Monday, 15 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Bindu Actress Stills 4093.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 15 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
బిందు ఫోటోలు
బిందు ఫోటోలు
-
Bindu Actress Stills
-
Bindu Actress Stills
-
Bindu Actress Stills
-
Bindu Actress Stills
-
Bindu Actress Stills
-
Bindu Actress Stills
-
Bindu Actress Stills
-
Bindu Actress Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
అంతా బీఆర్ఎస్ వల్లే జరిగింది.. కిషన్ రెడ్డి అడ్డుకున్నారు.. రేవంతన్న ఫైర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చారిత్రక కట్టడాల పరిరక్షణ సాకుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో మొదటి దశను అడ్డుకుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అప్పటి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రాజెక్టు మూడేళ్లు ఆలస్యమై, కేవలం రూ.15,000 కోట్లతో పూర్తి కావాల్సిన మెట్రో వ్యయం ఏకంగా రూ. 22,000 కోట్లకు చేరిందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
షిగెల్లా ఇన్ఫెక్షన్.. మలప్పురంలో రెండవ తరగతి విద్యార్థి మృతి
మలప్పురం జిల్లాకు చెందిన ఏడేళ్ల బాలుడు ఒకరు కోజికోడ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో షిగెల్లా ఇన్ఫెక్షన్ కారణంగా మరణించారు. మలప్పురం ఏయూపీ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న అర్జవ్ అనే ఈ బాలుడు, సదరు మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ ఇన్ఫెక్షన్ వల్ల ప్రాణాలు కోల్పోయాడు. జ్వరం, తీవ్రమైన విరేచనాల లక్షణాలతో అతన్ని గత శుక్రవారం ఆసుపత్రిలో చేర్చారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందించినప్పటికీ అతని ఆరోగ్యం క్షీణించడంతో, సోమవారం ఉదయం అతను మరణించాడు.
కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్ చెంప ఛెళ్లుమనిపించిన దండగుడు (వీడియో)
దేశ వ్యాప్తంగా సంచనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్ దిప్కేపై గుర్తు తెలియని ఓ దండగుడు దాడికి పాల్పడ్డాడు. జైపూర్లో ఈ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు అభిజీత్ రాగా, ఆయన చెంపపై పలుమార్లు కొట్టాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రపంచంలో అతిపెద్ద మూడో స్టార్టప్ వ్యవస్థగా భారత్ : ప్రధాని నరేంద్ర మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. ఆదివారం ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్తో కలిసి చారిత్ర విల్లా కెర్లియాస్ను సందర్శించారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై సంభాషణలు జరుపుతూ లీనమైపోయారు. విల్లాను కలియతిరుగుతూ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.
గూగుల్ మ్యాప్ తప్పిదం.. విదేశీ మహిళను కాపాడిన మహిళా రాపిడో రైడర్ (Video)
రాపిడో డ్రైవర్లుగా మహిళలు ప్రస్తుతం రాణిస్తున్నారు. పురుషులకు ధీటుగా రాపిడో డ్రైవర్లు వాహనాలు నడుపుతున్నారు. తాజాగా ఓ మహిళా రాపిడో డ్రైవర్ నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. గూగుల్ మ్యాప్స్ తప్పిదం వల్ల దారి తప్పిన విదేశీ మహిళకు అండగా నిలిచిన మహిళా రాపిడో రైడర్ను నెటిజన్లు ప్రశంసలతో కొనియాడుతున్నారు. చుట్టుపక్కల ఎవరూ లేక భయాందోళనకు గురవడంతో విదేశీ మహిళకు భరోసానిచ్చి ఆ విదేశీ మహిళను సురక్షితంగా హోటల్కు చేర్చిన సింధు అనే మహిళా రాపిడో రైడర్ను నెటిజన్లు కితాబిస్తూ పోస్టులు పెడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో తనను రక్షించిన రాపిడో రైడర్పై విదేశీ మహిళ కూడా కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పిస్తా పప్పులు ఎందుకు తినాలి?
పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.
యూరిక్ యాసిడ్: తగ్గించుకునే మార్గాలు
యూరిక్ యాసిడ్. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో సతమతం అయ్యేవారు ఎక్కువవుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను సహజంగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకుందాము. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి త్రాగాలి ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలు యూరిక్ యాసిడ్ను వేగంగా బయటకు పంపుతాయి ఎక్కువ ఫైబర్ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది అధిక ప్రోటీన్ ఆహారం మానుకోవాలి. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను ఎంచుకోవాలి.
కేన్సర్ను నిరోధించే మామిడి పండ్లు, ఎలాగ?
పండ్లలో రారాజు మామిడి. ప్రస్తుతం మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ పండును తింటే కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు పెద్దప్రేగు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి. మామిడిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యం, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మామిడి పండ్లలోని విటమిన్ సి, ఫైబర్, పెక్టిన్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. మామిడి గుజ్జును ముఖానికి అప్లై చేస్తుంటే చర్మరంధ్రాలు చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి, మొటిమలు తగ్గుతాయి. మామిడి పండ్లలోని ఎంజైమ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
వామ్మో.. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ ... వైద్యులేమంటున్నారు...
సాధారణంగా రొమ్ము కేన్సర్ మహిళలో అధికంగా వస్తుంది. కానీ, ఇపుడు పురుషుల్లో కూడా ఈ వ్యాధిని వైద్యులు గుర్తించారు. హాలీవుడ్ నటుడు, మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్ టైలర్ మేన్ తనకు రొమ్ము కేన్సర్ ఉందని వెల్లడించి, ప్రతి ఒక్కరినీ షాక్కు గురిచేశారు. ప్రస్తుతం తాను కీమోథెరఫీ చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిపారు. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు లేకపోలేదని తన ఉదంతం నిర్ధారణ అయిందని ఆయన చెప్పుకొచ్చారు.
పనస విత్తనాలులో దాగి వున్న ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
తొలకరి జల్లులు ప్రారంభం కాగానే మార్కెట్లలోకి క్రమంగా మామిడి పళ్ల స్థానంలో పనస కాయలు వచ్చేస్తాయి. పనస పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు పనస తొనల్లో వుండే పనస విత్తనాలలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వుంటాయి. పనస విత్తనాలు తింటుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. పనస విత్తనాల్లో వుండే అధిక ఫైబర్ స్థాయిలు జీర్ణ సమస్యలను నివారించి ఆరోగ్యవంతంగా చేస్తుంది. పనస విత్తనాలు తింటుంటే దీర్ఘ కాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోగల వ్యాధినిరోధక శక్తి ఒనగూరుతుంది. వీటిలో వుండే పొటాషియం, ఫైబర్ వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos