Monday, 17 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Heroine Kavya Thapar 7654.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 17 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
హీరోయిన్ కావ్యా తపర్ ఫోటోలు
హీరోయిన్ కావ్యా తపర్ ఫోటోలు
-
హీరోయిన్ కావ్యా తపర్ ఫోటోలు
-
హీరోయిన్ కావ్యా తపర్ ఫోటోలు
-
హీరోయిన్ కావ్యా తపర్ ఫోటోలు
-
హీరోయిన్ కావ్యా తపర్ ఫోటోలు
-
హీరోయిన్ కావ్యా తపర్ ఫోటోలు
-
హీరోయిన్ కావ్యా తపర్ ఫోటోలు
-
హీరోయిన్ కావ్యా తపర్ ఫోటోలు
-
హీరోయిన్ కావ్యా తపర్ ఫోటోలు
-
హీరోయిన్ కావ్యా తపర్ ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ప్రధాని మోడి, భాజపా ఎంపి- సినీ నటి కంగనా రనౌత్ల డీప్ఫేక్ వీడియోలు కలకలం, ఎంత ధైర్యం?
దేశ ప్రధాని నరేంద్ర మోడీ, భాజపా ఎంపి-నటి అయిన కంగనా రనౌత్ లకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ వీడియోలను క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు... 'మేరీసనమ్ అఫీషియల్' అనే ఫేస్బుక్ పేజీ, 'వినోదం కోసం' అని మాత్రమే అని పేర్కొంటూ, అనేక డీప్ఫేక్ వీడియోలను పంచుకుంది. వాటిలో బహిరంగ ప్రదేశంలో కంగనా రనౌత్ భుజంపై మోడీ చేయి వేసి ఉన్నట్లున్న వీడియో ఒకటి కాగా, చెట్లమధ్య వారిద్దరూ కౌగిలించుకుంటున్న మరో వీడియో వుంది.
Say No To Trisha, ఎక్స్లో ట్రెండ్ అవుతున్న నటి త్రిష పేరు, ఎందుకని?
తమిళనాడుకి సంబంధించిన SayNoToTrisha అనే హ్యాష్ ట్యాగ్ ఎక్స్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం ఏంటన్నది కూడా తమిళజనం మాట్లాడుకుంటున్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు త్రిషను ఆహ్వానించడం ఒక ఎత్తయితే ఆమె వెళ్లి నేరుగా సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్కనే ఆశీనురాలు కావడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. స్పెషల్ గెస్టుగా ఆహ్వానిస్తే ఆహ్వానించివుండవచ్చు కానీ ఆమె అలా వారి పక్కనే కుటుంబసభ్యురాలిగా ఎలా కూర్చుందంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. త్రిష మాత్రం సీఎం విజయ్ జాతీయ పతాకావిష్కరణను ఎంతో సంతోషంతో తిలకించింది. వాహనంపై విజయ్ వెళ్తుండగా తన సెల్ ఫోనులో వీడియో తీసుకున్నది.
గుంటూరు వరుడు కొత్తపెళ్లికూతురికి కొత్తలోకం చూపించాడు, వీడియో
పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటారు. అలాంటి పెళ్లి వేడుకను కొంతమంది వధూవరులు చిరస్మరణీయంగా నిర్వహించుకుంటుంటారు. ఇలాగే గుంటూరులోని లాలుపురం గ్రామానికి చెందిన ఓ వరుడు పెళ్లాడిన తన భార్యను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసాడు. ఇంతకీ అతడు ఏం చేసాడో తెలుసుకుందాము. గుంటూరులోని లాలుపురంలోని గ్రామంలో జరిగిన వివాహం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుడు సాయికుమార్ తన వివాహాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలని నిర్ణయించుకోవడమే ఇందుకు కారణం. పెళ్లి తంతు ముగియగానే అక్కడికి కొద్దిదూరంలో ఓ హెలికాప్టర్ వచ్చి ఆగింది.
80వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుక, ఐక్యంగా 2 వేల మంది జావా, యెజ్డీ, BSA రైడర్స్
భారతదేశపు 80వ స్వాతంత్ర్య దినోత్సవానికి గుర్తుగా జావ, యెజ్డీ, BSA రైడర్స్ నొమాడ్స్ బ్యానర్స్ కింద దేశవ్యాప్తంగా రైడ్స్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మోటార్ సైక్లింగ్లో ఉన్న స్వేచ్ఛా స్ఫూర్తిని తెలియచేసింది. 150 డీలర్షిప్స్ ద్వారా స్వాతంత్ర్య దినోత్సవం రైడ్లో 2,000 మంది రైడర్స్ను ఒక చోట కలిపింది. వీరిలో వివిధ నేపధ్యాలు, వయస్సులకు చెందిన సమూహాలు, రైడింగ్ శైలులు ఉన్నాయి. ఈ కార్యక్రమం జావా, యెజ్డీ, BSA కమ్యూనిటీలలోని రైడర్స్ను కలపడం కొనసాగిస్తున్న ఉమ్మడి అభిరుచిని, స్నేహ స్ఫూర్తిని సూచించింది.
ఈరోజుల్లో మద్యం తాగడం అంతా కామన్ నాన్నా, కుమార్తె మాటలకు తండ్రి గుండె బద్ధలైంది
ఆధునిక లైఫ్ స్టైల్ ఎలా వుంటుందో వేరే చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ కొందరు, వికృత చేష్టలతో మరికొందరు, సిగరెట్లు తాగుతూ ఇంకొందరు, ఏకంగా ప్రధానమంత్రినే దుర్భాషలాడుతూ అదే గొప్పనుకునే యువతీయువకులు... ఇలా చెప్పుకుంటే పోతే యువతలో కొంతమంది ఏ దారిని పోతున్నారో వారికే తెలియడంలేదు. గౌహతికి చెందిన ఓ తండ్రి ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. గౌహతికి చెందిన ఒక యువతి వైద్య విద్య కోసం హాస్టల్లో ఉంటూ చదువుకునేది. ఆమె తన సోదరుడి పెళ్లి కోసం ఇంటికి తిరిగి వచ్చింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?
'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం, మెటా-విశ్లేషణ ప్రకారం, ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు లభించవచ్చు. ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.
ఆగిన గుండే... ట్రాన్స్ప్లాంట్తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు
చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. 31 యేళ్ల వ్యక్తికి గుండె ఆగిపోయింది. ఆ వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 23 ఏళ్ల బ్రెయిన్ డెడ్ రోగి నుండి సేకరించిన దాత గుండెను కేవలం 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించి, ఈ ఆపరేషన్ను దిగ్విజయంగా పూర్తి చేశారు.
ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.
ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు శ్రీ సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్నెస్ ఫ్యామిలీ కార్డ్ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు
అంజీర. దీనినే తెలుగులో అత్తి పండు అంటారు. ఇది ఒక డ్రైఫ్రూట్. అంజీర మిల్క్ షేక్ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది. అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది. మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు. అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.
Home
Horoscope
Shorts
Photos
Videos