Photo Gallery Cinema Actresses Heroine Kushee Ravi 8074.htm

Notifications

హీరోయిన్ కుషీ రవి

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

పంచదార్ల అక్రమ మైనింగ్‌.. పార్లమెంట్‌లో ఆందోళనకు దిగనున్న వైకాపా

పంచదార్ల అక్రమ మైనింగ్‌.. పార్లమెంట్‌లో ఆందోళనకు దిగనున్న వైకాపాఅనకాపల్లి జిల్లా పంచదార్ల అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం శాశ్వత ఉత్తర్వులు జారీ చేయని పక్షంలో పార్లమెంట్‌లో ఆందోళనకు దిగుతామని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) నాయకులు ప్రకటించారు. రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు, అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్‌లు కేంద్ర మంత్రులను కలిసి మైనింగ్‌ అంశంపై మీడియాతో ఫిర్యాదులు సమర్పించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లావ్యాప్తంగా కూటమి నాయకులు సహజ వనరులను దోచుకుంటూ, కొండలను, ఆలయ పరిసర ప్రాంతాలను ధ్వంసం చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు పేర్కొన్నారు.

ఆ ఉగ్రవాదికి బానిసను - భారత్ గుళ్లలో గంటలు మోగవంటూ పాక్ మాజీ మంత్రి హెచ్చరిక

ఆ ఉగ్రవాదికి బానిసను - భారత్ గుళ్లలో గంటలు మోగవంటూ పాక్ మాజీ మంత్రి హెచ్చరికలష్కరే ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌కు తాను బానిసని పాకిస్థాన్ మాజీ మంత్రి షేక్ రషీద్ అన్నారు. పైగా, భారత్ గుళ్లలో గంటలు మోగవని, భారత్‌ను సర్వనాశనం చేస్తామంటూ ఆయన హెచ్చరించారు. దిగ్గజ క్రికెటర్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గంలో షేక్ రషీద్ పాక్ అంతర్గత వ్యవహారాల శాఖామంత్రిగా పని చేశారు. ఆయన తాజాగా ఉగ్రవాదులతో కలిసి వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా భారత్‌ను సర్వనాశనం చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. అదేసమయంలో లష్కర్ ఉగ్ర సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రేమ ఒకవైపు.. వివాహేతర సంబంధం మరోవైపు.. ప్రియుడి చేతిలో ప్రియురాలి హత్య

రైస్ మిల్ ఓనర్ కుమారుడిని కిడ్నాప్ చేశారు.. రూ.50లక్షలు డిమాండ్ చేశారు.. చివరికి?

రైస్ మిల్ ఓనర్ కుమారుడిని కిడ్నాప్ చేశారు.. రూ.50లక్షలు డిమాండ్ చేశారు.. చివరికి?ఒక రైస్ మిల్లు యజమాని కుమారుడిని ఐదుగురు సభ్యుల ముఠా పగటిపూట కత్తితో బెదిరించి కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత అతడిని విడిపించేందుకు రూ.50 లక్షలు డిమాండ్ చేస్తూ, 30 నిమిషాల్లోగా ఆ డబ్బు సమకూర్చకపోతే చంపేస్తామని బెదిరించింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కాంచీపురం పోలీసులు వెంటనే స్పందించి, తిరువణ్ణామలై జిల్లాలోని చెయ్యార్ సమీపంలో ఉన్న ఒక తోటలో కిడ్నాపర్ల ఆచూకీని కనుగొని, బాధితుడిని సురక్షితంగా కాపాడారు. ఈ ఘటనకు సంబంధించి, ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తితో సహా నలుగురు పెద్దలను, ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడిని 26 ఏళ్ల సురేంద్రన్‌గా గుర్తించారు.

ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు

ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలుఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.

ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్

ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్‌కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు శ్రీ సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్‌నెస్ ఫ్యామిలీ కార్డ్ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు

రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలుఅంజీర. దీనినే తెలుగులో అత్తి పండు అంటారు. ఇది ఒక డ్రైఫ్రూట్. అంజీర మిల్క్ షేక్ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది. అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది. మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు. అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.

జ్ఞాపకశక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే...