జయమ్మ లేని తమిళనాడు.. క్యాష్ చేసుకునేందుకు చెన్నైకి అమిత్ షా.. రజనీకి గాలం?
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం తమిళనాట ఏర్పడిన రాజకీయ సందిగ్ధతకు తెరపడట్లేదు. ఆర్కే ఎన్నికలు రద్దు కావడంతో తమిళనాట గవర్నర్ పాలన రానుందనే టాక్ వస్తున్న తరుణంల బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా