Monday, 24 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Bindu Actress Stills 4093.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 24 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
బిందు ఫోటోలు
బిందు ఫోటోలు
-
Bindu Actress Stills
-
Bindu Actress Stills
-
Bindu Actress Stills
-
Bindu Actress Stills
-
Bindu Actress Stills
-
Bindu Actress Stills
-
Bindu Actress Stills
-
Bindu Actress Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
కొండా సురేఖకు షాకివ్వనున్న కుమార్తె సుస్మిత - జనసేనలోని జంప్?
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు ఆమె కుమార్తె కొండా సుస్మిత తేరుకోలేని షాకివ్వనున్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఖండించకపోగా, ఆ వ్యాఖ్యలు సుస్మిత వ్యక్తిగతమని, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీ పీసీసీ క్రమశిక్షణా కమిటి కొండా సురేఖకు షోకాజా నోటీసు జారీ చేసి, వివరణ తీసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించవచ్చనే ప్రచారం జోరుగాసాగుతోంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలంగాణాలో అతి భారీ వర్షాలు
బంగాళాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 25, 26వ తేదీన రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది.
అగ్రరాజ్యంలో విషాదం.. ఉద్యోగ వేటలో అశువులు బాసిన హైదరాబాద్ యువకుడు
అగ్రరాజ్యం అమెరికాలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగ వేటలో అలసిపోయిన హైదరాబాద్ యువకుడు ఒకడు ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నత చదువులు పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ వచ్చిన ముస్తి సాయి ప్రదీప్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉద్యోగ అన్వేషణలో ఎదురైన తీవ్ర ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులే అతని ఆత్మహత్యకు కారణని ప్రాథమికంగా తెలుస్తోంది.
కుమార్తెను ప్రేమించాడని న్యాయ విద్యార్థిని చంపేశారు... ఎక్కడ?
తమిళనాడు రాష్ట్రంలో మరో పరువు హత్య జరిగింది. తమ కుమార్తెను ప్రేమించినందుకు ఓ న్యాయ విద్యార్థిని ప్రియురాలి తండ్రి, అన్న కలిసి చంపేశాడు. రాష్ట్రంలోని శివగంగై జిల్లా మానామదురైలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
భావన ఆరోపణలన్నీ అవాస్తవం, ఆమె విధుల్లో కొనసాగుతున్నారు: టెక్ మహీంద్రా
హైదరాబాద్: తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగి ఆర్ భావన ఆరోపణలన్నీ అవాస్తవం అని టెక్ మహీంద్రా స్పష్టం చేసింది. కంపెనీ క్యాంపస్ ఎదుట చేపట్టిన నిరసనపై ప్రముఖ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా స్పష్టతనిచ్చింది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించలేదని, ఇప్పటికీ క్రియాశీలక ఉద్యోగిగానే కొనసాగుతున్నారని తెలిపింది. కేవలం మూడు రోజుల సెలవు తీసుకున్నందుకే ఉద్యోగం నుంచి తొలగించారనే ప్రచారంలో నిజం లేదంది. పూర్తి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా అసంపూర్తి సమాచారంతో ముగింపునకు రావద్దని పేర్కొంది. భావన 2026 మార్చి 26న హైదరాబాద్లోని టెక్ మహీంద్రాలో చేరారంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
విదేశాల్లోనూ సాధ్యం కాని చికిత్స.. హైదరాబాద్లో సుడాన్ రోగికి మళ్లీ నడక
హైదరాబాద్: మూడు సంవత్సరాల క్రితం జరిగిన గాయంతో సుడాన్కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఎడమ మోకాలి కదలికను కోల్పోయాడు. స్వదేశంలో పలుమార్లు ఆపరేషన్లు చేయించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు మోకాలు పూర్తిగా వంగిపోయి, కాలు నిటారుగా చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిలబడటం, నడవడం కూడా కష్టమైంది. చికిత్స కోసం పలు ఆసుపత్రులను సంప్రదించినా, గత ఆపరేషన్ల వల్ల మోకాలి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారడంతో శస్త్రచికిత్స చేయడం చాలా ప్రమాదకరమని అక్కడి వైద్యులు భావించారు.
న్యూమోనియా ఎదుటివారికి అంటుకుంటుందా?
న్యూమోనియా అంటువ్యాధి అని వైద్యులు చెబుతారు. ఇది ఎదుటివారికి అంటుకుంటుంది. బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే న్యూమోనియా ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాలిలోకి విడుదలయ్యే ద్రవ తుంపర్ల ద్వారా, లేదా వారు తాకిన ప్రదేశాలను తాకడం ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. అయితే, ఫంగస్ వల్ల వచ్చే న్యూమోనియా అంటు వ్యాధి కాదు. న్యూమోనియా ప్రధాన లక్షణాలు ఎలా వుంటాయి? తీవ్రమైన దగ్గు: పసుపు, ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు రక్తంతో కూడిన కఫం పడే దగ్గు. జ్వరం, వణుకు: ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం రావడం, చలితో శరీరం వణకడం.
నిమ్మకాయ టీ తాగుతున్నారా?
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి. రెడ్ మీట్తో లెమన్ టీని మానుకోండి.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంరక్షణ కేంద్రాన్ని (రీజినల్ ఎపిలిప్సీ సెంటర్) తాజాగా ప్రారంభించారు. ఈ గ్రూపు ఆస్పత్రుల్లో పని చేసే న్యూరాలజిస్టుల నేతృత్వంలో ఈ ప్రాంతీయ మూర్ఛ చికిత్సా కేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రానికి న్యూరాలజిస్టులు, న్యూరోరేడియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు, పునరావాస నిపుణులు, న్యూరోసర్జన్లతో కూడిన బహుళ-విభాగాల బృందం అండగా నిలుస్తోంది.
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలు చేపట్టాలని, సకాలంలో వైద్య సహాయం పొందాలని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచించింది. ఈ వ్యాధులను చాలావరకు నివారించగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇవి ప్రజారోగ్య సవాలుగా నిలుస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్యం, ఊహించని వైద్య ఖర్చులకూ కారణమవుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య సంరక్షణ సన్నద్ధతను బలోపేతం చేయాలని సూచించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos