియంత నిజమైన ముఖం : సూరత్ ఏకగ్రీవంపై రాహుల్ స్పందన
Tuesday, April 23, 2024
గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి ఆస్తులు విలువ రూ.5,705 కోట్లు!!
Tuesday, April 23, 2024
చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Tuesday, April 23, 2024
సూరత్లో బీజేపీ బోణీ, అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవం, కాంగ్రెస్ పార్టీకి షాక్
Monday, April 22, 2024
హైదరాబాద్ అభ్యర్థి మాధవీలతకు బీ ఫామ్ ఇవ్వని బీజేపీ అధిష్టానం.. అందుకేనా?
Sunday, April 21, 2024
next news
టాలీవుడ్ లేటెస్ట్
'రామాయణం' చిత్రం కాదు.. భారత్ను ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రయాణం : రకుల్ ప్రీత్ సింగ్
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'రామాయణం' చిత్రంలో భాగం కావడం తనకు గర్వకారణంగా ఉందని, ఇది ఒక చిత్రం కాదని, భారత్ను ప్రపంచానికి పరిచయం చేసే ప్రయాణం అని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. ఢిల్లీలో జరిగిన రామాయణం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, ఇది కేవలం ఒక చిత్రం కాదని, భారత చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప ప్రయాణమని చెప్పింది. ఈ చిత్రంలో ప్రేక్షకులు ఓ అద్భుతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలిపింది.
అవకాశాల కోసం దిగజారను : కాజల్ అగర్వాల్
సినిమా అవకాశాల కోసం దిగజారబోనని నటి కాజల్ అగర్వాల్ అన్నారు. పైగా, తన మనసు చెప్పిందే తాను వింటానని, అవకాశాల కోసం అన్నింటికీ ఎస్ చెప్పనని స్పష్టం చేసారు. అదేసమయంలో తల్లిగా మారిన తర్వాత కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటున్నానని వెల్లడించారు. పైగా, తనకు కొడుకు గర్వపడేలా సినిమాలు చేయడమే లక్ష్యమని కాజల్ అగర్వాల్ వెల్లడించారు. అలాగే, సోషల్ మీడియాను ఆమె బ్రెయిన్ పాయిజినింగ్గా అభివర్ణించారు.
72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం
నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ నిర్మించిన ‘బ్రహ్మయుగం’ చిత్రం 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు (2024)లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నది. ఈ చిత్రానికి లభించిన అవార్డులు: ఉత్తమ ప్రధాన నటుడు- మమ్ముట్టి ఉత్తమ సినిమాటోగ్రఫీ- షెహ్నాద్ జలాల్ ‘కొడుమోన్ పొట్టి’ పాత్రలో అసాధారణ నటనతో ప్రేక్షకులను, విమర్శకులను విశేషంగా ఆకట్టుకున్న శ్రీ మమ్ముట్టి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే, తన అద్భుతమైన ఛాయాగ్రహణంతో చిత్రానికి ప్రత్యేకమైన దృశ్య వైభవాన్ని అందించిన షెహ్నాద్ జలాల్ గారికి ప్రత్యేక అభినందనలు.
New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది
'కమిటీ కురొల్లొ' ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారాన్ని గెలుచుకుంది. యదు వంశీ దర్శకత్వంలో, నిహారిక కొణిదెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంతో యదు వంశీ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం పలువురు కొత్త నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేయడమే కాకుండా, ఉత్తమ మేకప్ పురస్కారాన్ని కూడా గెలుచుకుంది. ఈ గౌరవాన్ని పి. రవికుమార్ అందుకున్నారు.
L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్
ఈ సందర్భంగా చిత్రం గురించి ఎల్.బి. శ్రీరామ్ మాట్లాడుతూ... సినిమాలో అయితే జడ్జి స్థానంలో నిలుచున్నాను. కానీ వేదికపైన ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇంత గొప్ప దర్శకుడ్ని ఇంత ఆలస్యంగా గుర్తించడానికి అవమానంగా ఉంది నాకు. ఇండస్ట్రీ ఇప్పటి వరకు ఈయనను ఎందుకు గుర్తించలేదు అని నాకు అనిపిస్తుంది. నాకు ఆయన సినిమాల్లో అనేక పాత్రలు ఇచ్చారు. చాలా మల్టీ ట్యాలెంటెడ్ ఆయన. జర్నలిజాన్ని సెకండరీగా పెట్టుకుని సినిమాలు తీస్తూ చేతులు కాల్చుకోవడం అయిపోయింది.
వీడియో
Watch More Videos
Home
Horoscope
Shorts
Photos
Videos