Tuesday, 8 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Beautiful Actress Anjushree 6866.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 8 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
అందమైన నటి అనుశ్రీ
అందమైన నటి అనుశ్రీ
-
అందమైన నటి అనుశ్రీ
-
అందమైన నటి అనుశ్రీ
-
అందమైన నటి అనుశ్రీ
-
అందమైన నటి అనుశ్రీ
-
అందమైన నటి అనుశ్రీ
-
అందమైన నటి అనుశ్రీ
-
అందమైన నటి అనుశ్రీ
-
అందమైన నటి అనుశ్రీ
-
అందమైన నటి అనుశ్రీ
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
వచ్చే యేడాది ఆ రెండు స్టేషన్ల మధ్య బుల్లెట్ రైలు సేవలు : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు బుల్లెట్ రైలు పథకం. ముంబై - అహ్మదాబాద్ మధ్య ఈ రైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే, వచ్చే యేడాదిలో సూరత్ - బిలిమోరా మధ్య బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు.
పొట్టి అయినా గట్టి.. రెండు అడుగుల వ్యక్తి.. రోజుకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?
పొట్టి వాళ్లు గట్టిగా వుంటారని పెద్దలు అంటూ వుంటారు. డబ్బు సంపాదించేందుకు ఆరడుగుల ఎత్తున్న వారే అష్టకష్టాలు పడుతున్న ప్రస్తుత కాలంలో కేవలం రెండు అడుగుల ఎత్తు మాత్రమే ఉండి రోజుకు దగ్గర దగ్గరగా రెండు వేల రూపాయలు సంపాదించే వ్యక్తికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఒకప్పుడు జీవనోపాధి కోసం ఇబ్బంది పడిన వీరబాబు అనే రెండు అడుగుల ఎత్తుండే వ్యక్తి, ఇప్పుడు రోజుకు రూ. 1,000 నుండి రూ. 1,500 వరకు సంపాదిస్తూ అనేకమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య (ఐఏఎస్) అందించిన మద్దతు, మార్గదర్శకత్వం వల్లే ఈ మార్పు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.
ప్రజ్వల్ రేవణ్ణకు ఆంధ్రప్రదేశ్ సిమ్ కార్డ్ ఎలా దొరికింది..? జైలులోకి మొబైల్ ఫోన్ ఎలా?
అత్యాచార కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను, బెంగళూరు సెంట్రల్ జైలులో మొబైల్ ఫోన్ వినియోగించినట్లు వచ్చిన ఆరోపణలపై విచారించేందుకు కర్ణాటక పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ మనవడు, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్.డి. రేవణ్ణ కుమారుడు, కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి మేనల్లుడు అనేది తెలిసిందే.
శివయ్యను తనలో కలిపేసుకున్న గంగానది, 150 ఏళ్ల నాటి ఆలయం గంగార్పితం, వీడియో
అదేమిటోగానీ ఉత్తరాది రాష్ట్రాలు తీవ్రమైన భారీ వర్షాలు, వరదలతో గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇటువైపు దక్షిణాదిలో ఉక్కపోత, వేసవిని తలపించే ఎండలతో ఠారెత్తిస్తోంది ప్రకృతి. ఈ క్రమంలో ఉత్తరాది రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లా రుతువాలో గంగానది ఉగ్ర రూపం దాల్చింది. దాంతో ఫరక్కా బ్యారేజీకి ఏకంగా 12 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీనితో నీటిని దిగువ ప్రాంతాలకు వదిలేసారు. గంగా నది ఉధృతికి తీర ప్రాంతాలన్నీ కోతకు గురయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వుంటున్నవారు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు.
విజయవాడ దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డులో చిరంజీవి కుమార్తెకు కీలక పదవి
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు లభించాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డులో ఆమెను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు అధికారికంగా ఉత్తర్వులు జారీచేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?
సహజంగా పండ్లను ఎవరైనా తినవచ్చు అంటారు కానీ కొన్ని పండ్లను కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వున్నవారు తినకూడదు. దానిమ్మ పండ్లను కూడా కొన్ని అనారోగ్య సమస్యలు, ఎలర్జీలు వున్నవారు తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము. శస్త్రచికిత్స చేయించుకునేవారు దానిమ్మను తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లు ఎనస్తీషియా మందులతో చర్యను పొంది శస్త్ర చికిత్స సమయంలో అధిక రక్తస్రావం కావడానికి కారణం అవుతాయి. అందువల్ల శస్త్ర చికిత్సకు ముందు కనీసం 2 వారాలు ఈ పండ్లను తినవద్దని వైద్యులు సలహా ఇస్తారు.
ఎంజీఎం హెల్త్కేర్లో తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్లుయేషన్
చెన్నై మహానగరంలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం హెల్త్కేర్ చెన్నై నగరంలోనే తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్ ఎలక్ట్రోడ్ ఇంప్లాంటేషన్ను నిర్వహించింది. ఇది ఒక అధునాతన చికిత్స, దీనిలో నరాల కార్యకలాపాలను నియంత్రించి, కదలిక, పనితీరు పునరుద్ధరణకు సహాయపడే నియంత్రిత విద్యుత్ ప్రేరణలను అందించడానికి వెన్నెముకకు సమీపంలో చిన్న ఎలక్ట్రోడ్లను అమర్చే ప్రక్రియ.
గర్భిణీ స్త్రీలు చిలకడ దుంపలు తినవచ్చా?
గర్భిణులు చిలకడ దుంపలు... అంటే తీపి బంగాళాదుంపలు నిశ్చింతగా తినవచ్చు. ఇవి తల్లి ఆరోగ్యానికి, కడుపులో ఉన్న బిడ్డ సరైన ఎదుగుదలకు అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. గర్భిణులకు చిలకడ దుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బిడ్డ అవయవాల ఎదుగుదలకు అవసరమైన విటమిన్-A వీటిలో వుంటుంది. చిలకడ దుంపల్లో బీటా-కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్-A గా మారి బిడ్డ కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, ఇతర అవయవాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
హైదరాబాద్లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు
హైదరాబాద్: ఓరల్ ఇంప్లాంటాలజీ రంగంలో తాజా పరిజ్ఞానం, ఆధునిక సాంకేతికతలు, నూతన చికిత్సా విధానాలపై అవగాహన కల్పించేందుకు Indian Society of Oral Implantologists (ISOI) 32వ జాతీయ సదస్సు హైదరాబాద్లో ఘనంగా జరుగుతోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో ఈ ప్రతిష్టాత్మక జాతీయ సదస్సు నిర్వహించడం విశేషం. సెప్టెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి డెంటల్ నిపుణులు, పోస్ట్గ్రాడ్యుయేట్, అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులు హాజరయ్యారు. సదస్సులో 60 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ఫ్యాకల్టీ, స్పీకర్లు పాల్గొంటున్నారు.
క్రమరహిత గుండె లయ: లయ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స
గుండె లయ లోపాలు తరచుగా పెద్ద ఆరోగ్య సమస్యలతోనే ముడిపడి ఉంటాయని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు వాటి ప్రారంభ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉండవచ్చు. ఉదాహరణకు, క్రమరహితంగా కొట్టుకోవడం, గుండెలో దడ లేదా క్షణికంగా నాడి వేగమవ్వడం వంటివి. ఈ లక్షణాలు 'అరిథ్మియా' (arrhythmias)ను సూచించవచ్చు; ఇది గుండె కొట్టుకునే వేగం మరీ ఎక్కువగా, మరీ తక్కువగా లేదా క్రమరహితంగా ఉండే ఒక పరిస్థితి. అన్ని సందర్భాల్లోనూ గుండె లయలో అసాధారణత ప్రమాదకరం కానప్పటికీ, కొత్తగా కనిపించే, నిరంతరం ఉండే లేదా ఆందోళన కలిగించే లక్షణాలను అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణులచే పరీక్షించుకోవాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos